Tag: TechNews

ఫోన్‌పే ఇనాక్టివ్ వాలెట్‌లపై ఛార్జీలు: యూజర్ల ఆగ్రహం, నెట్టింట చర్చ

ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పేపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఏడాది పాటు ఎలాంటి లావాదేవీలు జరగని వాలెట్‌లపై నిర్వహణ ఛార్జీలు వసూలు చేస్తామంటూ ...

Read moreDetails

మెమొరీ చిప్‌ల కొరతతో ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం: టిమ్ కుక్ ప్రకటన

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో మెమొరీ చిప్‌లకు డిమాండ్ భారీగా పెరిగిందని, దాంతో వాటి ధరలు గణనీయంగా పెరిగాయని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. ఈ పరిస్థితి ...

Read moreDetails

స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ భారీగా పెరిగి అమెజాన్‌ను అధిగమించినట్లు సమాచారం

ప్రపంచ ట్రిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగి, ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థల్లో అయిదో స్థానానికి చేరినట్లు సమాచారం. తాజా ట్రేడింగ్‌లో ...

Read moreDetails

అదానీ గ్రూప్–ఎంబ్రాయర్ భాగస్వామ్యంలో గుజరాత్ ధోలెరాలో విమానాల ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు ప్రతిపాదన

విమాన తయారీ రంగంలో భారత్‌లో భారీ పెట్టుబడి దిశగా అడుగు పడుతోంది. అదానీ గ్రూప్ మరియు బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ కలిసి ...

Read moreDetails

స్టార్‌లింక్‌ తరహా వ్యవస్థలను మనమూ ఏర్పాటు చేయొచ్చు

అమెరికా సంస్థ స్టార్‌లింక్ తరహాలోనే దేశీయంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ వ్యవస్థలను ఏర్పాటు చేసే సామర్థ్యం భారతదేశానికి పూర్తిగా ఉందని శాట్‌కామ్ ఇండియా అధ్యక్షుడు, అనంత్ టెక్నాలజీస్ ...

Read moreDetails

విప్రో క్లాడ్ ఆధారిత ‘అప్లైడ్ AI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ప్రారంభం

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో కీలక అడుగులు వేస్తూ ఐటీ సేవల దిగ్గజ సంస్థ విప్రో తన కొత్త ‘అప్లైడ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను మంగళవారం ...

Read moreDetails

ఏఐ విభాగం రూపకల్పనలో మెటా తప్పిదాలు ఒప్పుకున్న సీటీవో ఆండ్రూ బాస్‌వర్త్

మెటా (Meta) ఇటీవల తన ఏఐ వ్యూహంలో భాగంగా సంస్థలో భారీ స్థాయిలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ ఏడాది మార్చిలో కొత్తగా “అప్లైడ్ ఏఐ (Applied AI)” ...

Read moreDetails

రెడ్‌మీ టర్బో 5 సిరీస్ భారత్‌లో లాంచ్

షావోమీ సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ కొత్తగా టర్బో సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో టర్బో 5 పేరిట తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రీమియం ...

Read moreDetails

భారత సైన్యానికి 41 JK 250E డ్రోన్లు అందజేసిన డ్రోగో ఏరోస్పేస్

డ్రోగో ఏరోస్పేస్ భారత సైన్యానికి ఆధునిక JK 250E డ్రోన్లను తొలి విడతగా 41 యూనిట్లుగా అందజేసినట్లు వెల్లడించింది. మొత్తం రూ.72 కోట్ల కాంట్రాక్టులో భాగంగా ఈ ...

Read moreDetails

స్టాన్‌ఫోర్డ్‌లో సుందర్ పిచాయ్ ప్రసంగం మధ్య విద్యార్థుల వాకౌట్

గూగుల్ సీఈఓ Sundar Pichai స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తుండగా కొందరు విద్యార్థులు వేదిక నుంచి వాకౌట్ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్, అమెజాన్ కలిసి చేపట్టిన ...

Read moreDetails

ఏఐ నియంత్రణ కొన్ని కంపెనీల చేతుల్లో ఉంటే ప్రమాదం: సత్య నాదెళ్ల హెచ్చరిక

ప్రపంచవ్యాప్తంగా ఏఐ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ వల్ల కలిగే ప్రయోజనాలు కేవలం కొన్ని పెద్ద ...

Read moreDetails

వైపో పీసీటీ ర్యాంకింగ్స్‌లో జియో ప్లాట్‌ఫామ్స్‌ టాప్‌-20లో స్థానం

రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ (WIPO) విడుదల చేసిన పేటెంట్ కో-ఆపరేషన్ ట్రీటీ (PCT) ర్యాంకింగ్స్‌లో గ్లోబల్ టాప్-20లో ...

Read moreDetails

క్రెడిట్‌ కార్డులే టార్గెట్‌గా సైబర్‌ మోసాలు.. ఐ4సీ హెచ్చరిక

దేశంలో సైబర్‌ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని భారత సైబర్‌క్రైం సమన్వయ కేంద్రం (I4C) హెచ్చరించింది. క్రెడిట్‌ కార్డులు, డిజిటల్‌ చెల్లింపులను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు ...

Read moreDetails

మెటా కోసం భారత్‌లో భారీ ఏఐ డేటా సెంటర్‌: రిలయన్స్‌తో కీలక ఒప్పందం

అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మెటా కోసం భారతదేశంలో నిర్మించనున్న తొలి ‘బిల్ట్‌ టూ సూట్‌’ డేటా కేంద్రం ప్రాజెక్టులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కీలక భాగస్వామిగా మారింది. వినియోగదారుల ...

Read moreDetails

ఐఫోన్‌18 ప్రో మ్యాక్స్‌ ధర భారీగా పెరగనుందా? యాపిల్‌ కొత్త అప్‌డేట్‌ షాక్‌

యాపిల్‌ ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ఐఫోన్‌ లాంచ్‌ అవుతుందంటే చాలు టెక్‌ ప్రపంచం మొత్తం దానిపైనే దృష్టి ...

Read moreDetails

ఎయిర్‌టెల్‌ 5జీ వినియోగదారులకు ఫాస్ట్‌ లేన్‌ సేవలు ప్రారంభం

భారతీ ఎయిర్‌టెల్‌ 5జీ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు మరింత వేగవంతమైన డేటా సేవలు అందించేందుకు ‘ప్రయారిటీ పోస్ట్‌పెయిడ్‌’ స్థానంలో కొత్తగా ‘ఫాస్ట్‌ లేన్‌’ సేవలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ...

Read moreDetails

ఐపీఓకు సిద్ధమవుతున్న ఓపెన్‌ఏఐ: రహస్యంగా ముసాయిదా పత్రాల సమర్పణ

ఐపీఓకు సిద్ధమవుతున్న ఓపెన్‌ఏఐ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్ (SEC)కు రహస్యంగా ముసాయిదా పత్రాలు సమర్పించినట్లు సమాచారం. ఈ పరిణామం టెక్ రంగంలో పెద్ద చర్చకు ...

Read moreDetails

ఆపిల్‌ కొత్త iOS 27 అప్‌డేట్ ప్రకటించింది: WWDCలో సరికొత్త ఫీచర్లు, Siri AI ఆవిష్కరణ

టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త iOS 27 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అధికారికంగా ప్రకటించింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో ఈ కొత్త అప్‌డేట్‌ను ...

Read moreDetails

WWDCలో సిరి ఏఐ ఆవిష్కరణ – ఏఐ రంగంలోకి యాపిల్ అడుగు

టెక్ దిగ్గజం యాపిల్ ఏఐ రంగంలోకి మరింత బలంగా అడుగుపెట్టింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో సిరి ఏఐ (Siri AI)ని ఆవిష్కరించింది. యాపిల్ ...

Read moreDetails

వన్‌ప్లస్ ఏస్ 7 – పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లీక్ వివరాలు

వన్‌ప్లస్ ఏస్ 7పై లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్ కేవలం హార్డ్‌వేర్ పరంగానే కాకుండా సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ పరంగా కూడా పెద్ద మార్పులతో రాబోతోందని తెలుస్తోంది. ...

Read moreDetails

పెట్రోల్ ఖర్చుకు చెక్ – గూగుల్ మ్యాప్స్‌లో సూపర్ ఫ్యూయల్-ఎఫిషియంట్ ఫీచర్

డీజిల్ కార్లు సాధారణంగా దీర్ఘదూర ప్రయాణాల్లో, ముఖ్యంగా హైవేలపై ప్రయాణించినప్పుడు మెరుగైన మైలేజీని అందిస్తాయి. స్థిరమైన వేగంతో ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉండటం వల్ల ఇంధన ...

Read moreDetails

వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌తో యూజర్ డేటాకు భద్రత ఎలా లభిస్తుంది – పూర్తి వివరణ

వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌తో డేటా భద్రత – మరిన్ని వివరాలు వాట్సాప్ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో యూజర్ డేటా భద్రత అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. ...

Read moreDetails

షావోమీ 17T స్మార్ట్‌ఫోన్ విడుదల… లైకా ట్రిపుల్ కెమెరా, 6500mAh బ్యాటరీతో మిడ్‌రేంజ్‌లో కొత్త ఫీచర్లు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షావోమీ కొత్తగా Xiaomi 17T స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోటోగ్రఫీ ప్రియులను దృష్టిలో పెట్టుకుని లైకా భాగస్వామ్యంతో ...

Read moreDetails

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ లాంచ్… 6500mAh బ్యాటరీతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరోలా తన ఎడ్జ్‌ సిరీస్‌లో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. Motorola Edge 70 Pro+ పేరుతో తీసుకొచ్చిన ...

Read moreDetails

చాట్‌జీపీటీ అరుదైన మైలురాయి.. 1 బిలియన్ నెలవారీ యూజర్లను దాటిన తొలి ఏఐ యాప్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ యాప్ అరుదైన మైలురాయిని చేరుకుంది. మే నెల నాటికి 1 బిలియన్ నెలవారీ యూజర్లను అధిగమించినట్లు ...

Read moreDetails

మనుషులకు ఇంకా మూడేళ్లే.. ఆ తర్వాత ఏఐనే: గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్‌ చీఫ్

రోజురోజుకూ కృత్రిమ మేధ (Artificial Intelligence) అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తూ ప్రజల జీవితంలో కీలక భాగంగా మారుతోంది. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినై, గ్రోక్ వంటి ఏఐ ...

Read moreDetails

అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం.. యాడ్‌ఫ్రీ కోసం చెల్లించాల్సిందే

ప్రైమ్ యూజర్లకు అమెజాన్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న అమెజాన్ మ్యూజిక్ సేవల్లో ఇకపై ప్రకటనలు (యాడ్స్) కనిపించనున్నాయి. యాడ్-ఫ్రీ మ్యూజిక్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు, ప్రీమియం ...

Read moreDetails

మలేసియాలో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం

చిన్నారులను సామాజిక మాధ్యమాల ప్రభావం నుంచి రక్షించేందుకు మలేసియా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు ...

Read moreDetails

విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణకు డ్రోన్‌లు, ఏఐ వినియోగించనున్న ఏపీ ట్రాన్స్‌కో

ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌కో విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు కీలక అడుగు వేస్తోంది. లోపాలను ముందుగానే గుర్తించి సత్వర పరిష్కారం అందించేందుకు డ్రోన్‌లు మరియు కృత్రిమ ...

Read moreDetails

టయోటా తొలి ఈవీ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ధరలు ప్రకటించింది

టయోటా తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం (EV) అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. టాప్ ...

Read moreDetails

టెస్లా కొత్త 2026 మోడల్ వై ప్రీమియం RWD భారత్‌లో విడుదల

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా తన కొత్త 2026 మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ...

Read moreDetails

భారత్‌కు ఇంటెల్‌ చిప్‌ టెక్నాలజీ

భారత్‌లో సెమీకండక్టర్ సబ్‌స్ట్రేట్ తయారీ రంగంలో కీలక ముందడుగు పడింది. చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ సంస్థల మధ్య ఈ మేరకు ...

Read moreDetails

తొలి పరుగుకు దేశీయ హైడ్రోజన్‌ రైలు సిద్ధం!

రవాణా వ్యవస్థలను హరిత ఇంధన దిశగా మార్చే క్రమంలో భారత్‌లో మరో కీలక ముందడుగు పడింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణానికి రైల్వే ...

Read moreDetails

తెలంగాణ డిజిటల్ పవర్‌హౌస్‌గా ఎదుగుతోంది: అసోచామ్-పీడబ్ల్యూసీ నివేదిక

దేశాన్ని ట్రిలియన్‌ డాలర్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా ముందుకు నడిపించడంలో తెలంగాణ ఒక డిజిటల్‌ పవర్‌హౌస్‌గా మారిందని అసోచామ్‌–పీడబ్ల్యూసీ సంయుక్త నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రం ఏఐ, ...

Read moreDetails

ఆంథ్రోపిక్‌ మార్కెట్‌ విలువ 965 బిలియన్‌ డాలర్లు

కృత్రిమ మేధ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ స్టార్టప్‌ ఆంథ్రోపిక్‌ మార్కెట్‌ విలువ ట్రిలియన్‌ డాలర్లకు ...

Read moreDetails

ఆన్‌లైన్ మోసాలకు ఏఐ అస్త్రం.. డీప్‌ఫేక్‌లు, క్లోన్ వాయిసులతో పెరుగుతున్న సైబర్ ముప్పు

కృత్రిమ మేధ (AI) ఆన్‌లైన్ మోసగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోంది. క్లోన్ చేసిన వాయిసులు, డీప్‌ఫేక్ వీడియోలు, ఏఐ రూపొందించిన ఈమెయిళ్లు, నిజమైనట్లుగా అనిపించే చాట్‌బాట్స్ ద్వారా ...

Read moreDetails

రూ.200కే జియో కొత్త OTT పాస్.. 15 యాప్స్‌, 1000+ ఛానల్స్‌ సూపర్ ఆఫర్‌

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా రూ.200 ధరతో OTT పాస్‌ను విడుదల చేసింది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్యాక్‌లో 15 ప్రీమియం ఓటీటీ ...

Read moreDetails

ఫెరారీ తొలి ఫుల్‌ ఈవీ ‘లూచాయ్’ ఆవిష్కరణ.. 2.5 సెకన్లలో 100 కి.మీ స్పీడ్‌

ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ తన తొలి పూర్తి స్థాయి 5 సీట్ల ఎలక్ట్రిక్ వాహనం ‘లూచాయ్’ను ఆవిష్కరించింది. ఇటాలియన్ భాషలో “లైట్” ...

Read moreDetails

బ్లూజే ఏరోస్పేస్‌ నుంచి స్వదేశీ ‘వాంటిస్’ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత జెన్‌2 ఎయిర్‌క్రాఫ్ట్‌

హైదరాబాద్‌కు చెందిన డీప్‌టెక్ స్టార్టప్ బ్లూజే ఏరోస్పేస్ సరికొత్త ‘జెన్‌2’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మంగళవారం ఆవిష్కరించింది. నాలుగేళ్ల పరిశోధనతో అభివృద్ధి చేసిన ‘వాంటిస్’ ప్లాట్‌ఫామ్‌పై ఈ వాణిజ్య స్థాయి ...

Read moreDetails

మెడ్‌టెక్‌ ఛాలెంజ్‌తో ఏపీకి జాతీయ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌ వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. మెడ్‌టెక్‌ ఛాలెంజ్‌ విధానంలో ఏఐ ఆధారిత వైద్యసేవలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్‌ను ...

Read moreDetails

రూ.16,999కే ఓక్టర్ కొత్త ఏసీ విడుదల

దిల్లీకి చెందిన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఓక్టర్ కొత్తగా 0.5 టన్, 3 స్టార్ రేటింగ్ కలిగిన స్టూడియో ఏసీ 5000-2026 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2025 ...

Read moreDetails

శామ్‌సంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్‌

కృత్రిమ మేధస్సు (AI) విప్లవం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా డేటా సెంటర్లకు భారీగా డిమాండ్ పెరగడంతో మెమొరీ చిప్‌ల అవసరం గణనీయంగా పెరిగింది. ...

Read moreDetails

అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్

అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) మరో చారిత్రక రికార్డు సాధించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్ అవర్ (GWh) సామర్థ్యంతో భారీ ఎనర్జీ స్టోరేజ్ ...

Read moreDetails

ఒక్క క్లాస్‌కు రూ.23 లక్షలు వసూలు చేస్తున్న ఏఐ ట్రైనింగ్ గురువులు

కృత్రిమ మేధ (AI) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీలు తమ ఉద్యోగులను ఏఐ టూల్స్‌లో శిక్షణ ఇవ్వడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ...

Read moreDetails

జనరేటివ్ ఏఐతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై ప్రభావం, నియామకాల్లో మార్పులు తప్పవు

భారతదేశంలో కృత్రిమ మేధ (AI) వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ...

Read moreDetails

ఎంట్రీ లెవల్‌లో మోటో G37 సిరీస్‌ లాంచ్‌.. రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) తన G సిరీస్‌లో రెండు కొత్త ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. Moto G37 ...

Read moreDetails

ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌ లాంచ్‌.. భారత్‌లో కొత్త ప్రీమియం ఫోన్లు విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన కొత్త ఫైండ్‌ X9 సిరీస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో Oppo Find X9s, Oppo ...

Read moreDetails

మరోసారి పెరిగిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రెడ్‌మీ (Redmi) మరోసారి తన ఫోన్‌ ధరలను పెంచింది. మెమొరీ చిప్‌ల కొరతతో పాటు విడిభాగాల తయారీ ఖర్చులు పెరగడం వల్ల ఈ ...

Read moreDetails

చైనా మార్కెట్లోకి టెస్లా ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ Teslaకు చైనాలో ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్లా తన పూర్తి స్థాయి ఫుల్‌ ...

Read moreDetails

భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో రియల్‌మీ 16T విడుదల

Realme దేశీయ మార్కెట్‌లో కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘రియల్‌మీ 16T’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో భారీ 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా ప్రధాన ...

Read moreDetails
Page 2 of 5 1 2 3 5

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News