Tag: Naralokesh

విశాఖ ఉక్కు బాధిత కుటుంబాలకు శాశ్వత అండ: మంత్రి నారా లోకేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదకర ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో ...

Read moreDetails

విశాఖ, శ్రీకాకుళం ఖనిజాలతో భారీ ప్రాజెక్టులపై చర్చ

రాష్ట్రంలో ఉన్న అపార ఖనిజ సంపదను విలువైన పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా ...

Read moreDetails

తమిళనాడులోని షోలింగర్‌ యోగ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేశ్

విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తమిళనాడులోని షోలింగర్ పట్టణంలో ఉన్న ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం షోలింగర్‌కు చేరుకున్న ...

Read moreDetails

ఏపీపీజీసెట్‌-2026 ఫలితాలు ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌

ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ 2026 ఫలితాలు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆనంద వాతావరణం నెలకొంది. విద్యాశాఖ మంత్రి Nara Lokesh ఎక్స్ ...

Read moreDetails

పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడుకు ఏపీ గట్టి పోటీ: నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల రాబడిలో తమిళనాడుకు ఏపీ ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ...

Read moreDetails

ప్రపంచ రాజకీయ పార్టీలకు రోల్‌మోడల్‌గా మహానాడు: సీఎం చంద్రబాబు

మంగళగిరిలో జరిగిన మహానాడు ముగింపు సభలో తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails

తెదేపా మహానాడు ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహణపై పవన్‌ కల్యాణ్‌ అభినందనలు

తెదేపా మహానాడు ఈసారి ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించడం అభినందనీయమని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా సాధికారతను ...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ల ప్రజా పోరాట చరిత్ర:  సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మహానాడులో అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండా దేశానికి గౌరవం అయితే.. పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ...

Read moreDetails

మంగళగిరిలో తెదేపా నేతల సందడి.. మహానాడుకు భారీ హాజరు

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు ఈసారి సరికొత్త హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ ...

Read moreDetails

ఏపీ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల

Andhra Pradesh లో నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలను మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 19,880 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 19,741 ...

Read moreDetails

కడపలో 600 మెగావాట్ల ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

వైఎస్సార్‌ కడప జిల్లా కొండాపురం మండలం టి.కోడూరులో రూ.3 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ప్రాజెక్టును విద్య, ఐటీ శాఖ మంత్రి Nara Lokesh ...

Read moreDetails

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: నారా లోకేశ్‌

Nara Lokesh రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా టి.కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాయలసీమను రతనాల సీమగా ...

Read moreDetails

రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం – కడపలో భారీ సోలార్ ప్లాంట్లు

రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో రూ.2400 కోట్ల భారీ ...

Read moreDetails

విద్యుత్‌ సంస్థల్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 629 ఏఈఈ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌

Andhra Pradesh Power Transmission Corporation, APGENCO మరియు రాష్ట్రంలోని మూడు డిస్కంలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ (AEE) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

జడ్‌ కేటగిరి భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ తన వాహనశ్రేణిని కుదించుకోవాలని నిర్ణయించారు. కాన్వాయ్‌లో ఉన్న వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో ఉబర్‌ గ్లోబల్ లీడర్‌షిప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉబర్‌ సీఈఓ దారా ఖొస్రోషాహీ నేతృత్వంలోని బృందంతో జరిగిన ఈ ...

Read moreDetails

ప్రధాని పిలుపుతో కాన్వాయ్‌లు కుదించిన చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ...

Read moreDetails

ఇండియానా స్టేట్ అటార్నీగా సాయిశ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలుగు యువకుడు సాయిశ్రీనివాస్‌రెడ్డి అమెరికాలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అమెరికాలోని ఇండియానా స్టేట్ అటార్నీగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆనందాన్ని నింపింది. ఈ ...

Read moreDetails

ప్రపంచస్థాయి MICE గమ్యస్థానంగా ఏపీ: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి MICE (Meetings, Incentives, Conferences, Exhibitions) గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో విధానంలో ...

Read moreDetails

సింగపూర్ జేఐఎస్‌సీతో కీలక సమావేశం.. అమరావతి అభివృద్ధిపై చర్చ

సింగపూర్ తరహాలో అమరావతిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ దేశానికే మోడల్‌గా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి Nara Lokesh తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి వాణిజ్య, ...

Read moreDetails

ఏపీ అభివృద్ధే లక్ష్యంగా సింగపూర్ పర్యటనలో నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి Nara Lokesh సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోగా, ప్రవాసాంధ్రులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం తెలిపిన ...

Read moreDetails

ఏపీ ఈసెట్‌ 2026 ఫలితాలు విడుదల

పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థుల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్‌ 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాలను ...

Read moreDetails

ఏకవస్త్ర చేనేత జాతీయ జెండా.. సత్యనారాయణకు మంత్రి లోకేశ్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి కొత్త గుర్తింపు తెచ్చేలా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ రూపొందించిన ఏకవస్త్ర చేనేత జాతీయ ...

Read moreDetails

ఏపీకి అనేక దేశాల నుంచి పెట్టుబడులు: మంత్రి లోకేశ్‌

గ్లోబల్‌ దిగ్గజం క్యారియర్‌ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ...

Read moreDetails

శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.లక్ష కోట్ల యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టు..

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత కీలక పరిశ్రమగా మారనుంది. ఈ ప్రాజెక్టు ...

Read moreDetails

రాజకీయ అరంగేట్రంలోనే అదరగొట్టిన విజయ్‌కు మంత్రి లోకేశ్‌ అభినందనలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ స్థాపకుడు విజయ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన ...

Read moreDetails

తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ ప్రమాణస్వీకారం

తెదేపా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ...

Read moreDetails

హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌

విశాఖపట్నాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. గూగుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ శక్తి కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ...

Read moreDetails

సీఎం చంద్రబాబు వ్యాఖ్యల వక్రీకరణపై లోకేశ్‌ ఆగ్రహం

టిడ్కో ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన హామీపై తప్పుడు ప్రచారం… చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.తిరుపతి జిల్లాలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేసిన ...

Read moreDetails

ఖరీదైన వైద్యం ఇక సామాన్యుడికి దూరం కాదు.. ‘ప్రాజెక్టు పునర్విక’తో లోకేశ్‌ సరికొత్త అడుగు!

మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించిన 'ప్రాజెక్టు పునర్విక' కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అది ప్రాణాంతక జన్యు వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల కుటుంబాల్లో కొత్త ...

Read moreDetails

హర్షవర్దన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

ఏర్పేడు మండలం ఎండీ పుత్తూరుకు చెందిన దివ్యాంగ విద్యార్థి హర్షవర్దన్ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. పుట్టుకతోనే చూపు కోల్పోయిన ఆయన, తన పట్టుదలతో ఇటీవల కర్ణాటక ...

Read moreDetails

లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు.. టీడీపీలో కీలక మార్పులు

తెలుగుదేశం పార్టీ తన జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణాన్ని సమగ్రంగా పునర్‌వ్యవస్థీకరించింది. నారా లోకేశ్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ భవిష్యత్ ...

Read moreDetails

ఏపీ ఇంటర్ ఫలితాలు 2026: ఇలా చెక్ చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు (AP Inter Results) విడుదల కావడంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి Nara Lokesh ఫలితాలను అధికారికంగా ...

Read moreDetails

అమరావతి చట్టానికి ఆమోదం.. రాష్ట్రపతికి లోకేశ్ కృతజ్ఞతలు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన సందర్భంగా Droupadi Murmu కీలక వ్యాఖ్యలు చేశారు. కోట్లాది ప్రజల ఆకాంక్షగా నిలిచిన అమరావతి చట్టం తన హయాంలో రూపుదిద్దుకోవడం ...

Read moreDetails

గ్రీన్‌వుడ్ హై గ్రాడ్యుయేషన్ వేడుకలో మంత్రి లోకేష్ సందడి!

బెంగళూరులోని గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహించిన ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల ...

Read moreDetails

ఏపీలో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం: ప్రతి పోస్టుపై నారా లోకేష్ ‘ట్రాకింగ్’ అస్త్రం!

ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచడం ...

Read moreDetails

నవ దంపతులకు ఆశీర్వాదాలు అందించిన మంత్రి లోకేష్

మంగళగిరిలో ప్రముఖుల సమక్షంలో ఓ వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన సన్‌రైజ్ హాస్పిటల్స్ ఎండీ, ఛైర్మన్ డాక్టర్ మాదాల నరేంద్ర కుమార్ గారి ...

Read moreDetails

మహానేత వేసిన మార్గాన్ని ఎవరూ మార్చలేరు…నారా లోకేష్

మహానేత ఎన్టీఆర్ చూపించిన మార్గాన్ని ఎవరూ మార్చలేరని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశపెట్టిన విలువలు, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఇప్పటికీ ...

Read moreDetails

ప్రజలకు మంత్రి నారా లోకేష్ భావోద్వేగ సందేశం!

అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ లోకేష్ భావోద్వేగ ప్రసంగం చేశారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ, కష్టకాలంలో ప్రజలు చూపిన మద్దతును ఎప్పటికీ మరువలేనని అన్నారు. ...

Read moreDetails

సింధనూరులో మంత్రి నారా లోకేష్‌కు ఘనస్వాగతం

సింధనూరులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఘన స్వాగతం లభించింది. స్థానికంగా వివిధ పార్టీల నాయకులు, తెలుగు సంఘాలు, అభిమానులు, యువత ...

Read moreDetails

ఢిల్లీలో కీలక భేటీ.. కిరణ్ రిజిజును కలిసిన నారా లోకేష్

ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజును మర్యాదపూర్వకంగా కలవడం రాజకీయంగా ...

Read moreDetails

అమరావతి చట్టబద్ధత బిల్లు… నారా లోకేష్ స్పందన

అమరావతి చట్టబద్ధత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చకు సంబంధించి మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ చర్చను తాను ఆసక్తిగా వీక్షించానని, అమరావతి చరిత్ర, సంస్కృతి, అవసరాన్ని ...

Read moreDetails

టీడీపీ కార్యాలయంలో 86వ రోజు ప్రజాదర్బార్ : ప్రజల సమస్యలకు పరిష్కార హామీ

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 86వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ ...

Read moreDetails

త్యాగాలు చేసిన కార్యకర్తలకు లోకేశ్ నివాళి

తెదేపా అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కార్యకర్తల త్యాగాలేనని పార్టీ ప్రధాన కార్యదర్శి Nara Lokesh పేర్కొన్నారు. వారి సేవలను జీవితాంతం గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ ...

Read moreDetails

కార్యకర్తలే తెదేపా బలం: చంద్రబాబు స్పష్టం

తెలుగుదేశం పార్టీకి ప్రస్తుత అధికార స్థానం కార్యకర్తల త్యాగాల ఫలితమని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత N. Chandrababu Naidu పేర్కొన్నారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, వారిని ...

Read moreDetails

తాడేపల్లిలో మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ఆశ్రమం రోడ్డులో నూతనంగా నిర్మించిన మెడ్ స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ...

Read moreDetails

మంగళగిరిలో పునర్నిర్మించిన శ్రీ రామాలయం ప్రారంభోత్సవం

మంగళగిరి నియోజకవర్గంలోని కుప్పారావు కాలనీలో 30 ఏళ్ల క్రితం నిర్మించిన శ్రీ రామాలయం పునర్నిర్మాణం పూర్తి చేసుకుని మరోసారి భక్తులకోసం అందుబాటులోకి వచ్చింది. ఆలయం శిథిలావస్థకు చేరుకున్నప్పటి ...

Read moreDetails

ప్రజల ముంగిటకే పాలన: 85వ రోజుకు చేరిన మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’.

మంగళగిరిలో నిర్వహించిన ప్రజాదర్బార్ 85వ రోజు కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందనను పొందింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ...

Read moreDetails

ఆర్డీటీకి గుడ్ న్యూస్ – విదేశీ నిధులకు గ్రీన్ సిగ్నల్

అనంతపురం జిల్లాకు కేంద్రం శుభవార్త అందించింది. Rural Development Trust (ఆర్డీటీ)కు విదేశీ నిధులు పొందేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి మళ్లీ లభించింది. ఈ మేరకు సంస్థ ...

Read moreDetails

మంగళగిరిలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకానికి శ్రీకారం

మంగళగిరిలో దివ్యాంగుల సంక్షేమానికి మరో ముఖ్యమైన అడుగుగా ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 18-03-2026 ఉదయం 10 గంటలకు మంగళగిరి కొత్త బస్టాండ్ ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News