Tag: DigitalIndia

బీఎస్‌ఎన్‌ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌ లాంచ్‌.. రూ.1.34 లక్షలకు అందుబాటులో సేవలు

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) కొత్త శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ మొబైల్‌ నెట్‌వర్క్‌లు పనిచేయని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్‌ సదుపాయం కల్పించేందుకు ...

Read moreDetails

ఏపీలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ పథకం అమలు

ఏపీలో పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విధానాన్ని రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా అమలు ...

Read moreDetails

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు పరిశీలన.. సీఎం రేవంత్‌తో సునీల్ మిత్తల్ భేటీ

ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. తెలంగాణలో డేటా ...

Read moreDetails

ఏఎన్‌పీఆర్ కెమెరాలతో వాహన తనిఖీలకు డిజిటల్ విధానం

కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో వాహన తనిఖీలను ఆధునికీకరించేందుకు రవాణాశాఖ ఏర్పాటు చేస్తున్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు క్రమంగా అందుబాటులోకి వస్తున్నాయి. చెక్‌పోస్టుల ...

Read moreDetails

సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలి: రాష్ట్రాలకు ప్రధాని మోదీ ఆదేశం

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వాటి నియంత్రణకు ఉక్కుపాదం మోపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించారు. సైబర్ నేరాలపై అందే ఫిర్యాదులపై ...

Read moreDetails

కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్‌ వరకు సింగిల్ పోర్టల్‌ అనుమతులు: నారా లోకేశ్ ఆదేశం

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కిరాణా ...

Read moreDetails

టెలిగ్రామ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. యూజర్లకు మళ్లీ అందుబాటులో సేవలు

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మళ్లీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లేస్టోర్‌లో యాప్‌ను తిరిగి పునరుద్ధరించగా, సేవలు సాధారణంగా కొనసాగుతున్నాయి. అయితే యాపిల్ యాప్‌స్టోర్‌లో మాత్రం ...

Read moreDetails

పింఛను సేవల్లో ఏఐ విప్లవం: ‘పెన్షన్ సహాయక్’ వేదిక ప్రారంభం

పింఛను సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ పింఛను నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) తమ చందాదారుల కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫిర్యాదుల పరిష్కార ...

Read moreDetails

ఫ్లిప్‌కార్ట్ అంచనా: 2030 నాటికి దేశ బీపీసీ మార్కెట్ రూ.3.70 లక్షల కోట్లకు చేరే అవకాశం

ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ దేశీయ సౌందర్య లేపనాలు మరియు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల (BPC) మార్కెట్‌పై కీలక అంచనాలు వెలువరించింది. 2030 నాటికి ఈ రంగం 39 ...

Read moreDetails

వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద 70 లక్షల మందికి ఉద్యోగాలు: ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM-VBRY) కింద ఇప్పటివరకు 70 లక్షల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో తొలి క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం.. టెక్ రంగంలో కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ సాంకేతిక రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను మేధా టవర్స్‌లో ...

Read moreDetails

1,600కు పైగా శాటిలైట్లతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించనున్న జియో

రిలయన్స్ జియో భారత టెలికాం రంగంలో ఇప్పటికే విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన సంస్థగా గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే సంస్థ అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ సేవలపై దృష్టి ...

Read moreDetails

ఏఐ అందరికీ చేరాలి: టెక్నాలజీపై మోదీ కీలక వ్యాఖ్యలు

సాంకేతిక పరిజ్ఞానం కొందరికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాని ప్రజాస్వామ్యీకరణ జరగాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఐరోపాలో అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్‌ ‘వివాటెక్‌ 2026’లో ...

Read moreDetails

స్టార్‌లింక్‌ తరహా వ్యవస్థలను మనమూ ఏర్పాటు చేయొచ్చు

అమెరికా సంస్థ స్టార్‌లింక్ తరహాలోనే దేశీయంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ వ్యవస్థలను ఏర్పాటు చేసే సామర్థ్యం భారతదేశానికి పూర్తిగా ఉందని శాట్‌కామ్ ఇండియా అధ్యక్షుడు, అనంత్ టెక్నాలజీస్ ...

Read moreDetails

ఫ్రాన్స్ నీస్‌లో గ్యాలరీ లఫాయెత్‌లో యూపీఐ సేవలు ప్రారంభం; భారత డిజిటల్ పేమెంట్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఉన్న ప్రఖ్యాత డిపార్ట్‌మెంట్ స్టోర్ గ్యాలరీ లఫాయెత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీంతో భారతదేశ డిజిటల్ చెల్లింపు ...

Read moreDetails

వైపో పీసీటీ ర్యాంకింగ్స్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ టాప్‌-20లో స్థానం

రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ (WIPO) విడుదల చేసిన పేటెంట్ కో-ఆపరేషన్ ట్రీటీ (PCT) ర్యాంకింగ్స్‌లో గ్లోబల్ టాప్-20లో ...

Read moreDetails

మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మెటా కోసం భారతదేశంలో నిర్మించనున్న తొలి ‘బిల్ట్‌ టూ సూట్‌’ డేటా కేంద్రం ప్రాజెక్టులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కీలక భాగస్వామిగా మారింది. వినియోగదారుల ...

Read moreDetails

ఎయిర్‌టెల్‌ 5జీ వినియోగదారులకు ఫాస్ట్‌ లేన్‌ సేవలు ప్రారంభం

భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు మరింత వేగవంతమైన డేటా సేవలు అందించేందుకు ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌’ స్థానంలో కొత్తగా ‘ఫాస్ట్‌ లేన్‌’ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ...

Read moreDetails

సంక్షేమ పథకాలకు డిజిటల్‌ కరెన్సీ.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

Reserve Bank of India సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) వినియోగాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిటైల్ రంగం, ...

Read moreDetails

దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ పబ్లిక్ వైఫై.. పీఎం వాణి ద్వారా భారీ డిజిటల్ విస్తరణకు కేంద్రం యోచన

దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పబ్లిక్‌ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పీఎం వాణి (Prime Minister WiFi Access Network Interface) పథకం విస్తరణపై కేంద్రం దృష్టి సారించింది. ...

Read moreDetails

రూ.200కే జియో కొత్త OTT పాస్.. 15 యాప్స్‌, 1000+ ఛానల్స్‌ సూపర్ ఆఫర్‌

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా రూ.200 ధరతో OTT పాస్‌ను విడుదల చేసింది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్యాక్‌లో 15 ప్రీమియం ఓటీటీ ...

Read moreDetails

జనరేటివ్ ఏఐతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై ప్రభావం, నియామకాల్లో మార్పులు తప్పవు

భారతదేశంలో కృత్రిమ మేధ (AI) వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ...

Read moreDetails

లోన్ రికవరీపై RBI కొత్త ప్రతిపాదనలు.. కస్టమర్లకు భారీ ఊరట

లోన్ రికవరీ విధానాల్లో కీలక మార్పులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రతిపాదనలు చేసింది. రుణాల వసూళ్ల పేరుతో కస్టమర్లను వేధించే చర్యలకు అడ్డుకట్ట వేసేలా ...

Read moreDetails

స్మార్ట్‌ సిటీలతో భవిష్యత్‌ జీవనం.. ఏఐతో మారిపోతున్న నగరాల రూపురేఖలు

నేటి నగర జీవితం ట్రాఫిక్‌, కాలుష్యం, జనాభా ఒత్తిడి వంటి సమస్యలతో కష్టతరంగా మారుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. ...

Read moreDetails

ఆర్థిక నిర్వహణలో కొత్త విప్లవం.. ‘ఏజెంటిక్‌ ఏఐ’తో ఆటోమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌!

డిజిటల్‌ యుగంలో ఆర్థిక నిర్వహణ విధానం పూర్తిగా మారిపోతోంది. తాజాగా ‘ఏజెంటిక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Agentic AI)’ అనే కొత్త సాంకేతికత వ్యక్తిగత ఫైనాన్స్‌ రంగంలో సంచలనం ...

Read moreDetails

రియల్‌మీ 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంపు.. రూ.1000 నుంచి రూ.3000 వరకు సవరణ

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ తన 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచింది. మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లోని అన్ని వేరియంట్ల ధరలను రూ.1000 నుంచి ...

Read moreDetails

ఎయిర్‌టెల్‌ నుంచి ప్రాధాన్యత కలిగిన పోస్ట్‌పెయిడ్‌ 5జీ ప్లాన్లు విడుదల

భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారుల కోసం కొత్తగా ప్రాధాన్యత కలిగిన పోస్ట్‌పెయిడ్‌ 5జీ ప్లాన్లను విడుదల చేసింది. నెట్‌వర్క్‌లో గరిష్ఠ రద్దీ ఉన్నప్పటికీ వేగవంతమైన, స్థిరమైన డేటా ...

Read moreDetails

అమరావతిలో దేశంలోనే తొలి ‘క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్’

అమరావతిలో దేశంలోనే తొలి అత్యంత సురక్షితమైన “క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ టెస్ట్ బెడ్” ఏర్పాటు కానుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టెలికమ్యూనికేషన్స్, సైబర్‌స్పేస్ ...

Read moreDetails

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

తిరుమల తరహాలో బెజవాడ దుర్గగుడి హైటెక్ సేవలకు రెడీ అవుతోంది. దేవస్థానం ఇప్పటివరకు టెక్నాలజీ అంటే బ్యాంకులు… ఆఫీసులు… కార్పొరేట్ కంపెనీలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు ...

Read moreDetails

కార్లు కూడా ఇక మాట్లాడుకుంటాయి.. ప్రమాదాలను తగ్గించే కొత్త టెక్ V2X

వాహనాలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే నిజం కాబోతోంది. వెహికిల్ టు ఎవ్రీథింగ్ (V2X) టెక్నాలజీతో కార్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు సెన్సర్లు ...

Read moreDetails

జియో ప్లాట్‌ఫామ్స్‌ ఎండీగా ఆకాశ్‌ అంబానీ.. కీలక నియామకం

రిలయన్స్ గ్రూప్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆకాశ్ అంబానీ నియమితులయ్యారు. ఏప్రిల్ 9 నుంచే ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో ఉబర్‌ గ్లోబల్ లీడర్‌షిప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉబర్‌ సీఈఓ దారా ఖొస్రోషాహీ నేతృత్వంలోని బృందంతో జరిగిన ఈ ...

Read moreDetails

అమరావతిలో రీజినల్ పోస్టాఫీస్ నిర్మాణానికి త్వరలో శ్రీకారం

అమరావతిలో రీజినల్ పోస్టాఫీస్ వ్యవస్థ నిర్మాణానికి సంబంధించిన అంచనా వ్యయం భారీగా పెరగడంతో ఈ ప్రతిపాదనను కేంద్ర క్యాబినెట్ ఆమోదం కోసం పంపినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ...

Read moreDetails

ఏపీలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌ ఇక 24 గంటల్లో పూర్తి

Andhra Pradesh ప్రభుత్వం వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త వాహనాలకు కేవలం 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ...

Read moreDetails

స్థిరాస్తి రంగంలో డిజిటల్ విప్లవం.. టెక్నాలజీతో రూపాంతరం

భారత స్థిరాస్తి రంగం వేగంగా డిజిటల్, డేటా ఆధారిత సాంకేతికతలను అందిపుచ్చుకుంటోందని ఫిక్కీ–కేపీఎంజీ సంయుక్త నివేదిక వెల్లడించింది. పెరుగుతున్న నిర్మాణ ఖర్చులు, కఠినమైన నియంత్రణ నిబంధనలే ఈ ...

Read moreDetails

స్పామ్ కాల్స్ చెక్ పెట్టే స్మార్ట్ మార్గాలు

స్పామ్ కాల్స్‌తో విసిగిపోతున్న మొబైల్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే పలు మార్గాలను టెలికాం నియంత్రణ సంస్థ TRAI సూచిస్తోంది. భారత్‌లో స్పామ్ కాల్స్ అధికంగా ఉండే దేశాల్లో ...

Read moreDetails

వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరించుకుంటూ భారీ ఆదాయ వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు వార్షిక ఆదాయ వృద్ధి సుమారు రూ.200 కోట్ల పరిధిలో ఉండగా, ప్రస్తుతం ...

Read moreDetails

డిజిటల్‌ సిగ్నేచర్‌తో పత్రాలకు గట్టి భద్రత

ప్రస్తుతం ఆన్‌లైన్‌ లావాదేవీలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ సిగ్నేచర్ల వినియోగం కూడా అధికమవుతోంది. ముఖ్యమైన పత్రాలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా పంపేందుకు, వాటిని ఎవరూ మార్చకుండా కాపాడేందుకు ...

Read moreDetails

గూగుల్ మ్యాప్స్‌లో దాగి ఉన్న అద్భుత ఫీచర్లు.. కొత్త యుగం నావిగేషన్

గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు కేవలం దారి చూపించే యాప్ మాత్రమే కాదు, పూర్తిస్థాయి స్మార్ట్ ట్రావెల్ అసిస్టెంట్‌గా మారింది. “ఆస్క్ మ్యాప్స్” ఫీచర్ ద్వారా వినియోగదారులు సహజ ...

Read moreDetails

టెలికం రంగంలో కొత్త వ్యూహం అమలు చేస్తున్న జియో, ఎయిర్‌టెల్

దేశంలోని ప్రముఖ టెలికం సంస్థలు రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ కొత్తగా “ప్రీమియం ప్లాన్లు” ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు అనుమతి కోసం టెలికం నియంత్రణ సంస్థ ...

Read moreDetails

టెక్ + లా కలయికతో భవిష్యత్ కెరీర్‌కి కొత్త దారి

బీటెక్ తర్వాత ఎల్‌ఎల్‌బీ చేయాలనే ఆలోచన ప్రస్తుతం చాలా మంది విద్యార్థుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, దానికి సంబంధించిన చట్టపరమైన ...

Read moreDetails

ప్రతి ఇంటికీ ప్రాపర్టీ కార్డు.. ‘నక్ష’ ప్రాజెక్టు మళ్లీ రీలోడింగ్!

పట్టణాలు, నగరాల్లో ప్రజల ఇళ్లు, భూములు, ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ‘నక్ష’ ప్రాజెక్టు మళ్లీ ప్రారంభం కానుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని ...

Read moreDetails

రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ పోలీసుల కొత్త QR కోడ్ వ్యవస్థ

రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ రేంజ్ పోలీసులు సరికొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో తొలిసారిగా బ్లాక్ స్పాట్స్ (ప్రమాద కేంద్రాలు) వద్ద QR కోడ్ వ్యవస్థను ...

Read moreDetails

శ్రీసత్యసాయి జిల్లాలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. బెంగళూరులో విస్తరణకు అవకాశాలు తగ్గడంతో ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ ...

Read moreDetails

విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

విశాఖపట్నంలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరగడం రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక మలుపుగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో మాత్రమే ...

Read moreDetails

రాష్ట్రంలో స్వీయ జనగణన ప్రారంభం..

జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో “స్వీయ నమోదు” (Self Enumeration) ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ వివరాలను నమోదు చేయాలని ...

Read moreDetails

జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...

Read moreDetails

ఇళ్లలో మొబైల్ సిగ్నల్ సమస్యపై ట్రాయ్ ఆందోళన

ట్రాయ్ పేర్కొన్న సమస్యలు కేవలం సిగ్నల్ అందకపోవడానికే పరిమితం కావడం లేదు. నగరాల్లో పెరుగుతున్న హైరైజ్ భవనాలు, గ్లాస్-కాంక్రీట్ నిర్మాణాలు కూడా మొబైల్ సిగ్నల్ బలహీనతకు కారణమవుతున్నాయని ...

Read moreDetails

గేమర్స్‌కు బంపర్ ఆఫర్… ₹459 జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

జియో కొత్తగా తీసుకొచ్చిన ₹459 యూత్ & గేమింగ్ ప్లాన్ మార్కెట్‌లో మరోసారి పోటీని పెంచుతోంది. ముఖ్యంగా డిజిటల్ వినియోగం పెరుగుతున్న యువతను దృష్టిలో పెట్టుకుని ఈ ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News