Tag: shivasakthi net

పంచాంగం: 8 సెప్టెంబర్ 2026 (మంగళవారం)

సంవత్సరం: పరాభవ నామ సంవత్సరంఅయనం: దక్షిణాయణంఋతువు: వర్ష ఋతువుమాసం: శ్రావణ మాసం(కృష్ణ పక్షం - ద్వాదశి)వారం: మంగళవారం (భౌమవాసరము)ప్రత్యేకత: శ్రావణ కృష్ణ ద్వాదశి / గోవత్స ద్వాదశితిథి ...

Read moreDetails

అల్లరి నరేశ్‌ ‘రంభ ఊర్వశి మేనక’.. ట్రైలర్‌లో కామెడీ అదుర్స్‌!

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ ...

Read moreDetails

24,100 వద్ద నిఫ్టీకి మద్దతు.. 24,600 దిశగా పయనం?

బ్యారెల్‌ ధర 100 డాలర్లకు చేరువ కావడం దిగుమతి వ్యయాలను పెంచడంతో పాటు ద్రవ్యోల్బణం, రూపాయి విలువపై ఒత్తిడి పెంచే అవకాశముంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరితే ...

Read moreDetails

రూ.2.5 లక్షలకుపైగా ఐటీసీ పొందే సంస్థలకు ఊరట.. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ సులభతరం

పెద్ద వ్యాపార సంస్థలకు జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర పన్ను అధికారులు ఉమ్మడి మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. నెలకు రూ.2.5 ...

Read moreDetails

మూడు వరాలు

రత్నగిరి అనే గ్రామంలో కేశవుడు అనే నిరుపేద కట్టెలమ్మేవాడు ఉండేవాడు. అతను చాలా దయగలవాడు, స్వార్థం లేనివాడు. ఒకనాడు అతను అడవిలో ఒక పెద్ద ఎండిపోయిన చెట్టును ...

Read moreDetails

అమెరికాలో భారీ స్కామ్‌.. భారతీయుడి అరెస్టు

అమెరికాలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని సుమారు 7.5 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.71 కోట్లు) మోసం చేసిన కేసులో భారతీయుడు సునీల్‌ భారతి గోస్వామి అరెస్టయ్యాడు. న్యూజెర్సీలో ...

Read moreDetails

చిరు స్టెప్పంటే చాలు.. వయసుతో సంబంధం లేకుండా ఊగాల్సిందే!

చిన్నప్పుడు రేడియోలో చిరంజీవి పాట వినిపిస్తే చాలు.. ఆ పాటలోని లయకు అనుగుణంగా చిందులేసిన తరం ఒకటి. వెండితెరపై ఆయన డ్యాన్స్‌ చూస్తూ మైమరచిపోయిన మరో తరం. ...

Read moreDetails

భారత్‌లోనే మొబైల్‌ డిజైన్‌.. తయారీకి భారీ ప్రోత్సాహకాలు

దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీని మరింత పెంచడంతోపాటు స్వదేశీ బ్రాండ్లను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహక పథకాన్ని తీసుకొచ్చింది. మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకం ...

Read moreDetails

మెగాస్టార్‌ నోట వచ్చిన మాటలు.. 10 డైలాగ్స్‌ ఇప్పటికీ ట్రెండింగ్‌

మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల్లోని కొన్ని ఎవర్‌గ్రీన్‌ డైలాగ్స్‌ను గుర్తుచేసుకుందాం. మాస్‌ నుంచి ఎమోషన్‌ వరకు తనదైన శైలిలో డైలాగ్స్‌ చెప్పి ప్రేక్షకులను అలరించారు ...

Read moreDetails

రెండ్రోజులుగా పార్క్ చేసిన కారు.. డిక్కీలో మహిళ మృతదేహం

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కారులో మహిళ మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. ఎల్కతుర్తి బస్టాండ్‌ సమీపంలో ఓ కారు రెండ్రోజులుగా ఒకే చోట పార్క్ ...

Read moreDetails

మానవ కన్ను ఎలా పనిచేస్తుంది? రంగుల వెనుక ఉన్న శాస్త్రం ఇదే!

మానవ కన్ను మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటమే కాకుండా వివిధ రంగులు, ఆకారాలు, పరిమాణాలు, దూరాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కెమెరా మాదిరిగా ...

Read moreDetails

ఆర్‌బీఐ.. భారత ఆర్థిక వ్యవస్థకు అసలైన వెన్నెముక!

దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు స్థిరంగా పనిచేసేలా ఆర్‌బీఐ పర్యవేక్షిస్తుంది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత, మూలధన సమృద్ధి, ద్రవ్య లభ్యత తదితర అంశాలను ఎప్పటికప్పుడు ...

Read moreDetails

‘టాక్సిక్‌’కు ‘ఏ’ సర్టిఫికెట్‌.. ఒక్క కట్‌ కూడా చెప్పని సెన్సార్‌!

యశ్‌ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్‌ చిత్రం ‘టాక్సిక్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా సెన్సార్‌ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ...

Read moreDetails

సింధు ఓటమికి కారణం అదేనా?.. వాంగ్‌ విరామాలపై తీవ్ర చర్చ

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలన్న పీవీ సింధు ఆశలకు ప్రిక్వార్టర్స్‌లోనే బ్రేక్‌ పడింది. మూడో సీడ్‌ వాంగ్‌ జి యీతో జరిగిన హోరాహోరీ పోరులో సింధు ...

Read moreDetails

స్మార్ట్‌ఫోన్లకు షాక్‌.. ధరలు మరింత పెంపు!

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై విడిభాగాల ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. స్మార్ట్‌ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్‌సెట్‌ల ధరలు భారీగా పెరగడంతో ప్రముఖ మొబైల్‌ తయారీ ...

Read moreDetails

టాటా కార్లకు షాక్‌.. సెప్టెంబర్‌ నుంచి ధరలు పెంపు

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ సంస్థ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి తమ ప్యాసింజర్‌ వాహనాల ధరలను గరిష్ఠంగా రూ.25,000 వరకు ...

Read moreDetails

సోమాలియా తీరంలో నౌక హైజాక్‌.. ఆరుగురు భారతీయులు బందీలు

సోమాలియా తీరంలో మరోసారి సముద్రపు దొంగల కదలికలు కలకలం రేపాయి. కామెరూన్‌ పతాకంతో ప్రయాణిస్తున్న ‘లుటుఫ్‌’ (Lutuf) అనే కార్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్‌ చేసినట్లు ...

Read moreDetails

విద్యార్థుల ముందే టీచర్ల ‘అతి సాన్నిహిత్యం’.. చివరికి కలెక్టరేట్‌కు ఫిర్యాదు

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు, మహిళా టీచర్‌ మధ్య సన్నిహిత సంబంధంపై విద్యార్థులు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీచ్‌ బహీర్‌ గ్రామంలోని ...

Read moreDetails

సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని ...

Read moreDetails

నాగుల పంచమి శుభాకాంక్షలు!

నాగ దేవతలను భక్తిశ్రద్ధలతో పూజించే పవిత్రమైన రోజు నాగుల పంచమి. ఈ శుభదినాన నాగ దేవతల అనుగ్రహం ప్రతి ఇంటిపై ఉండాలని కోరుకుందాం. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ...

Read moreDetails

మాయా దర్పణం (The Magical Mirror)

పూర్వం మాధవపురమనే రాజ్యాన్ని వీరసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా ధైర్యవంతుడు, కానీ కొంచెం అహంకారి. ఒకరోజు ఒక వృద్ధ సన్యాసి రాజుగారి దర్బారుకు వచ్చి, ...

Read moreDetails

దురాశకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకున్న కట్టెల వ్యాపారి

అడవికి సమీపంలోని ఓ గ్రామంలో శివయ్య అనే కట్టెల వ్యాపారి ఉండేవాడు. కష్టపడి పనిచేసే అతనికి త్వరగా ధనవంతుడు కావాలనే కోరిక మాత్రం ఎక్కువగా ఉండేది. ఓ ...

Read moreDetails

స్విగ్గీకి భారీ నష్టం.. జూన్‌ త్రైమాసికంలో రూ.791 కోట్ల నష్టాలు

ఫుడ్‌ డెలివరీ, క్విక్‌ కామర్స్‌ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న స్విగ్గీకి జూన్‌ త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదయ్యాయి. ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.791 కోట్ల నికర నష్టాన్ని ...

Read moreDetails

ప్రియుడితో కలిసి భర్త హత్య.. రెండేళ్లుగా ఆస్ట్రేలియా కథ చెప్పిన భార్య

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రెండేళ్లుగా మిస్టరీగా ఉన్న ఓ వ్యక్తి అదృశ్యం కేసు సంచలన మలుపు తిరిగింది. స్థానికుడు జిగ్నేశ్‌ మావడియాను అతని భార్య పృథ్వి అలియాస్‌ భూమిబెన్‌ ...

Read moreDetails

స్పెయిన్‌ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత.. జనసందోహం దూసుకురావడంతో 9 మంది మృతి

స్పెయిన్‌ భూభాగమైన సెయుటా సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు ఒకేసారి సముద్ర మార్గంలో సరిహద్దు దాటి స్పెయిన్‌లోకి ...

Read moreDetails

ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడాలి: మంత్రి నిమ్మల రామానాయుడు

కాకినాడ జిల్లాలో ఏలేరు ఆయకట్టు పరిధిలో సాగునీటి పరిస్థితులను మంత్రి నిమ్మల రామానాయుడు శుక్రవారం పరిశీలించారు. పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని ఏలేరు పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. ...

Read moreDetails

కామెడీతో నవ్వించి.. ఎమోషన్‌తో కట్టిపడేసిన ‘గట్టా కుస్తీ 2’

‘గట్టా కుస్తీ’ తొలి భాగంతో ప్రేక్షకులను అలరించిన విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మి జోడి మరోసారి ‘గట్టా కుస్తీ 2’తో సందడి చేసింది. ఈసారి కథలో రెజ్లింగ్‌తో ...

Read moreDetails

పెళ్లి విషయమై గొడవ.. బాలిక మృతి.. ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహాన్ని తరలించిన నిందితుడు

విశాఖపట్నంలో ఓ బాలికను హతమార్చి, ఆమె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగ్‌లో పెట్టి ఒడిశాలోని రాయగడ సమీపంలో పడేసిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో విశాఖకు చెందిన ...

Read moreDetails

గోదావరి వరద ఉద్ధృతి.. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరిలోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో భద్రాచలం ...

Read moreDetails

రాజు గారి కల – పండితుడి చమత్కారం

ఒకరోజు ఒక రాజుగారికి ఒక విచిత్రమైన కల వచ్చింది. కలలో ఆయన నోట్లోని పళ్ళన్నీ ఒక్కొక్కటిగా రాలిపోయాయి. పొద్దున్నే లేచి ఆ కలకి అర్థం ఏమిటో తెలుసుకోవాలని ...

Read moreDetails

నగల దుకాణంలో రాత్రివేళ దొంగతనం.. సీసీటీవీలో కనిపించిన దృశ్యాలతో షాక్‌!

తలుపులు సరిగ్గా వేసి ఉన్నా.. నగల దుకాణంలో బంగారు ఆభరణాలు ఒక్కొక్కటిగా మాయమవుతుండటంతో యజమానికి అనుమానం మొదలైంది. దుకాణంలోకి ఎవరైనా చొరబడుతున్నారా? అనే సందేహంతో సీసీటీవీ కెమెరాలను ...

Read moreDetails

టెక్‌ ప్రపంచంలో కీలక అప్‌డేట్లు.. వాట్సాప్‌ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ వరకు

వాట్సాప్‌ యూజర్‌నేమ్‌ ఫీచర్‌:వాట్సాప్‌ వినియోగదారులకు మరింత గోప్యత, సౌకర్యం కల్పించే దిశగా కొత్త ఫీచర్లను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఫోన్‌ నంబర్‌ను నేరుగా షేర్‌ చేయాల్సిన అవసరం లేకుండా ...

Read moreDetails

ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం.. 30 వేల మొక్కలతో అక్షర రూపాలు

అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న రానున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో వినూత్న స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 30 వేల ...

Read moreDetails

రష్యాకు మద్దతిచ్చే దేశాలపై 100 శాతం సుంకాలు.. అమెరికా కీలక నిర్ణయం

రష్యాపై మరింత కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లుకు అమెరికా సెనెట్‌ ఆమోదం తెలిపింది. రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై కూడా భారీ ...

Read moreDetails

అంతర్జాతీయ అనిశ్చితులున్నా మార్కెట్లలో జోష్‌

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్లు, విదేశీ పెట్టుబడిదారుల మద్దతు మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో ...

Read moreDetails

విష్ణు విశాల్‌ ‘గట్టా కుస్తీ-2’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

విష్ణు విశాల్‌, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం ‘గట్టా కుస్తీ-2’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జులై 3న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు ...

Read moreDetails

బాలకృష్ణకు శస్త్రచికిత్స.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం చంద్రబాబు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఇటీవల ...

Read moreDetails

రామాయణ ట్రైలర్‌ కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ...

Read moreDetails

హర్మూజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు.. ఇరాన్‌ హెచ్చరికలతో పశ్చిమాసియాలో మరింత పెరిగిన ఆందోళన

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ ఏదైనా నౌకపై దాడి చేస్తే.. ఆ దేశంలోని వంతెనలు లేదా విద్యుత్‌ కేంద్రాలపై ...

Read moreDetails

‘కాక్రోచ్‌’ పోస్ట్‌తో వివాదంలో సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ సోనియా..

దిల్లీలో పేపర్‌ లీక్‌ నిరసనల సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ సోనియా సెహ్రావత్‌ సోషల్‌మీడియా పోస్ట్‌ వివాదానికి దారితీసింది. ఆందోళనల సమయంలో ఆమె విధులు ...

Read moreDetails

పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు.. విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు: ప్రధాని మోదీ

పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్‌ లీక్‌ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధ్యులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌ ...

Read moreDetails

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ...

Read moreDetails

పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంపై హైకోర్టు ఆగ్రహం..

జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ...

Read moreDetails

మంగళగిరిలో 1,303 మందికి ఇళ్ల పట్టాలు, అనుభవ పత్రాలు పంపిణీ

దశాబ్దాలుగా రైల్వే భూముల్లో నివసిస్తున్న పేదలకు కూడా ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ అంశంపై ...

Read moreDetails

ఒకే ఇంట్లో ఆరుగురికి ‘తల్లికి వందనం’.. రూ.78 వేలు జమ

అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన వడ్డే రాము, పద్మావతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ...

Read moreDetails

30 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన కుమారుడు.. తల్లీబిడ్డల్ని ఒక్కటి చేసిన ‘సర్‌’

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న ఓ వ్యక్తిని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌) తల్లితో మళ్లీ కలిపింది. ...

Read moreDetails

ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావం.. సెన్సెక్స్‌ 715 పాయింట్లు పతనం

ముడిచమురు ధరల పెరుగుదల, బ్యాంకింగ్‌ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు నిరంతరం పెరుగుతుండటం ...

Read moreDetails
Page 1 of 96 1 2 96

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News