Tag: TechNews

ఆపిల్‌ కొత్త iOS 27 అప్‌డేట్ ప్రకటించింది: WWDCలో సరికొత్త ఫీచర్లు, Siri AI ఆవిష్కరణ

టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త iOS 27 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అధికారికంగా ప్రకటించింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో ఈ కొత్త అప్‌డేట్‌ను ...

Read moreDetails

WWDCలో సిరి ఏఐ ఆవిష్కరణ – ఏఐ రంగంలోకి యాపిల్ అడుగు

టెక్ దిగ్గజం యాపిల్ ఏఐ రంగంలోకి మరింత బలంగా అడుగుపెట్టింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో సిరి ఏఐ (Siri AI)ని ఆవిష్కరించింది. యాపిల్ ...

Read moreDetails

వన్‌ప్లస్ ఏస్ 7 – పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ లీక్ వివరాలు

వన్‌ప్లస్ ఏస్ 7పై లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్ కేవలం హార్డ్‌వేర్ పరంగానే కాకుండా సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్ పరంగా కూడా పెద్ద మార్పులతో రాబోతోందని తెలుస్తోంది. ...

Read moreDetails

పెట్రోల్ ఖర్చుకు చెక్ – గూగుల్ మ్యాప్స్‌లో సూపర్ ఫ్యూయల్-ఎఫిషియంట్ ఫీచర్

డీజిల్ కార్లు సాధారణంగా దీర్ఘదూర ప్రయాణాల్లో, ముఖ్యంగా హైవేలపై ప్రయాణించినప్పుడు మెరుగైన మైలేజీని అందిస్తాయి. స్థిరమైన వేగంతో ఎక్కువ దూరం ప్రయాణించగల సామర్థ్యం ఉండటం వల్ల ఇంధన ...

Read moreDetails

వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌తో యూజర్ డేటాకు భద్రత ఎలా లభిస్తుంది – పూర్తి వివరణ

వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌తో డేటా భద్రత – మరిన్ని వివరాలు వాట్సాప్ వినియోగం రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో యూజర్ డేటా భద్రత అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. ...

Read moreDetails

షావోమీ 17T స్మార్ట్‌ఫోన్ విడుదల… లైకా ట్రిపుల్ కెమెరా, 6500mAh బ్యాటరీతో మిడ్‌రేంజ్‌లో కొత్త ఫీచర్లు

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ షావోమీ కొత్తగా Xiaomi 17T స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఫోటోగ్రఫీ ప్రియులను దృష్టిలో పెట్టుకుని లైకా భాగస్వామ్యంతో ...

Read moreDetails

మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ లాంచ్… 6500mAh బ్యాటరీతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరోలా తన ఎడ్జ్‌ సిరీస్‌లో కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. Motorola Edge 70 Pro+ పేరుతో తీసుకొచ్చిన ...

Read moreDetails

చాట్‌జీపీటీ అరుదైన మైలురాయి.. 1 బిలియన్ నెలవారీ యూజర్లను దాటిన తొలి ఏఐ యాప్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ యాప్ అరుదైన మైలురాయిని చేరుకుంది. మే నెల నాటికి 1 బిలియన్ నెలవారీ యూజర్లను అధిగమించినట్లు ...

Read moreDetails

మనుషులకు ఇంకా మూడేళ్లే.. ఆ తర్వాత ఏఐనే: గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్‌ చీఫ్

రోజురోజుకూ కృత్రిమ మేధ (Artificial Intelligence) అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తూ ప్రజల జీవితంలో కీలక భాగంగా మారుతోంది. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినై, గ్రోక్ వంటి ఏఐ ...

Read moreDetails

అమెజాన్ మ్యూజిక్ అన్‌లిమిటెడ్ ప్లాన్ ప్రారంభం.. యాడ్‌ఫ్రీ కోసం చెల్లించాల్సిందే

ప్రైమ్ యూజర్లకు అమెజాన్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఉచితంగా అందిస్తున్న అమెజాన్ మ్యూజిక్ సేవల్లో ఇకపై ప్రకటనలు (యాడ్స్) కనిపించనున్నాయి. యాడ్-ఫ్రీ మ్యూజిక్, ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్‌లు, ప్రీమియం ...

Read moreDetails

మలేసియాలో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం

చిన్నారులను సామాజిక మాధ్యమాల ప్రభావం నుంచి రక్షించేందుకు మలేసియా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు ...

Read moreDetails

విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణకు డ్రోన్‌లు, ఏఐ వినియోగించనున్న ఏపీ ట్రాన్స్‌కో

ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌కో విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు కీలక అడుగు వేస్తోంది. లోపాలను ముందుగానే గుర్తించి సత్వర పరిష్కారం అందించేందుకు డ్రోన్‌లు మరియు కృత్రిమ ...

Read moreDetails

టయోటా తొలి ఈవీ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ధరలు ప్రకటించింది

టయోటా తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనం (EV) అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ధరలను అధికారికంగా ప్రకటించింది. ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. టాప్ ...

Read moreDetails

టెస్లా కొత్త 2026 మోడల్ వై ప్రీమియం RWD భారత్‌లో విడుదల

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా తన కొత్త 2026 మోడల్ వై ప్రీమియం రియర్ వీల్ డ్రైవ్ కారును భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ...

Read moreDetails

భారత్‌కు ఇంటెల్‌ చిప్‌ టెక్నాలజీ

భారత్‌లో సెమీకండక్టర్ సబ్‌స్ట్రేట్ తయారీ రంగంలో కీలక ముందడుగు పడింది. చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఇంటెల్, ఒడిశా ప్రభుత్వం, 3డీజీఎస్ సంస్థల మధ్య ఈ మేరకు ...

Read moreDetails

తొలి పరుగుకు దేశీయ హైడ్రోజన్‌ రైలు సిద్ధం!

రవాణా వ్యవస్థలను హరిత ఇంధన దిశగా మార్చే క్రమంలో భారత్‌లో మరో కీలక ముందడుగు పడింది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే తొలి దేశీయ రైలు ప్రయాణానికి రైల్వే ...

Read moreDetails

తెలంగాణ డిజిటల్ పవర్‌హౌస్‌గా ఎదుగుతోంది: అసోచామ్-పీడబ్ల్యూసీ నివేదిక

దేశాన్ని ట్రిలియన్‌ డాలర్ల డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థగా ముందుకు నడిపించడంలో తెలంగాణ ఒక డిజిటల్‌ పవర్‌హౌస్‌గా మారిందని అసోచామ్‌–పీడబ్ల్యూసీ సంయుక్త నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రం ఏఐ, ...

Read moreDetails

ఆంథ్రోపిక్‌ మార్కెట్‌ విలువ 965 బిలియన్‌ డాలర్లు

కృత్రిమ మేధ రంగం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద పెట్టుబడి కేంద్రంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ స్టార్టప్‌ ఆంథ్రోపిక్‌ మార్కెట్‌ విలువ ట్రిలియన్‌ డాలర్లకు ...

Read moreDetails

ఆన్‌లైన్ మోసాలకు ఏఐ అస్త్రం.. డీప్‌ఫేక్‌లు, క్లోన్ వాయిసులతో పెరుగుతున్న సైబర్ ముప్పు

కృత్రిమ మేధ (AI) ఆన్‌లైన్ మోసగాళ్లకు కొత్త ఆయుధంగా మారుతోంది. క్లోన్ చేసిన వాయిసులు, డీప్‌ఫేక్ వీడియోలు, ఏఐ రూపొందించిన ఈమెయిళ్లు, నిజమైనట్లుగా అనిపించే చాట్‌బాట్స్ ద్వారా ...

Read moreDetails

రూ.200కే జియో కొత్త OTT పాస్.. 15 యాప్స్‌, 1000+ ఛానల్స్‌ సూపర్ ఆఫర్‌

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్తగా రూ.200 ధరతో OTT పాస్‌ను విడుదల చేసింది. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్యాక్‌లో 15 ప్రీమియం ఓటీటీ ...

Read moreDetails

ఫెరారీ తొలి ఫుల్‌ ఈవీ ‘లూచాయ్’ ఆవిష్కరణ.. 2.5 సెకన్లలో 100 కి.మీ స్పీడ్‌

ఇటలీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ తన తొలి పూర్తి స్థాయి 5 సీట్ల ఎలక్ట్రిక్ వాహనం ‘లూచాయ్’ను ఆవిష్కరించింది. ఇటాలియన్ భాషలో “లైట్” ...

Read moreDetails

బ్లూజే ఏరోస్పేస్‌ నుంచి స్వదేశీ ‘వాంటిస్’ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత జెన్‌2 ఎయిర్‌క్రాఫ్ట్‌

హైదరాబాద్‌కు చెందిన డీప్‌టెక్ స్టార్టప్ బ్లూజే ఏరోస్పేస్ సరికొత్త ‘జెన్‌2’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మంగళవారం ఆవిష్కరించింది. నాలుగేళ్ల పరిశోధనతో అభివృద్ధి చేసిన ‘వాంటిస్’ ప్లాట్‌ఫామ్‌పై ఈ వాణిజ్య స్థాయి ...

Read moreDetails

మెడ్‌టెక్‌ ఛాలెంజ్‌తో ఏపీకి జాతీయ గుర్తింపు

ఆంధ్రప్రదేశ్‌ వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు (AI) వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తూ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. మెడ్‌టెక్‌ ఛాలెంజ్‌ విధానంలో ఏఐ ఆధారిత వైద్యసేవలను ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్‌ను ...

Read moreDetails

రూ.16,999కే ఓక్టర్ కొత్త ఏసీ విడుదల

దిల్లీకి చెందిన వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఓక్టర్ కొత్తగా 0.5 టన్, 3 స్టార్ రేటింగ్ కలిగిన స్టూడియో ఏసీ 5000-2026 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 2025 ...

Read moreDetails

శామ్‌సంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్‌

కృత్రిమ మేధస్సు (AI) విప్లవం ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా డేటా సెంటర్లకు భారీగా డిమాండ్ పెరగడంతో మెమొరీ చిప్‌ల అవసరం గణనీయంగా పెరిగింది. ...

Read moreDetails

అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్

అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) మరో చారిత్రక రికార్డు సాధించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్ అవర్ (GWh) సామర్థ్యంతో భారీ ఎనర్జీ స్టోరేజ్ ...

Read moreDetails

ఒక్క క్లాస్‌కు రూ.23 లక్షలు వసూలు చేస్తున్న ఏఐ ట్రైనింగ్ గురువులు

కృత్రిమ మేధ (AI) వినియోగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీలు తమ ఉద్యోగులను ఏఐ టూల్స్‌లో శిక్షణ ఇవ్వడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ...

Read moreDetails

జనరేటివ్ ఏఐతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై ప్రభావం, నియామకాల్లో మార్పులు తప్పవు

భారతదేశంలో కృత్రిమ మేధ (AI) వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ ఐబీఎం ఇండియా చీఫ్ సందీప్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ...

Read moreDetails

ఎంట్రీ లెవల్‌లో మోటో G37 సిరీస్‌ లాంచ్‌.. రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు విడుదల

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరోలా (Motorola) తన G సిరీస్‌లో రెండు కొత్త ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. Moto G37 ...

Read moreDetails

ఒప్పో ఫైండ్‌ X9 సిరీస్‌ లాంచ్‌.. భారత్‌లో కొత్త ప్రీమియం ఫోన్లు విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన కొత్త ఫైండ్‌ X9 సిరీస్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో Oppo Find X9s, Oppo ...

Read moreDetails

మరోసారి పెరిగిన రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ధరలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రెడ్‌మీ (Redmi) మరోసారి తన ఫోన్‌ ధరలను పెంచింది. మెమొరీ చిప్‌ల కొరతతో పాటు విడిభాగాల తయారీ ఖర్చులు పెరగడం వల్ల ఈ ...

Read moreDetails

చైనా మార్కెట్లోకి టెస్లా ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెక్నాలజీ

అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ Teslaకు చైనాలో ఎట్టకేలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టెస్లా తన పూర్తి స్థాయి ఫుల్‌ ...

Read moreDetails

భారీ బ్యాటరీ, 144Hz డిస్‌ప్లేతో రియల్‌మీ 16T విడుదల

Realme దేశీయ మార్కెట్‌లో కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ‘రియల్‌మీ 16T’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో భారీ 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా ప్రధాన ...

Read moreDetails

ఏఐ యుగంలో వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు పెరుగుతోందా?

Meta ఇటీవల భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులు చేపట్టిన నేపథ్యంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. లేఆఫ్స్‌కు ముందు ఉద్యోగులతోనే ఏఐ టూల్స్ తయారుచేయించి, తర్వాత అదే ...

Read moreDetails

₹11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో సిద్ధం.. జులైలో మార్కెట్లోకి ప్రవేశం

ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో త్వరలోనే పబ్లిక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. సుమారు ₹11 వేల కోట్ల నిధులను ఐపీఓ ద్వారా సమీకరించేందుకు కంపెనీ సన్నాహాలు ...

Read moreDetails

కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. అనధికారిక రాజకీయ ప్రచారంగా ప్రారంభమైన ఈ వేదికకు ప్రారంభంలోనే భారీ ...

Read moreDetails

తెలంగాణలో 1500 ఎకరాల్లో భారీ డేటా సిటీ

తెలంగాణను దేశంలోనే అతిపెద్ద డేటా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ, జీసీసీ (Global Capability Centers) ...

Read moreDetails

ట్రిలియనీర్ దిశగా ఎలాన్ మస్క్ ప్రయాణం

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ వాల్‌స్ట్రీట్ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో “SPCX” టికర్ సింబల్‌తో స్పేస్‌ఎక్స్ IPO ప్రారంభం కావచ్చని ...

Read moreDetails

ఐఫోన్‌–ఆండ్రాయిడ్‌ మధ్య మెసేజింగ్‌ ఇకపై పూర్తిగా ఎన్‌క్రిప్టెడ్‌

ఐఫోన్‌లు మరియు ఆండ్రాయిడ్‌ పరికరాల మధ్య జరిగే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) చాట్స్‌కు భారీ ప్రైవసీ అప్‌డేట్ వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, Apple తన ...

Read moreDetails

స్మార్ట్‌ సిటీలతో భవిష్యత్‌ జీవనం.. ఏఐతో మారిపోతున్న నగరాల రూపురేఖలు

నేటి నగర జీవితం ట్రాఫిక్‌, కాలుష్యం, జనాభా ఒత్తిడి వంటి సమస్యలతో కష్టతరంగా మారుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల అభివృద్ధిపై దృష్టి సారిస్తున్నారు. ...

Read moreDetails

ఆర్థిక నిర్వహణలో కొత్త విప్లవం.. ‘ఏజెంటిక్‌ ఏఐ’తో ఆటోమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌!

డిజిటల్‌ యుగంలో ఆర్థిక నిర్వహణ విధానం పూర్తిగా మారిపోతోంది. తాజాగా ‘ఏజెంటిక్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (Agentic AI)’ అనే కొత్త సాంకేతికత వ్యక్తిగత ఫైనాన్స్‌ రంగంలో సంచలనం ...

Read moreDetails

రియల్‌మీ 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంపు.. రూ.1000 నుంచి రూ.3000 వరకు సవరణ

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ తన 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచింది. మిడ్‌ రేంజ్‌ సెగ్మెంట్‌లోని అన్ని వేరియంట్ల ధరలను రూ.1000 నుంచి ...

Read moreDetails

ఎయిర్‌టెల్‌ నుంచి ప్రాధాన్యత కలిగిన పోస్ట్‌పెయిడ్‌ 5జీ ప్లాన్లు విడుదల

భారతీ ఎయిర్‌టెల్‌ తన వినియోగదారుల కోసం కొత్తగా ప్రాధాన్యత కలిగిన పోస్ట్‌పెయిడ్‌ 5జీ ప్లాన్లను విడుదల చేసింది. నెట్‌వర్క్‌లో గరిష్ఠ రద్దీ ఉన్నప్పటికీ వేగవంతమైన, స్థిరమైన డేటా ...

Read moreDetails

టెక్‌ రంగంలో భారీ కోతలు.. మెటా తీసుకున్న సంచలన నిర్ణయం

ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా (Meta)లో భారీ ఉద్యోగ తొలగింపులు చోటుచేసుకున్నాయి. తొలుత ఉద్యోగులను వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేయాలని సూచించిన కంపెనీ, ఆ తర్వాత సడన్‌గా లేఆఫ్‌ ...

Read moreDetails

‘ఏఐ వాషింగ్’ చేస్తున్న టెక్ కంపెనీలు: డెమిస్ హస్సాబిస్

Google DeepMind సీఈవో Demis Hassabis కృత్రిమ మేధ (AI) వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐని ఉత్పాదకత పెంచేందుకు ఉపయోగించాలే కానీ.. ఉద్యోగులను తొలగించేందుకు సాకుగా ...

Read moreDetails

రియల్‌మీ 16 సిరీస్ ధరలు పెంపు.. రూ.1000 నుంచి రూ.3000 వరకు సవరింపు

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ తన 16 సిరీస్ ధరలను పెంచింది. మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లోని అన్ని వేరియంట్ల ధరలను రూ.1,000 నుంచి రూ.3,000 వరకు ...

Read moreDetails

భారత్‌లో ChatGPT Images 2.0 హవా.. ఏఐ ఇమేజ్ జనరేషన్‌కు పెరుగుతున్న ఆదరణ

ఓపెన్‌ఏఐకి చెందిన కొత్త ఇమేజ్ జనరేషన్ టూల్ చాట్‌జీపీటీ ఇమేజెస్ 2.0 (ChatGPT Images 2.0) భారతీయ వినియోగదారులలో భారీ క్రేజ్ సంపాదిస్తోంది. ఈ టూల్ ద్వారా ...

Read moreDetails

హైదరాబాద్–ముంబయి హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌కు డీపీఆర్ సిద్ధం

హైదరాబాద్ నుంచి ముంబయి మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక పురోగతి నమోదైంది. ప్రస్తుతం రోడ్డు మార్గంలో సుమారు 12 ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News