Tag: Breaking news

దండపల్లి క్రాస్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురి మృతి

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగవరం మండలంలోని దండపల్లి క్రాస్ వద్ద బెంగళూరు–చెన్నై జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ...

Read moreDetails

పులుపు పండ్లు జలుబు పెంచుతాయా?.. అసలు నిజం ఇదే

జలుబు చేసినప్పుడు నిమ్మ, నారింజ వంటి పులుపు పండ్లు తింటే జలుబు మరింత పెరుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. అందుకే చాలామంది ఆ పండ్లను పూర్తిగా మానేస్తారు. ...

Read moreDetails

ఎన్‌టీపీసీలో భారీ జీతంతో ఉద్యోగాలు..కెమికల్ ఇంజినీర్లకు అవకాశం..!!

దేశంలో ప్రముఖ ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఎన్‌టీపీసీ (NTPC) కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు మంచి ఉద్యోగావకాశాన్ని ప్రకటించింది. గ్రీన్ కెమికల్స్ విభాగంలో ఖాళీగా ...

Read moreDetails

వ్యవసాయంలో స్మార్ట్ టెక్నాలజీ… డ్రోన్‌తో విత్తనాల ప్రయోగం విజయవంతం..!

వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం వేగంగా పెరుగుతోంది. యంత్రాలు, స్మార్ట్ పరికరాల సహాయంతో రైతులు పనులను సులభతరం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యవసాయంలో డ్రోన్ వినియోగం ...

Read moreDetails

సీఎం పదవి కాలమే నిర్ణయిస్తుంది.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి ...

Read moreDetails

సోలార్‌ పవర్‌లో కెరీర్‌ అవకాశాలు… 2030 నాటికి లక్షల ఉద్యోగాలు..!

పర్యావరణానికి అనుకూలమైన విద్యుత్ ఉత్పత్తి విధానాల్లో సౌరశక్తి (Solar Power) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో కాలుష్యం, అధిక వ్యయాలు ...

Read moreDetails

తమిళనాడు ఎన్నికలు భావోద్వేగం.. విజయ్ వ్యాఖ్యలు

కొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం (టీవీకే)’ ...

Read moreDetails

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. భారతీయులకు అత్యవసర నంబర్లు విడుదల

పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న దాడులు తీవ్రరూపం దాల్చడంతో గల్ఫ్‌ ప్రాంతం మొత్తం ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా ...

Read moreDetails

ఏపీకి బుల్లెట్‌ రైల్‌ అవకాశాలు… విజయవాడ – విశాఖపై దృష్టి..!!

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు కేంద్ర రైల్వేశాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలైన విజయవాడ–విశాఖపట్నం మధ్య హైస్పీడ్‌ బుల్లెట్‌ రైల్‌ కారిడార్‌ ...

Read moreDetails

పెన్సిల్‌తో గొలుసు కళ… గిన్నిస్ రికార్డు లక్ష్యంగా కళాకారుడు..!!

చిన్నప్పుడు పెన్సిల్‌ను చెక్కుతుంటే ముల్లు విరగకుండా చూసుకోవడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. అలాంటిది పెన్సిల్‌ను చెక్కుతూనే దానిలోనే గొలుసులా లింకులు తయారు చేయడం అంటే ఎంతో ...

Read moreDetails

హర్మూజ్‌ మార్గం భద్రతపై అమెరికా హామీ

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్‌ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నిర్ణయం వల్ల గల్ఫ్‌ ...

Read moreDetails

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై 1000 విమానాల ల్యాండింగ్‌లు.. నౌకాదళానికి గర్వకారణం

భారత నౌకాదళానికి చెందిన అత్యాధునిక విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ మరో కీలక మైలురాయిని అందుకుంది. ఈ నౌకపై విజయవంతంగా ల్యాండ్‌ అయిన విమానాల సంఖ్య ...

Read moreDetails

ఆర్సీబీ అభిమానులకు శుభవార్త… బెంగళూరులో ఐపీఎల్ ఫైనల్..!!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించిన కీలక సమాచారం బయటకు వచ్చింది. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌ బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా ...

Read moreDetails

పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ..హైదరాబాద్‌లో పెట్రోల్ బంకులు మూసివేతా?

హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకులు నాలుగు రోజుల పాటు మూసివేయనున్నాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెట్రోల్ బంకుల వద్ద ...

Read moreDetails

ప్రగతి నగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. కళ్లముందే కాలిపోయిన 40 ఫర్నిచర్ దుకాణాలు

ప్రగతి నగర్ పరిధిలోని KGR కన్వెన్షన్ సమీపంలో ఈరోజు రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో అక్కడి ...

Read moreDetails

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక భారీ అగ్నిప్రమాదం..

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ...

Read moreDetails

ఫుడ్ డెలివరీ రంగంలోకి ర్యాపిడో… ‘ఓన్‌లీ’ యాప్‌తో కొత్త సేవలు..!!

ద్విచక్ర వాహన రైడింగ్ సేవలతో ప్రాచుర్యం పొందిన ర్యాపిడో సంస్థ ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందుకోసం ‘ఓన్‌లీ’ (Ownly) అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ...

Read moreDetails

వాణిజ్య ఒప్పందాల అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి: పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపు.!

భారత్‌ వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ద్వారా ఏర్పడుతున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్టుబడులను వేగవంతం ...

Read moreDetails

ఏసీబీ సోదాల్లో నోట్ల కట్టలు, బంగారం స్వాధీనం

ఏబీసీడబ్ల్యూవో గడ్డి బాల ముకుందరావుపై వచ్చిన ఫిర్యాదులు క్రమంగా తీవ్రతరమవడంతో ఏసీబీ అధికారులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా వసతిగృహాల మెస్ బిల్లుల మంజూరులో అవకతవకలు ...

Read moreDetails

హోలీ వేడుకల్లో విషాదం… నీటిగుంటలో మునిగి విద్యార్థి గల్లంతు

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురంలో హోలీ సంబరాలు విషాదంగా మారాయి. పండుగ సందర్భంగా నీటిగుంటలో ఈతకు దిగిన నలుగురు స్నేహితుల్లో ఒకరు ప్రమాదవశాత్తు మునిగి గల్లంతయ్యాడు.ఇంటర్ ...

Read moreDetails

విజయనగరంలో హోలీ ఘటన కలకలం

విజయనగరం జిల్లాలో జరిగిన ఈ ఘటన హోలీ వేడుకల్లో జాగ్రత్తలు ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. రసాయనాలు కలిగిన రంగులు కళ్లకు తగలడం వల్ల చిన్నారులు తీవ్ర ...

Read moreDetails

హనుమాన్ ప్రాజెక్ట్‌తో మానవ–వన్యప్రాణి సంఘర్షణకు చెక్

రాష్ట్రంలో మానవ–వన్యప్రాణి సంఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ‘హనుమాన్’ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులు, పంటలను రక్షించడం ఈ ...

Read moreDetails

గల్ఫ్‌లో ఉన్న ప్రవాసుల రక్షణకు ప్రత్యేక చర్యలు – మంత్రి సుభాష్

గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న ప్రవాస ఆంధ్రుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రి సుభాష్ వీడియో కాన్ఫరెన్స్ ...

Read moreDetails

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి ...

Read moreDetails

రైతన్నలకు పండుగ: కొత్తబురుజు వేదికగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి.

ఈ నెల 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నంద్యాల జిల్లాలో విస్తృత పర్యటన చేయనున్నారు. డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన ...

Read moreDetails

గొల్లెగూడెంలో ఘోరం… ఇద్దరు చిన్నారులతో తల్లి బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లెగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హతమార్చి అనంతరం తాను కూడా బలవన్మరణానికి పాల్పడిన ...

Read moreDetails

చంద్రగ్రహణం వేళ శ్రీవారి ఆలయ ద్వారాలు మూసివేత

చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్త విధానాలు అమలు చేశారు. ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ సమయాల్లో దేవాలయ ద్వారాలు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ...

Read moreDetails

శాంతిభద్రతల మధ్య – ఎస్పీ కార్యాలయంలో రంగుల సంబరాలు

హోలీ పండుగ సందర్భంగా తెలంగాణలో పలు జిల్లాల్లో పోలీసులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. మహబూబాబాద్‌లో జిల్లా ఎస్పీ శబరీష్‌ ఆధ్వర్యంలో ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో రంగుల సంబరాలు ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాద ఘటన… యువతి మృతి

మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన యువతి ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న సోనీ (20) తన నివాస గదిలో ఉరివేసుకుని ప్రాణాలు ...

Read moreDetails

పహల్గాం దాడిలో గో ప్రో కెమెరాల వినియోగం – చైనా సహాయం కోరనున్న ఎన్‌ఐఏ

పహల్గాం ఉగ్రదాడి కేసులో గో ప్రో కెమెరాల వినియోగం బయటపడటం దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. దాడి సమయంలో ఉగ్రవాదులు తమ కదలికలను రికార్డు చేసేందుకు ఈ ...

Read moreDetails

రెండుసార్లు తిరిగి… చివరకు దుబాయ్‌లో సురక్షిత ల్యాండింగ్

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముంబయి నుంచి దుబాయ్‌కు బయలుదేరిన ఎమిరేట్స్ EK501 విమానం గల్ఫ్ ఆఫ్ ...

Read moreDetails

వెండి ధర తగ్గింది… బంగారం స్వల్ప లాభంలో ముగింపు

తో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు సోమవారం మొదట భారీగా ఎగిసిపడ్డాయి. అయితే రాత్రి సమయానికి ట్రేడింగ్‌లో మార్పులతో ధరలు కొంత దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ...

Read moreDetails

పాక్‌పై మళ్లీ హీరోగా కోహ్లి… రోహిత్ గుర్తుచేసుకున్న మధుర క్షణాలు

2022 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విరాట్‌ కోహ్లి ఆడిన అసాధారణ ఇన్నింగ్స్‌ను అప్పటి కెప్టెన్‌ Rohit Sharma మరోసారి గుర్తుచేశాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన ఆ హై ...

Read moreDetails

తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ… ఓర్పుతో వ్యవహరించాలంటూ టీటీడీ విజ్ఞప్తి

తిరుమల ఔటర్ రింగ్ రోడ్డులోని కృష్ణతేజ అతిథి భవనం సమీప క్యూలైన్‌లో భక్తుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది, శ్రీవారి సేవకులు ...

Read moreDetails

బ్లాక్ బ్యూటీగా మారిన ఎక్స్‌ఎస్‌ఆర్‌ 155… యువతకు నచ్చే స్టైల్

యమహా మోటార్ ఇండియా తన ప్రముఖ నీయో-రెట్రో స్పోర్ట్స్ బైక్ యమహా ఎక్స్‌ఎస్‌ఆర్‌ 155 ను తాజాగా మెటాలిక్ బ్లాక్ రంగులో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దిల్లీ ఎక్స్‌షోరూం ...

Read moreDetails

హోర్ముజ్‌లో హై అలర్ట్‌… చమురు ట్యాంకర్లు నిలిచిపోయి ప్రపంచానికి షాక్‌!

ప్రపంచ ఇంధన రవాణాకు జీవనాడిగా భావించేహోర్ముజ్ జలసంధివద్ద ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఈ మార్గంలో నౌకల రాకపోకలు దాదాపు స్తంభించాయి. ప్రస్తుతం 700కు పైగా ...

Read moreDetails

ఒమన్‌ తీరంలో దాడులు… ముగ్గురు భారతీయ నావికుల మృతి

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావం ఇప్పుడు సముద్ర రవాణాపైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఒమన్‌ తీర ప్రాంతాలకు సమీపంలో జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి ...

Read moreDetails

ఉద్రిక్తతల మధ్య ప్రజలతో కలిసిన యూఏఈ అధ్యక్షుడు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యూఏఈలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇరాన్‌ దాడుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వాతావరణం ఏర్పడింది. ...

Read moreDetails

దేవాలయంలోనే రాజకీయ ఉద్రిక్తత… ఎమ్మెల్యే–ఎంపీ మధ్య వాగ్వాదం

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని నెమలి వేణుగోపాల స్వామి వారి కల్యాణోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణ వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ ...

Read moreDetails

సాంప్రదాయపోటీ విషాదంగా మారింది..కుటుంబాల్లో శోకం నింపిన ఎద్దుల దాడి..!!

తమిళనాడులో నిర్వహించిన మంజువిరట్టు (ఎద్దుల పందెం) పోటీ విషాదాంతమైంది. శివగంగై జిల్లా సింగంపుణరి సమీపంలోని అరళిప్పారై గ్రామంలో బాల దండాయుధపాణి ఆలయ తిరునాళ్ల సందర్భంగా సోమవారం ఈ ...

Read moreDetails

సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబు–పవన్ కీలక సమావేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశంలో రాష్ట్ర ...

Read moreDetails

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం: భార్య, అత్తలను కత్తితో కిరాతకంగా చంపిన భర్త.

తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకున్న భార్య, అత్త హత్యల ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర ...

Read moreDetails

చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదం… 10 మందికి గాయాలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్ సమీపంలో ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఏపీఎస్ఆర్టీసీ బస్సు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 10 మంది ...

Read moreDetails

పిల్లల భవిష్యత్తు కోసం కొత్త మార్గం చూపుతున్న అరుణకుమారి

శ్రీకాకుళం జిల్లా జి. సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్న కూర్మాన అరుణకుమారి టీచర్ సృజనాత్మక బోధనతో విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ...

Read moreDetails

ఎర్రచందనం అక్రమ రవాణాపై భారీ ఆపరేషన్‌..రూ.5 కోట్ల దుంగలు స్వాధీనం..!

కర్ణాటకలో వ్యూహాత్మక ఆపరేషన్‌ నిర్వహించిన ఏపీ ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ భారీ మొత్తంలో అక్రమ దుంగలను స్వాధీనం చేసుకుంది. సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను ...

Read moreDetails

యూఏఈలో అమెజాన్ డేటా సెంటర్లపై డ్రోన్ దాడి

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ దాడులు జరిగినట్లు Amazonకు చెందిన Amazon Web Services (AWS) ...

Read moreDetails

ఏఐతో అసభ్య మార్ఫింగ్‌… సోషల్ మీడియాలో వైరల్..!!

హైదరాబాద్‌ రాయదుర్గం ప్రాంతానికి చెందిన 52 ఏళ్ల మహిళ తన ఫొటోలు, వీడియోలను ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ సాంకేతికతతో మార్ఫింగ్‌ చేసి అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం ...

Read moreDetails

అడవి జంతువులు ఊళ్లలోకి వస్తున్నాయా? ఇక భయం వద్దు.. ఏపీ సర్కార్ ‘హనుమాన్ ప్రాజెక్ట్’ రెడీ!

ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణుల కదలికలు పెరగడం, అడవి జంతువులు గ్రామాల్లోకి రావడం వల్ల ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ‘హనుమాన్ ప్రాజెక్ట్’ను ...

Read moreDetails

స్మార్ట్‌ఫోన్ అభిమానులకు సూపర్ ఎగ్జైట్మెంట్ నెల మార్చిలో..భారీ బ్రాండ్ల మొబైల్ మేళా..!!

మార్చి 2026 స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు కీలకమైన నెలగా మారుతోంది. Apple, Xiaomi, Nothing, Motorola, Vivo వంటి బ్రాండ్లు కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాయి. iPhone ...

Read moreDetails

యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లలో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో తన ప్రాచుర్యాన్ని మరింతగా పెంచుకుంటున్నారు. యూట్యూబ్‌లో 3 కోట్లు దాటిన సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఆయనకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ...

Read moreDetails
Page 18 of 33 1 17 18 19 33

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News