Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

ద్రోణాదులలో దారుణం… తల్లీకూతుళ్ల బలవన్మరణం

బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దివ్యకు మార్టూరుకు చెందిన శేషుబాబుతో నిశ్చితార్థం జరిగింది. ఈ వేసవిలో పెళ్లి...

Read moreDetails

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

గుంటూరు నగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. చిన్న గొడవగా ప్రారంభమైన...

Read moreDetails

బుక్ చేసిన గ్యాస్ రాలేదా? వెంటనే ఫిర్యాదు చేయండి

గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నప్పటికీ సమయానికి డెలివరీ కాకపోతే వినియోగదారులు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు సూచిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనల...

Read moreDetails

మధ్యాహ్న భోజనంపై విద్యార్థుల ఆవేదన… పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం మండలం దేవుని చెరువు ఎంపీపీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. గత మూడు నెలలుగా నాణ్యత...

Read moreDetails

గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) మైదానం వద్ద తెల్లవారుజామున నుంచే భారీ సందడి కనిపించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల...

Read moreDetails

తెలుగు సంస్కృతికి కొత్త అడుగు… కల్చరల్ సెంటర్‌కు క్యాబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ముఖ్యంగా రాజధాని అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడానికి అవసరమైన...

Read moreDetails

ప్రకృతి సాగులో అద్భుతం…75 సెంట్లలో 52 పంటలు

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రైతు రోశయ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎనభై ఏళ్ల వయసులో కూడా వ్యవసాయంపై...

Read moreDetails

తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి… నివాళులర్పించిన సీఎం చంద్రబాబు నాయుడు

తొలి తెలుగు కవయిత్రిగా పేరుగాంచిన మొల్ల జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మొల్ల...

Read moreDetails

ఎన్టీఆర్‌ జిల్లా పాఠశాలల భోజన ప్రమాణాలపై మంత్రి నారా లోకేశ్‌ ఆగ్రహం

ఎన్టీఆర్‌ జిల్లా దేవుని చెరువు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యత తక్కువగా ఉండడం ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేశ్‌ చర్యల్లో ముందున్నారు....

Read moreDetails

నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమానికి సంబంధించిన...

Read moreDetails
Page 27 of 171 1 26 27 28 171

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist