Tag: shivasakthi news

పంచాంగం: 25 జులై 2026 (శనివారం)

సంవత్సరం: పరాభవ నామ సంవత్సరంఅయనం: దక్షిణాయణంఋతువు: గ్రీష్మ ఋతువుమాసం: ఆషాఢ మాసం (శుక్ల పక్షం - ఏకాదశి)వారం: శనివారం (స్థిరవాసరము)ప్రత్యేకత: తొలి ఏకాదశి (శయన ఏకాదశి / ...

Read moreDetails

హర్మూజ్‌ జలసంధిపై ఉద్రిక్తతలు.. ఇరాన్‌ హెచ్చరికలతో పశ్చిమాసియాలో మరింత పెరిగిన ఆందోళన

పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ ఏదైనా నౌకపై దాడి చేస్తే.. ఆ దేశంలోని వంతెనలు లేదా విద్యుత్‌ కేంద్రాలపై ...

Read moreDetails

‘కాక్రోచ్‌’ పోస్ట్‌తో వివాదంలో సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ సోనియా..

దిల్లీలో పేపర్‌ లీక్‌ నిరసనల సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన సీఆర్పీఎఫ్‌ కమాండెంట్‌ సోనియా సెహ్రావత్‌ సోషల్‌మీడియా పోస్ట్‌ వివాదానికి దారితీసింది. ఆందోళనల సమయంలో ఆమె విధులు ...

Read moreDetails

పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు.. విచారణకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు: ప్రధాని మోదీ

పరీక్ష పత్రాల లీకేజీ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్‌ లీక్‌ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధ్యులకు త్వరితగతిన శిక్ష పడేలా ఫాస్ట్‌ట్రాక్‌ ...

Read moreDetails

నేడు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో ...

Read moreDetails

పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంపై హైకోర్టు ఆగ్రహం..

జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ...

Read moreDetails

మంగళగిరిలో 1,303 మందికి ఇళ్ల పట్టాలు, అనుభవ పత్రాలు పంపిణీ

దశాబ్దాలుగా రైల్వే భూముల్లో నివసిస్తున్న పేదలకు కూడా ఇళ్ల పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఈ అంశంపై ...

Read moreDetails

ఏపీ కేబినెట్‌ భేటీ.. 25కు పైగా కీలక అంశాలపై చర్చ

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో 25కు పైగా అజెండా అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. రెండో దశలో 3,168 ...

Read moreDetails

ఒకే ఇంట్లో ఆరుగురికి ‘తల్లికి వందనం’.. రూ.78 వేలు జమ

అనంతపురం జిల్లా కుందుర్పికి చెందిన వడ్డే రాము, పద్మావతి దంపతులకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ...

Read moreDetails

30 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన కుమారుడు.. తల్లీబిడ్డల్ని ఒక్కటి చేసిన ‘సర్‌’

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 30 ఏళ్లుగా కుటుంబానికి దూరంగా ఉన్న ఓ వ్యక్తిని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్‌) తల్లితో మళ్లీ కలిపింది. ...

Read moreDetails

అత్యాధునిక ఏఐ ఏజెంట్‌తో సైబర్‌ దాడి..

కృత్రిమ మేధ రంగంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. తమ ఏఐ వ్యవస్థ మరో ఏఐ కంపెనీకి చెందిన మోడల్‌ను హ్యాక్‌ చేసిందని చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్‌ఏఐ వెల్లడించింది. ...

Read moreDetails

మహిళలు బరువులు ఎత్తితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో ………..

ఈరోజుల్లో జిమ్‌కు వెళ్లే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా బరువులు ఎత్తడం, స్ట్రెంథ్‌ ట్రైనింగ్‌ వంటి వ్యాయామాలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి ...

Read moreDetails

6 వేల పరుగుల మైలురాయికి చేరువలో అభిషేక్‌ శర్మ

జింబాబ్వేతో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. పొట్టి ఫార్మాట్‌లో వరుసగా రెండు సిరీస్‌లను కోల్పోయిన భారత్‌.. ఈసారి విజయంతో తిరిగి పుంజుకోవాలని భావిస్తోంది. ఈ ...

Read moreDetails

ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావం.. సెన్సెక్స్‌ 715 పాయింట్లు పతనం

ముడిచమురు ధరల పెరుగుదల, బ్యాంకింగ్‌ షేర్లలో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు ధరలు నిరంతరం పెరుగుతుండటం ...

Read moreDetails

విక్రమసింహుడు మరియు మాయా దివ్వె

అనగనగా 'రత్నపురి' అనే రాజ్యానికి విక్రమసింహుడు అనే ధైర్యవంతుడైన యువరాజు ఉండేవాడు. ఒకసారి ఆ రాజ్యంలో తీవ్రమైన కరువు వచ్చింది. వర్షాలు పడక, తాగడానికి నీళ్ళు లేక ...

Read moreDetails

వాంగ్‌చుక్‌కు మద్దతుగా అమెరికాలో ప్లకార్డులతో నిరసన

విద్యా వ్యవస్థలోని వైఫల్యాలను ఎత్తిచూపుతూ నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌కు అమెరికాలోనూ మద్దతు లభిస్తోంది. న్యూయార్క్‌, శాన్‌జోస్‌ నగరాల్లో ‘హిందూస్‌ ఫర్‌ హ్యూమన్‌ ...

Read moreDetails

భారత్-అమెరికా ఎఫ్‌టీఏకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన

అమెరికాతో ప్రతిపాదిత భారత్-అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా అనుబంధ రైతులు పంజాబ్‌లోని పలు టోల్‌ప్లాజాల వద్ద నిరసనలు చేపట్టారు. దేశవ్యాప్తంగా ఆందోళనలకు ...

Read moreDetails

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అవస్థలు ఎన్నెన్నో!

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో శౌచాలయాల కొరత విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కొన్ని పాఠశాలల్లో అవసరమైనన్ని శౌచాలయాలు లేకపోగా, మరికొన్ని చోట్ల ఉన్నవాటికి సరైన నిర్వహణ ...

Read moreDetails

భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రారంభించేందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానించారు. పార్లమెంటు భవనంలోని ప్రధాని ...

Read moreDetails

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ఉత్కంఠ.. ఉత్తమ నటుడు అవార్డు రేసులో ఐదుగురు హీరోలు

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటనకు రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అవార్డులను శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రకటించనున్నారు. ...

Read moreDetails

‘వారణాసి’లో ప్రియాంకకు స్పెషల్‌ విషెస్‌.. వైరల్‌గా మారిన సెట్‌ ఫొటోలు

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కథానాయకుడిగా, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం **‘వారణాసి’**పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ...

Read moreDetails

సుమంత్‌ ‘న్యూటన్స్‌ థర్డ్‌ లా’ విడుదల తేదీ ఖరారు.. ఈ నెల 31న థియేటర్లలోకి

అనగనగా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హీరో సుమంత్‌ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈటీవీ విన్‌ నిర్మాణంలో ఆయన నటించిన తాజా చిత్రం ...

Read moreDetails

జానీ మాస్టర్‌కు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ షోకాజ్‌ నోటీసులు

ప్రముఖ నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆయనకు షోకాజ్‌ నోటీసులు జారీ ...

Read moreDetails

వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న హీరో సుమంత్‌.. విడుదల తేదీ త్వరలో ప్రకటన

హీరో సుమంత్‌, ఐశ్వర్య రాజేశ్‌ జంటగా నటిస్తున్న ఆధ్యాత్మిక మిస్టరీ థ్రిల్లర్‌ ‘మహేంద్రగిరి వారాహి’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు సంతోష్‌ జాగర్లపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కలిపు ...

Read moreDetails

ఈరోజు బంగారం, వెండి ధరలు(18-07-2026)

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా వడ్డీ రేట్ల అంచనాలు, డాలర్‌ విలువ, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ధరలపై ...

Read moreDetails

కీలక మౌలిక రంగాల్లోకి ఇనుప ఖనిజం.. 8 నుంచి 9కి పెరిగిన కోర్‌ సెక్టార్ల సంఖ్య

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే మౌలిక రంగ పరిశ్రమల జాబితాలో ఇనుప ఖనిజాన్ని చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 8 ...

Read moreDetails

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్‌

టెక్‌ దిగ్గజం యాపిల్‌ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇటీవల మార్కెట్‌లో చోటుచేసుకున్న షేర్ల మార్పులతో యాపిల్‌, ఎన్‌విడియా మధ్య ఉన్న మార్కెట్‌ ...

Read moreDetails

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లాభాల జోరు.. జూన్‌ త్రైమాసికంలో 13% వృద్ధి

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1,324 ...

Read moreDetails

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు భారీ లాభం.. జూన్‌ త్రైమాసికంలో రెట్టింపుకుపైగా వృద్ధి

దేశీయ ఉక్కు దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఏప్రిల్‌-జూన్‌ కాలానికి కంపెనీ రూ.4,696 కోట్ల ...

Read moreDetails

ఫెడరల్‌ బ్యాంక్‌కు భారీ లాభం.. జూన్‌ త్రైమాసికంలో 37% వృద్ధి

దక్షిణాది కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫెడరల్‌ బ్యాంక్‌ 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అద్భుతమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్‌ ...

Read moreDetails

మద్యం మత్తులో దారుణం.. నిద్రిస్తున్న కుమారుడిని హతమార్చిన తండ్రి

మద్యం మత్తు కన్న మమకారాన్ని చిదిమేసిన విషాద ఘటన మచిలీపట్నం ఉత్తర మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బోట్లవానిపాలెంలో చోటుచేసుకుంది. కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడాల్సిన ...

Read moreDetails

బావిలో దూకిన తల్లి, కుమార్తె మృతి.. చెట్టుకొమ్మ పట్టుకుని బాలుడి ప్రాణాపాయం నుంచి బయటపడటం

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొత్తపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి బావిలో దూకిన ...

Read moreDetails

నాగర్‌కర్నూల్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అభం.. శుభం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు తల్లి మృతి చెందడం గ్రామంలో ...

Read moreDetails

కొలెస్ట్రాల్‌ తగ్గించే తొలి మాత్రకు ఎఫ్‌డీఏ ఆమోదం

అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్న వారికి అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) కీలక శుభవార్త అందించింది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) స్థాయిలను తగ్గించే కొత్త ...

Read moreDetails

జపాన్‌ చక్రవర్తి వారసత్వ చట్టంలో కీలక సవరణ

జపాన్‌ పార్లమెంట్‌ చక్రవర్తి వారసత్వానికి సంబంధించిన ఇంపీరియల్‌ హౌస్‌ చట్టంలో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. అయితే శతాబ్దాలుగా కొనసాగుతున్న పురుష వారసులకే చక్రవర్తి పదవి దక్కాలనే ...

Read moreDetails

ఐరోపాలో హీట్‌వేవ్‌ బీభత్సం.. 12,000 మంది మృతి.

వాతావరణ మార్పుల ప్రభావంతో ఐరోపా దేశాలు తీవ్ర ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నాయి. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఎండలు, వేడిగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూన్‌ నెలలో కొనసాగిన ...

Read moreDetails

స్పేస్‌ఎక్స్‌ ‘స్టార్‌షిప్‌’ ప్రయోగం చివరి క్షణంలో నిలిపివేత

అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా రాకెట్‌ ‘స్టార్‌షిప్‌’ ప్రయోగం చివరి దశలో నిలిచిపోయింది. నింగిలోకి ఎగరడానికి కేవలం కొన్ని క్షణాల ...

Read moreDetails

లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు మెరుగైన వైద్యం.. దిల్లీ ఎయిమ్స్‌కు తరలింపు

రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స కోసం ...

Read moreDetails

భారత ప్రైవేటు రాకెట్‌ ‘విక్రమ్‌-1’ ప్రయోగానికి సన్నద్ధం

భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యానికి మరో కీలక మైలురాయి ఏర్పడనుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి ప్రైవేటు ఆర్బిటాల్‌ క్లాస్‌ రాకెట్‌ ‘విక్రమ్‌-1’ ప్రయోగానికి ...

Read moreDetails

ఉచిత పథకాల హామీలపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు ప్రకటించే ‘ఉచిత పథకాల’ హామీల అంశం మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా అనుచిత ...

Read moreDetails

ఐదుగురు ఉగ్ర అనుమానితుల అరెస్ట్‌.. జులై 24 వరకు పోలీసు కస్టడీకి అప్పగింత

ఉగ్రవాద అణచివేత చర్యల్లో భాగంగా గుజరాత్‌ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు సంబంధించిన టెర్రర్‌ మాడ్యూల్‌ను ఛేదించినట్లు ...

Read moreDetails

అమెరికా వీసా నిబంధనల మార్పులపై భారత్‌ స్పందన

విదేశీ విద్యార్థులు, సందర్శకులు అమెరికాలో గడిపే కాల పరిమితిని తగ్గించేలా వీసా నిబంధనలను కఠినతరం చేయనున్నట్లు వచ్చిన వార్తలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. కొత్త ...

Read moreDetails

తెలంగాణలో నెయ్యి కల్తీ కలకలం.. 850 కిలోల నెయ్యి సీజ్‌

తెలంగాణ రాష్ట్రంలో నెయ్యి కల్తీపై ఆహార భద్రత అధికారులు కొరడా ఝళిపించారు. నెయ్యిలో పామాయిల్‌, వనస్పతి, ఇతర కొవ్వు పదార్థాలు కలుపుతున్నారనే సమాచారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు ...

Read moreDetails

ఎండిన కృష్ణమ్మ.. రాళ్లు, రప్పలతో దర్శనమిస్తున్న నది

గత ఏడాది భారీ వర్షాలతో ఉప్పొంగి ప్రవహించిన కృష్ణానది ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతోంది. నిత్యం వరద ఉద్ధృతితో గలగల పారే కృష్ణమ్మ నేడు రాళ్లు, ఇసుక ...

Read moreDetails

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్లకు పైగా కుటుంబాలకు అందించేందుకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త ...

Read moreDetails

ఏపీ వక్ఫ్‌బోర్డు రికార్డుల సమస్యకు తెర.. తెలంగాణ నుంచి కీలక పత్రాల అప్పగింత

రాష్ట్ర విభజన తర్వాత సుమారు పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ వక్ఫ్‌బోర్డు రికార్డుల బదిలీ ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఏపీకి సంబంధించిన కీలక రికార్డులను తెలంగాణ వక్ఫ్‌బోర్డు ...

Read moreDetails

మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం నిలకడగా ఉంది

తీవ్ర జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్డు నం.1లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి వాకిటి శ్రీహరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు ...

Read moreDetails
Page 1 of 97 1 2 97

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News