Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడకు వెళ్తున్న ఇంటర్‌సిటీ స్మార్ట్‌ ప్రైవేట్‌...

Read moreDetails

ఆగిన పనులకు మళ్లీ ఊపిరి.. అమరావతిలో నిర్మాణ జోరు

రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో మరోసారి వేగం కనిపిస్తోంది. గతంలో నిలిచిపోయిన పలు ప్రాజెక్టులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ముందుకు సాగుతున్నాయి. ఇందుకు అమరావతిలో...

Read moreDetails

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం.. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ప్రభుత్వం చర్యలు

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పలు...

Read moreDetails

ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వరుణ యాగాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై లోకకల్యాణార్థం, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహించనుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలో మూడు...

Read moreDetails

తిరుపతి, విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. సర్వర్లు పనిచేయక అవస్థలు

విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయకపోవడంతో పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం పాస్‌పోర్టు సేవల కోసం ముందుగా స్లాట్లు కేటాయించుకుని కార్యాలయాలకు చేరుకున్న...

Read moreDetails

భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి తగ్గింది.. ఘాట్ల వద్ద పేరుకుపోయిన బురద

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో స్నానఘట్టాల వద్ద బురద, చెత్తాచెదారం బయటపడింది. కొన్ని రోజుల క్రితం గోదావరి నీటిమట్టం 56 అడుగుల వరకు చేరగా.....

Read moreDetails

ఆక్వా రైతులకు భారీ ఊరట.. రూ.1.50కే విద్యుత్ అందించనున్న ఏపీ ప్రభుత్వం

జులైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. ఈ విభాగంలోకి రూ.24,697 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో నమోదైన రూ.28,973 కోట్లతో పోలిస్తే ఇది 15...

Read moreDetails

తిరుపతి జిల్లాలో లారీ బోల్తా.. రోడ్డుపై పడిన కోళ్ల కోసం ఎగబడిన జనం

తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలంలో కోళ్లను తరలిస్తున్న లారీ ప్రమాదానికి గురైంది. పీలేరు నుంచి తిరుపతి వైపు కోళ్ల లోడుతో వెళ్తున్న లారీ భాకరాపేట కనుమ రహదారిలోని...

Read moreDetails

నిందితులకు కఠిన శిక్షే లక్ష్యం.. ప్రియాంక కేసుపై సీఎం స్పష్టమైన ఆదేశాలు

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి ఘటనపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు...

Read moreDetails

ఆర్థిక ప్రగతికి సమగ్ర ప్రణాళిక.. 15 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP), నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళికా...

Read moreDetails

అమరావతి పనులపై కేంద్ర హోంమంత్రితో తెదేపా ఎంపీల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. పార్లమెంట్‌ భవనంలో సోమవారం తెదేపా ఎంపీలు కేంద్ర హోంమంత్రిని...

Read moreDetails

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఏపీలో పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. రానున్న మూడు గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో...

Read moreDetails

నేతన్నల సేవలో పథకం.. అర్హులందరికీ ఆర్థిక సాయం: మంత్రి సవిత

చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘నేతన్నల సేవలో’ పథకం కింద మిగిలిపోయిన అర్హులందరికీ ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే...

Read moreDetails

ప్రైవేట్‌ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం.. ఏపీ కొత్త పీపీపీ పాలసీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పబ్లిక్‌-ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (PPP) పాలసీని విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రైవేటు పెట్టుబడులను మరింతగా ఆకర్షించడంతో పాటు ప్రజలకు అందించే సేవల నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా...

Read moreDetails

లారీని ఢీకొన్న కారు.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె షేక్‌ ఆసిఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం స్నేహితులతో కలిసి చీరాల బీచ్‌కు వెళ్తుండగా గుంటూరు నగర శివారులోని...

Read moreDetails

ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే ప్రతినెలా సమావేశాలు: సీఎం

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా కలిదిండిలో నిర్వహించిన ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన...

Read moreDetails

పీపీపీ ప్రాజెక్టులపై స్పష్టమైన విధానం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ పాలసీ-2026ను విడుదల చేసింది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో భారీ స్థాయిలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా...

Read moreDetails

నీటి ఆదాకు సరికొత్త ప్రయోగం.. రైతులకు ఆధునిక సాగునీటి సౌకర్యం

కాలువల ద్వారా సాగునీటిని తరలించే సంప్రదాయ విధానానికి ప్రత్యామ్నాయంగా భూగర్భ పైపులైన్లతో పొలాలకు నీటిని అందించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా పెద్దగడ్డ రిజర్వాయర్‌ కుడి కాలువ ఆయకట్టులో...

Read moreDetails

విజయవాడ నుంచి జిల్లాలకు 300 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు

మాతాశిశు సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను విస్తరిస్తోంది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన రవాణా అందించేందుకు మొత్తం...

Read moreDetails

అమరావతి ఐకానిక్‌ భవనాల డిజైన్లపై లండన్‌లో చర్చలు

అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్‌ భవనాల తుది రూపకల్పనపై చర్చించేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం లండన్‌లో పర్యటిస్తోంది. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి, అధికారులు ఆదివారం...

Read moreDetails

చదువులో ప్రతిభ చూపితే.. విమానంలో విహరించే అవకాశం!

పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏలూరు జిల్లా పెదనిండ్రకొలను జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. మంచి మార్కులు సాధించిన...

Read moreDetails

SIRD అదనపు డైరెక్టర్‌ బాలాజీ దిగంబర్‌ బదిలీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారి మంజులే బాలాజీ దిగంబర్‌ను బదిలీ చేసింది. ప్రస్తుతం స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (SIRD) అదనపు డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న...

Read moreDetails

‘మా జీవితమే చీకటైపోయింది’.. ప్రియాంక తండ్రి ఆవేదన

రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌లో ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఆమె పరిస్థితిని అంచనా...

Read moreDetails

అల్పపీడన ప్రభావం.. ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఒడిశా, నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖపట్నం వాతావరణ శాఖ...

Read moreDetails

వరదొస్తే రాకపోకలు బంద్‌.. ములకల్లంక వాసుల అవస్థలు

రాజమహేంద్రవరం సమీపంలోని ములకల్లంక గ్రామం చుట్టూ గోదావరి జలాలు, పచ్చని కొబ్బరి తోటలతో ఆహ్లాదకరంగా కనిపించినా.. అక్కడి ప్రజల జీవితం మాత్రం రాకపోకల సమస్యతో ఇబ్బందుల్లోనే ఉంది....

Read moreDetails

విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ ప్రాధాన్యం: కొండపల్లి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండల కేంద్రంలో విద్యా రంగానికి సంబంధించిన రెండు కీలక భవన సముదాయాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రూ.2.12 కోట్లతో నిర్మించిన కస్తూర్బా...

Read moreDetails

‘రీల్స్‌ చూడనివ్వండి’ అన్నట్లుగా.. ఫోన్‌తో కోతి చేసిన హంగామా

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద ఓ కోతి చేసిన హంగామా భక్తులను ఆకట్టుకుంది. శుక్రవారం స్వామివారి దర్శనానికి వెళ్తున్న ఓ...

Read moreDetails

గ్యాస్‌ భారం తగ్గింపు.. అంగన్వాడీలకు విద్యుత్‌ ఇండక్షన్‌ స్టవ్‌లు

అంగన్వాడీ కేంద్రాల్లో వంటకు ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించడంతో పాటు చిన్నారులకు అందించే పోషకాహారాన్ని మరింత సౌకర్యవంతంగా సిద్ధం చేసేందుకు ప్రభుత్వం ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో...

Read moreDetails

తుంగభద్రకు భారీ వరద.. 68 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం జలాశయంలోకి వస్తున్న ఇన్‌ఫ్లో దాదాపు రెట్టింపు...

Read moreDetails

ఈ నెలాఖరులోగా రెండు ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభిస్తాం: సీఎం

అమరావతి అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ నెలలోనే రాజధానికి సంబంధించి రెండు కీలక ప్రారంభాలు జరగనున్నాయని వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర...

Read moreDetails

చీరాల పర్యటనలో ప్రత్యేక ఆకర్షణ.. మగ్గంపై చీర నేసిన సీఎం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాలలో పర్యటించారు. బాపట్ల జిల్లా చీరాల కొత్తపేటలో ‘నేతన్నల సేవలో’ పథకాన్ని ప్రారంభించిన అనంతరం జాండ్రపేటలోని ఓ...

Read moreDetails

చేనేత రంగానికి ఏపీ ప్రత్యేక గుర్తింపు.. మంత్రి అనిత

ఆంధ్రప్రదేశ్‌ చేనేత రంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయకరావుపేటలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమానికి...

Read moreDetails

చేనేత కళాకారులకు మోదీ అభినందనలు.. ఏపీ కార్యక్రమాలపై ప్రశంసలు

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం ప్రాంతానికి చెందిన చేనేత కార్మికులు...

Read moreDetails

రెండు కిలోమీటర్ల కాలువను శుభ్రం చేసిన రైతులు

పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం కంబరవలస రైతులు సాగునీటి సమస్య పరిష్కారానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. నాగావళీ మొదటి బ్రాంచి పరిధిలోని డిస్ట్రిబ్యూటర్‌లో గుర్రపు డెక్క, పిట్ట...

Read moreDetails

నేతన్నల కళాత్మకతకు నిదర్శనం.. మగ్గంపై చంద్రబాబు చిత్రం

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన చేనేత దంపతులు తమ కళానైపుణ్యంతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు గ్రామంలోని పెద్ద వీధికి చెందిన...

Read moreDetails

చీరాల వేదికగా నేతన్నలకు శుభవార్త.. ‘నేతన్న సేవలో’ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్ల జిల్లా చీరాలలో పర్యటిస్తున్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల సంక్షేమాన్ని లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న సేవలో’...

Read moreDetails

71,536 చేనేత కుటుంబాలకు సీఎం చంద్రబాబు శుభవార్త

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేనేత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే చేనేత కళను కాపాడటంతో పాటు నేతన్నల...

Read moreDetails

ఎన్ఆర్టీ సేవలు మరింత చేరువ.. కొత్త కోఆర్డినేటర్ల నియామకం

ప్రవాసాంధ్రుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎన్ఆర్టీ (APNRT) ఆధ్వర్యంలో రెండో విడత కోఆర్డినేటర్ల నియామకాలను చేపట్టింది....

Read moreDetails

ఏపీని ఏఐ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా నిలబెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విశాఖపట్నంలో ప్రముఖ అంతర్జాతీయ ఐటీ సంస్థ...

Read moreDetails

ఏపీసీఓబీ వార్షికోత్సవంలో ఆనందపురం పీఏసీఎస్‌కు ఘన సత్కారం

ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) రాష్ట్రస్థాయిలో మరో విశిష్ట గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఏపీసీఓబీ) నిర్వహించిన 63వ వార్షికోత్సవ వేడుకల్లో...

Read moreDetails

వ్యవసాయ సమాచారానికి APAIMS ఉపయోగించుకోండి.. రైతులకు పిలుపు

పెదపాడు మండలంలోని అప్పనవీడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ పొలాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు....

Read moreDetails

నీటి కొరత నివారణకు కార్యాచరణ.. ఎల్‌నినోపై అప్రమత్తమైన ప్రభుత్వం

ఎల్‌నినో ప్రభావం కారణంగా భవిష్యత్‌లో నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ ప్రాంత...

Read moreDetails

విశాఖను ఆర్థిక శక్తికేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం

విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వీఈఆర్‌ ప్రాజెక్టు...

Read moreDetails

నారా లోకేశ్ చేతుల మీదుగా పీవీ సింధు క్రీడా కేంద్రానికి భూమిపూజ

విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న 'పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్' నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన...

Read moreDetails

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 556 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ...

Read moreDetails

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వాట్సాప్‌తో సదరం సేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు సదరం సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సదరం సేవలను పొందే...

Read moreDetails

మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న ఏపీ హైకోర్టు

మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు...

Read moreDetails

తేలప్రోలు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన ప్రైవేటు బస్సు

తేలప్రోలు సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉండగా.. ఈ ప్రమాదంలో 12...

Read moreDetails

పేదరికం లేని సమాజం చూడాలనేది నా కల: చంద్రబాబు

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు సమగ్ర సమాచారం అందించడం ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా...

Read moreDetails

శ్రీశైలానికి భారీగా వరద ప్రవాహం.. పెరుగుతున్న నీటినిల్వ

శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయంలో నీటినిల్వ వేగంగా పెరుగుతోంది. ఐదు రోజుల...

Read moreDetails
Page 5 of 47 1 4 5 6 47

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News