Andhra Pradesh News

ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ప్రభుత్వ నిర్ణయాలు, రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు AP బ్రేకింగ్ న్యూస్‌ను విశ్వసనీయంగా చదవండి. Andhra Pradesh News

305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకునేందుకు ఒకేసారి 305 గ్రామాల్లో...

Read moreDetails

స్థానిక ఎన్నికల్లో జనసేనకు కొత్త వ్యూహం

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. గత శాసనసభ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా 21...

Read moreDetails

ఏపీ, తమిళనాడు, కర్ణాటకల మధ్య బుల్లెట్‌ రైల్‌ కనెక్టివిటీ

దక్షిణాది రాష్ట్రాల సమష్టి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళికను ప్రతిపాదించారు. రాష్ట్రాల మధ్య పోటీతో పాటు పరస్పర సహకారం, సమన్వయం పెరిగితే దక్షిణ భారతం...

Read moreDetails

1,600 కుటుంబాలకు పరిహారం.. సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. శాసనసభ ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,600...

Read moreDetails

ప్రత్యక్ష ఎన్నికలతో మేయర్లు, ఛైర్మన్లకు ప్రజాబలం

మేయర్, పురపాలక ఛైర్మన్‌ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికైన వారికి ప్రజల నుంచి బలమైన మద్దతు లభిస్తుందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ...

Read moreDetails

ఉండవల్లి ఎస్‌ఎల్‌పీని డిస్మిస్‌ చేసిన సుప్రీంకోర్టు

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మార్గదర్శికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన...

Read moreDetails

మండలిలో గంటన్నర పాటు వైకాపా హంగామా

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా మండలిలో రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు గంటన్నర పాటు సభలో వైకాపా ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు...

Read moreDetails

మోదీ పాలనలో భారత్‌ ప్రగతికి అక్షర రూపం

ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ సాధిస్తున్న ప్రగతి, వివిధ రంగాల్లో దేశం సాధించిన విజయాలను అక్షర రూపంలో ఆవిష్కరించిన ‘భారత్‌ రైజింగ్‌, ఇన్‌ ది మోదీ ఎరా’...

Read moreDetails

బీసీలకు రాజకీయ రిజర్వేషన్లతోనే సముచిత ప్రాధాన్యం: మంత్రి సవిత

రాజకీయ రిజర్వేషన్లతోనే బీసీలకు మరింత సాధికారత, అభ్యున్నతి సాధ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత అన్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించినందుకు...

Read moreDetails

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడి కోసం ముమ్మరంగా గాలింపు

సముద్రంలో గల్లంతైన మత్స్యకారుడు అప్పన్న ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్‌ పోలీసులు, కోస్ట్‌గార్డ్‌...

Read moreDetails

అమ్మానాన్నలే.. మళ్లీ పెళ్లి చేసుకున్నారు!

పెళ్లయి ఏళ్లు గడిచాయి.. సంసారం సాగుతోంది.. పిల్లలూ ఉన్నారు. అయినా తమ జీవిత భాగస్వాములతో మరోసారి పెళ్లి చేసుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని ఆలయంలో బుధవారం...

Read moreDetails

విశాఖ జూ వద్ద ఘోర ప్రమాదం.. 10 మంది పోలీసులకు గాయాలు

విశాఖ జూపార్క్‌ సమీపంలో ఎస్కార్ట్‌ పోలీసుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. 30 మంది ఎస్కార్ట్‌ పోలీసులతో కూడిన బృందం...

Read moreDetails

గ్రూప్‌-1 పరీక్షల్లో అక్రమాలపై చంద్రబాబు ఫైర్‌

ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. అత్యంత గోప్యంగా నిర్వహించాల్సిన జవాబు పత్రాలను ప్రైవేటు వ్యక్తుల...

Read moreDetails

చుక్క నీరూ వృథా చేయొద్దు!

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలను రాబోయే...

Read moreDetails

కాలువలో దిగిన ముగ్గురు.. ఒకరు గల్లంతు

ముగ్గురు విద్యుత్తు పనులు చేసే కార్మికులు కాలువలోకి దిగడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కాళ్లు, ముఖం శుభ్రం చేసుకునేందుకు రేవులోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తూ జారిపడి ప్రవాహంలో కొట్టుకుపోయారు....

Read moreDetails

కొడుకు కోసం ఎదురుచూపులు.. చివరకు కడుపుకోత

మూడు రోజులుగా కుమారుడి కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరికి కడుపుకోతే మిగిలింది. కొడుకు భవిష్యత్తుపై ఎన్నో కలలు కన్న వారు.. అతడు విగతజీవిగా కనిపించడంతో తల్లడిల్లిపోయారు....

Read moreDetails

ప్లాస్టిక్‌పై రాజమహేంద్రవరం యుద్ధం

గోదావరి పుష్కరాలను ప్లాస్టిక్‌ రహితంగా నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలవాలన్న లక్ష్యంతో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చర్యలు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి నగరంలో సింగిల్‌...

Read moreDetails

శశిభవ్యతకు అండగా హీరో రామ్‌.. వీడియో కాల్‌లో పరామర్శ

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న యువతికి సినీ హీరో రామ్‌ పోతినేని అండగా నిలిచారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన శశిభవ్యత(18) పరిస్థితిపై మీడియాలో...

Read moreDetails

కెమెరా పట్టిన సీఎం.. ‘క్లిక్‌..క్లిక్‌’!

వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫొటోగ్రాఫర్లతో ప్రత్యేకంగా మమేకమయ్యారు. అసెంబ్లీ వద్ద మీడియా, ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్లను కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపారు....

Read moreDetails

మున్సిపల్‌ కార్పొరేషన్లకు హైకోర్టు ఊరట

రాష్ట్రంలోని పలు మున్సిపల్‌ కార్పొరేషన్లకు హైకోర్టు ధర్మాసనం భారీ ఊరటనిచ్చింది. ఒప్పంద, పొరుగుసేవల కార్మికులకు ఈఎస్‌ఐ కాంట్రిబ్యూషన్‌ చెల్లింపులో జాప్యం జరిగిందన్న కారణంతో కార్పొరేషన్లపై ఈఎస్‌ఐ అధికారులు...

Read moreDetails

30 సీట్లతో బీకాం కంప్యూటర్స్‌.. బధిరులకు బంగారు అవకాశం

రాష్ట్రంలో బధిర విద్యార్థుల కోసం తొలి డిగ్రీ కళాశాల బాపట్ల జిల్లాలో ప్రారంభమైంది. వెదుళ్లపల్లిలోని బధిరుల ఆశ్రమ పాఠశాల, జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఉన్న తాత్కాలిక భవనాల్లో...

Read moreDetails

ఉద్యాన పంటలకు మహా ఊతం

ఉద్యాన హబ్‌ ద్వారా కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా.. రైతుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురానున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతోపాటు సూక్ష్మసేద్యం,...

Read moreDetails

మెగా డీఎస్సీ నిర్వహణకు దిల్లీ మంత్రి ప్రశంసలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా ఒకేసారి 16 వేల ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయడంపై దిల్లీ పరిశ్రమల శాఖ మంత్రి సర్దార్‌...

Read moreDetails

డేటా సెంటర్లతో నీటి కొరత రాదు: లోకేశ్‌

విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న డేటా సెంటర్లపై వస్తున్న విమర్శలకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టత ఇచ్చారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖ నగరానికి...

Read moreDetails

సముద్రాన్ని ముద్దాడిన తాబేలు

చీకట్లు తొలగి తెల్లవారుతున్న వేళ.. పాలనురగలాంటి కెరటాలు తీరాన్ని తాకుతుండగా సముద్రాన్ని తాబేలు ముద్దాడుతున్నట్లుగా కనిపించిన ఈ దృశ్యం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంక సమీప...

Read moreDetails

రాజకీయాల్లోకి మళ్లీ విజయసాయిరెడ్డి.. కొత్త పార్టీకి సన్నాహాలు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక రాజకీయ ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు. ప్రజా పక్షంగా నిలుస్తూ.. ప్రజల సమస్యలను ప్రస్తావించేందుకు, వారి...

Read moreDetails

లక్షల మందికి నీళ్లివ్వాలంటే.. 7,321 కుటుంబాల త్యాగం

వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నల్లమలసాగర్‌ జలాశయంలోకి ఈ నెలాఖరులో నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జలాశయంలో నీరు చేరితే ప్రకాశం, నెల్లూరు, కడప...

Read moreDetails

బీసీలకు 34% రిజర్వేషన్లు.. చరిత్రాత్మక నిర్ణయం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు...

Read moreDetails

తాడిపత్రిలో భారీగా గోవా మద్యం పట్టివేత.. లారీ క్యాబిన్‌లో రహస్య బాక్స్‌

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా గోవా మద్యం పట్టుబడింది. గోవా నుంచి తాడిపత్రికి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి...

Read moreDetails

చంద్రబాబు చెన్నై పర్యటన షెడ్యూల్‌ ఖరారు.. ఇదీ పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల చెన్నై పర్యటనకు సిద్ధమయ్యారు. ఆగస్టు 19, 20 తేదీల్లో సీఎం తమిళనాడు రాజధానిలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయానికి కసరత్తు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ సమావేశం సచివాలయంలో ప్రారంభమైంది. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో జరుగుతున్న ఈ భేటీలో 55కు పైగా అంశాలను మంత్రివర్గం చర్చించే అవకాశం...

Read moreDetails

నరసరావుపేటలో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు కార్లు దగ్ధం

నరసరావుపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వినుకొండ రోడ్డులోని కార్ల సర్వీసింగ్‌, రిపేరింగ్‌ గూడెంలో వెల్డింగ్‌ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో...

Read moreDetails

భారత్‌లో ఎలక్ట్రిక్‌ సీప్లేన్‌ సేవలకు అడుగులు

స్కైహాప్‌ ఏవియేషన్‌-నోమి ఏరోస్పేస్‌ ఒప్పందం ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ప్రాంతీయ విమానయాన రవాణా సేవలను మరింత విస్తరించే దిశగా స్కైహాప్‌ ఏవియేషన్‌ కీలక అడుగు వేసింది. విద్యుత్‌...

Read moreDetails

కోనసీమలో విషాదం.. ఏడుగురు మత్స్యకారులు గల్లంతు

అల్లవరం: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఏడుగురు మత్స్యకారులతో సముద్రంలోకి వెళ్లిన బోటు గల్లంతైంది. అల్లవరం మండలం ఓడలరేవు గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ...

Read moreDetails

హైదరాబాద్‌ నుంచి భోగాపురానికి తొలి విమానం

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తొలిరోజే సజావుగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి తొలి విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండవడంతో ప్రయాణికుల్లో...

Read moreDetails

డీఎస్సీని అత్యంత బాధ్యతగా నిర్వహించాం: మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మెగా డీఎస్సీ–2025పై మంత్రి నారా లోకేశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రభుత్వం అత్యంత బాధ్యతగా,...

Read moreDetails

శివశక్తి ఎంటర్‌ప్రైజెస్ తరఫున అందరికీ 2026 స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి అజరామరమైన పోరాట స్ఫూర్తికి నివాళులర్పిద్దాం. వారు మనకు అందించిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యం విలువలను కాపాడుతూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ...

Read moreDetails

ఆగస్టు చివరికి వెలిగొండ, పోలవరం లెఫ్ట్‌ మెయిన్‌ కెనాళ్లు ప్రారంభం: నిమ్మల

ఆంధ్రప్రదేశ్‌లో కీలక సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆగస్టు నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం ప్రాజెక్టుల లెఫ్ట్‌ మెయిన్‌...

Read moreDetails

పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గ్రంథాలయాల్లో డిజిటల్‌ సేవలు

విజ్ఞానం, వివేకం, వికాసంతోపాటు ఉత్తమ భవిష్యత్తుకు పుస్తకాలు పునాది. అయితే మారుతున్న కాలంతో పాటు పుస్తక పఠనం క్రమంగా తగ్గిపోతోంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో చిన్నారుల నుంచి...

Read moreDetails

11 ఏళ్ల బాలుడి అద్భుత ప్రతిభ.. రూబిక్‌ క్యూబ్స్‌తో దేశభక్తి చిత్రం

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరుకు చెందిన 11 ఏళ్ల బాలుడు నోమేష్‌ తన వినూత్న ప్రతిభతో దేశభక్తిని చాటుకున్నాడు. సాధారణంగా ఆటగా ఉపయోగించే రూబిక్‌ క్యూబ్స్‌ను...

Read moreDetails

చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి ఏపీ ప్రభుత్వం ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లో పేరుకుపోయిన చెత్తను పూర్తిస్థాయిలో తొలగించి, శాస్త్రీయ పద్ధతిలో ఘన వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 7 వేల...

Read moreDetails

అత్యవసర సేవలకు మరింత బలం.. 58 ఫైర్‌ఫైటింగ్‌ వాహనాలు ప్రారంభం

రాష్ట్రంలో అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితులను మరింత వేగంగా ఎదుర్కొనేందుకు అగ్నిమాపక శాఖను ఆధునికీకరిస్తున్నారు. ఇందులో భాగంగా 58 అధునాతన వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వీటిలో...

Read moreDetails

ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు మహిళలకు స్త్రీనిధి చేయూత

డ్వాక్రా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం...

Read moreDetails

తిరంగాతో విశాఖ బీచ్‌ రోడ్డు సందడిగా.. హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా విశాఖపట్నంలో హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం బీచ్‌ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా...

Read moreDetails

వారణాసి, కోల్‌కతాకు గన్నవరం నుంచి నేరుగా విమాన సేవలు

గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ సర్వీసులను...

Read moreDetails

తెల్లవారుజామున ట్రాక్టర్‌ ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో గురువారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడివేడు సమీపంలో ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి...

Read moreDetails

అమరావతి రైతుల త్యాగం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి: సీఎం

అమరావతి రైతులది త్యాగం మాత్రమే కాదు.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిని అనుసంధానించే ప్రధాన రహదారి సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌...

Read moreDetails

దేశభక్తి స్ఫూర్తిని చాటుదాం.. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరేద్దాం

జంగారెడ్డిగూడెం పట్టణంలో దేశభక్తి స్ఫూర్తి వెల్లివిరిసింది. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ రమణ పిలుపునిచ్చారు. గురువారం ఉదయం పట్టణంలో త్రివర్ణ పతాకాలతో...

Read moreDetails

అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌.. ప్రారంభోత్సవానికి సిద్ధమైన సీఎం చంద్రబాబు

అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో ప్రారంభించనున్నారు. రాజధాని ప్రాంతంలో కీలకమైన ఈ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు....

Read moreDetails

గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యం.. రూ.36 లక్షలతో హెల్త్‌ సెంటర్‌ ప్రారంభం

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ మండలం...

Read moreDetails
Page 4 of 47 1 3 4 5 47

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News