Tag: shivasakthi news

పరిశ్రమలకు తగిన నైపుణ్యాలతో యువత సిద్ధం కావాలి – కోన శశిధర్

రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలు కార్యకలాపాలు ప్రారంభించే నాటికి నైపుణ్యం కలిగిన యువతను సిద్ధం చేయడం అత్యవసరమని నైపుణ్యాభివృద్ధి, శిక్షణశాఖ కార్యదర్శి కోన శశిధర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన ...

Read moreDetails

దివ్యాంగుల ట్రైసైకిళ్లు నిర్లక్ష్యం

దివ్యాంగులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మూడు చక్రాల సైకిళ్లను జిల్లా కేంద్రాలకు పంపించింది. అయితే చిత్తూరు జిల్లాలో పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. జిల్లా ...

Read moreDetails

ఏపీ మద్యం కేసు దర్యాప్తులో కీలక మలుపు

ఏపీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ కేసుకు సంబంధించి కీలక నిందితులైన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజ్‌ కెసిరెడ్డి, బాలాజీ ...

Read moreDetails

ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో ‘వనితా వేవ్‌ @100’

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘వనితా వేవ్‌ @100’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్కే బీచ్‌ తీరంలో ఉన్న ...

Read moreDetails

శాంతి విచారణలో కీలక అంశాలు వెలుగులోకి?

విజయవాడలో అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఏసీబీ దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో ...

Read moreDetails

గాయంతో ఆయుష్ మాత్రే ఔట్‌ సీఎస్కేలోకి ఆకాశ్ మధ్వల్ ఎంట్రీ

గాయపడిన ఆయుష్‌ మాత్రే స్థానంలో ఆకాశ్‌ మధ్వల్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ తీసుకుంది. భారత అండర్‌-19 జట్టు కెప్టెన్‌ మాత్రే ఈసారి ఐపీఎల్‌లో ప్రశంసనీయ రీతిలో రాణించాడు. ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(24-04-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

శ్రీమహావిష్ణువుకు తులసి.. గణపతికి నిషేధం

శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణపరమాత్ముడు, త్రైలోక్య కుటుంబిని శ్రీమాతలను తులసీదళాలతో పూజించాలని ధర్మశాస్త్రాలు పేర్కొన్నాయి. అయితే శుక్రవారం, ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో తులసి దళాల్ని కోయకూడదంటారు కాబట్టి ఆ ...

Read moreDetails

తిరుమలలో వరాహస్వామికి తొలిపూజ

శ్రీవేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలిదైవం శ్వేతవరాహస్వామి. అందువల్లే ఈ పుణ్యస్థలికి ఆదివరాహ, శ్వేతవరాహ క్షేత్రాలని పేర్లు. శ్రీమహావిష్ణువు శ్వేతవరాహస్వామిగా అవతరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించి ఇక్కడే వెలిశాడు. కొంతకాలానికి ...

Read moreDetails

కేదార్‌నాథ్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

కేదార్‌నాథ్ అంటే పాండవుల కథేనా..సాధారణంగా కేదార్‌నాథ్ అనగానే మనకు పాండవుల కథ గుర్తుకు వస్తుంది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు శివుని దర్శనం కోసం ఇక్కడికి వచ్చారని, ...

Read moreDetails
Page 8 of 242 1 7 8 9 242

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist