Tag: Naralokesh

పిల్లలే భవిష్యత్తు ఆస్తి.. భారం కాదు: సీఎం చంద్రబాబు

పిల్లలే భవిష్యత్తు ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పిల్లలు పుడితే భారం కాదని, వారిని ఆదాయంగా మార్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రంపచోడవరంలో నిర్వహించిన ...

Read moreDetails

మంగళగిరిలో 1,303 మందికి ఇళ్ల పట్టాలు, అనుభవ పత్రాలు పంపిణీ

దశాబ్దాలుగా రైల్వే భూముల్లో నివసిస్తున్న పేదలకు కూడా ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ అంశంపై ...

Read moreDetails

ఒకే ఇంట్లో ఆరుగురికి ‘తల్లికి వందనం’.. రూ.78 వేలు జమ

అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన వడ్డే రాము, పద్మావతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ...

Read moreDetails

దాల్మియా భారత్‌ సిమెంట్‌ విస్తరణకు నేడు లోకేశ్‌ శంకుస్థాపన

వైఎస్సార్‌ కడప జిల్లా మైలవరం మండలంలోని దాల్మియా భారత్‌ సిమెంట్‌ పరిశ్రమ రెండో ప్లాంట్‌ విస్తరణ పనులకు మంత్రి నారా లోకేశ్‌ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈ ...

Read moreDetails

తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడిగా పి.గురురాజా నియామకం

తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారై తెదేపా విభాగం జాతీయ అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన ...

Read moreDetails

దక్షిణ కొరియాతో ఏపీ బంధం మరింత బలోపేతం.. కొరియా డెస్క్ ఏర్పాటు: లోకేశ్

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆటో ఇండస్ట్రీస్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ ఛైర్మన్‌ టేక్‌ సుంగ్‌లీ నేతృత్వంలోని ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ...

Read moreDetails

దక్షిణ కొరియా పర్యటనలో ఆరో రోజు మంత్రి నారా లోకేశ్ బిజీ

రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు. పర్యటనలో ఆరో రోజు ...

Read moreDetails

దక్షిణ కొరియా పర్యటనలో 3వ రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారా లోకేశ్ భేటీ

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు సహకరించండి: కొరియా కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

సెమీ కండక్టర్‌ మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా, ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 4.0ను బలోపేతం చేయడానికి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు, చిప్‌ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ...

Read moreDetails

అరకు అభివృద్ధి, సంక్షేమంపై లోకేశ్‌–సంధ్యారాణి చర్చ

గిరిజనుల అభ్యున్నతి, సంక్షేమం, ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో ...

Read moreDetails

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ప్రారంభించిన నారా లోకేశ్

దేశ ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సుమారు 220 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉన్న ...

Read moreDetails

‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు త్వరలో విడుదల: నారా లోకేశ్

రాష్ట్రంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో మెగా పీటీఎం సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులను తల్లుల ఖాతాల్లో త్వరలోనే ...

Read moreDetails

అమరావతిలో ఘనంగా NBK 112 లాంచ్: క్లాప్ కొట్టిన నారా లోకేశ్

బాలకృష్ణ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రం ‘NBK 112’ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అమరావతిలో జరిగిన ఈ ప్రారంభ వేడుకకు రాష్ట్ర ...

Read moreDetails

సర్‌ ప్రక్రియలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. బీఎల్‌ఓకు వివరాలు సమర్పణ

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఉండవల్లిలోని తన నివాసానికి ...

Read moreDetails

కిరాణా కొట్టు నుంచి డేటా సెంటర్‌ వరకు సింగిల్ పోర్టల్‌ అనుమతులు: నారా లోకేశ్ ఆదేశం

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల సృష్టే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కిరాణా ...

Read moreDetails

పద్మశ్రీ పురస్కార గ్రహీతలు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లకు మంత్రి నారా లోకేశ్ సత్కారం

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోమవారం దిల్లీలో సత్కరించారు. మంగళవారం జరగనున్న పురస్కారాల ప్రదానోత్సవానికి ముందుగా దిల్లీకి ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో తొలి క్వాంటం ఇంక్యుబేటర్ ప్రారంభం.. టెక్ రంగంలో కీలక ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌ను భవిష్యత్ సాంకేతిక రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను మేధా టవర్స్‌లో ...

Read moreDetails

ఏపీ 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి (SSC) అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. మే ...

Read moreDetails

విశాఖ ఉక్కు బాధిత కుటుంబాలకు శాశ్వత అండ: మంత్రి నారా లోకేశ్

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన విషాదకర ప్రమాదం రాష్ట్రాన్ని కలచివేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు ఆసుపత్రిలో ...

Read moreDetails

విశాఖ, శ్రీకాకుళం ఖనిజాలతో భారీ ప్రాజెక్టులపై చర్చ

రాష్ట్రంలో ఉన్న అపార ఖనిజ సంపదను విలువైన పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా ...

Read moreDetails

తమిళనాడులోని షోలింగర్‌ యోగ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేశ్

విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తమిళనాడులోని షోలింగర్ పట్టణంలో ఉన్న ప్రసిద్ధ అమృతవల్లి తాయారు యోగ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం షోలింగర్‌కు చేరుకున్న ...

Read moreDetails

ఏపీపీజీసెట్‌-2026 ఫలితాలు ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌

ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ 2026 ఫలితాలు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆనంద వాతావరణం నెలకొంది. విద్యాశాఖ మంత్రి Nara Lokesh ఎక్స్ ...

Read moreDetails

పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడుకు ఏపీ గట్టి పోటీ: నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల రాబడిలో తమిళనాడుకు ఏపీ ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ...

Read moreDetails

ప్రపంచ రాజకీయ పార్టీలకు రోల్‌మోడల్‌గా మహానాడు: సీఎం చంద్రబాబు

మంగళగిరిలో జరిగిన మహానాడు ముగింపు సభలో తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ...

Read moreDetails

తెదేపా మహానాడు ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహణపై పవన్‌ కల్యాణ్‌ అభినందనలు

తెదేపా మహానాడు ఈసారి ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో నిర్వహించడం అభినందనీయమని జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా సాధికారతను ...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ 45 ఏళ్ల ప్రజా పోరాట చరిత్ర:  సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ మహానాడులో అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండా దేశానికి గౌరవం అయితే.. పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసానికి ...

Read moreDetails

మంగళగిరిలో తెదేపా నేతల సందడి.. మహానాడుకు భారీ హాజరు

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు ఈసారి సరికొత్త హైబ్రిడ్ విధానంలో ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ ...

Read moreDetails

ఏపీ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల

Andhra Pradesh లో నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలను మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 19,880 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 19,741 ...

Read moreDetails

కడపలో 600 మెగావాట్ల ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

వైఎస్సార్‌ కడప జిల్లా కొండాపురం మండలం టి.కోడూరులో రూ.3 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ప్రాజెక్టును విద్య, ఐటీ శాఖ మంత్రి Nara Lokesh ...

Read moreDetails

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: నారా లోకేశ్‌

Nara Lokesh రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా టి.కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాయలసీమను రతనాల సీమగా ...

Read moreDetails

రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం – కడపలో భారీ సోలార్ ప్లాంట్లు

రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో రూ.2400 కోట్ల భారీ ...

Read moreDetails

విద్యుత్‌ సంస్థల్లో భారీ ఉద్యోగాల భర్తీ.. 629 ఏఈఈ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌

Andhra Pradesh Power Transmission Corporation, APGENCO మరియు రాష్ట్రంలోని మూడు డిస్కంలలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ (AEE) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

రెండు వాహనాలకే పరిమితమైన లోకేశ్‌ కాన్వాయ్‌

జడ్‌ కేటగిరి భద్రతలో ఉన్న మంత్రి నారా లోకేశ్‌ తన వాహనశ్రేణిని కుదించుకోవాలని నిర్ణయించారు. కాన్వాయ్‌లో ఉన్న వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలు ...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో ఉబర్‌ గ్లోబల్ లీడర్‌షిప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉబర్‌ సీఈఓ దారా ఖొస్రోషాహీ నేతృత్వంలోని బృందంతో జరిగిన ఈ ...

Read moreDetails

ప్రధాని పిలుపుతో కాన్వాయ్‌లు కుదించిన చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ...

Read moreDetails

ఇండియానా స్టేట్ అటార్నీగా సాయిశ్రీనివాస్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

తెలుగు యువకుడు సాయిశ్రీనివాస్‌రెడ్డి అమెరికాలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అమెరికాలోని ఇండియానా స్టేట్ అటార్నీగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఆనందాన్ని నింపింది. ఈ ...

Read moreDetails

ప్రపంచస్థాయి MICE గమ్యస్థానంగా ఏపీ: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచస్థాయి MICE (Meetings, Incentives, Conferences, Exhibitions) గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో విధానంలో ...

Read moreDetails

సింగపూర్ జేఐఎస్‌సీతో కీలక సమావేశం.. అమరావతి అభివృద్ధిపై చర్చ

సింగపూర్ తరహాలో అమరావతిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ దేశానికే మోడల్‌గా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి Nara Lokesh తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి వాణిజ్య, ...

Read moreDetails

ఏపీ అభివృద్ధే లక్ష్యంగా సింగపూర్ పర్యటనలో నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి Nara Lokesh సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకోగా, ప్రవాసాంధ్రులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం తెలిపిన ...

Read moreDetails

ఏపీ ఈసెట్‌ 2026 ఫలితాలు విడుదల

పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థుల కోసం నిర్వహించిన ఏపీ ఈసెట్‌ 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాలను ...

Read moreDetails

ఏకవస్త్ర చేనేత జాతీయ జెండా.. సత్యనారాయణకు మంత్రి లోకేశ్ అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి కొత్త గుర్తింపు తెచ్చేలా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరం గ్రామానికి చెందిన రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ రూపొందించిన ఏకవస్త్ర చేనేత జాతీయ ...

Read moreDetails

ఏపీకి అనేక దేశాల నుంచి పెట్టుబడులు: మంత్రి లోకేశ్‌

గ్లోబల్‌ దిగ్గజం క్యారియర్‌ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ...

Read moreDetails

శ్రీ సత్యసాయి జిల్లాలో రూ.లక్ష కోట్ల యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టు..

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు రాష్ట్రానికి అత్యంత కీలక పరిశ్రమగా మారనుంది. ఈ ప్రాజెక్టు ...

Read moreDetails

రాజకీయ అరంగేట్రంలోనే అదరగొట్టిన విజయ్‌కు మంత్రి లోకేశ్‌ అభినందనలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో, ఆ పార్టీ స్థాపకుడు విజయ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన ...

Read moreDetails

తెదేపా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్‌ ప్రమాణస్వీకారం

తెదేపా నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం ఘనంగా జరిగింది. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ...

Read moreDetails

హైదరాబాద్‌ కంటే మెరుగ్గా విశాఖ అభివృద్ధి చేస్తాం :మంత్రి నారా లోకేశ్‌

విశాఖపట్నాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. గూగుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏఐ శక్తి కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ...

Read moreDetails

సీఎం చంద్రబాబు వ్యాఖ్యల వక్రీకరణపై లోకేశ్‌ ఆగ్రహం

టిడ్కో ఇళ్ల కార్యక్రమంలో ఇచ్చిన హామీపై తప్పుడు ప్రచారం… చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.తిరుపతి జిల్లాలో జరిగిన టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేసిన ...

Read moreDetails

ఖరీదైన వైద్యం ఇక సామాన్యుడికి దూరం కాదు.. ‘ప్రాజెక్టు పునర్విక’తో లోకేశ్‌ సరికొత్త అడుగు!

మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించిన 'ప్రాజెక్టు పునర్విక' కేవలం ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాదు, అది ప్రాణాంతక జన్యు వ్యాధులతో పోరాడుతున్న చిన్నారుల కుటుంబాల్లో కొత్త ...

Read moreDetails

హర్షవర్దన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

ఏర్పేడు మండలం ఎండీ పుత్తూరుకు చెందిన దివ్యాంగ విద్యార్థి హర్షవర్దన్ స్కేటింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. పుట్టుకతోనే చూపు కోల్పోయిన ఆయన, తన పట్టుదలతో ఇటీవల కర్ణాటక ...

Read moreDetails

లోకేశ్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు.. టీడీపీలో కీలక మార్పులు

తెలుగుదేశం పార్టీ తన జాతీయ, రాష్ట్ర స్థాయి సంస్థాగత నిర్మాణాన్ని సమగ్రంగా పునర్‌వ్యవస్థీకరించింది. నారా లోకేశ్‌కు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీ భవిష్యత్ ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News