Tag: Breaking news

కడప జిల్లాలో ఏసీబీ పంజా: లంచం తీసుకుంటూ చిక్కిన ఎస్సై, సీఐ!

ఖాకీ వనంలో అవినీతి గుట్టురట్టయింది. కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్ వేదికగా సాగుతున్న వసూళ్ల పర్వానికి ఏసీబీ అధికారులు చెక్ పెట్టారు. రూ. 3 లక్షలు ...

Read moreDetails

అమెరికాలో గవర్నర్ల విందు వివాదం రేపింది!

అమెరికా అధ్యక్షుడు ప్రతి ఏడాది White Houseలో నిర్వహించే గవర్నర్ల విందు ఈసారి రాజకీయ వివాదానికి దారి తీసింది. సాధారణంగా అన్ని రాష్ట్రాల గవర్నర్లు పాల్గొనే ఈ ...

Read moreDetails

ద్రోణి ప్రభావం: ఎండల వేళ ఊరట.. హైదరాబాద్‌ను పలకరించిన వానమ్మ!

గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులకు ప్రకృతి చల్లని కబురు అందించింది. సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ...

Read moreDetails

మార్కెట్‌లో ఉత్సాహం.. 25,700 ఎగువకు నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బలమైన లాభాలతో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు రాణించాయి. అమెరికాలో మాజీ అధ్యక్షుడు Donald Trump ...

Read moreDetails

యూపీఎస్‌సీ జాబ్ అలర్ట్: కేంద్ర సర్వీసుల్లో ‘క్లాస్-1’ ఆఫీసర్ కొలువులు!

సివిల్ సర్వెంట్లతో సమానమైన హోదా, లక్షకు పైగా జీతం, దేశ ఆర్థిక, గణాంక వ్యవస్థల్లో కీలక పాత్ర పోషించే అవకాశం.. ఇవే IES & ISS ఉద్యోగాల ...

Read moreDetails

చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే ‘నేచురల్ మెడిసిన్’.. వాల్‌నట్ రహస్యం ఇదే!

ప్రకృతి ప్రసాదించిన విత్తనాలలో వాల్‌నట్స్ అత్యంత శక్తివంతమైనవి. చూడటానికి మెదడు ఆకారంలో ఉండే ఇవి, నిజంగానే మెదడు పనితీరును మెరుగుపరచడంలో అగ్రగామిగా నిలుస్తాయి. వీటిని 'బ్రెయిన్ ఫుడ్' ...

Read moreDetails

స్వల్ప లోపం మాత్రమే.. తేజస్ సురక్షితంగా ఉందన్న HAL

స్వదేశీ యుద్ధవిమానం HAL Tejas కూలిందన్న ప్రచారాన్ని Hindustan Aeronautics Limited (HAL) పూర్తిగా ఖండించింది. ఈ నెల 7న జరిగిన ఘటనలో విమానం కూలిపోలేదని, కేవలం ...

Read moreDetails

కొవ్వును కరిగించే ‘పచ్చ’ మంత్రం: గ్రీన్ ఆపిల్‌తో ఫిట్‌నెస్‌ మీ సొంతం

ఎరుపు ఆపిల్ కంటే కొంచెం పుల్లగా ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాల విషయంలో గ్రీన్ ఆపిల్ (Green Apple) ఒక అడుగు ముందే ఉంటుంది. ఇందులో తక్కువ చక్కెర, ...

Read moreDetails

పసిడి ధరల పెరుగుదలపై వివరణ ఇచ్చిన నిర్మలా సీతారామన్

దేశంలోకి బంగారం, వెండి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేవని కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman తెలిపారు. ఈ దిగుమతులపై Reserve Bank of India నిరంతరం ...

Read moreDetails

మెక్సికోను వణికించిన కార్టెల్ చీఫ్ ఎల్ మెంచో కథ

డ్రగ్ మాఫియా కింగ్‌గా పేరొందిన కరడుగట్టిన నేరస్థుడు ‘ఎల్ మెంమెక్సికోను వణికించిన కార్టెల్ చీఫ్ ఎల్ మెంచో కథచో’ మృతి నేపథ్యంలో Mexicoలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ...

Read moreDetails

ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం: తిరుమల పాలనలో భారీ మార్పులు.. కొత్త చట్టం సిద్ధం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమలలో స్వర్ణ దేవాలయం తరహా చట్టం ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఈ చట్టం ద్వారా ఆలయాల ఆర్ధిక లావాదేవీలు, ధనం‑సంపదలపై మరింత కఠినమైన నియంత్రణలు ...

Read moreDetails

డిజిటల్ TGSPDCL: వాట్సాప్ చాట్‌తో 24/7 విద్యుత్ సేవలు

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన, ఆధునిక సేవలను అందించేందుకు వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రారంభించింది. ఇది వినియోగదారులు తమ మొబైల్ ...

Read moreDetails

అక్షర్‌కు బదులు సుందర్… నిర్ణయంపై కోచ్ స్పందన

సూపర్‌–8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న Axar Patelను పక్కన ...

Read moreDetails

భారతీయ బైక్ మార్కెట్‌లో రికార్డ్-రోజువారీ 10,000 యూనిట్ల అమ్మకాలు..!!

భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో హీరో స్ప్లెండర్ ప్లస్ అనేది ఒక ప్రతిష్టాత్మక బ్రాండ్. 2026 జనవరి నెలలో 3,10,802 యూనిట్లు అమ్ముడయి బైక్ తన ప్రభావాన్ని చూపింది. ...

Read moreDetails

నవ్వులు నిండాల్సిన వేళ.. కన్నీళ్లు నింపిన జోధ్‌పుర్ ఘటన

రాజస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. Jodhpur జిల్లా Sursagar పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మనై గ్రామంలో పెళ్లి ముహూర్తానికి మరికొన్ని గంటల ముందు అక్కాచెల్లెళ్లు ఇద్దరూ అనుమానాస్పద స్థితిలో ...

Read moreDetails

వాగులో పడిన ఆర్టీసీ బస్సు: పలువురికి గాయాలు!!

ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్ గ్రామం సమీపంలో సోమవారం ఉదయం ఒక టీజీఎస్టీRTC ఆర్టీసీ బస్సు బ్రిడ్జి నుంచి అదుపుతప్పి వాగులోకి బోల్తా పడింది. ఇది ...

Read moreDetails

గోదావరి పరీవాహక ప్రాజెక్టులపై పూర్తి స్థాయి సమీక్ష.

గోదావరి జలాల వినియోగం మరియు వాటికి సంబంధించిన వివాదాలపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఒకరోజు సమగ్ర చర్చ నిర్వహిద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షాలకు పూర్తి స్థాయి ...

Read moreDetails

లాలాచెరువులో విషాదం: కల్తీ పాలకు నలుగురు బలి!

రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి)లో ఇటీవల కల్తీ పాలను తాగిన తర్వాత అనారోగ్యం, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, తీవ్ర రూపంలో బయటపడిన సంఘటన గల్లంతు సృష్టించింది. మరణాలు & ...

Read moreDetails

ఝార్సుగుడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు పోలీసుల మృతి

భువనేశ్వర్‌: విధి నిర్వహణలో ఉన్న పోలీసులను మృత్యువు లారీ రూపంలో కబళించిన విషాద ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. Odisha రాష్ట్రంలోని Jharsuguda సదర్‌ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో 49వ ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల దిశగా ప్రారంభమయ్యాయి.

లాభాలతో మొదలైన స్టాక్‌ మార్కెట్లు Stock Market Opening Bell |దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, ట్రంప్‌ టారిఫ్‌ల ...

Read moreDetails

ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లో రాయల్‌ వెడ్డింగ్‌.. వైరల్‌ అవుతున్న విజయ్‌–రష్మిక

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో ఎంతోకాలంగా వినిపిస్తున్న రూమర్స్‌కు తెరదించుతూ స్టార్‌ హీరో Vijay Deverakonda, స్టార్‌ హీరోయిన్‌ Rashmika Mandanna తమ ప్రేమను ఇటీవల అధికారికంగా ప్రకటించిన ...

Read moreDetails

నిద్రలేమికి పరిష్కారం… పురాణాల్లో చెప్పిన 5 పవిత్ర నామాలు

అగస్త్యుడు నుంచి ఆస్తీకుడు వరకు… సుఖనిద్రకు సులభ మార్గం నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? రాత్రిళ్లు పీడకలలు భయపెడుతున్నాయా? అయితే మన పురాణాల్లో చెప్పిన ఓ చిన్న ...

Read moreDetails

మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు…సీఈఓగా ఆశా శర్మ ప్రయాణం

టెక్‌ దిగ్గజ సంస్థ Microsoft గేమింగ్‌ విభాగమైన Microsoft Gaming లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భారత సంతతి టెకీ Asha Sharma ను కొత్త సీఈవోగా ...

Read moreDetails

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ స్టాళ్లను సందర్శించిన సీఎం

స్వయం సహాయ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్లీ, మెయిజ్ ప్రాసెసింగ్ ప్లాంట్ల పనితీరును ముఖ్యమంత్రి N. Chandrababu Naidu సమగ్రంగా పరిశీలించారు. మిరపకాయలు, మొక్కజొన్న వంటి ...

Read moreDetails

సూపర్‌ 8 ముందు మోర్కెల్‌ కీలక వ్యాఖ్యలు

సూపర్‌ 8 పోరుకు ముందు దక్షిణాఫ్రికా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు పిచ్‌ల స్వభావం, జట్ల ప్రదర్శనలపై ఆయన విశ్లేషణాత్మకంగా ...

Read moreDetails

స్వచ్ఛ రథం ప్రారంభం… పరిశుభ్ర ఆంధ్రకు మరో ముందడుగు

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రారంభించిన “స్వచ్ఛ రథం” వాహనాలు రాష్ట్రంలో ఘన వ్యర్థాల నిర్వహణలో కీలక పాత్ర పోషించనున్నాయి. పట్టణాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ...

Read moreDetails

మంగళగిరిలో విషాదం: టీవీ శబ్దం వివాదంలో భర్త దారుణ హత్య

గుంటూరు జిల్లా మంగళగిరి టిడ్కో (TIDCO) కాలనీలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేవలం టీవీ వాల్యూమ్ తగ్గించమన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, భర్తను కత్తితో పొడిచి ...

Read moreDetails

పాయకరావుపేటలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటన

పాయకరావుపేట నియోజకవర్గ పర్యటనలో హోం మంత్రి వంగలపూడి అనిత గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాజానగరం గ్రామంలో జల్ జీవన్ మిషన్ కింద ...

Read moreDetails

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రకు వేగం… వినుకొండలో సీఎం చంద్రబాబు హామీలు

స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పలు కీలక ప్రకటనలు చేశారు. 2025 జనవరిలో ప్రారంభించిన ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా సాగుతోందని తెలిపారు. ...

Read moreDetails

చిన్నారి సాహసం…సోషల్ మీడియాలో వైరల్‌

ఈ ఘటన లిఫ్ట్‌ భద్రతపై మరొకసారి చర్చకు దారి తీసింది. సాధారణంగా లిఫ్ట్‌లలో సెన్సార్లు పనిచేసి తలుపులు అడ్డంకి ఉంటే తిరిగి తెరుచుకోవాలి. అయితే ఈ సంఘటనలో ...

Read moreDetails

స్వీట్‌హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోకు ఘన ఆరంభం

స్వీట్‌హోమ్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో ద్వారా గృహ నిర్మాణ రంగంలో కొత్త ధోరణులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఎక్స్‌పోలో కేవలం ప్రాజెక్టుల ప్రదర్శన ...

Read moreDetails

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి N. Chandrababu Naidu వినుకొండకు చేరుకున్నారు. ప్రభుత్వ కళాశాల హెలీప్యాడ్ వద్ద దిగిన సీఎం, ఎన్ఎస్పీ మైదానంలోని ప్రజావేదికకు వెళ్లి కార్యక్రమంలో ...

Read moreDetails

పుంజుకున్న సూచీలు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

గురువారం నమోదైన భారీ నష్టాల నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం పుంజుకున్నాయి. బ్యాంకింగ్‌, లోహ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లో ముగిశాయి. ...

Read moreDetails

నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత- కాలేజీ పేరు మార్పుపై వివాదం

నాగార్జున యూనివర్సిటీ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో విద్యార్థులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వైఎస్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ పేరు మార్పు నిర్ణయం వెలువడినప్పటి నుంచి రాజకీయ వర్గాల్లో ...

Read moreDetails

లావోస్‌ జాబ్‌ స్కాం బట్టబయలు….నిందితుడు అరెస్ట్‌

లావోస్‌ ఉద్యోగాల పేరిట సాగిన ఈ సైబర్‌ మోసాల వ్యవహారం మరింత విస్తృతంగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియా, పరిచయాల ...

Read moreDetails

మిస్సింగ్‌ కేసు నేపథ్యంలో ‘సరస్వతి’ సస్పెన్స్‌ థ్రిల్లర్‌!!

వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరస్వతి ’ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలై సినీప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ట్రైలర్‌ను హీరో నాని విడుదల ...

Read moreDetails

గంజాయి మత్తులో రేణిగుంటలో నడి రోడ్డుపై సైకో వీరంగం..

మదనపల్లెలో గంజాయి మత్తులో జరిగిన దారుణ ఘటన ఇంకా ప్రజల మదిలో నుంచి మాయంకాలేదు. ఆ సంఘటనకు ముందే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రేణిగుంట ...

Read moreDetails

అడిలైడ్‌లో భారత్‌ గెలుపు లక్ష్యం

నిర్ణాయక మూడో టీ20లో విజయం సాధిస్తేనే సిరీస్‌ భారత్‌ ఖాతాలో పడుతుంది. అందుకే హర్మన్‌ప్రీత్‌ నేతృత్వంలోని జట్టు పూర్తిస్థాయి సమష్టి ప్రదర్శనపై దృష్టి సారించింది. తొలి మ్యాచ్‌లో ...

Read moreDetails

మంగళగిరి ఆలయంలో సినిమా షూటింగ్ సందడి

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఈరోజు సినీ సందడితో కళకళలాడింది. ప్రసిద్ధి చెందిన పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిసరాల్లో సినిమా షూటింగ్ నిర్వహించడంతో స్థానికులు, భక్తులు ఆసక్తిగా వీక్షించారు. ...

Read moreDetails

ఏఐపై నియంత్రణ అవసరం… మానవ సంబంధాలు కాపాడాలి

విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో M. Venkaiah Naidu యువతకు విలువలతో కూడిన మార్గదర్శక ప్రసంగం చేశారు. విద్య అంటే కేవలం డిగ్రీలు సంపాదించడం మాత్రమే కాదని, ...

Read moreDetails

ఏఐ సమిట్‌లో మహాభారత పాత్రలకు జీవం

ఢిల్లీ ఏఐ సమిట్‌లో ప్రదర్శించిన కృష్ణార్జునుల డిజిటల్ రూపాలు సందర్శకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. హోలోగ్రామ్ సాంకేతికతతో రూపొందించిన ఈ రూపాలు కేవలం విజువల్ ప్రదర్శన మాత్రమే కాకుండా, ...

Read moreDetails

ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

కామారెడ్డిలో జరిగిన ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అరోరా భూముల వ్యవహారం నేపథ్యంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం గత కొద్ది ...

Read moreDetails

ప్రభుత్వాస్పత్రిలో సేవల నాణ్యతపై కలెక్టర్ ఫోకస్‌

విజయవాడలోని కొత్త ప్రభుత్వాస్పత్రి పనితీరును మరింత సమర్థవంతంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. ఆస్పత్రిలో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా ...

Read moreDetails

ప.గో. జిల్లాలో మైనింగ్ మాఫియా…అక్రమ తవ్వకాలు

అప్పారావుపేట–ఆరుగోలను కొత్తూరులో అక్రమ తవ్వకాలు పశ్చిమ గోదావరి జిల్లాలో మైనింగ్ మాఫియా ఆగడాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అప్పారావుపేట, ఆరుగోలను కొత్తూరు ప్రాంతాల్లో మట్టి అక్రమ తవ్వకాలు బహిరంగంగానే ...

Read moreDetails

డార్లింగ్ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్!!

అందరూ తనను మాస్‌, యాక్షన్‌ హీరోగానే చూస్తున్నా… తన మనసులో మాత్రం ప్రేమకథలకు ప్రత్యేక స్థానం ఉందని అగ్ర కథానాయకుడు ప్రభాస్ వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘కపుల్‌ ...

Read moreDetails

నాంపల్లి FSLలో మంటలు..డేటా రికవరీ కష్టమే !

ఎఫ్‌ఎస్‌ఎల్‌ అగ్నిప్రమాదం… దర్యాప్తు వ్యవస్థకు భారీ షాక్‌ నాంపల్లి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌లో జరిగిన అగ్నిప్రమాదం ప్రభావం రోజురోజుకు తీవ్రంగా కనిపిస్తోంది. 1,100 కీలక ఫైల్స్‌ దగ్ధమయ్యాయని ...

Read moreDetails

చిరంజీవికి తొలి శుభలేఖ అందించిన అల్లు శిరీష్!!

టాలీవుడ్‌లో మరో మెగా వేడుకకు రంగం సిద్ధమైంది. అల్లు అర్జున్ ఇంట్లో పెళ్లి సంబరాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆయన సోదరుడు అల్లు శిరీష్ వివాహం మార్చి 6న ...

Read moreDetails

టాలీవుడ్‌లో మరో సంచలనం? మిస్టిక్ థ్రిల్లర్‌లో కళ్యాణ్‌రామ్

టాలీవుడ్‌లో ప్రస్తుతం మిస్టిక్, మైథాలజికల్ థ్రిల్లర్‌లకు మంచి డిమాండ్ ఉంది. ప్రేక్షకులు కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, కథలో లోతు, మిస్టరీ, సైకాలజికల్ ట్విస్టులు కోరుకుంటున్నారు. ఈ ...

Read moreDetails
Page 24 of 33 1 23 24 25 33

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News