Tag: shivasakthi news

మేం జోక్యం చేసుకునేంత శూన్యత లేదు: సుప్రీంకోర్టు

విద్వేష ప్రసంగాల సమస్యను పరిష్కరించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తాను జోక్యం చేసుకోవాల్సినంత శాఖాపరమైన శూన్యత ఏమీ లేదని పేర్కొంది. ఇలాంటి కేసుల్లో ...

Read moreDetails

ఇన్విక్టో సహా ఇతర మోడళ్లపై భారీ తగ్గింపు.. రూ.2.15 లక్షల వరకు ప్రయోజనం పొందే ఛాన్స్

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన కార్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఎంపీవీ కేటగిరీకి చెందిన ఇన్విక్టోపై ఏకంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలను ...

Read moreDetails

ఒపెక్‌ నుంచి యూఏఈ ఎగ్జిట్‌.. భారత్‌కు మంచిదే!

చమురు ఎగుమతి దేశాల సమాఖ్య అయిన ఒపెక్, ఒపెక్‌+ నుంచి నిష్క్రమించనున్నట్లు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. దీనివల్ల ప్రపంచ ఆయిల్‌ మార్కెట్‌పై ఎలాంటి ...

Read moreDetails

నేను ఇంకా చాలా చిన్నవాడినే.. వైభవ్‌తో ఓపెనింగ్‌పై యశస్వి

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించడంలో ఓపెనర్లు యశస్వి జయస్‌వాల్ (51), వైభవ్ సూర్యవంశీ (43) కీలక పాత్ర పోషించారు. తాజా ఇన్నింగ్స్‌తో ఈ ...

Read moreDetails

బెంగాల్ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలు: ఒంటిగంటకే 61 శాతానికి పైగా పోలింగ్

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బుధవారం రెండోదశ పోలింగ్‌ జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ స్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దాంతో మధ్యాహ్నం ఒంటగంటకే ...

Read moreDetails

పెట్రోల్, డీజిల్‌ సరఫరా పెంచాం

రాష్ట్రంలో అకస్మాత్తుగా పెరిగిన ఇంధన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సరఫరాను 126 శాతం పెంచినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఏపీ, మహారాష్ట్రల వాహనాలు డీజిల్, ...

Read moreDetails

అషురెడ్డి ఆడియో లీక్: రూ.1.5 కోట్ల ఆఫర్ వెనుక అసలేం జరిగింది?”

హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని మోసగించిందన్న ఆరోపణలతో సీసీఎస్‌లో సినీనటి అషురెడ్డిపై కేసు నమోదైన నేపథ్యంలో మంగళవారం ఆమె పేరిట వాయిస్‌ రికార్డు ఒకటి ...

Read moreDetails

లచ్చాపురంలో రూ.500 నోట్ల కలకలం

ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని లచ్చాపురం గ్రామంలో ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చెరువు కట్ట సమీపంలో రూ.500 నోట్లు చిందరవందరగా పడేసి ఉండటం కలకలం రేపింది. ...

Read moreDetails

తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్‌

తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి గురువారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ...

Read moreDetails

వీఈఆర్‌’ ద్వారా 2047కి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధనపై ప్రణాళిక

విశాఖ ఎకనామిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌)ను 2047 నాటికి ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ క్రమంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు భారీ ...

Read moreDetails
Page 2 of 241 1 2 3 241

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist