Tag: Investment

స్పేస్‌ఎక్స్ ఐపీఓ అమెరికాలో ప్రారంభం: రూ.7.27 లక్షల కోట్ల భారీ నిధుల సమీకరణకు ప్రణాళికలు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ అమెరికాలో భారీ ఐపీఓకు సిద్ధమవుతోంది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ దాదాపు 75 బిలియన్ డాలర్లు (సుమారు రూ.7.27 ...

Read moreDetails

ఎల్‌ఐసీ షేర్ల కొనుగోలులో తమకు పాత్ర లేదని రాజేశ్ మెహతా స్పష్టీకరణ

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) తమ కంపెనీ షేర్ల కొనుగోలు విషయంలో ఎటువంటి పాత్ర లేదని రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఛైర్మన్‌ రాజేశ్‌ మెహతా స్పష్టం చేశారు. నియంత్రణ ...

Read moreDetails

విశాఖ, శ్రీకాకుళం ఖనిజాలతో భారీ ప్రాజెక్టులపై చర్చ

రాష్ట్రంలో ఉన్న అపార ఖనిజ సంపదను విలువైన పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా ...

Read moreDetails

క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో రూ.10,000 కోట్ల ఐపీఓకు సన్నాహాలు

క్విక్‌ కామర్స్‌ సంస్థ జెప్టో తన తొలి పబ్లిక్‌ ఇష్యూ (ఐపీఓ) దిశగా కీలక దశను చేరుకుంది. సవరించిన ముసాయిదా పత్రాలను ఈ వారంలోనే మార్కెట్ల నియంత్రణాధికార ...

Read moreDetails

భారత్‌కు ఇంటెల్‌ చిప్‌ టెక్నాలజీ

భారత్‌లో సెమీకండక్టర్ సబ్‌స్ట్రేట్ తయారీ రంగంలో కీలక ముందడుగు పడింది. చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ సంస్థల మధ్య ఈ మేరకు ...

Read moreDetails

భారత్‌ అమెరికాకు కీలక భాగస్వామి: అమెరికా రాయబారి సెర్గియో గోర్‌

సెర్గియో గోర్ భారత్‌ ఇప్పుడు అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం మరికొన్ని వారాలు లేదా నెలల్లో ...

Read moreDetails

దేశీయ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో ముగింపు.. సెన్సెక్స్‌ 479 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి . మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు సూచీలపై ఒత్తిడి తెచ్చాయి. ఒక దశలో ...

Read moreDetails

సెన్సెక్స్ 1,073 పాయింట్ల లాభంతో 76,488 వద్ద స్థిరపడింది

అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు పురోగమిస్తున్నాయనే వార్తలతో ముడిచమురు ధరలు తగ్గడంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా స్పష్టంగా ...

Read moreDetails

తెలంగాణలో అలైన్ టెక్నాలజీ తొలి తయారీ యూనిట్

Align Technology తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చింది. రూ.1,800 కోట్లతో భారతదేశంలో తమ తొలి తయారీ కేంద్రాన్ని Hyderabadలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అలైన్ ...

Read moreDetails

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: నారా లోకేశ్‌

Nara Lokesh రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా టి.కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాయలసీమను రతనాల సీమగా ...

Read moreDetails

ఆర్థిక నిర్వహణలో కొత్త విప్లవం.. ‘ఏజెంటిక్‌ ఏఐ’తో ఆటోమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌!

డిజిటల్‌ యుగంలో ఆర్థిక నిర్వహణ విధానం పూర్తిగా మారిపోతోంది. తాజాగా ‘ఏజెంటిక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Agentic AI)’ అనే కొత్త సాంకేతికత వ్యక్తిగత ఫైనాన్స్‌ రంగంలో సంచలనం ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ రెండో తయారీ కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం త్వరలో ప్రఖ్యాత మోటార్‌సైకిల్ తయారీ సంస్థ Royal Enfield కు దేశంలో రెండో తయారీ కేంద్రంగా మారనుంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాళ్లకుప్పం ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(16-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

ప్రపంచస్థాయి MICE గమ్యస్థానంగా ఏపీ: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి MICE (Meetings, Incentives, Conferences, Exhibitions) గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో విధానంలో ...

Read moreDetails

కిసాన్ వికాస్ పత్రతో దీర్ఘకాలంలో భారీ లాభాలు

India Post ద్వారా అందుబాటులో ఉన్న Kisan Vikas Patra పథకం ప్రస్తుతం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఈ స్కీమ్‌లో పెట్టిన డబ్బు నిర్దిష్ట కాలానికి రెట్టింపు అవుతుంది. ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ప్రారంభం

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు ...

Read moreDetails

గ్లోబల్ అనిశ్చితి ప్రభావం.. భారీ నష్టాల్లో స్టాక్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం వంటి ...

Read moreDetails

ఏడాది పాటు గోల్డ్ కొనొద్దు.. ఆర్థిక స్థిరత్వం కోసం మోదీ సూచన

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ...

Read moreDetails

గ్లోబల్‌ జీసీసీ రేస్‌లో తెలంగాణకు ప్రత్యేక రోడ్‌మ్యాప్‌

పదేళ్లలో హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ముంబయిలో జరిగిన నాస్కామ్‌ ...

Read moreDetails

మార్కెట్‌ మళ్లీ నష్టాల్లోకి..

భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మరోసారి ఒత్తిడిలో పడ్డాయి. ప్రామాణిక ఈక్విటీ సూచీలు నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లలో జాగ్రత్త వాతావరణం కనిపించింది. ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి ...

Read moreDetails

స్టీల్‌ప్లాంట్ స్థిరీకరణకు రెండో దశ ప్యాకేజీ సిద్ధం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే గత ఏడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ప్యాకేజీతో ప్లాంట్ కార్యకలాపాలు ...

Read moreDetails

ముడిచమురు ధరల పెరుగుదలతో దేశీయ మార్కెట్లు ఒత్తిడి

ముడిచమురు ధరలు భారీగా పెరగడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. నాలుగేళ్లలో తొలిసారిగా బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 120 డాలర్లను దాటడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ ...

Read moreDetails

అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడి – రూ.2,800 కోట్ల ప్రణాళిక

అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు మెరుగుపరచడం ఈ ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (20-04-2026)

అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ విలువ పెరగడం మరియు బాండ్ ఈల్డ్స్‌లో మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనివల్ల స్థానిక మార్కెట్లలో ...

Read moreDetails

విప్రో చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐటీ దిగ్గజం విప్రో (Wipro) కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా విధానపరమైన మార్పులు మరియు ...

Read moreDetails

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సానుకూల వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ స్టాక్ మార్కెట్లలోనూ భారీ జోష్ నింపాయి. పశ్చిమాసియాలో యుద్ధం త్వరలోనే ముగుస్తుందని, ...

Read moreDetails

కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్ల పెట్టుబడి.. కొత్త పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో మరో భారీ పెట్టుబడి రానుంది. రూ.700 కోట్ల వ్యయంతో చెన్నైకు చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ...

Read moreDetails

ఐసీఐసీఐ రికార్డు స్థాయిలో రూ. 5,764 కోట్ల వార్షిక ఆదాయం.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ICICI Prudential Asset Management Company) 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.ఈ త్రైమాసికంలో సంస్థ రూ.763.4 ...

Read moreDetails

ఎల్‌ఐసీ షాక్ నిర్ణయం.. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం

భారత జీవిత బీమా సంస్థ (Life Insurance Corporation of India) బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది.2025 డిసెంబర్ 31 నాటికి ...

Read moreDetails

పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్.. నిబంధనల్లో భారీ కోతకు సీఎం ఆదేశం

పరిశ్రమల ఏర్పాటులో వేగం పెంచేందుకు, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని N. Chandrababu Naidu స్పష్టం చేశారు. సచివాలయంలో కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి Sandeep Poundrik ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లకు భారీ షాక్…సెన్సెక్స్‌ 1600 పాయింట్ల పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య సంధి చర్చలు విఫలమవడం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ...

Read moreDetails

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకుని లాభాల్లో ముగిశాయి. గత సెషన్‌లో నమోదైన నష్టాలను పూర్తిగా పూడ్చుకుంటూ మార్కెట్‌లో మంచి ర్యాలీ కనిపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గడం మార్కెట్లకు ప్రధాన ప్రోత్సాహకంగా ...

Read moreDetails

ఏపీకి పెట్టుబడుల వెల్లువ: 31 ప్రాజెక్టులు..₹39,436 కోట్ల పెట్టుబడులకు SIPB గ్రీన్ సిగ్నల్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో మరో భారీ అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశం ...

Read moreDetails

అమరావతి నిర్మాణం వేగం పెంచిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వేగంగా ముందడుగులు వేస్తోంది. గతంలో దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్‌ను పునరుద్ధరించి, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది. అమరావతికి చట్టబద్ధ గుర్తింపు ...

Read moreDetails

శాశ్వత రాజధాని అమరావతి.. అభివృద్ధికి కొత్త దిశ

తాజా చట్ట సవరణతో అమరావతి శాశ్వత రాజధాని విషయంలో ఉన్న అనిశ్చితి తగ్గుముఖం పట్టింది. ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపుగా మారనుంది. లోక్‌సభలో ఈ ...

Read moreDetails

కీలక స్థాయిలు కోల్పోయిన బిట్‌కాయిన్‌…ఇంకా పడిపోతుందా?

ప్రపంచ క్రిప్టో మార్కెట్‌లో ప్రముఖమైన Bitcoin ఇటీవల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత కొన్ని ట్రేడింగ్‌ రోజుల్లో బలహీన ధోరణి కనబరిచిన బిట్‌కాయిన్‌ విలువ 66,500 డాలర్లకు పడిపోయింది. ...

Read moreDetails

అప్పుల భారాన్ని తగ్గించేందుకు..ఐదు సంస్థలుగా మారనున్నవేదాంతా!

ఖనిజ రంగ దిగ్గజం Vedanta Limited కీలక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. సంస్థను ఐదు వేర్వేరు నమోదిత కంపెనీలుగా విభజించే ప్రక్రియ వచ్చే నెలలో అమలు కానుంది. ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (30-03-2026)

దేశీయ బంగారం మార్కెట్ ఈరోజుల్లో స్థిరత్వం చూపుతోంది. అంతర్జాతీయ బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల వల్ల స్థానిక మార్కెట్‌లో ధరలు మెల్లగా పెరుగుతున్నాయి. వివాహ, పండగ సీజన్ ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (28-03-2026)

భారతదేశంలో బంగారం ధరలు, వెండి ధరలు 2026 మార్చి నాటికి గ్లోబల్ మార్కెట్, డిమాండ్–సరఫరా మార్పుల కారణంగా తీవ్ర వోలాటిలిటీ (పెరుగుదల మరియు పడిపోవడం) చూస్తున్నాయి. తాజాగా ...

Read moreDetails

ఆర్సెలార్ మిత్తల్ ప్రాజెక్ట్‌తో ఉత్తరాంధ్రలో ఇండస్ట్రియల్ రివల్యూషన్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా ArcelorMittal – Nippon Steel సమీకృత ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన నిలిచింది. దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత ...

Read moreDetails

భారతదేశంలో అత్యంత రద్దీగా ఉన్న విజయవాడ స్టేషన్ ఆధునిక రూపం పొందనుంది

ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. రైల్వే డీఆర్ఎం తో భేటీ అయ్యి ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణ పరిస్థితులు, ...

Read moreDetails

చైనాలో రోబో హ్యూమనాయిడ్ షోలో అద్భుత ప్రదర్శనలు

యూనీట్రీ రోబోట్రిక్స్ (Unitree), గాల్‌బాట్ (GalBat), నోయిటిక్స్ (Noitics), మేజిక్ ల్యాబ్ (MagicLabs) వంటి ప్రముఖ స్టార్టప్‌లు తమ అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబోలతో ఈ షోలో ఆకట్టుకున్నాయి. ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News