Business News

Business News - Latest Market Insights and Financial Headlines
బిజినెస్ న్యూస్, స్టాక్ మార్కెట్, ఆర్థిక విధానాలు, పరిశ్రమలు మరియు వ్యాపార విశ్లేషణలు.

విప్రో మెగా బైబ్యాక్: రూ. 15,000 కోట్లతో షేర్ల కొనుగోలు.. ఇన్వెస్టర్లకు పండగే!

ఐటీ రంగ దిగ్గజం విప్రో తన వాటాదారులకు భారీ తీపి కబురు అందించింది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్దదైన రూ. 15,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు...

Read moreDetails

విప్రో చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐటీ దిగ్గజం విప్రో (Wipro) కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా విధానపరమైన మార్పులు మరియు...

Read moreDetails

ఇండియా–US వాణిజ్య చర్చలకు కొత్త దశ ప్రారంభం

భారత్–అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ముఖ్య సంధానకర్తలు ఈ నెల 20 నుంచి వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరిలో ఒప్పందం...

Read moreDetails

ఉబర్–ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. కొత్త రివార్డ్ ఆఫర్

ప్రయాణ సేవల సంస్థ ఉబర్ మరియు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా వినియోగదారులు తమ ఉబర్ మరియు ఫ్లిప్‌కార్ట్ ఖాతాలను...

Read moreDetails

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ MPV 7 విడుదల

వియత్నాం విద్యుత్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికల్ ‘VF MPV 7’ను విడుదల చేసింది. ఈ...

Read moreDetails

డిజిటల్ ప్రయాణంలో ‘విశ్వసనీయత’ మాత్రమే గెలుపు సూత్రం!

డిజిటల్ యుగంలో వ్యాపార విజయానికి 'నమ్మకం' (Trust) పునాది వంటిదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. సంస్థలు ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్న తరుణంలో కేవలం సాంకేతికతపైనే కాకుండా భద్రత, పారదర్శకత,...

Read moreDetails

దేశ ఎగుమతుల్లో 7.44% క్షీణత.. వాణిజ్య లోటు పెరుగుదల

మార్చి నెలలో దేశ వస్తు ఎగుమతులు తగ్గినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఎగుమతులు 7.44 శాతం తగ్గి 38.92 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3.5 లక్షల...

Read moreDetails

అమెరికా వాణిజ్య ప్రతినిధితో భారత రాయబారి కీలక భేటీ

భారత్‌–అమెరికా మధ్య మరోసారి వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్‌ గ్రీర్‌తో భారత్ రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా భేటీ అయ్యారు....

Read moreDetails

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సానుకూల వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ భారీ జోష్ నింపాయి. పశ్చిమాసియాలో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని,...

Read moreDetails

స్మార్ట్ ప్లాంట్..సూపర్ ఫాస్ట్ ఉత్పత్తి: కిన్లీ నీళ్ల సీసాల తయారీలో సరికొత్త అధ్యాయం.!

తెలంగాణ పారిశ్రామిక రంగంలో మరో మైలురాయి నమోదైంది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లోని 'అవిన్యా' ప్లాంట్‌లో అత్యంత వేగవంతమైన కిన్లీ వాటర్ ప్రొడక్షన్ లైన్‌ను హిందుస్థాన్ కోకా-కోలా...

Read moreDetails

రోజుకు 1,600 కోట్ల నష్టం.. ప్రభుత్వ రంగ చమురు సంస్థల లబోదిబో!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండుతున్నా, దేశీయంగా ఇంధన ధరలను స్థిరంగా ఉంచడం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు (OMCs) పెను భారంగా మారింది. పశ్చిమాసియా...

Read moreDetails

రికార్డుల రేసులో భారత ఆటోమొబైల్ రంగం..2025-26లో 2.83 కోట్ల వాహనాలు విక్రయం!

దేశీయ వాహన రంగం సరికొత్త రికార్డులను సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత ఆటోమొబైల్ పరిశ్రమ అద్భుతమైన వృద్ధిని కనబరిచినట్లు భారతీయ వాహన తయారీదార్ల సమాఖ్య...

Read moreDetails

మారుతున్న శాలరీ రూల్స్: కొత్త కార్మిక చట్టాల కోసం వేతనాల్లో మార్పులు చేస్తున్న 57% కంపెనీలు.!!

దేశీయ కార్పొరేట్ రంగంలో ఉద్యోగ నియామకాలు, వేతనాల పెంపుపై జీనియస్ హెచ్‌ఆర్ టెక్ (Genius HR Tech) విడుదల చేసిన 2026-27 వార్షిక నివేదిక ఆసక్తికరమైన అంశాలను...

Read moreDetails

కార్పొరేట్ ఆదాయాల్లో 25% క్షీణత? పెరిగిన ఇంధన ధరలతో కంపెనీల బేజారు.!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరియు ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి....

Read moreDetails

భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్ద టాటా గ్రూప్ సందడి.. 165 గదులతో ‘వివాంత’ హోటల్!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మరియు పర్యాటక రంగాల్లో మరో కీలక అడుగు పడింది. ఉత్తరాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చెంతనే విలాసవంతమైన బస అందుబాటులోకి...

Read moreDetails

ఇరాన్‌ సెగ తగిలినా చెదరని కోట: భారత ఆర్థిక వ్యవస్థకు ‘ఫారెక్స్‌’ అభయహస్తం!

అంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వేళ భారత ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారకపు నిల్వలు (Forex Reserves) ఒక బలమైన రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. ముఖ్యంగా...

Read moreDetails

సెన్సెక్స్ 1300 పాయింట్ల జంప్.. నిఫ్టీ 24,200 పాయింట్ల రికార్డు!

అంతర్జాతీయ రాజకీయాల్లో నెలకొన్న సానుకూల పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య త్వరలో...

Read moreDetails

ఐసీఐసీఐ రికార్డు స్థాయిలో రూ. 5,764 కోట్ల వార్షిక ఆదాయం.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ICICI Prudential Asset Management Company) 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.ఈ త్రైమాసికంలో సంస్థ రూ.763.4...

Read moreDetails

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ మార్కెట్‌లో కలకలం

ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో అంతర్జాతీయ ముడిచమురు మార్కెట్‌లో భారీ కలకలం చోటుచేసుకుంది. Crude Oil ధరలు ఒక్కసారిగా ఊగిసలాటకు లోనవుతున్నాయి.యుద్ధం ప్రారంభానికి ముందు...

Read moreDetails

ఎల్‌ఐసీ షాక్ నిర్ణయం.. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం

భారత జీవిత బీమా సంస్థ (Life Insurance Corporation of India) బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది.2025 డిసెంబర్ 31 నాటికి...

Read moreDetails

ఓలా ఎలక్ట్రిక్ కొత్త సంచలనం.. S1 X+ 5.2 kWh స్కూటర్ విడుదల

ఈ మోడల్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో రూపొందించారు. పరిచయ ధరగా రూ.1,29,999గా నిర్ణయించగా, ఈ ప్రత్యేక ధర ఏప్రిల్ 15 వరకు మాత్రమే...

Read moreDetails

గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లో కీలక మార్పులు.. పిరోజ్‌షా గోద్రేజ్‌కు గ్రూప్ బాధ్యతలు

గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (Godrej Industries Group)లో నాయకత్వ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 14 నుంచి గ్రూప్ ఛైర్‌పర్సన్ బాధ్యతలను పిరోజ్‌షా గోద్రేజ్ స్వీకరించనున్నారు.ప్రస్తుతం ఛైర్‌పర్సన్‌గా ఉన్న...

Read moreDetails

మెటాలో సంచలనం.. జుకర్‌బర్గ్ AI అవతార్‌పై భారీ ప్రయోగాలు

మెటా కొత్తగా మరో సీఈఓను తీసుకురాబోతోందన్న వార్తలు టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ప్రస్తుత సీఈఓ Mark Zuckerbergకు పోటీగా సంస్థలో కొత్త నాయకత్వ మార్పు...

Read moreDetails

భారత్‌కు ‘షెల్’ భరోసా: ఎరువుల రంగానికి భారీగా పెరిగిన ఎల్‌ఎన్‌జీ సరఫరా!

ప్రపంచ ఇంధన రంగ దిగ్గజం షెల్ పీఎల్‌సీ (Shell PLC) భారతీయ మార్కెట్‌పై తన పట్టును మరింత బిగించింది. ముఖ్యంగా భారతదేశంలోని ఎరువుల రంగానికి అవసరమైన లిక్విఫైడ్...

Read moreDetails

ఆవిష్కరణల్లో భారత్ జోరు: 1.43 లక్షల పేటెంట్ దరఖాస్తులతో రికార్డు!

భారతదేశం ఆవిష్కరణల కేంద్రంగా మారుతోందని చెప్పడానికి నిదర్శనం.. రికార్డు స్థాయిలో నమోదవుతున్న పేటెంట్ దరఖాస్తులే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పేటెంట్ ఫైలింగ్‌లు కళ్లు చెదిరే రీతిలో...

Read moreDetails

యుద్ధ విరామంతో పెరిగిన వ్యాపార సెంటిమెంట్.. ఏప్రిల్ నుంచి కార్ల డెలివరీల జోరు!

పశ్చిమాసియాలో ప్రకటించిన యుద్ధ విరామం (Ceasefire) భారత విలాసవంతమైన కార్ల (Luxury Cars) మార్కెట్‌కు కొత్త ఊపిరి పోసింది. ఉద్రిక్తతలు తగ్గడంతో మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి...

Read moreDetails

యుద్ధ సెగ తగిలినా తగ్గని కోల్ ఇండియా.. బొగ్గు ధరల పెంపు లేనట్లే!

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మరియు ముడి పదార్థాల మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ ప్రభావం బొగ్గు ఉత్పత్తిపై తీవ్రంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ రంగ సంస్థ...

Read moreDetails

ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఈ ఏడాది భారీ నియామకాలకు టీసీఎస్ గ్రీన్ సిగ్నల్!

దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నిరుద్యోగులకు, ముఖ్యంగా ఫ్రెషర్లకు తీపి కబురు అందించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) లో భారీగా నియామకాలు...

Read moreDetails

వంటగ్యాస్ కష్టాలకు చెక్: మార్కెట్లోకి 5 కిలోల సిలిండర్ల వెల్లువ..లక్ష దాటిన రోజువారీ అమ్మకాలు!

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సామాన్య ప్రజలకు, వలస...

Read moreDetails

నయారా బాటలో కాకుండా.. జనం బాటలో! ఇంధన ధరల స్థిరీకరణతో జియో-బిపి గుడ్ న్యూస్!

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతున్న తరుణంలో జియో-బిపి (Jio-bp) ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఇంధన ధరల విషయంలో ప్రస్తుతానికి తాము ఎలాంటి పెంపుదల...

Read moreDetails

ఒరిజినల్ ఫౌండర్లు ఒక్కొక్కరుగా దూరం! స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్ బై..ఇక మిగిలింది ఆయనేనా?

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ (Swiggy) కీలక మలుపులో ఉంది. సంస్థ ప్రస్థానంలో మొదటి నుంచీ వెన్నంటి ఉన్న మరో సహ వ్యవస్థాపకుడు నందన్...

Read moreDetails

ఆదాయపు పన్ను రంగంలో ఒక నవశకం! అమల్లోకి రానున్న నూతన ఐటీ చట్టం-2025

ఆదాయపు పన్ను చెల్లింపుదారుల చిక్కుముడిని విడదీయడంలో ఆదాయపు పన్ను శాఖ భారీ విజయాన్ని సాధించింది. పన్ను వివాదాలను సత్వరమే పరిష్కరించి, సామాన్యులకు ఊరటనివ్వడంలో కేంద్ర ప్రత్యక్ష పన్నుల...

Read moreDetails

సిప్ (SIP) సునామీ! మార్కెట్ కష్టాల్లో ఉన్నా మ్యూచువల్ ఫండ్లలోకి రూ. 40,000 కోట్ల వెల్లువ!

మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారతీయ మదుపర్లు మ్యూచువల్ ఫండ్లపై తమ నమ్మకాన్ని చాటుకున్నారు. 2026 మార్చి నెలలో ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు...

Read moreDetails

మహాలక్ష్మి మన ఇళ్లలోనే ఉంది! 34,600 టన్నుల పసిడి నిల్వలతో భారత్ రికార్డు

భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ ప్రపంచంలోనే మనల్ని అగ్రస్థానంలో నిలబెట్టింది. మన ఇళ్లలో ఉన్న పసిడి సంపద విలువ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలనే విస్తుపోయేలా చేస్తోంది.దేశీయుల...

Read moreDetails

ఎన్‌బీఎఫ్‌సీలపై ఆర్‌బీఐ ఉక్కుపాదం! లక్ష కోట్ల ఆస్తులుంటే ఇక అగ్రశ్రేణి జాబితాలోకి రావాల్సిందే

భారత బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగంలో పారదర్శకతను పెంచే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలకమైన అడుగు వేసింది. అప్పర్ లేయర్ (అగ్రశ్రేణి)...

Read moreDetails

వడ్డీ రేట్లు యథాతథం… ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక విధాన నిర్ణయం తీసుకుని, రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయించడానికి ఇది...

Read moreDetails

అదానీకి బిగ్ రిలీఫ్: ఎస్‌ఈసీ కేసుపై కీలక మలుపు!

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో కొంత ఊరట లభించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ...

Read moreDetails

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం రూ.79,459 కోట్లకు పెంపు

రాజస్థాన్‌లో నిర్మాణంలో ఉన్న చమురు శుద్ధి ప్రాజెక్టు (రిఫైనరీ) వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మొదటగా రూ.43,129 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని...

Read moreDetails

ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు

బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్‌బీఎఫ్‌సీల (NBFCs) కోసం కొత్త...

Read moreDetails

విద్యుత్ వాహనాల రిటైల్ విక్రయాలు 24.52 లక్షలకు చేరిక: 24.6% వృద్ధి

ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం స్థాయి వాహన విక్రయాల తాజా గణాంకాల సమీక్ష: మొత్తం విద్యుత్ వాహనాల రిటైల్ విక్రయాలు: 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 24.52...

Read moreDetails

ముగింపు దశకు ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ: రేసులో ఇద్దరు బలమైన కొనుగోలుదారులు!

ఐడీబీఐ బ్యాంక్‌లో వ్యూహాత్మక వాటా విక్రయానికి నిర్ణయించిన రిజర్వ్ ధర కంటే తక్కువ ఆర్థిక బిడ్‌లు “సామర్థ్యం గల ఇద్దరు కొనుగోలుదారులు” సమర్పించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి....

Read moreDetails

ఎయిరిండియా MD & CEO క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా: కొత్త నాయకత్వానికి దారితీస్తున్న బదిలీ

టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా మేనేజింగ్ డైరెక్టర్ (MD) మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవులకు రాజీనామా చేశారు. కొత్త ఎండీ, సీఈఓ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో 10,000 అంతర్జాతీయ విమానాలు రద్దు

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా భారతీయ విమానయాన రంగంలో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఫిబ్రవరి 28 నుండి, ప్రధానంగా ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ...

Read moreDetails

ఇరాన్–యూఎస్ సీజ్‌ఫైర్‌: చమురు ధరల్లో భారీ ఊరట

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా రెండు వారాల విరామాన్ని ప్రకటించడం (Trump Ceasefire) చమురు ధరలను తగ్గించడానికి కారణమైంది (Oil Prices)....

Read moreDetails

RBI వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది: రెపో రేటు 5.25% వద్ద స్థిరం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ప్రకటించిన విధంగా, కీలక వడ్డీరేట్లలో ఎటువంటి మార్పు జరగలేదు. రెపో రేటు 5.25% వద్ద...

Read moreDetails
Page 5 of 13 1 4 5 6 13

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News