Tag: shivasakthi news

ఈరోజు బంగారం – వెండి ధరలు(28-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

లాభాలతో ముగిసిన మార్కెట్.. 24K పైకి నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్‌ మలి విడత చర్చలపై మళ్లీ ఆశలు చిగురించడంతో మూడు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ వేస్తూ సూచీలు ...

Read moreDetails

రక్తహీనత ప్రభావం మెదడుపై ఎలా ఉంటుంది?

రక్తహీనత ఉన్నవారికి జ్ఞాపకశక్తి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండొచ్చని తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం వెల్లడైంది. ముఖ్యంగా వృద్ధులపై చేసిన పరిశోధనలో, రక్తహీనత కేవలం ...

Read moreDetails

పెళ్లికాని వారిలో క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా?

ఇటీవలి కాలంలో క్యాన్సర్ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ప్రతి సంవత్సరం దేశంలో 14 లక్షలకు పైగా కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. జీవనశైలి మార్పులు, ...

Read moreDetails

ఖాళీ కడుపుతో వాకింగ్ చేసే ముందు జాగ్రత్తలు తప్పనిసరి

ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్నందున మన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాకింగ్‌కు వెళ్లేవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ...

Read moreDetails

తిరుమల మెట్ల యాత్రకు ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి.

వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ నుంచే తిరుమల కొండకు నడిచి వెళ్తుంటారు. ఇలాంటి ...

Read moreDetails

మామిడికాయలు మార్కెట్లోకి.. వైద్యుల హెచ్చరిక

వేసవి అంటే మామిడి కాయల సీజన్‌. కొందరు వ్యాపారులు అత్యాశతో పండ్లను విషతుల్యం చేస్తున్నారు. కాయలను కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్, ఇతర ప్రమాదకర రసాయనాలు ...

Read moreDetails

అంతర్జాతీయ సంకేతాలు బలంగా.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

గత వారం చివర్లో నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. ఇరాన్-అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్టు ఆదివారం నాడు ట్రంప్ వ్యాఖ్యానించడం ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(27-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

వేసవిలో నేరేడు పండ్లు – అద్భుత ఆరోగ్య రహస్యాలు

వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల తర్వాత అందరూ అమితంగా ఇష్టపడేవి అల్లనేరేడు పండ్లు. నలుపు రంగులో ఉండే ఈ పండు నోటికి కాస్త వగరు, తీపి ...

Read moreDetails

వేసవిలో చెరకు రసం తాగేముందు తెలుసుకోవాల్సిన విషయాలు

వేసవిలో చాలా మంది చెరకు రసం తాగడానికి ఇష్టపడుతారు. చెరుకు రసంలో అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది, తక్షణ శక్తిని ఇస్తుంది. ...

Read moreDetails

ఎండలో అనారోగ్యం అనిపిస్తే ఏమి చేయాలి?

వేసవిలో డీహైడ్రేషన్ సాధారణ సమస్య. అంతేకాకుండా, చాలా మందికి వికారం, వాంతులు, నీరసం వంటి సమస్యలు ఎదురవుతాయి. వాంతులు తరచుగా అయితే శరీరం నుంచి నీటితో పాటు ...

Read moreDetails

ఉప్పు ఎక్కువైతే కాల్షియం మాయం!

ఉప్పు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఉండే పదార్థం. ఏ వంటలోనైనా ఉప్పు లేకపోతే అసలు రుచి తెలియదు. ఇది నాడుల పనితీరుకు సహాయపడుతుంది. అయితే, దీన్ని ...

Read moreDetails

స్టాక్ మార్కెట్: 3 రోజుల్లో భారీ నష్టం

వరుసగా మూడో రోజూ దేశీయ సూచీలు నష్టాలు చవిచూశాయి. ముడిచమురు ధరలు దూసుకెళ్లడం, ఐటీ షేర్లలో భారీగా అమ్మకాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ...

Read moreDetails

పువ్వు నుంచి తేనె వరకు అద్భుత ప్రయాణం

హాయ్‌ నేస్తాలూ.. ప్రకృతిలో దొరికే సహజమైన తీపి వస్తువు తేనె. మరి దాన్ని తేనెటీగలు ఎలా తయారుచేస్తాయో మీకు తెలుసా? ‘ఏముంది పువ్వుల మీద వాలి, వాటిలో ...

Read moreDetails

మన ధర్మపురి…

తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది నృసింహ క్షేత్రాల్లో ఒకటిగా పూజలందుకుంటున్న ధర్మపురి గోదావరి తీరంలోనే ఉంది. రాముడు అరణ్యవాసానికి వెళ్లే సందర్భంలో ఇక్కడి నుంచి వెళ్తూ సైకత లింగాన్ని ...

Read moreDetails

బాటిల్ మూత రంగులు – ఆరోగ్యానికి సంబంధం ఉందా?

వేసవి కాలం ప్రారంభమైంది. ఈ కాలంలో ఎక్కువగా నీరు తాగడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. చాలా మంది బయట వాటర్‌ బాటిళ్లు కొంటుంటారు. అయితే వాటి ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(25-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

షుగర్ పేషంట్స్ మామిడిపండు తినొచ్చా?

వేసవికాలం అంటే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చేది మామిడి పండ్లే. చిన్నవాళ్ల నుంచి పెద్దల వరకు అందరూ మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. పండిన ...

Read moreDetails

కిడ్నీ బాధితులు పుచ్చకాయ తినవచ్చా?

వేసవిలో చాలా మంది పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరానికి అవసరమైన నీటిని అందించి డీహైడ్రేషన్‌ నుంచి రక్షిస్తుంది. పుచ్చకాయలో దాదాపు 92 శాతం వరకు నీరు ...

Read moreDetails

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్: కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా- ఇరాన్‌ మధ్య చర్చలపై అనిశ్చితి, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు గరిష్ఠ స్థాయి వద్ద కొనసాగుతుండడం సెంటిమెంట్‌ను ...

Read moreDetails

కథల రూపంలో ధర్మబోధ చేసిన కవిపండితులు

మోసం, ద్వేషమే కాదు.. కపటస్వభావాన్ని కూడా వ్యతిరేకించాయి మన ఆధ్యాత్మిక గ్రంథాలు. అలాంటి గుణాన్ని వదిలించుకోవాలని, కల్మషం లేకుండా నిర్మలంగా ఉండాలని, అనేక సందర్భాల్లో తెలియజేశారు. చిన్నారులు ...

Read moreDetails

మంత్రి పరివర్తన వెనుక అసలు కథ

పూర్వం ఒక మంత్రి ఖజానాలో భద్రపరిచిన కొంత ధనాన్ని తస్కరించాడు. దాంతో అతడిమీద రాజుకు తీవ్ర ఆగ్రహం కలిగింది. మంత్రికి కఠిన శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాడు. విషయం ...

Read moreDetails

తిరుమలలో స్వామివారికి కిలో బంగారం సమర్పించిన శశిధర్ దంపతులు.

తిరుమల శ్రీవారికి భారీ విరాళాన్ని విరాళంగా భక్తులు అందజేశారు. సప్తగిరీశ్వరుడిగా పేరున్న వెంకటేశ్వరస్వామికి స్వర్ణాన్ని విరాళంగా అందజేశారు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ దంపతులు. ...

Read moreDetails

తెరుచుకున్న కేదార్‌నాథ్ దేవాలయం.. తొలి రోజే పోటెత్తిన భక్తులు

చార్‌ధామ్ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు బుధవారం తెరుచుకున్నాయి. గఢ్‌వాల్ హిమాలయాల పర్వత శ్రేణిలోని ఈ ఆలయానికి తొలి రోజే భక్తులు పోటెత్తారు. వేలాదిగా భక్తులు ...

Read moreDetails

హుగ్లీ నది అందాలను కెమెరాలో బంధించిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని హుగ్లీ నదిలో బోటు రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కెమెరా చేతపట్టి నది అందాలను ...

Read moreDetails

రెండో రోజు భారీ నష్టాలు సెన్సెక్స్ 852 పాయింట్లు డౌన్

క్రూడాయిల్‌ మరోసారి స్టాక్‌మార్కెట్లలో కల్లోలం రేపుతోంది. అమెరికా-ఇరాన్‌ చర్చల్లో ఏర్పడిన ప్రతిష్టంభన కారణంగా బ్యారెల్‌ క్రూడ్‌ ధర మరోసారి 100 డాలర్లు దాటడంతో 852 పాయింట్లు నష్టపోయిన ...

Read moreDetails

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ కీలక నిర్ణయం

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిలపై ప్రభుత్వం పెద్ద ...

Read moreDetails

ముత్తోజిపేటలో ఉద్రిక్తత – ఆర్టీసీ డ్రైవర్‌ మృతదేహంపై కార్మికుల ఆందోళన

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లి నివాళులు అర్పించాలని ...

Read moreDetails

ఆర్టీసీ సమ్మెలో విషాదం: డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ కన్నుమూత

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ (55) మృతదేహం వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చేరుకుంది. ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయన ...

Read moreDetails

ఆర్టీసీ బంద్‌ ప్రభావం – కాకతీయ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ పరిధిలో జరిగే పరీక్షలు రెండు రోజుల పాటు వాయిదా పడ్డాయి. ఆర్టీసీ బస్సుల బంద్‌ కారణంగా విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడంలో ఇబ్బందులు ...

Read moreDetails

పరిశ్రమలకు తగిన నైపుణ్యాలతో యువత సిద్ధం కావాలి – కోన శశిధర్

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించే నాటికి నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయడం అత్యవసరమని నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ కార్యదర్శి కోన శశిధర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన ...

Read moreDetails

దివ్యాంగుల ట్రైసైకిళ్లు నిర్లక్ష్యం

దివ్యాంగులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు చక్రాల సైకిళ్లను జిల్లా కేంద్రాలకు పంపించింది. అయితే చిత్తూరు జిల్లాలో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. జిల్లా ...

Read moreDetails

ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక మలుపు

ఏపీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి, బాలాజీ ...

Read moreDetails

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ‘వనితా వేవ్‌ @100’

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వనితా వేవ్‌ @100’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్కే బీచ్‌ తీరంలో ఉన్న ...

Read moreDetails

శాంతి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి?

విజయవాడలో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఏసీబీ దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ...

Read moreDetails

గాయంతో ఆయుష్ మాత్రే ఔట్‌ సీఎస్కేలోకి ఆకాశ్ మధ్వల్ ఎంట్రీ

గాయపడిన ఆయుష్‌ మాత్రే స్థానంలో ఆకాశ్‌ మధ్వల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంది. భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌ మాత్రే ఈసారి ఐపీఎల్‌లో ప్రశంసనీయ రీతిలో రాణించాడు. ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(24-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

శ్రీమహావిష్ణువుకు తులసి.. గణపతికి నిషేధం

శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణపరమాత్ముడు, త్రైలోక్య కుటుంబిని శ్రీమాతలను తులసీదళాలతో పూజించాలని ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. అయితే శుక్రవారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో తులసి దళాల్ని కోయకూడదంటారు కాబట్టి ఆ ...

Read moreDetails

తిరుమలలో వరాహస్వామికి తొలిపూజ

శ్రీవేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలిదైవం శ్వేతవరాహస్వామి. అందువల్లే ఈ పుణ్యస్థలికి ఆదివరాహ, శ్వేతవరాహ క్షేత్రాలని పేర్లు. శ్రీమహావిష్ణువు శ్వేతవరాహస్వామిగా అవతరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించి ఇక్కడే వెలిశాడు. కొంతకాలానికి ...

Read moreDetails

కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

కేదార్‌నాథ్ అంటే పాండవుల కథేనా..సాధారణంగా కేదార్‌నాథ్ అనగానే మనకు పాండవుల కథ గుర్తుకు వస్తుంది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు శివుని దర్శనం కోసం ఇక్కడికి వచ్చారని, ...

Read moreDetails

పెద్దల మాటల్లో జీవితం నేర్చుకున్న పిల్లలు

పూర్వకాలంలో కాలక్షేపానికి టివిలు, సినిమాలు సెల్ ఫోన్లు లేవు. అప్పట్లో పెద్దలు చెప్పే కథలే పిల్లలకు కాలక్షేపం. పెద్దలు పిల్లలను దగ్గర కూర్చోబెట్టుకుని.. జీవితంలో బతకాలంటే.. ఎలా ...

Read moreDetails

పేపర్ ప్లేట్లు – ఆరోగ్యంపై దాగి ఉన్న సందేహాలు

పేదింటి పెళ్లిళ్ల నుంచి ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఫంక్షన్‌ వరకు ప్రస్తుత కాలంలో వీటి వినియోగం గణనీయంగా పెరిగింది. గతంలో అతిథులకు అరటి ఆకులు, స్టీల్ ప్లేట్లలో ...

Read moreDetails

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు.. దేశీయంగా వెలువడుతున్న కంపెనీల త్రైమాసిక ఫలితాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(23-04-2026)

ఈరోజు (ఏప్రిల్ 23, 2026) భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా ...

Read moreDetails

యే జాతికీ చందలేని గబ్బిలాలు

ఒకానొక యుగంలో పక్షులకి, మృగాలకీ ఘోరాది ఘోరమైన మహాయుద్ధం జరిగింది. చాలా సంవత్సరాలు పక్షులు, మృగాలు కొట్టుకుంటూనే వున్నాయి. ఒక రోజు పక్షులు నెగ్గితే, మరొక సారి ...

Read moreDetails

కెమికల్స్ ఎక్కువగా ఉన్న మౌత్‌వాష్‌లతో జాగ్రత్త.

 చాలా మంది నోటి పరిశుభ్రత కోసం మౌత్‌వాష్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా యువతలో దీని వినియోగం పెరిగింది. అయితే మౌత్‌వాష్‌ను ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) ...

Read moreDetails

దేశీయ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం ఉదయం నష్టాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్‌ 563 పాయింట్లు కోల్పోయి 78,709 వద్ద, నిఫ్టీ 137 ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(22-04-2026)

ఈరోజు (ఏప్రిల్ 22, 2026) భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా ...

Read moreDetails
Page 51 of 98 1 50 51 52 98

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News