పరిశోధనలను విస్మరించలేము: రాజ్‌నాథ్‌ సింగ్‌

పరిశోధనలను విస్మరించలేము: రాజ్‌నాథ్‌ సింగ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతదేశ రక్షణరంగంలో పరిశోధన, అభివృద్ధిని బలోపేతం చేయడానికి ఒక వినూత్న పర్యావరణ వ్యవస్థను పెంపొందించనున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. డిఫెన్స్‌ అకౌంట్స్‌ ...

మూడో వ్యక్తితో వివాహేతర సంబంధం.. కుమార్తెను కడతేర్చిన తండ్రి

మూడో వ్యక్తితో వివాహేతర సంబంధం.. కుమార్తెను కడతేర్చిన తండ్రి

వరుసగా వివాహేతర సంబంధాలతో తనకు చెడ్డపేరు తీసుకొస్తోందని ఆగ్రహించిన ఓ తండ్రి తన కుమార్తెను హతమార్చిన ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. మార్కండయన్‌కోట ప్రాంతానికి చెందిన ప్రవీణ ...

ఇన్సురెన్స్ డబ్బుల కోసం దారుణం.. కుటుంబాన్ని చంపేసి..

ఇన్సురెన్స్ డబ్బుల కోసం దారుణం.. కుటుంబాన్ని చంపేసి..

పోలీసుల దర్యాప్తులో మతిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017, జూన్ 21వ తేదీన విశాల్ తల్లి ప్రభా దేవి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ...

 కోతలేకుండానే ప్రోస్టేట్‌కు పరిష్కారం

 కోతలేకుండానే ప్రోస్టేట్‌కు పరిష్కారం

శస్త్రచికిత్సతో పనిలేకుండా, అనస్థీషియా ఇవ్వకుండా చర్మం మీద చిన్న రంధ్రంతోనే ప్రోస్టేట్‌ ఉబ్బుకు చికిత్స చేస్తే? ప్రోస్టేట్‌ గ్రంథిని అసలు ముట్టుకోకుండా, చుట్టుపక్కల భాగాలను తాకకుండా, రక్తస్రావమేదీ ...

6 కోట్ల స్కామ్‌.. గోవాలో నిందితుడి అరెస్టు.. ఏం జరిగిందంటే..

6 కోట్ల స్కామ్‌.. గోవాలో నిందితుడి అరెస్టు.. ఏం జరిగిందంటే..

పెట్టుబడి పేరుతో రూ.6 కోట్ల మేర మోసం చేసిన నిందితుల్లో ఒకరిని సైబరాబాద్‌ పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ఆర్థిక నేరాల విభాగం ...

తండ్రి వాచ్‌మన్‌గా పనిచేసే అపార్టుమెంట్‌లో కొడుకు దొంగతనాలు

తండ్రి వాచ్‌మన్‌గా పనిచేసే అపార్టుమెంట్‌లో కొడుకు దొంగతనాలు

కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో తండ్రి వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తుండగా కొడుకు అదే అపార్టుమెంటులో దొంగతనాలు చేస్తూ ఏడాది కాలంగా పోలీసులకు సవాల్‌ విసిరిన కేసును కూకట్‌పల్లి పోలీసులు ...

హై బీపీ సమస్య ఇబ్బంది పెడుతోందా?.. జస్ట్ ఈ సింపుల్ చిట్కాలు..

హై బీపీ సమస్య ఇబ్బంది పెడుతోందా?.. జస్ట్ ఈ సింపుల్ చిట్కాలు..

హై బీపీ.. ప్రస్తుతం ఈ సమస్య అందరిని ఇబ్బంది పెడుతోంది. వైద్యులు వద్దకు వెళ్లితే.. భారీగా ఫీజు వసూల్ చేస్తున్నారు. దీనితోపాటు అత్యంత ఖరీదైన మందులు రాస్తున్నారు. ...

నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఇక మళ్లీ చేయను’ అంటూ

నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఇక మళ్లీ చేయను’ అంటూ

మాజీ ప్రియురాలిని మర్చిపోలేక మనో వేదనతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ‘నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశాను, ఇక మళ్లీ చేయను’ అంటూ సోషల్‌ మీడియాలో ...

పెళ్లికి వచ్చి పరలోకాలకు..

పెళ్లికి వచ్చి పరలోకాలకు..

ఓ వివాహానికి హాజరైన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్‌లో మునిగి మృతి చెందిన సంఘటన సోమవారం మడకశిరలో జరిగింది. బంధువులు తెలిపిన వివరాల మేరకు ...

అల్సర్‌కు కారణమేమిటి.. దీన్ని ఎలా నివారించాలి?

అల్సర్‌కు కారణమేమిటి.. దీన్ని ఎలా నివారించాలి?

కడుపులో అల్సర్లకు కారణమేమిటి? దాని ప్రారంభ లక్షణాలు ఎలా ఉంటాయి? దీన్ని ఎలా నివారించాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: కడుపు లేదా ప్రేగు లోపలి ...

బాణసంచా పేలి దంపతుల మృతి

బాణసంచా పేలి దంపతుల మృతి

అయినవిల్లి, న్యూస్‌టుడే: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో మంగళవారం సాయంత్రం బాణసంచా పేలుడు సంభవించి దంపతులు మరణించారు. దీపావళి పండగ ...

పీహెచ్‌సీ వైద్యుల సమ్మె ఉధృతం

పీహెచ్‌సీ వైద్యుల సమ్మె ఉధృతం

మచిలీపట్నం అర్బన్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యుల సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఏపీ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్‌ పి.దీప్తి ...

చెట్లే లేని చోటు నుంచి కలప రవాణా!

చెట్లే లేని చోటు నుంచి కలప రవాణా!

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: కలప రవాణాను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నేషనల్‌ ట్రాన్సిట్‌ పర్మిట్‌ సిస్టం’(ఎన్‌టీపీసీ)... అక్రమార్కులకు వరంగా మారింది. టేకు లాంటి విలువైన ...

8 గంటలు పడుకున్నా ఆ సమస్యలు తప్పవా..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

8 గంటలు పడుకున్నా ఆ సమస్యలు తప్పవా..? అసలు విషయం తెలిస్తే అవాక్కే..

మీకు తెలుసా.. ఎనిమిది గంటల నిద్ర వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా..? అదొక్కటే కాదు.. మీరు నిద్రపోయే సమయం, మేల్కొనే సమయం చాలా ముఖ్యం. ...

భార్య హంతకుడికి 43 ఏళ్ల తర్వాత శిక్ష

అలహాబాద్‌: సమీప బంధువైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. తన భార్యను హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన ఘటనలో దోషికి 43 ఏళ్ల తర్వాత శిక్షపడింది. ట్రయల్‌ ...

మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే శక్తివంతమైన పండు.. 60ఏళ్లు దాటినా..!

మూత్రపిండాల్లో రాళ్లను కరిగించే శక్తివంతమైన పండు.. 60ఏళ్లు దాటినా..!

ప్రకృతి మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఆహారాలను అందించింది. వాటిలో కాయలు, పండ్లు కూడా ఉన్నాయి. పండ్లు మంచి రుచి, ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. అలాంటిది ...

పంట ధ్వంసం చేసిన అడవి పందులు.. యువరైతు బలవన్మరణం

పంట ధ్వంసం చేసిన అడవి పందులు.. యువరైతు బలవన్మరణం

కెరమెరి, న్యూస్‌టుడే: అడవి పందులు పంటలను ధ్వంసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో ...

ఫిల్మ్‌నగర్‌లో సినీనటి డింపుల్‌ హయాతిపై కేసు నమోదు

ఫిల్మ్‌నగర్‌లో సినీనటి డింపుల్‌ హయాతిపై కేసు నమోదు

ఫిల్మ్‌నగర్‌: సినీనటి డింపుల్‌ హయాతి, ఆమె భర్తపై ఫిల్మ్‌నగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ...

దానిమ్మ ఆకులు మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఆ సమస్యలు హాంఫట్..

దానిమ్మ ఆకులు మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఆ సమస్యలు హాంఫట్..

దానిమ్మ పండు అనేక పోషకాలను నిండి ఉంది.. దీన్ని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు.  అయితే దానిమ్మ పండుతోనే కాదు.. ఆకులు, బెరడుతోనూ అనేక ...

టీసీఎస్‌ 80,000 మంది ఉద్యోగులను తొలగించిందా..నెట్టింట పోస్ట్ వైరల్, క్లారిటీ

టీసీఎస్‌ 80,000 మంది ఉద్యోగులను తొలగించిందా..నెట్టింట పోస్ట్ వైరల్, క్లారిటీ

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గురించి సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. దాదాపు 80,000 ఉద్యోగులను కంపెనీ తొలగించిందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట ...

ఇ కామర్స్‌ సంస్థలపై ప్రభుత్వ నిఘా

ఇ కామర్స్‌ సంస్థలపై ప్రభుత్వ నిఘా

జీఎ్‌సటీ తగ్గింపు ప్రయోజనం ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులకు చేరాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఇ-కామర్స్‌ సంస్థలు రోజువారీ వినియోగంలో ఉన్న... న్యూఢిల్లీ: జీఎ్‌సటీ తగ్గింపు ప్రయోజనం ...

జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ను జిందాల్‌ పవర్‌ కొనొచ్చు

జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ను జిందాల్‌ పవర్‌ కొనొచ్చు

దిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాశ్‌ అసోసియేట్స్‌ను కొనుగోలు చేసే నిమిత్తం నవీన్‌ జిందాల్‌ నేతృత్వంలోని జిందాల్‌ పవర్‌కు సూత్రప్రాయ అనుమతులు ఇచ్చినట్లు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ...

పసిడి/వెండి ఉత్పత్తుల తయారీదార్లకూ మూలధన రుణాలివ్వొచ్చు

పసిడి/వెండి ఉత్పత్తుల తయారీదార్లకూ మూలధన రుణాలివ్వొచ్చు

ముంబయి: బంగారం/వెండిని ముడి పదార్థంగా వినియోగించి, ఆభరణాలు/వస్తువులు తయారు చేసేవారికీ మూలధన నిధులుగా రుణాలు అందించడానికి బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతినిచ్చింది. ప్రస్తుతం ...

గుర్తు తెలియని నంబర్లకు ఏఐతో సమాధానం

గుర్తు తెలియని నంబర్లకు ఏఐతో సమాధానం

ఈనాడు, హైదరాబాద్‌: గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌/ టెలీ మార్కెటింగ్‌ కాల్స్‌ను నిరోధించేందుకు.. వాటికి సమాధానాలు ఇచ్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత అసిస్టెంట్‌ ఈక్వల్‌ ...

నవరాత్రి ఉపవాసంలో ఎక్కువసేపు నీళ్లు తాగకపోతే ఏమవుతుంది?

నవరాత్రి ఉపవాసంలో ఎక్కువసేపు నీళ్లు తాగకపోతే ఏమవుతుంది?

నీరు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం.ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా జీర్ణక్రియ, చర్మం, మెదడు పనితీరుకు కూడా సహాయపడుతుంది. అయితే, నవరాత్రి ఉపవాసంలో ఎక్కువసేపు ...

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు తగ్గిస్తే ప్రోత్సాహకాలు

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు తగ్గిస్తే ప్రోత్సాహకాలు

ముంబయి: బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించేందుకు ఒక ఏడాది పాటు కొనసాగే ప్రోత్సాహక పథకాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. ‘స్కీమ్‌ ...

‘వీసా’ ఇవ్వకుంటే.. భారత్‌కు వెళ్దాం

‘వీసా’ ఇవ్వకుంటే.. భారత్‌కు వెళ్దాం

అన్ని రంగాల సంస్థలూ కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించడంపై దృష్టి పెట్టాయి. ఇందుకవసరమైన ఐటీ నిపుణులు పెద్దసంఖ్యలో కావాలంటే, హెచ్‌-1బీ వీసాల సాయంతో అమెరికాలోని కంపెనీలు నియమించుకునేవి. ...

ఈ డ్రింక్ మితిమీరిన కోపాన్ని కంట్రోల్ చేస్తుందా?

ఈ డ్రింక్ మితిమీరిన కోపాన్ని కంట్రోల్ చేస్తుందా?

తులసి ఆకులను అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా ఔషధంగా ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. కానీ, తులసి మొక్క కాండాలకు కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయని మీకు ...

ఎల్‌ఐసీ ఎండీగా ఆర్‌. చందర్‌

ఎల్‌ఐసీ ఎండీగా ఆర్‌. చందర్‌

ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్‌ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ).. జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌.... న్యూఢిల్లీ: ప్రభుత్వ ...

 బంగారం…14 సంవత్సరాల్లో అత్యుత్తమ నెలవారీ వృద్ధి

 బంగారం…14 సంవత్సరాల్లో అత్యుత్తమ నెలవారీ వృద్ధి

బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతూనే ఉన్నాయి. మంగళవారం బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మరో.. ముంబై: బంగారం, వెండి ధరలు తగ్గేదేలే ...

మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే గుండెపోటు వస్తుందా?

మానసిక ఆరోగ్యం సరిగా లేకపోతే గుండెపోటు వస్తుందా?

మానసిక అనారోగ్యం కూడా గుండె సమస్యలకు దోహదం చేస్తుందా? ఒత్తిడి, ఆందోళన, నిరాశ కారణంగా గుండె జబ్బులు పెరగడానికి కారణాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ...

6 నెలలురూ.23 లక్షల కోట్లు

6 నెలలురూ.23 లక్షల కోట్లు

వర్తమాన ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మూడడుగులు ముందుకు, ఆరడుగు లు వెనక్కి వేస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో బీఎ్‌సఈ మార్కెట్‌ క్యాప్‌.... ...

సూర్యచంద్రులపై మలయప్పస్వామి వైభవం

సూర్యచంద్రులపై మలయప్పస్వామి వైభవం

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి.. సూర్యచంద్రుల వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు రాత్రి అమృత ...

ఈ నెల 6 నుంచి కాలేజీలు బంద్!

ఈ నెల 6 నుంచి కాలేజీలు బంద్!

తెలంగాణలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్ ...

పెద్దల కష్టానికి.. చిన్న ఉపశమనం..!

పెద్దల కష్టానికి.. చిన్న ఉపశమనం..!

డైపర్స్‌ అనగానే ఠక్కున పిల్లలు గుర్తుకొస్తారు. అయితే, పెద్దలకూ అడల్ట్‌ డైపర్లున్నాయి. ఆరోగ్య సమస్యలున్నవారు, కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇవి చాలా అవసరం. అయితే వాటి ఎంపిక, ...

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజిలను మరమత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ...

తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా రథోత్సవం

తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా రథోత్సవం

తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ...

సాయంత్రం బీటెక్‌కు ఉమ్మడి పరీక్ష!

సాయంత్రం బీటెక్‌కు ఉమ్మడి పరీక్ష!

ఈనాడు, హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ డిప్లొమా చదివి, ఉద్యోగం చేస్తున్న వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ సాయంత్రం వేళ బీటెక్‌ చదువుకునే అవకాశం కల్పించేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు ...

కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య

కాకినాడ జిల్లాలో దారుణం: బాలిక గొంతుకోసి.. యువకుడి ఆత్మహత్య

సామర్లకోట: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక (17)ను హతమార్చి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, ...

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తాం: నూతన డీజీపీ శివధర్‌రెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా నిర్వహిస్తాం: నూతన డీజీపీ శివధర్‌రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని నూతన డీజీపీ శివధర్‌ రెడ్డి తెలిపారు. నూతన డీజీపీగా ఆయన ...

జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన: ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం

జీఎస్టీ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన: ప్రజలతో మమేకం అవ్వండి.. నేతలకు సీఎం దిశానిర్దేశం

గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. పీక్ ...

ఇదే స్ఫూర్తి కొనసాగించాలి

ఇదే స్ఫూర్తి కొనసాగించాలి

బండ్లగూడజాగీర్, న్యూస్‌టుడే: శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉందని డీజీపీ జితేందర్‌ వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని సిబ్బంది ఇకమీదటా కొనసాగించాలన్నారు. మంగళవారంతో పదవీ ...

ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ ప్యాకేజీ..

ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ ప్యాకేజీ..

అమ్రాబాద్‌ మండలంలోని హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిలోని మన్ననూర్‌ లేక ఫర్హాబాద్‌ ముఖద్వారం నుంచి సఫారీ ప్రారంభమవుతుంది. మన్ననూర్‌లో కాటేజ్‌లు, వసతి గదులు ఉన్నాయి. వీటి అద్దె రోజుకు ధర ...

59 లక్షల ప్యాకేజీ

59 లక్షల ప్యాకేజీ

గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి గూగుల్‌లో జాక్‌పాట్‌ కొట్టింది. ఏలూరు జిల్లాకు చెందిన దేవకోటి రేణుకా గంగ ఆ దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఏడాదికి రూ. ...

రా.. రమ్మని.. ప్రకృతి ప్రేమికులకు విందని

రా.. రమ్మని.. ప్రకృతి ప్రేమికులకు విందని

ప్రకృతి రమణీయ దృశ్యాలకు, పెద్దపులులకు నిలయం నల్లమల అడవులు. ఇందులో విహారానికి తలుపులు తెరిచింది అటవీశాఖ. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం ...

7 కిలోల బంగారం.. 5 కోట్లతో అలంకరణ

7 కిలోల బంగారం.. 5 కోట్లతో అలంకరణ

శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్‌టౌన్‌ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు కిలోల బంగారు... శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్‌టౌన్‌ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు ...

రొమ్ము క్యాన్సర్‌పై వెలుగెత్తి చాటాలని

రొమ్ము క్యాన్సర్‌పై వెలుగెత్తి చాటాలని

మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌పై హైదరాబాద్‌లో ఉషాలక్ష్మీ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ అవగాహన కల్పిస్తోంది. సంస్థ ప్రతినిధులు నగరంలోని చార్మినార్, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్‌ ...

నందులపల్లిని వణికిస్తున్న నత్తలు

నందులపల్లిని వణికిస్తున్న నత్తలు

నెన్నెల, న్యూస్‌టుడే: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లిలో నత్తలు పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలోని ఉపాధి హామీ నర్సరీలో గతేడాది కనిపించిన నత్తలు ప్రస్తుతం  ...

ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం

ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం

ఫ్యూచర్ సిటీస్‌లో AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) థీమ్‌తో ఎక్స్ పో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు, 60000 వేల మంది ...

ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

ఇంద్రకీలాద్రిపై పదవ రోజుకు నవరాత్రి ఉత్సవాలు.. తరలివస్తున్న భక్తులు

అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ...

Page 143 of 144 1 142 143 144

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News