Tag: Rayalaseema

ఏపీలో మరో రెండ్రోజులు వర్షాలు.. పిడుగులు, ఈదురుగాలులతో అప్రమత్తత అవసరం

వాయువ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అదే ...

Read moreDetails

80 లక్షల మందిని బలిగొన్న కరవు.. ‘రణబాలి’ కథ వెనుక అసలు చరిత్ర ఇదే!

1876-78 మధ్య దక్షిణ భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరవు భారత చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటిగా నిలిచింది. వర్షాభావంతో పంటలు దెబ్బతినడం, ఆహార కొరత, ...

Read moreDetails

రాయలసీమకు రోజూ 11,500 క్యూసెక్కులు.. తాగునీటికి తొలి ప్రాధాన్యం: మంత్రి నిమ్మల

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నలు సంధించారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్‌.. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ...

Read moreDetails

కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ కీలక భేటీ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్‌బాబు, ...

Read moreDetails

నీటి నిల్వలు అడుగంటుతున్నాయ్‌.. బోర్లు మొరాయిస్తున్నాయ్‌!

రాష్ట్రంలో తాగునీటి సమస్య క్రమంగా తీవ్రతరం అవుతోంది. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలమట్టాలు పడిపోవడం, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకుల్లో నిల్వలు తగ్గిపోవడంతో పలు పట్టణాలు, గ్రామాల్లో నీటి ...

Read moreDetails

ఉద్యాన పంటలకు మహా ఊతం

ఉద్యాన హబ్‌ ద్వారా కేవలం పంటల సాగుకే పరిమితం కాకుండా.. రైతుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఒకే వ్యవస్థలోకి తీసుకురానున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాతోపాటు సూక్ష్మసేద్యం, ...

Read moreDetails

నీటి కొరత నివారణకు కార్యాచరణ.. ఎల్‌నినోపై అప్రమత్తమైన ప్రభుత్వం

ఎల్‌నినో ప్రభావం కారణంగా భవిష్యత్‌లో నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో శ్రీశైలం జలాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ ప్రాంత ...

Read moreDetails

కడపలో 600 మెగావాట్ల ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభం

వైఎస్సార్‌ కడప జిల్లా కొండాపురం మండలం టి.కోడూరులో రూ.3 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఎస్‌ఏఈఎల్‌ సోలార్‌ ప్రాజెక్టును విద్య, ఐటీ శాఖ మంత్రి Nara Lokesh ...

Read moreDetails

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం: నారా లోకేశ్‌

Nara Lokesh రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా టి.కోడూరు వద్ద సోలార్ ప్లాంట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. రాయలసీమను రతనాల సీమగా ...

Read moreDetails

రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ విప్లవం – కడపలో భారీ సోలార్ ప్లాంట్లు

రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. ప్రముఖ గ్రీన్ ఎనర్జీ సంస్థ ఎస్‌ఏఈఎల్ సోలార్ పవర్ కంపెనీ వైఎస్సార్ కడప జిల్లాలో రూ.2400 కోట్ల భారీ ...

Read moreDetails

నైరుతి రుతుపవనాల వేగం పెరుగుదల: మే 26కి కేరళ తాకే అవకాశం

వాయవ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి ...

Read moreDetails

కోస్తాంధ్ర, రాయలసీమలో 48 గంటల్లో వర్షాల సూచన

నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం సమీపంలో సుస్పష్ట అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదే ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.9 కిలోమీటర్ల ...

Read moreDetails

రాయలసీమను టెక్నాలజీ, ఏరోస్పేస్ హబ్‌గా మారుస్తాం

రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేవలం అమరావతిపైనే కాదు, విశాఖపట్నాన్ని కూడా విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ...

Read moreDetails

తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీ..

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం ...

Read moreDetails

గోదావరి పుష్కరాలకల్లా పోలవరం పూర్తి: సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో నీటి భద్రత, సాగునీటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి ...

Read moreDetails

నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్:సీఎం చంద్రబాబు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో నిర్వహించిన “జలధార - నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. నీరు మనందరికీ ...

Read moreDetails

డోన్‌ నియోజకవర్గంలో ఘనంగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం

నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో ‘మీ భూమి – మీ హక్కు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ...

Read moreDetails

రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రూ.30 వేల కోట్లతో చరిత్రాత్మక అడుగు!

రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూపొందించిన రూ.30 వేల కోట్ల భారీ ప్రణాళిక ...

Read moreDetails

రైతుల సమస్యలు తెలుసుకుంటున్న ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ

ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. దొర్నిపాడు మండలం కేసీ కెనాల్ 24వ బ్లాక్ వద్ద నీటి ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News