Tag: shivasakthimedia

ఘట్టమనేని మూడో తరం వారసుడు వచ్చేశాడు: ‘శ్రీనివాస మంగాపురం’తో జయకృష్ణ ఎంట్రీ!

ఘట్టమనేని వారసుడి ఎంట్రీ అదిరిపోయింది! సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు జయకృష్ణ ఘట్టమనేని వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ క్రేజీ ...

Read moreDetails

డిజిటల్ ప్రయాణంలో ‘విశ్వసనీయత’ మాత్రమే గెలుపు సూత్రం!

డిజిటల్ యుగంలో వ్యాపార విజయానికి 'నమ్మకం' (Trust) పునాది వంటిదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. సంస్థలు ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్న తరుణంలో కేవలం సాంకేతికతపైనే కాకుండా భద్రత, పారదర్శకత, ...

Read moreDetails

22 ఏళ్ల తర్వాత సూర్య-త్రిష మ్యాజిక్: ‘వీరభద్రుడు’ కోసం ఆర్జే బాలాజీ మాస్టర్ ప్లాన్!

సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘వీరభద్రుడు’ (తమిళంలో ‘కరుప్పు’). మే 14న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ...

Read moreDetails

విధి నిర్వహణలో విషాదం:ఏఎస్సై మృతి వెనుక దాగి ఉన్న అసలు కోణమేంటి?

సంగారెడ్డి జిల్లా మనూరులో విషాదం చోటుచేసుకుంది. తన విధుల్లో భాగంగా రోడ్డుపై వేచి ఉన్న ఒక ఏఎస్సై, సొంత శాఖకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో దుర్మరణం ...

Read moreDetails

దేశ ఎగుమతుల్లో 7.44% క్షీణత.. వాణిజ్య లోటు పెరుగుదల

మార్చి నెలలో దేశ వస్తు ఎగుమతులు తగ్గినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఎగుమతులు 7.44 శాతం తగ్గి 38.92 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3.5 లక్షల ...

Read moreDetails

మల్టీగ్రెయిన్ పిండిలో వీటిని కలిపితే ఆరోగ్యానికి ముప్పే!

ఇప్పుడు అంతా ప్రొటీన్‌ ఫుడ్‌ వైపు ఆలోచన చేస్తున్నారు.. సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో చాలా మంది సాధారణ ...

Read moreDetails

దిల్లీలో అర్ధరాత్రి దారుణం: అది అగ్నిప్రమాదమా? లేక సజీవ దహన కుట్రనా?

దేశ రాజధాని దిల్లీలో గుండెలని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ఒక చిన్న తాళం చెవి దొరక్కపోవడం, ప్రాణాలు కాపాడుకునే మార్గం కనిపించకపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ...

Read moreDetails

అమెరికా వాణిజ్య ప్రతినిధితో భారత రాయబారి కీలక భేటీ

భారత్‌–అమెరికా మధ్య మరోసారి వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్‌ గ్రీర్‌తో భారత్ రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా భేటీ అయ్యారు. ...

Read moreDetails

మండిపోతున్న భానుడు: వడదెబ్బతో ఇద్దరు రైతుల దుర్మరణం!

తెలంగాణలో ఎండల తీవ్రత ప్రాణాలను బలిగొంటోంది. బుధవారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఘటనల వివరాలు: మహబూబాబాద్ జిల్లా: ...

Read moreDetails

కాకినాడ పోర్టులో రేషన్ షాక్: రూ. 2.54 కోట్ల పేదల బియ్యం సీజ్!

కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పౌరసరఫరాల శాఖ అధికారులు భారీ బ్రేక్ వేశారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్ ...

Read moreDetails
Page 38 of 133 1 37 38 39 133

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist