రాశి ఫలాలు – మీనం
July 27, 2026
రాశి ఫలాలు – మేషం
July 27, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్కు రంగం సిద్ధమైంది. శనివారం జరిగే తుది పోరులో చెక్ స్టార్లు కరోలినా ముచోవా మరియు లిండా నోస్కోవా టైటిల్ ...
Read moreDetailsఇంగ్లాండ్తో జరుగుతున్న ఏకైక మహిళల టెస్టు మ్యాచ్లో తొలి రోజు భారత్ మిశ్రమ ప్రదర్శన చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు 74.5 ...
Read moreDetailsధరలు నగరం, జువెలరీ షాపు, పన్నులు, తయారీ ఛార్జీలను బట్టి స్వల్పంగా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక బులియన్ మార్కెట్ ధరను పరిశీలించడం మంచిది. బంగారం ...
Read moreDetailsభారత విదేశీ మారక నిల్వలు మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేశాయి. జులై 3తో ముగిసిన వారానికి దేశ ఫారెక్స్ నిల్వలు 7.26 శాతం పెరిగి 674.193 ...
Read moreDetailsదుస్తులు, ఆభరణాల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మర్రి రిటెయిల్ లిమిటెడ్ త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. సంస్థ ప్రతిపాదించిన తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు మార్కెట్ ...
Read moreDetailsస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు ముందు కీలక లావాదేవీ పూర్తి ...
Read moreDetailsహైదరాబాద్ ఐటీ కారిడార్లో మరో భారీ కార్యాలయ లీజ్ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. గచ్చిబౌలిలోని అవాన్స్ బిజినెస్ హబ్లో ఉన్న ఫీనిక్స్ హెచ్09 భవన సముదాయంలోని రెండు ...
Read moreDetailsఅమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) విధానాలపై సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానెళ్లలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ ...
Read moreDetailsస్పెయిన్లోని అల్మెరియా ప్రాంతంలో చెలరేగిన భారీ కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, మరో 23 ...
Read moreDetailsఅమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకుంది. తన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్ సభ్యులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు ...
Read moreDetailsగ్రీస్ నుంచి జర్మనీకి వెళ్తున్న ర్యాన్ఎయిర్ విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా ...
Read moreDetailsకువైట్లో నివసిస్తున్న భారతీయులకు భారత ఎంబసీ కీలక సూచన చేసింది. పరిపాలనా కారణాల నేపథ్యంలో భారతీయుల సాధారణ పాస్పోర్ట్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ...
Read moreDetailsతమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు మరింత సులభంగా అందించేందుకు ఆరోగ్యశాఖ కొత్త డిజిటల్ సేవలను ప్రారంభించింది. ఔట్ పేషెంట్ (ఓపీ) టోకెన్లు తీసుకునే సమయంలో ...
Read moreDetailsకర్ణాటకలోని హసన్ జిల్లాలో జరిగిన పనస, మామిడి మేళాలో 72 కిలోల భారీ పనసకాయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా కనిపించే పనసకాయల కంటే ఎన్నో రెట్లు ...
Read moreDetailsమారుతున్న వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన ...
Read moreDetailsసుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తన కేసును తానే వాదించుకునేందుకు వచ్చిన ఓ కక్షిదారు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ...
Read moreDetailsఅయోధ్యలోని రామ మందిర హుండీ లెక్కింపు ప్రక్రియపై విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో కలకలం కొనసాగుతోంది. లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బందిలో సగానికి పైగా రాజీనామా చేయడంతో ...
Read moreDetailsఏఎన్ఎం (ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) కీలక అప్డేట్ విడుదల చేసింది. మొత్తం ...
Read moreDetailsరాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వాతావరణంలో వేడి పెరుగుతోంది. సాధారణంగా వానాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే మూడు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయి. అయితే ...
Read moreDetailsసింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) మరో అరుదైన ఘనత సాధించింది. సంస్థకు చెందిన ఐదు గనులకు జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన 5 స్టార్ రేటింగ్ లభించింది. ...
Read moreDetailsపోక్సో కేసులో అరెస్టైన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ శుక్రవారం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. హైకోర్టు గురువారం షరతులతో కూడిన సాధారణ బెయిల్ ...
Read moreDetailsఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో ఉపాధి అవకాశాలు కల్పించనుంది. సంస్థకు చెందిన తయారీ కేంద్రాల్లో ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో పనిచేసేందుకు 300 ...
Read moreDetailsరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు శుక్రవారం లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ ...
Read moreDetailsయానాంలోని గౌతమి గోదావరి నదీ తీరంలో శుక్రవారం భారీ సంఖ్యలో కానాగంత జాతి చేపలు మృత్యువాత పడటం కలకలం రేపింది. నది ఒడ్డున పెద్ద ఎత్తున చనిపోయిన ...
Read moreDetailsరాష్ట్రంలో వైద్య విద్యను మరింత విస్తరించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75, నెల్లూరులోని ఏసీఎస్ఆర్ ...
Read moreDetailsతెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారై తెదేపా విభాగం జాతీయ అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన ...
Read moreDetailsరాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వేగాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతిలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ...
Read moreDetailsప్రజా రాజధాని అమరావతిలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వేడుకలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ...
Read moreDetailsఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను విద్యార్థుల సౌకర్యార్థం బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ...
Read moreDetailsఐటీ రంగంలో నియామకాలు మందగించడం, కొన్ని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు లేఅఫ్లు ప్రకటించడం వంటి పరిణామాలు ఇంజినీరింగ్ విద్యార్థుల కోర్సు ఎంపికపై ప్రభావం చూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ...
Read moreDetailsదక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ ఛైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలోని ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ...
Read moreDetailsవైకాపా నాయకులు తనపై దాడి చేశారని మనస్తాపంతో అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ...
Read moreDetailsEvery person counts. Every life matters.On this World Population Day, let's celebrate the diversity that makes our world stronger while ...
Read moreDetailsజపాన్కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్ భారత మార్కెట్లోకి తన కొత్త ఎస్యూవీ టెక్టాన్ను విడుదల చేసింది. ఆధునిక డిజైన్, అధునాతన సాంకేతిక ఫీచర్లు, ...
Read moreDetailsప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ మొబైల్ నెట్వర్క్లు పనిచేయని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్ సదుపాయం కల్పించేందుకు ...
Read moreDetailsతమిళ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు మరో అడుగు ముందుకు పడింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ ...
Read moreDetailsటాలీవుడ్ యువ హీరో రామ్ పోతినేని తన కెరీర్లో తొలిసారి మెగాఫోన్ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ ...
Read moreDetailsబాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన నటించిన ‘ఆల్ఫా’ చిత్రంలో కబీర్ పాత్రలో అతిథి పాత్రతో అభిమానులను అలరించారు. ...
Read moreDetailsఆస్ట్రేలియాలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 టోర్నీ బిగ్బాష్ లీగ్ (BBL) కొత్త చరిత్ర సృష్టించబోతోంది. 2011లో ప్రారంభమైన ఈ లీగ్లో ఇప్పటివరకు అన్ని మ్యాచ్లు ఆస్ట్రేలియా ...
Read moreDetailsమహిళల క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టానికి లార్డ్స్ మైదానం వేదికైంది. క్రికెట్కు పుట్టినిల్లుగా పేరొందిన ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో 142 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళల టెస్టు ...
Read moreDetailsఫ్రాన్స్ స్టార్ ఫుట్బాలర్ కిలియన్ ఎంబాపె ప్రపంచకప్ వేదికపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. మొరాకోపై క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2-0తో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ...
Read moreDetailsఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. బలమైన ప్రత్యర్థి మొరాకోను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. ఈ ...
Read moreDetailsఫిఫా ప్రపంచకప్లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే క్వార్టర్ఫైనల్లో యూరప్కు చెందిన రెండు బలమైన జట్లు స్పెయిన్, బెల్జియం తలపడనున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్లో ...
Read moreDetailsఅంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల అంచనాలు వంటి అంశాలు బంగారం, వెండి ధరల కదలికలను ప్రభావితం చేస్తున్నాయి. ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ట్రేడింగ్ను లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు బలంగా కదిలాయి. ...
Read moreDetailsమధుమేహ బాధితుల కోసం డెన్మార్క్కు చెందిన ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్ కొత్త బేసెల్ ఇన్సులిన్ ఇంజెక్షన్ బ్రాండ్ ‘అవిక్లి’ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా రోజూ ...
Read moreDetailsనేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోలొకేషన్ స్కామ్ కేసులో తనపై అవినీతి నిరోధక చట్టం (పీసీ ...
Read moreDetailsకస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మారుతీ సుజుకీ తన సర్వీస్ నెట్వర్క్ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 500 సర్వీస్ ...
Read moreDetailsమార్కెట్ పరిస్థితులు కొంత అనిశ్చితంగా ఉన్నప్పటికీ తమ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు మంచి స్పందన లభిస్తుందన్న నమ్మకాన్ని ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ వ్యక్తం చేసింది. రూ.11,600 ...
Read moreDetailsప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి వేగం కొంత మందగించే అవకాశం ఉందని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తాజా నివేదికలో పేర్కొంది. గతంలో అంచనా ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net