Blog

తాజా అభిప్రాయాలు, విశ్లేషణలు, ఎడిటోరియల్ కథనాలు మరియు సమకాలీన అంశాలపై లోతైన వ్యాసాలు చదవండి.

పారిపోయే ప్రేమ.. కుటుంబ ఆశీర్వాదంతో పెళ్లి: కీర్తి సురేశ్‌

చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో నటి కీర్తి సురేశ్‌ 2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి, తమ వివాహ...

Read moreDetails

మానసికంగా అలసిపోయా.. అందుకే క్రికెట్‌కు గుడ్‌బై: యువరాజ్‌

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో పాటు, ఆటపై ఆసక్తి...

Read moreDetails

అజిత్‌ పవార్‌కు అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో నిర్వహించిన అంతిమ...

Read moreDetails

ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల పుస్తకాలు.. ఎమెస్కో ముందడుగు

రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎమెస్కో ప్రతినిధి విజయకుమార్‌ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి...

Read moreDetails

ఐజీఓటీ వేదికపై ఏపీ సరికొత్త రికార్డు.. 80 లక్షల కోర్సులు పూర్తిచేసిన తొలి రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘కమిషన్‌ కర్మ యోగి’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్‌...

Read moreDetails

అమెరికా ప్రభుత్వ రహస్యాలు చాట్‌జీపీటీలో అప్‌లోడ్? భారత సంతతి అధికారి మధు గొట్టుముక్కలపై విచారణ!

అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్‌ చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన...

Read moreDetails

భారత్ – ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం: ఇది దేశ ఆర్థికాభివృద్ధికి శుభసూచిక.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ధీమా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య (EU)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య...

Read moreDetails

చిన్నారులకు సోషల్‌ మీడియా దూరం.. ఫేక్‌ పోస్టులపై కఠిన చర్యలు: మంత్రి లోకేశ్‌.

నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే దిశగా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల...

Read moreDetails

కత్తిపూడి హైవేపై ఘోర విషాదం: మంటల్లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనం

కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో...

Read moreDetails

చింతలపూడి బంగారం చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్టు, 4.49 కేజీల బంగారం స్వాధీనం.

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ శాఖలో జరిగిన భారీ చోరీకి...

Read moreDetails

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా’ ప్రదర్శన ప్రారంభం.

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్‌ ఇండియా’ విమానయాన ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ ప్రదర్శనను అధికారికంగా...

Read moreDetails

మేడారం మహాజాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తజనం

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు...

Read moreDetails

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ నేతల శిక్షణా తరగతులు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్థాయి నేతల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న నేతల ప్రసంగాలు, చర్చలను...

Read moreDetails

ఈయూతో ట్రేడ్ డీల్ ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

ఇండియా–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశీయ మార్కెట్లకు బలాన్నిచ్చింది. దీనికి తోడు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు పెట్టుబడిదారుల్లో...

Read moreDetails

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపు పనులు ప్రారంభం.

గుంటూరు నగరంలోని కీలకమైన శంకర్ విలాస్ బ్రిడ్జిని ముక్కలుగా కట్ చేసి భారీ క్రేన్ల సహాయంతో తొలగిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పాత బ్రిడ్జి తొలగింపు...

Read moreDetails

జీజీహెచ్‌లో ఎంసీహెచ్ బ్లాక్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి తనిఖీ చేసిన కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్.

ఈ నెల 30న జీజీహెచ్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎంసీహెచ్ బ్లాక్ ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్...

Read moreDetails

బంగారం ధగధగలు.. రూ.8 వేల పెరిగిన పుత్తడి, వెండి రికార్డు స్థాయికి.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. దీనితో పుత్తడి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్...

Read moreDetails

ఏపీ కేబినెట్ భేటీ ముగింపు.. 35 కీలక నిర్ణయాలకు ఆమోదం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన మొత్తం 35 అజెండా...

Read moreDetails

జేఈఈ మెయిన్స్ 2026: పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన విద్యార్థి – ఏం జరిగింది?

దేశవ్యాప్తంగా అత్యంత కఠినంగా నిర్వహించే జేఈఈ మెయిన్స్ (JEE Mains 2026) పరీక్షల వద్ద ఒక హృదయ విదారక దృశ్యం చోటుచేసుకుంది. ఒక విద్యార్థి ఎంతో కష్టపడి...

Read moreDetails

కాశ్మీర్లో భారీ హిమపాతం సోనమార్గ్‌లో మంచుతో కప్పబడిన టూరిస్ట్ రిసార్ట్‌లు.

జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం సోనమార్గ్‌లో భారీ హిమపాతం సంభవించింది. మంగళవారం రాత్రి కురిసిన మంచు కారణంగా టూరిస్ట్ రిసార్ట్‌లు పూర్తిగా మంచుతో కప్పబడిన దృశ్యాలు CCTV...

Read moreDetails

డిన్నర్‌కు అల్పాహారం మంచిదేనా?.. నిపుణులు చెప్పే సులభమైన సమాధానం.

✅ మంచి అల్పాహారాలు (డిన్నర్‌కు సరైనవి) పోహా ఉప్మా ఇడ్లీ కిచిడీ ఆమ్లెట్ శెనగపిండి దోసె పెరుగులో పండ్లు, నట్స్ 👉 ఇవి తేలికగా జీర్ణమై శరీరానికి...

Read moreDetails

ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై ఘోర ప్రమాదం.. ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు మృతి.

మేడ్చల్‌ జిల్లాలోని ఉప్పల్‌–నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మౌలాలి నుంచి పోచారం వైపు వెళ్తున్న కారు అతివేగంతో...

Read moreDetails

భారత్–ఈయూ FTA ఒప్పందం పూర్తైంది.. రూ.6.9 లక్షల కోట్ల లాభం, 90% ఉత్పత్తులకు సుంకం లేదు.

ఎఫ్‌టీఏ అంటే ఏమిటి? భారత్‌–ఐరోపా సమాఖ్య (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిశాయి. 27 దేశాల సమాఖ్య అయిన ఈయూకు మన...

Read moreDetails

టీ20 వరల్డ్‌కప్‌ 2026: ఐసీసీతో సంబంధాలు పాడుచేసుకోవద్దు.. పీసీబీకి పాక్‌ మాజీల సూచన

టీ20 వరల్డ్‌కప్‌ 2026 విషయంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పాక్‌ మాజీ క్రికెటర్లు, మాజీ బోర్డు సభ్యులు సూచిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు మద్దతుగా...

Read moreDetails

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో బుధవారం ఉదయం విషాదకర ఘటన జరిగింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతి ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపం...

Read moreDetails

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

బంగ్లాదేశ్ జైలు నుంచి 23 మంది భారతీయ మత్స్యకారులు విడుదలయ్యారు. వీరిలో విశాఖపట్నానికి చెందిన 9 మంది మత్స్యకారులు ఉండటం విశేషం. బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ...

Read moreDetails

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

టెలివిజన్‌లో అత్యంత కాలంగా కొనసాగుతూ, అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోల్లో ఇది ఒకటిగా నిలిచింది. అధిక ఒత్తిడితో కూడిన టాస్కులు, వినూత్నమైన వంట సవాళ్లు, ప్రతిభావంతులైన...

Read moreDetails

భోజనం చేసే సమయంలో పాటించాల్సిన చిన్న సూచనలు.

ఆహారాన్ని కేవలం తినడమే కాకుండా, ఆస్వాదిస్తూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసే సమయంలో కొన్ని చిన్న అలవాట్లు పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు....

Read moreDetails

దేశ రాజకీయాల్లో ‘యువగళం’ పాదయాత్ర పెను సంచలనం: ఎంపీ వేమిరెడ్డి.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను సంచలనంగా నిలిచిందని ఆ పార్టీ...

Read moreDetails

కదులుతున్న కారులోంచి జారిపడ్డ చిన్నారి.. తప్పిన పెను ప్రమాదం.

కదులుతున్న కారులో నుంచి నెలల చిన్నారి అకస్మాత్తుగా జారిపడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. వెనుక నుంచి వస్తున్న మరో కారు డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వెంటనే...

Read moreDetails

టీ20 ప్రపంచ కప్‌ 2026: అనుకోని అవకాశం దక్కించుకున్న స్కాట్లాండ్.

అనుకోకుండా టీ20 ప్రపంచ కప్‌ 2026లో ఆడే అవకాశం దక్కించుకున్న స్కాట్లాండ్ ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టును అధికారికంగా ప్రకటించింది. 15 మంది సభ్యులతో...

Read moreDetails

డిఫరెంట్ లుక్‌లో మనోజ్.. ‘డేవిడ్ రెడ్డి’ ఫస్ట్‌లుక్‌తో అంచనాలు పెరిగాయి.

హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’ (David Reddy) పై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరో...

Read moreDetails

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ – రాష్ట్ర రాజధాని అమరావతిలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. దేశభక్తి, జాతీయ ఐక్యతను ప్రతిబింబించేలా ఈ వేడుకలు గౌరవప్రదమైన వాతావరణంలో కొనసాగాయి. గణతంత్ర...

Read moreDetails

హెల్మెట్‌ వినియోగంపై వినూత్న అవగాహన కల్పించిన ‘రోడ్డుపై యముడు’ కార్యక్రమం

జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా డోన్‌లో రవాణా శాఖ అధికారులు, పోలీసులు కలిసి వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యముడు, చిత్రగుప్తుడి వేషధారణలో...

Read moreDetails

తరచూ జరిమానా విధించే వ్యక్తి

భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1905లో 15 ఏళ్ల వయసులో అలహాబాద్‌ని విడిచి లండన్‌లోని హ్యారో కళాశాలలో చేరారు. 1907 అక్టోబరు నుండి మూడు...

Read moreDetails

ఇలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?

డూమ్ స్క్రోలింగ్: మానసిక ఆరోగ్యానికి హాని ఈ రోజుల్లో ఎవరినైనా చూసినా మొబైల్‌లో లీనమైపోతున్నారు. ఎక్కువ సమయం అంతర్జాలంలోనే గడుపుతున్నాం. సోషల్ మీడియా, వెబ్‌సైట్లలో మనకు ఉపయోగపడే...

Read moreDetails

అమ్మాయిలు… డిజిటల్‌ ట్రాన్సాక్షన్లు తగ్గించండి!

పొదుపు అంటే మనకు ముందే గుర్తొచ్చేది… అమ్మ, అమ్మమ్మల పోపుల వలనే కుదరేది. చిన్నచిన్న మొత్తాలను నిల్వ చేస్తూ ఎన్నో అవసరాలు తీర్చేవారు—పిల్లల ఫీజులు, ఆస్పత్రి బిల్లులు,...

Read moreDetails

విస్తరించవద్దు… ఉపయోగంలోకి వస్తాయి!

కార్తికం అంటే పూజలు, పెళ్లి వేడుకలతోనే గుర్తుకు వచ్చే మాసం. పూలు, పండ్లు, అరటిదొప్పలు, ఆకులు… వీటిని వాడి చివరికి చెత్తబుట్టలో వేస్తున్నారా? అలా చేయవద్దు… ఇలా...

Read moreDetails

వదిలేయండి రా బ్రో… లేదంటే మనసు కృంగిపోతుంది!

జీవితం చాలా చిన్నది — ప్రతి క్షణాన్ని మనసారా ఆస్వాదించాలి. ఎవరు ఏమనుకుంటారో, ఎవరో వదిలి వెళ్లిపోయారో అని బాధపడుతూ ఉండకండి. నిజంగా మనల్ని అర్థం చేసుకునే...

Read moreDetails

ఈ వరుడు నిజంగా చాలా స్పీడ్‌గా ఉన్నాడుగా! కెమెరామెన్‌కే ఏం షాక్ ఇచ్చాడో చూడండి!

వధూవరుల ఫొటోషూట్లు ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయాయి. పెళ్లి ఫొటోషూట్ అంటేనే ఓ ప్రత్యేక ఫీల్! కొండలు, నీరు, పచ్చని చెట్ల మధ్య వధూవరులు పోజులు ఇస్తుంటే, ఆ...

Read moreDetails

జుట్టు రాలిపోతుందా? అయితే, ఈ స్మూతీ తప్పక ప్రయత్నించండి!

జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. జన్యుపరమైన అంశాలను పక్కన పెడితే, మానసిక ఒత్తిడి, శారీరక అసమతుల్యత, వాతావరణ మార్పులు వంటి కారణాల వల్ల కూడా జుట్టు...

Read moreDetails

రైతులకు పూర్తి సహాయంగా ఉంటాం

రైతులకు అండగా నిలుస్తామని, వచ్చే రెండు నెలల్లో డ్రెయిన్లు, కాలువలు, ఇతర ఆక్రమణలను తొలగించి నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచే చర్యలు తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు...

Read moreDetails

తిరుమలలో కుండపోత: భారీ వర్షంతో భక్తులకు కష్టాలు

తిరుమలలో శ్రీవారి ఆలయం మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. అంతా తడిగిపోయిన ఈ వర్షం కారణంగా భక్తులు, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, చాలా ఇబ్బందులు...

Read moreDetails

వడ్డెర్లకు మైనింగ్ లీజుల కేటాయింపుకు కొత్త విధానం – ఖనిజ సంపదపై సమగ్ర అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, అక్టోబర్ 17: రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గనుల శాఖ, ఉచిత ఇసుక విధానంపై...

Read moreDetails

ఇంద్రకీలాద్రి జగన్నాత కనకదుర్గమ్మకు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు సమర్పణ

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రి జగన్నాత కనకదుర్గమ్మ ఆలయంలో ఒక వైభవోన్నతమైన భక్తి కార్యక్రమం జరిగింది. భక్తులా నిర్మించబడిన రూ. 2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు వజ్రాలతో...

Read moreDetails

H-1B వీసా ఫీజు పెంపుపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సవాల్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబరులో హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచినట్లు నిర్ణయించడంతో పెద్ద సంచలనం నెలకొంది. దీనిని వ్యతిరేకిస్తూ, అమెరికా ఛాంబర్ ఆఫ్...

Read moreDetails

కర్నూలు వేదిక నుంచి రూ. 13,429 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం — ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రగతికి నాంది

కర్నూలు:సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరొక మైలురాయిని నెలకొల్పారు. వర్చువల్ విధానంలో రూ. 13,429 కోట్ల...

Read moreDetails

“దేశాన్ని దిశా నిర్దేశం చేస్తున్న కర్మయోగి ప్రధాని మోదీ” — కర్నూలులో సీఎం చంద్రబాబు ప్రసంగం

కర్నూలు:సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ బచత్ ఉత్సవ్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి వేదికపై హాజరైన ఆయన,...

Read moreDetails

శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించి కేంద్ర సమాచారంతో పరిచయం అయిన ప్రధాని మోదీ

నంద్యాల: కర్నూలు పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలలోని ఛత్రపతి శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సీఎం...

Read moreDetails

శ్రీశైలలో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి సందర్శన చేస్తూ ప్రధాని మోదీ కేంద్రాన్ని ప్రశంసించారు

శ్రీశైలం: కర్నూలు పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో రాజదర్బార్ గోడలపై ఛత్రపతి శివాజీ జీవిత చరిత్రను వివరించే...

Read moreDetails
Page 3 of 4 1 2 3 4

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News