Tag: shivasakthimedia

ఈడబ్ల్యూఎస్‌కు వయోసడలింపులు అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా బలహీన వర్గాలు) అభ్యర్థులకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల తరహాలో వయోపరిమితి మినహాయింపులు లేదా అదనపు ప్రయత్నాల ...

Read moreDetails

మధ్యప్రదేశ్‌లో దుండగుల దాడి.. బ్యాంక్‌లో భారీ దోపిడి

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలో సంచలన బ్యాంక్ దోపిడి చోటుచేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సాయుధ దుండగులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖను టార్గెట్ ...

Read moreDetails

అత్తాపూర్‌లో జీహెచ్‌ఎంసీ యాక్షన్.. ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేత

నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. అత్తాపూర్ ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. శనివారం ఉదయం నుంచే జేసీబీల సహాయంతో ఈ ...

Read moreDetails

యాసంగి బియ్యం సేకరణపై కేంద్రంతో సీఎం కీలక భేటీ

యాసంగి పంటకు సంబంధించిన ఉప్పుడు బియ్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్ర ...

Read moreDetails

మహిళా బిల్లుపై భాజపా నాటకం: కేటీఆర్ తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌: మహిళా రిజర్వేషన్ల బిల్లుపై భాజపా వైఖరిని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మహిళా బిల్లు పేరుతో రాజకీయ నాటకం ఆడిందని, దేశ ప్రజలు ...

Read moreDetails

రాజ్యాంగ సవరణ బిల్లుపై ప్రతిపక్ష ఐక్యత.. చారిత్రాత్మక రోజు: రేవంత్ రెడ్డి

లోక్‌సభలో రాజ్యాంగ సవరణ నల్ల బిల్లును ఓడించడాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చారిత్రాత్మకంగా అభివర్ణించారు. ప్రతిపక్ష నేతలు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ఐక్యంగా నిలిచి జాతీయ విపత్తును ...

Read moreDetails

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు గృహనిర్బంధం

హైదరాబాద్‌లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసిన నేపథ్యంలో, దీనికి ...

Read moreDetails

‘తెలుగుదనం’ వేదికలతో సంప్రదాయ వంటలకు కొత్త ఊపిరి

‘మన భూమి–మన పంట–మన వంట’ అనే భావనతో రైతులకు, సంప్రదాయాలకు చేయూత ఇవ్వాలని సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విజయ్‌రామ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. జాతీయ రహదారుల వెంట ...

Read moreDetails

రాజధాని రైతులకు భారీ ఊరట: కౌలు ₹40వేలకు పెంపు

రాజధాని రెండో విడత భూసమీకరణలో భాగంగా భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఊరట కల్పించారు. ఇప్పటివరకు ఎకరానికి సంవత్సరానికి ₹30,000గా ఉన్న కౌలును ₹40,000కు పెంచేందుకు ...

Read moreDetails

జనాభా ఆధారిత స్థానాల పంపిణీపై లోకేశ్ హెచ్చరిక

మంత్రి నారా లోకేశ్ తన వ్యాఖ్యల్లో కేంద్ర-రాష్ట్ర సంబంధాలపై కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలో సమతుల అభివృద్ధి కొనసాగాలంటే రాష్ట్రాల మధ్య సమాన ప్రాతినిధ్యం చాలా అవసరమని ...

Read moreDetails

శ్రీవారి ఆలయ పరిసరాల్లో పొగమంచు సందడి

ఎండలు తీవ్రంగా ఉన్న ఈ సమయంలో తిరుమలలో అప్రత్యక్షంగా పొగమంచు కమ్ముకోవడం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం తెల్లవారుజామున శ్రీవారి ఆలయ పరిసరాలు మబ్బులతో కప్పుకుపోయి చల్లని ...

Read moreDetails

రాష్ట్ర భవిష్యత్తుపై జగన్ పాత్రపై చంద్రబాబు వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో మాట్లాడుతూ వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రాజకీయాల్లో కొనసాగితే రాష్ట్రానికి నష్టం ...

Read moreDetails

సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై హైకోర్టు ఆగ్రహం: కఠిన చర్యలు తప్పనిసరి

హైకోర్టు కీలక వ్యాఖ్యలు: వాక్ స్వాతంత్య్రానికి పరిమితులు ఉంటాయని గుర్తు చేస్తూ, సోషల్ మీడియాలో అసభ్యకర, అసత్య పోస్టులతో ఇతరుల ప్రతిష్ఠకు భంగం కలిగించడం తీవ్రమైన నేరమని ...

Read moreDetails

45 నిమిషాల ప్రయాణం ఇక 10 నిమిషాల్లోనే.. దుబాయ్ వినూత్న ఎయిర్ ట్యాక్సీ సర్వీస్!

దుబాయ్ మరో అద్భుతమైన రవాణా విప్లవానికి వేదికైంది. ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ (Vertiport) నిర్మాణ పనులు పూర్తయినట్లు దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ ...

Read moreDetails

నిద్రలో డ్రైవర్ తప్పిదం: రోడ్డుపై ఘోర ప్రమాదం

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహన డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో మినీ ట్రక్ ఎదురుగా ...

Read moreDetails

చెన్నై సూపర్ కింగ్స్‌కు షాక్: ఐపీఎల్ నుంచి ఖలీల్ అహ్మద్ అవుట్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) శిబిరంలో విషాదం నెలకొంది. జట్టు ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్ గాయం కారణంగా ...

Read moreDetails

బుమ్రా ‘మిస్టరీ’ వీడిందా? పఠాన్ లాజిక్ వింటే మీకే అర్థమవుతుంది!

ఐపీఎల్ 2026లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎదుర్కొంటున్న వింత పరిస్థితిపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన విశ్లేషణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఐదు ...

Read moreDetails

ఉస్మానియా మెడికల్ కాలేజీలో విషాదం: పీజీ విద్యార్థి మృతి

ఉస్మానియా ఆసుపత్రి వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. పీజీ ప్రథమ సంవత్సరం వైద్య విద్యార్థి ఆత్మహత్య ఘటనపై సీనియర్ల ర్యాగింగ్ కారణమని కుటుంబసభ్యులు ఆరోపించడంతో ఆందోళన చోటుచేసుకుంది.పోలీసులు, ...

Read moreDetails

ముంబయి ఇండియన్స్‌కు ఏమైంది? వరుస ఓటములపై హార్దిక్ పాండ్య షాకింగ్ కామెంట్స్!

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. వరుసగా నాలుగో ఓటమితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానానికి పడిపోయిన నేపథ్యంలో, కెప్టెన్ హార్దిక్ ...

Read moreDetails

కడప హైవేపై కారు బీభత్సం: ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ నుంచి కడపకు అతివేగంగా కారు నడిపిన ఓ యువకుడు మార్గమధ్యంలో బీభత్సం సృష్టించాడు. వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో వాహనాలను ఢీకొట్టిన ఈ ...

Read moreDetails

ఆ క్యాచ్‌తోనే ముంబయి కథ ముగిసింది.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాస్టర్ మైండ్!

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్‌ అద్భుత విజయం సాధించడమే కాకుండా, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ గెలుపులో కెప్టెన్ ...

Read moreDetails

పంజాబ్ కింగ్స్ ఫ్యాన్ బేస్ పెరగడానికి కారణం నా రీల్సే! అర్ష్‌దీప్ సరదా కామెంట్స్!

ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దూసుకుపోతుండటంతో జట్టులో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ముంబయి ఇండియన్స్‌పై విజయం తర్వాత టీమ్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ ...

Read moreDetails

జెలెన్‌స్కీకి ప్రతిష్ఠాత్మక అవార్డు: నెదర్లాండ్స్ ప్రభుత్వం గౌరవం

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీకి నెదర్లాండ్స్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక “ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్స్” అవార్డును ప్రకటించింది.రష్యా దాడుల మధ్య దేశాన్ని ముందుండి నడిపిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ...

Read moreDetails

ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి: 700 డ్రోన్లు, డజన్ల క్షిపణులు ప్రయోగం

ఉక్రెయిన్‌లో జనావాస ప్రాంతాలపై రష్యా భారీ స్థాయిలో డ్రోన్ మరియు క్షిపణి దాడులు చేపట్టింది. సుమారు 700 డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులు పలు గంటల పాటు ...

Read moreDetails

యుద్ధం దెబ్బ: విమానయాన రంగానికి రూ.18,000 కోట్ల కోత!

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారత పర్యాటక, విమానయాన రంగాలపై కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలు ప్రమాదకరంగా మారడం, గగనతల ఆంక్షలు అమలులోకి ...

Read moreDetails

అమితాబ్ ఝున్‌ఝున్‌వాలా అరెస్టుపై రిలయన్స్ పవర్ కీలక ప్రకటన..ఆయనతో మాకు సంబంధం లేదు!

మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ గ్రూప్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ ఝున్‌ఝున్‌వాలాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేయడంతో రిలయన్స్ పవర్ కీలక ప్రకటన విడుదల ...

Read moreDetails

అశోక్ లేలాండ్ ‘దోస్త్’ ఇప్పుడు ట్విన్ పవర్.. సీఎన్‌జీ, పెట్రోల్ ఆప్షన్లతో కొత్త వేరియంట్లు!

వాణిజ్య వాహన రంగ దిగ్గజం అశోక్ లేలాండ్, మారుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా తన పాపులర్ ఎల్‌సీవీ (LCV) విభాగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. తన ...

Read moreDetails

దట్టమైన అడవిలో కూలిన హెలికాప్టర్

ఇండోనేసియాలోని పశ్చిమ కాళీమంతన్ ప్రావిన్స్‌లో హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న మొత్తం ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు.ఎయిర్‌బస్ హెచ్-130 హెలికాప్టర్ గురువారం మెల్వాయ్ ...

Read moreDetails

డిజిటల్ స్కామర్లకు గూగుల్ షాక్: భారత్‌లో 48 కోట్ల తప్పుడు ప్రకటనల నిలిపివేత!

గూగుల్ తన వార్షిక 'యాడ్స్ సేఫ్టీ రిపోర్ట్ 2025'ను విడుదల చేస్తూ, భారతదేశంలో డిజిటల్ భద్రతకు సంబంధించి విస్తుపోయే గణాంకాలను బయటపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ...

Read moreDetails

ఇరాన్ డ్రోన్లకు చెక్: మెరోప్స్‌తో అమెరికా కొత్త వ్యూహం

ఇరాన్‌తో జరిగిన యుద్ధ ప్రారంభ దశల్లో భారీగా సైనిక నష్టాలను ఎదుర్కొన్న అమెరికా, ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెద్ డ్రోన్లకు ప్రతిగా ...

Read moreDetails

విప్రో మెగా బైబ్యాక్: రూ. 15,000 కోట్లతో షేర్ల కొనుగోలు.. ఇన్వెస్టర్లకు పండగే!

ఐటీ రంగ దిగ్గజం విప్రో తన వాటాదారులకు భారీ తీపి కబురు అందించింది. కంపెనీ చరిత్రలోనే అతిపెద్దదైన రూ. 15,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనకు బోర్డు ...

Read moreDetails

మెడ నొప్పితో పాటు తలనొప్పి వస్తోందా?

ఇప్పటి జీవనశైలిలో మెడ నొప్పి చాలా మందికి సాధారణ సమస్యగా మారింది. ముఖ్యంగా రోజంతా కూర్చొని పనిచేసే వారు, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా ఉపయోగించే వారిలో ...

Read moreDetails

ఇరాన్ నౌకలపై టార్గెట్: అమెరికా సైన్యం కఠిన హెచ్చరికలు

పశ్చిమాసియాలో యుద్ధం త్వరలో ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఒకవైపు ఉన్నప్పటికీ, అదే సమయంలో ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచుతామని ఆయన యంత్రాంగం చేసిన ...

Read moreDetails

ఏఐ నిఘా..చలాన్ల మోత! ఎన్‌హెచ్-44లో ఇక వాహనాల వేగానికి చెక్!

సాధారణ కెమెరాలకు భిన్నంగా, ఈ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలు కేవలం ఫోటోలు తీయడమే కాకుండా, వాహనదారుల ప్రతి కదలికను ఏఐ సాంకేతికతతో విశ్లేషిస్తాయి. ...

Read moreDetails

సంపాదన కంటే సేవ మిన్న..అంకూషావలీ మొబైల్ చలివేంద్రం చూశారా?

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక ఆటో డ్రైవర్ తన ఉదార స్వభావంతో అందరి మనసు గెలుచుకుంటున్నారు. ఎండలు మండిపోతున్న వేళ, బాటసారుల దాహం తీర్చడానికి ...

Read moreDetails

ట్రంప్ ఊహల ప్రపంచంలో ఉన్నారా? ఇరాన్ విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో సంబంధించి చేసిన వ్యాఖ్యలను ఇరాన్ మీడియా తీవ్రంగా విమర్శిస్తూ ఎగతాళి చేసింది. “ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారు” అంటూ సెటైరిక్ ...

Read moreDetails

విప్రో చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక సవాళ్లు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐటీ దిగ్గజం విప్రో (Wipro) కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా విధానపరమైన మార్పులు మరియు ...

Read moreDetails

సోనియా ఆశీస్సులతో పార్లమెంట్‌లోకి.. తెలంగాణ ప్రయోజనాలే నా లక్ష్యం: వేం నరేందర్‌రెడ్డి!

రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వేం నరేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక ఘట్టం ఢిల్లీ వేదికగా అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ...

Read moreDetails

పాటల పుస్తకశాల: వేల పాటలతో సంగీత ప్రపంచాన్ని కాపాడుతున్న వృద్ధుడు

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌కు చెందిన రిటైర్డ్ ఇంజినీరు రమేశ్ కుమార్ అగర్వాల్ (89) ఇల్లు భారతీయ సినీ సంగీతానికి ఒక సజీవ ఆర్కైవ్‌గా మారింది. దాదాపు 58,000 పాటలను ...

Read moreDetails

మీకు సొంత ఇల్లు ఉందా? రాష్ట్రంలో 1.36 కోట్ల మందికి ఇల్లు లేదట! సంచలన సర్వే వివరాలు!

తెలంగాణలో సామాజిక ఆర్థిక పరిస్థితులపై జరిగిన తాజా సర్వే నివేదిక రాష్ట్రంలోని వివిధ వర్గాల జీవన ప్రమాణాల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాలను కళ్ళకు కట్టినట్లు చూపుతోంది. ...

Read moreDetails

పెళ్లి శుభలేఖలో పర్యావరణ సందేశం.

బిహార్‌లోని గయా జిల్లా బాగేశ్వరి గ్రామానికి చెందిన రంజన్ కుమార్ తన సోదరి అంజలి వివాహానికి పంపిన శుభలేఖలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వివాహం ...

Read moreDetails

డీలిమిటేషన్ గందరగోళం: అమిత్ షా ప్రకటనపై మాజీ సభ్యుడి డౌట్స్!

డీలిమిటేషన్‌పై పునర్విభజన కమిటీ మాజీ సభ్యుడు, బిఆర్ఎస్ నాయకుడు వినోద్‌కుమార్ చేసిన విశ్లేషణ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మహిళా రిజర్వేషన్ల అమలు మరియు నియోజకవర్గాల ...

Read moreDetails

‘ఏఐ చెప్పిందంటే నిజమేనా?’ యువతలో పెరుగుతున్న సందేహం

ఆరోగ్య సమస్యలకు పరిష్కారం కావాలంటే… ఏఐచదువులో సందేహం ఉంటే… ఏఐఏం తినాలో కూడా చెప్పేది… ఏఐ అయితే, ఏఐ చెప్పేదంతా నిజమేనా?ఇప్పుడది ప్రశ్నగా మారింది. ప్రతి చిన్న ...

Read moreDetails

అసభ్యకర పోస్టుల వెనుక ‘సజ్జల’ తనయుడు? గుడివాడ పోలీసుల విచారణలో ఏం తేలింది?

సజ్జల భార్గవ్‌రెడ్డి పోలీసు విచారణ ఉదంతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరియు మంత్రి నారా ...

Read moreDetails

మహిళా రిజర్వేషన్ల వెనుక అసలు కథ ఇదే.. కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టిన ఎంపీ పురందేశ్వరి !

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల అమలుపై జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ప్రసంగం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా ...

Read moreDetails

మహిళా రిజర్వేషన్‌పై రాజకీయ రగడ: కేంద్రంపై విపక్షం ఘాటు విమర్శలు

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తాము పూర్తిగా సమర్థిస్తున్నామని విపక్షం స్పష్టం చేసింది. అయితే, నియోజకవర్గాల పునర్విభజనతో ఈ అంశాన్ని హడావుడిగా ముడిపెట్టడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకించింది. ...

Read moreDetails

మహిళల శక్తికి మద్దతు: లోక్‌సభలో 33% రిజర్వేషన్‌కు భారీ ప్లాన్

చట్ట సభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్లను ...

Read moreDetails

ఏపీలో 38 లోక్‌సభ సీట్లు..అమరావతికి ప్రత్యేక ఎంపీ! కొత్త మ్యాప్ చూశారా?

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 50 శాతం పెరుగుదల సూత్రం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 38కి పెరగనున్నాయి. పద్ధతి: జనాభా నియంత్రణ పాటించిన ...

Read moreDetails

వైకాపాకు కొత్త పేరు పెట్టిన మంత్రి! గొడ్డలి పార్టీ వెనుక అసలు కథ ఏంటి?

నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందని, మత్స్యకారుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని జగన్ ఆరోపించారు. దీనిపై స్పందించిన మంత్రి, జగన్ వ్యాఖ్యలు కేవలం రాజకీయ ...

Read moreDetails

నిర్బంధ ఓటింగ్‌పై సుప్రీంకోర్టు స్పష్టమైన తిరస్కరణ

దేశపౌరుల ఓటు హక్కును తప్పనిసరి చేయాలన్న డిమాండ్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిర్బంధ ఓటింగ్‌ను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు నిరాకరించింది. ఈ ...

Read moreDetails
Page 39 of 59 1 38 39 40 59

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News