Tag: Business news

జొమాటో మరో షాక్‌.. క్యాష్‌ ఆన్‌ డెలివరీపై రూ.5 ఫీజు!

ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో వినియోగదారులకు మరో షాక్‌ ఇచ్చింది. క్యాష్‌ ఆన్‌ డెలివరీ (COD) ద్వారా ఫుడ్‌ ఆర్డర్‌ చేసే కస్టమర్ల నుంచి అదనంగా రూ.5 ...

Read moreDetails

ప్రపంచ విమానాశ్రయ రంగంలో అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ @ 3

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌ (ఏఏహెచ్‌ఎల్‌) ప్రపంచ విమానాశ్రయ నిర్వహణ రంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారుల నుంచి తాజాగా 1 బిలియన్‌ డాలర్ల ఈక్విటీ ...

Read moreDetails

ముడి చమురు సెగ.. స్టాక్‌ మార్కెట్‌ ఢమాల్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం దేశీయ స్టాక్‌ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. బుధవారం భారత ఈక్విటీ ...

Read moreDetails

ఉబర్‌ ఉద్యోగులకు మరో షాక్‌.. WFHపై కఠిన ఆంక్షలు

అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ టెక్నాలజీస్‌ ఉద్యోగుల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సంస్థలో ఉద్యోగాల కోత చేపట్టిన ఉబర్‌.. ...

Read moreDetails

ఎయిరిండియాకు పూర్వ వైభవం తెస్తాం

టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలోని ఎయిరిండియా కొత్త నాయకత్వంలో కీలక మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. సంస్థను తిరిగి పటిష్ఠమైన స్థితికి తీసుకురావడంతో పాటు ప్రయాణికుల విశ్వాసాన్ని మరింత ...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌లో ఉద్యోగుల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై లేఆఫ్‌ల ...

Read moreDetails

ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఏర్పాటుపై సుభాష్‌ చంద్ర అభ్యంతరం

ఎస్సెల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియ మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఐదుగురు సభ్యులతో విస్తృత ధర్మాసనాన్ని ఏర్పాటు ...

Read moreDetails

ఆగస్టులో జీఎస్‌టీ జోరు.. రూ.1.99 లక్షల కోట్ల వసూళ్లు

దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు మరోసారి భారీ వృద్ధిని నమోదు చేశాయి. ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా రూ.1,99,853 కోట్ల జీఎస్‌టీ ఆదాయం సమకూరింది. గతేడాది ...

Read moreDetails

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓలో 1% వాటా విక్రయించనున్న ఎస్‌బీఐ గ్రూప్‌

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) ప్రతిపాదిత రూ.30,000 కోట్ల ఐపీఓలో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), దాని అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ ...

Read moreDetails

సుభాష్‌చంద్ర వ్యవహారంతో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ షేర్లకు షాక్‌

ఎస్సెల్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు సుభాష్‌చంద్రకు సంబంధించిన వ్యక్తిగత దివాలా పరిష్కార వ్యవహారం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. సోమవారం స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌లో ...

Read moreDetails

ఈ వారమూ ఐపీఓల జోరు.. మార్కెట్‌లోకి 7 కొత్త కంపెనీలు

దేశీయ ప్రాథమిక మార్కెట్‌ మరోసారి సందడిగా మారనుంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 3 వరకు మెయిన్‌బోర్డు, ఎస్‌ఎంఈ విభాగాల్లో కలిపి ఏడు కంపెనీలు ఐపీఓలకు రానున్నాయి. ...

Read moreDetails

మీడియా.. వినోద రంగానికి డిజిటల్‌ బూస్ట్‌

భారత మీడియా, వినోద రంగం వేగంగా విస్తరిస్తోంది. డిజిటల్‌ ప్రకటనలు, ఓటీటీ, గేమింగ్‌, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా 2030 నాటికి ఈ మార్కెట్‌ రూ.3.5 లక్షల ...

Read moreDetails

స్టాక్ మార్కెట్‌.. సెన్సెక్స్, నిఫ్టీ కథ ఇదే!

స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? స్టాక్ మార్కెట్ అనేది కంపెనీల షేర్లను కొనుగోలు, విక్రయాలు చేసే ఆర్థిక మార్కెట్. కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసం ప్రజల ...

Read moreDetails

బంగారు భవిష్యత్‌కు సింగరేణి అడుగులు.. హట్టి గోల్డ్‌మైన్స్‌తో జాయింట్‌ వెంచర్‌ యోచన

బంగారం గనుల రంగంలో సింగరేణి కొత్త అడుగులు వేయనుంది. కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ హట్టి గోల్డ్‌మైన్స్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ...

Read moreDetails

వరుస నష్టాలకు బ్రేక్‌.. కొనుగోళ్ల మద్దతుతో సూచీల పరుగులు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మళ్లీ లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పాటు ఐటీ, ఫార్మా, మెటల్‌ రంగాల షేర్లలో ...

Read moreDetails

హ్యుందాయ్‌ భారీ విస్తరణ.. భారత్‌లో 26 కొత్త మోడళ్లు

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వాహన మోడళ్లను విడుదల చేయడంతో పాటు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లను మరింత మెరుగుపరచాలని దక్షిణ కొరియాకు చెందిన వాహన ...

Read moreDetails

TCS ఉద్యోగులకు షాక్‌.. వేరియబుల్‌ పేలో భారీ కోత

ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS)లో మిడ్‌, సీనియర్‌ స్థాయి ఉద్యోగులకు వేరియబుల్‌ పే తగ్గినట్లు సమాచారం. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి సంబంధించి క్వార్టర్లీ ...

Read moreDetails

స్వల్ప లాభాలతో మొదలై నష్టాల్లోకి.. 24,208 వద్ద నిఫ్టీ ముగింపు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ప్రారంభ లాభాలను నిలబెట్టుకోలేకపోయాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ...

Read moreDetails

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే లిస్టింగ్‌.. 32 శాతం ప్రీమియం

ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ మార్ట్‌ ఐపీఓ లిస్టింగ్‌లో అదరగొట్టింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 32 శాతం ప్రీమియంతో కంపెనీ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో ...

Read moreDetails

చంద్రశేఖరన్‌ వార్షిక పారితోషికం రూ.158.6 కోట్లు.. ఇదే అత్యధికం

టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరితో తన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను మరోసారి నియమించాలని కోరబోనని ...

Read moreDetails

టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవిపై చంద్రశేఖరన్‌ కీలక ప్రకటన

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పదవీకాలం పూర్తైన తర్వాత తాను పునర్నియామకం కోరబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో టాటా ...

Read moreDetails

హిందాల్కోకు భారీ లాభాలు.. క్యూ1లో 75% జంప్‌

ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్‌ జూన్‌ త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్‌-జూన్‌ కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.7,013 ...

Read moreDetails

ఎస్‌బీఐ అదరగొట్టింది.. జూన్‌ త్రైమాసికంలో రూ.24,113 కోట్ల లాభం

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి తన ఆర్థిక బలాన్ని చాటుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి ...

Read moreDetails

కిమ్స్‌ హాస్పిటల్స్‌ ఆదాయం 36% వృద్ధి

కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌తో ముగిసిన క్యూ1లో కంపెనీ రూ.37 కోట్ల ...

Read moreDetails

ఆర్థిక సేవల వైపు పతంజలి అడుగులు.. బీమా కంపెనీ కొనుగోలుకు సిద్ధం

ఆయుర్వేదం, ఎఫ్‌ఎమ్‌సీజీ ఉత్పత్తులతో గుర్తింపు పొందిన పతంజలి ఆయుర్వేద్‌ ఇప్పుడు బీమా రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. మ్యాగ్మా జనరల్‌ ఇన్సూరెన్స్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు పతంజలి, ...

Read moreDetails

స్విగ్గీ త్రైమాసిక ఫలితాలు విడుదల.. తగ్గిన నష్టం, పెరిగిన ఆదాయం

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ, క్విక్‌ కామర్స్‌ సంస్థ స్విగ్గీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ.791 కోట్ల నికర ...

Read moreDetails

కొనుగోళ్ల జోరుతో సూచీలకు లాభాలు.. నిఫ్టీ 24,317 వద్ద ముగింపు

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ...

Read moreDetails

స్టాక్‌ మార్కెట్‌లో అనిశ్చితి.. స్వల్ప లాభాల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. బుధవారం భారీ లాభాలతో ముగిసిన నేపథ్యంలో, గురువారం గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల ...

Read moreDetails

ఐషర్‌ మోటార్స్‌ కీలక నిర్ణయం.. ఏపీలో కొత్త ప్లాంట్‌కు రూ.1,225 కోట్లు

ఆంధ్రప్రదేశ్‌లోని తడలో ఏర్పాటు చేయనున్న కొత్త రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌సైకిల్‌ తయారీ ప్లాంట్‌కు ఐషర్‌ మోటార్స్‌ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. తొలి దశలో రూ.1,225 కోట్ల ...

Read moreDetails

దూసుకెళ్లిన సూచీలు.. 888 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు ...

Read moreDetails

ఎయిర్‌ ఇండియా లాభాల బాటకు చేరేందుకు మరింత సమయం: చంద్రశేఖరన్‌

ఎయిర్‌ ఇండియాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించి లాభాల బాట పట్టించేందుకు మరో ఐదేళ్ల నుంచి పదేళ్ల సమయం పట్టవచ్చని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ తెలిపారు. పాత ...

Read moreDetails

అంతర్జాతీయ అనిశ్చితులున్నా మార్కెట్లలో జోష్‌

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్లు, విదేశీ పెట్టుబడిదారుల మద్దతు మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో ...

Read moreDetails

మార్కెట్‌ క్యాప్‌లో కొత్త రికార్డు.. యాపిల్‌ మళ్లీ టాప్‌లోకి

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్‌ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్న ఇతర బిగ్‌ టెక్‌ సంస్థలతో ...

Read moreDetails

మార్కెట్లలో మళ్లీ జోష్‌.. సెన్సెక్స్‌ 776 పాయింట్లు జంప్‌

వరుసగా ఐదు సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఘర్షణలు తాత్కాలికంగా చల్లబడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ...

Read moreDetails

ఒరిజినల్ ఫౌండర్లు ఒక్కొక్కరుగా దూరం! స్విగ్గీకి నందన్ రెడ్డి గుడ్ బై..ఇక మిగిలింది ఆయనేనా?

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ (Swiggy) కీలక మలుపులో ఉంది. సంస్థ ప్రస్థానంలో మొదటి నుంచీ వెన్నంటి ఉన్న మరో సహ వ్యవస్థాపకుడు నందన్ ...

Read moreDetails

అమెరికా టారిఫ్‌ల రిఫండింగ్: 45 రోజుల్లో ప్రాసెస్ పూర్తి అవ్వనుందా ?

అమెరికా సుప్రీంకోర్టు గతంలో ట్రంప్‌ విధించిన సుంకాలు (Trump Tariffs) చెల్లవలసిన విధంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, 166 బిలియన్‌ డాలర్ల టారిఫ్‌ ...

Read moreDetails

AI ప్రభావం..మెటాలో 16వేల ఉద్యోగాల కోతకు సిద్ధమా?

కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా భారీ స్థాయిలో ...

Read moreDetails

టెక్ ప్రపంచంలో సంచలనం…అడోబ్ సీఈఓ పదవి నుంచి వైదొలగనున్న శంతను!!

ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ 'అడోబ్‌ (Adobe)'లో త్వరలో నాయకత్వ మార్పు జరగనుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా కంపెనీని విజయవంతంగా నడిపించిన శంతను నారాయణ్ సీఈఓ పదవి ...

Read moreDetails

హర్మూజ్‌లో ఉద్రిక్తతలు..స్టాక్ మార్కెట్లలో భారీ పతనం!

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో అక్కడి నుంచి చమురు రవాణాకు ...

Read moreDetails

భారత్‌లో యాపిల్ జోరు..ఐఫోన్ తయారీలో భారీ పెరుగుదల!!

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా ఎదిగిన భారత్‌లో యాపిల్ (Apple) తన ఉత్పత్తి కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా వెలువడిన బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. సెన్సెక్స్ 1,000 పాయింట్లకు పైగా పతనం!!

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఉపశమనం ఒక్కరోజుకే పరిమితమైంది. శుక్రవారం ట్రేడింగ్‌లో సూచీలు మళ్లీ భారీ నష్టాలను చవిచూశాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ముడి చమురు ధరల ...

Read moreDetails

వాణిజ్య ఒప్పందాల అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి: పరిశ్రమలకు ప్రధాని మోదీ పిలుపు.!

భారత్‌ వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTA) ద్వారా ఏర్పడుతున్న అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవాలని పరిశ్రమలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పెట్టుబడులను వేగవంతం ...

Read moreDetails

హెచ్‑1బీ ఖర్చులకు చెక్‌ | భారత్‌లో గూగుల్‌ భారీ క్యాంపస్‌

అమెరికా హెచ్‑1బీ వీసాలకు సంబంధించిన కొత్త నిబంధనల నేపథ్యంలో టెక్‌ దిగ్గజ సంస్థ గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ ఉద్యోగుల నియామకాల్లో పెరిగిన ఖర్చులు, ఆలస్యాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌లోనే ...

Read moreDetails

బంగారం ధగధగలు.. రూ.8 వేల పెరిగిన పుత్తడి, వెండి రికార్డు స్థాయికి.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనితో పుత్తడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News