Sports News

Sports Breaking News Telugu క్రీడా వార్తలు, క్రికెట్ మ్యాచ్ అప్‌డేట్స్, ఆటగాళ్ల సమాచారం మరియు స్పోర్ట్స్ బ్రేకింగ్ న్యూస్.

భారత్ ఘన విజయం.. లంకను కుప్పకూల్చిన జడేజా కీలక వికెట్

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో కీలక సమయంలో రవీంద్ర జడేజా సాధించిన వికెట్ భారత్ విజయానికి...

Read moreDetails

శ్రీలంక బ్యాటింగ్‌ పతనం.. 206 పరుగులకే ఆలౌట్‌

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 372 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 206 పరుగులకే...

Read moreDetails

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో నేషనల్‌ గేమ్స్‌-2026 సందడి

విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్స్‌ నేషనల్‌ గేమ్స్‌-2026 ఇంట్రా గ్రూప్‌ కాంపిటిషన్‌ (గ్రూప్‌-ఎఫ్‌) పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. పాఠశాల ప్రిన్సిపల్‌...

Read moreDetails

హాకీ ప్రపంచకప్‌లో హైఓల్టేజ్‌ మ్యాచ్‌.. భారత్‌తో పాక్‌ ఢీ

భారత్‌-పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయంటే క్రీడ ఏదైనా ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. అలాంటి మరో ఆసక్తికర సమరానికి బుధవారం రంగం సిద్ధమైంది. 2026 హాకీ ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌,...

Read moreDetails

క్లిష్ట సమయంలో కోహ్లీ ఇచ్చిన సలహా.. నా ఆటనే మార్చేసింది: పీవీ సింధు

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, తెలుగు తేజం పీవీ సింధు.. టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకుంది. కోహ్లీ తనకు...

Read moreDetails

కీలక భాగస్వామ్యాన్ని విడదీసిన జడేజా.. విజయానికి చేరువైన భారత్‌

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు ఐదో రోజు ఆటలో భారత్‌కు కీలక వికెట్‌ లభించింది. దాదాపు 24 ఓవర్ల తర్వాత భారత బౌలర్లు వికెట్‌ దక్కించుకున్నారు. శ్రీలంక...

Read moreDetails

డేవిడ్‌ వార్నర్‌ డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసు.. కోర్టు తీర్పుతో కెప్టెన్సీపై చర్చ

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌కు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో సిడ్నీ కోర్టు షాక్‌ ఇచ్చింది. మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో వార్నర్‌ను దోషిగా నిర్ధారించిన...

Read moreDetails

భారత్‌ నిర్దేశించిన 372 పరుగుల లక్ష్యం.. ఆరంభంలోనే లంకకు ఎదురుదెబ్బ

భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది....

Read moreDetails

ఈసారి ఖేల్‌రత్నకు నో.. 17 మందికి అర్జున అవార్డులు

కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. వివిధ క్రీడా విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అర్జున అవార్డులకు ఎంపిక చేసింది....

Read moreDetails

దిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో విషాదకర ఘటన.. అంపైర్‌కు బంతి తాకి తీవ్ర గాయం

దిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ (DPL 2026)లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఈస్ట్‌ దిల్లీ రైడర్స్‌-న్యూదిల్లీ టైగర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్‌ ఆడిన బలమైన షాట్‌ అంపైర్‌...

Read moreDetails

గెలుపు లక్ష్యంగా టీమ్‌ఇండియా.. 300 పరుగుల ఆధిక్యానికి చేరువ

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు తొలి సెషన్‌ ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 29 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు...

Read moreDetails

టెస్టుల్లో 350 వికెట్లు.. జడేజా సరికొత్త రికార్డు

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టు క్రికెట్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేశర...

Read moreDetails

గాలేలో భారత బౌలర్ల జోరు.. 284 పరుగులకే శ్రీలంక ఆలౌట్‌

గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 178 పరుగుల భారీ ఆధిక్యం...

Read moreDetails

భారత్‌ భారీ స్కోరు.. వరుణుడి ఆటంకం

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. వర్షం కారణంగా ఆటకు పలుమార్లు అంతరాయం ఏర్పడినా, భారత బ్యాటర్లు సమయోచితంగా ఆడుతూ భారీ స్కోరు సాధించారు. రెండో...

Read moreDetails

ప్రపంచ కప్‌లో పతకమే లక్ష్యం.. ఇదే నా చివరి టోర్నీ కావొచ్చు: మన్‌ప్రీత్‌

హాకీ ప్రపంచ కప్‌ 2026కు రంగం సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి నెదర్లాండ్స్‌ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 1975లో చివరిసారిగా ప్రపంచ కప్‌...

Read moreDetails

600వ టెస్టు.. స్వాతంత్ర్య దినోత్సవం.. నాయకత్వం వహించడం ప్రత్యేక గౌరవం: గిల్‌

భారత్‌-శ్రీలంక తొలి టెస్టు సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం నుంచి ఇరు జట్లు టెస్టు సిరీస్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో భారత క్రికెట్‌ జట్టు టెస్టు చరిత్రలో...

Read moreDetails

తొలి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లు.. టీమ్‌ఇండియా తుది జట్టుపై ఆసక్తి

శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు టీమ్‌ఇండియా తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. శ్రీలంకలోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండటంతో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి...

Read moreDetails

భారత్‌తో టీ20 సిరీస్‌.. తేదీలు మార్చాలని భావిస్తున్న అఫ్గానిస్థాన్‌

భారత్‌, అఫ్గానిస్థాన్‌ మధ్య సెప్టెంబరులో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరు 13, 15,...

Read moreDetails

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీమిండియా టెస్టు జట్టులో సారాంశ్‌ జైన్‌

12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సారాంశ్‌ జైన్‌కు టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కింది. 2014-15 సీజన్‌లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన సారాంశ్‌.. ఎన్నో...

Read moreDetails

డబ్ల్యూటీసీ ఫైనల్‌ లక్ష్యంగా భారత్‌.. గావస్కర్‌ కీలక సలహా

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌ 2027 లక్ష్యంగా టీమ్‌ఇండియా ముందుకు సాగుతోంది. శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌ భారత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ...

Read moreDetails

బంగ్లా పర్యటనపై సందిగ్ధత.. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్‌ ఓకే

సెప్టెంబర్‌లో టీమ్‌ఇండియా బంగ్లాదేశ్‌ పర్యటనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడేలా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)...

Read moreDetails

14 ఏళ్లకే చెస్‌లో సంచలనం.. టాప్‌ ర్యాంక్‌కు తెలుగమ్మాయి

తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే కోనేరు హంపి, హారిక, హరికృష్ణ, అర్జున్‌, లలిత్‌బాబు, రాజా రిత్విక్‌ వంటి పలువురు ప్రతిభావంతులైన చెస్‌ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో గుర్తింపు...

Read moreDetails

బుమ్రా లేని లోటును అతడు భర్తీ చేయగలడు: మాజీ ఆల్‌రౌండర్

జస్‌ప్రీత్‌ బుమ్రా గైర్హాజరీతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియా పేస్‌ విభాగంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ ఫర్వేజ్‌ మహరూఫ్‌ గుర్నూర్‌...

Read moreDetails

WTC ఫైనల్‌ కోసం ఎవరి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే..

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. జట్లు ఫైనల్‌ బెర్త్‌ కోసం ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నాయి. శ్రీలంకతో భారత్‌ టెస్టు సిరీస్‌...

Read moreDetails

వైద్య విద్యార్థిని ఫిర్యాదు.. ఐపీఎల్ క్రికెటర్‌ను అరెస్టు చేసిన పోలీసులు

ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను కోల్‌కతా పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా...

Read moreDetails

ప్రపంచకప్‌ డైరెక్ట్‌ బెర్త్‌ కోల్పోయిన వెస్టిండీస్‌

ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన వెస్టిండీస్‌కు వన్డే ప్రపంచకప్‌ 2027కు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి కూడా ఆ జట్టు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయింది....

Read moreDetails

ప్రపంచకప్‌ ఆడాలని ఉంది.. ఎంపిక నిర్ణయం సెలెక్టర్లదే: భువనేశ్వర్

భారత సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ మరోసారి టీమిండియాలోకి పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో అతడిని భారత జట్టులోకి తీసుకోవాలనే చర్చ...

Read moreDetails

క్రికెటర్లకు అత్యుత్తమ శిక్షణ, సౌకర్యాలు.. సీవోఈపై బీసీసీఐ దృష్టి

దాదాపు 40 ఎకరాల బీడు భూమిని అత్యాధునిక క్రికెట్‌ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దిన బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (CoE) ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆటగాళ్ల...

Read moreDetails

చివరి ఓవర్‌లో సిరాజ్‌ సిక్సర్ల మోత.. భారత విజయంపై కోచ్‌ స్పందన

శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు టీమ్‌ఇండియాకు వార్మప్‌ మ్యాచ్‌ విజయం మంచి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ అన్నారు. మూడు రోజుల మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో...

Read moreDetails

పతక వీరులతో మోదీ భేటీ.. అథ్లెట్లపై ప్రశంసల జల్లు

కామన్వెల్త్‌ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన భారత అథ్లెట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం...

Read moreDetails

సుదర్శన్‌ స్థానంలో ఎవరికి చోటు? ముగ్గురు బ్యాటర్లపై సెలక్టర్ల ఫోకస్‌

శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు గాయాల సమస్య కొనసాగుతోంది. ఇప్పటికే జస్‌ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రాణా, నితీశ్‌ రెడ్డి, వాషింగ్టన్‌ సుందర్‌ గాయాల కారణంగా...

Read moreDetails

కొరియాలో భారత షట్లర్‌ సత్తా.. ఫైనల్‌ చేరిన అస్మిత

భారత యువ షట్లర్‌ అస్మిత చాలిహా కొరియా మాస్టర్స్‌ 300లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో మరో భారత షట్లర్‌ రక్షిత రామరాజ్‌ను ఓడించి టైటిల్‌...

Read moreDetails

చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. వన్డేల్లో కొత్త ప్రపంచ రికార్డు

అఫ్గానిస్థాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్ ఖాన్ వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 6/34తో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్.. వన్డేల్లో...

Read moreDetails

శ్రీలంక XIపై శతకం.. వన్‌డౌన్‌ స్థానానికి పడిక్కల్‌ పోటీ

శ్రీలంక XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్‌ దేవదత్ పడిక్కల్‌ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో శ్రీలంక స్పిన్‌ను సమర్థంగా...

Read moreDetails

15 ఏళ్లకే స్టార్‌ బౌలర్లపై ఆధిపత్యం.. వైభవ్‌పై ధావన్‌ ప్రశంసలు

చిన్న వయసులోనే క్రికెట్‌లో సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న వైభవ్‌ సూర్యవంశీపై మాజీ క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ ప్రశంసలు కురిపించాడు. కేవలం దూకుడుగా బ్యాటింగ్‌ చేయడం వల్లే వైభవ్‌...

Read moreDetails

శ్రీలంక టెస్టుల ముందు టీమిండియాకు ఫిట్‌నెస్ టెన్షన్‌.. కీలక ఆటగాళ్లు దూరం

శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతున్న టీమిండియాకు గాయాల సమస్య పెద్ద సవాలుగా మారింది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరంగా ఉండగా.. స్టార్ పేసర్ జస్‌ప్రీత్...

Read moreDetails

పదేళ్ల తర్వాత యూ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు జావెలిన్‌ పతకం

భారత యువ జావెలిన్‌ త్రోయర్‌ ఆశిశ్‌ యాదవ్‌ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. వరల్డ్‌ అండర్‌-20 ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలో 74.09 మీటర్ల దూరం విసిరి...

Read moreDetails

వార్మప్‌ మ్యాచ్‌లో బౌలర్ల తడబాటు.. శ్రీలంక XI భారీ స్కోరు

శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు వార్మప్‌ మ్యాచ్‌లో బౌలింగ్‌ విభాగం పెద్దగా కలిసిరాలేదు. కొలంబోలో శ్రీలంక XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో...

Read moreDetails

2500 మంది క్రీడాకారులతో సౌత్‌ జోన్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలు

పాయకరావుపేటలో సీబీఎస్‌ఈ సౌత్‌ జోన్‌-1 హ్యాండ్‌బాల్‌ పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శ్రీ ప్రకాశ్‌ విద్యానికేతన్‌ వేదికగా అండర్‌-14, అండర్‌-17, అండర్‌-19 బాలురు, బాలికల విభాగాల్లో...

Read moreDetails

భారత్‌కు మరో స్పీడ్‌స్టర్‌ దొరికాడా?.. 146 కి.మీ వేగంతో దీపేశ్‌

భారత క్రికెట్‌లో యువ ప్రతిభకు కొదవలేదని మరోసారి నిరూపిస్తున్నాడు 18 ఏళ్ల పేసర్‌ దీపేశ్‌ దేవేంద్రన్. ఇటీవల యువ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన వైభవ్‌ సూర్యవంశీకి...

Read moreDetails

2027 వన్డే వరల్డ్‌కప్‌కు మార్గం ఇదే.. క్వాలిఫైయర్ షెడ్యూల్ సిద్ధం

2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించే జట్లను నిర్ణయించే క్వాలిఫైయర్ టోర్నమెంట్ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఖరారు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి...

Read moreDetails

సీనియర్-జూనియర్ సమతుల్యతే విజయ రహస్యం.. రహానే విశ్లేషణ

భారత టెస్టు క్రికెట్‌ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులైన సీనియర్‌ క్రికెటర్లు కూడా తగిన సంఖ్యలో ఉండాలని మాజీ బ్యాటర్ అజింక్య రహానే అభిప్రాయపడ్డాడు. ఇటీవల...

Read moreDetails

బీజీటీ కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు.. ఆసీస్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ 2027 కోసం ఆస్ట్రేలియా ఇప్పటి నుంచే వ్యూహ రచన ప్రారంభించింది. భారత్‌ వేదికగా జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియాను ఓడించడమే లక్ష్యంగా ప్రత్యేక...

Read moreDetails

గాయాల నుంచి పుంజుకుని పతకం సాధించా: నీరజ్‌ భావోద్వేగ పోస్ట్‌

కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధిస్తాడని అభిమానులు ఆశించిన భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. శ్రీలంక అథ్లెట్‌ రుమేశ్‌ రూపం లో...

Read moreDetails

విరాట్ తొలి టీ20 కథ.. ఓ ఇన్నింగ్స్ మార్చేసిన కెరీర్

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరిగా నిలిచిన విరాట్ కోహ్లీ ప్రయాణం ఓ సాధారణ దేశవాళీ టీ20 మ్యాచ్‌తోనే ప్రారంభమైంది. ప్రస్తుతం అభిమానులను తన బ్యాటింగ్‌తో...

Read moreDetails

నారా లోకేశ్ చేతుల మీదుగా పీవీ సింధు క్రీడా కేంద్రానికి భూమిపూజ

విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న 'పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్' నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన...

Read moreDetails

పాక్ బ్యాటింగ్‌కు కొత్త కోచ్‌.. మైకేల్ స్మిత్‌కు బాధ్యతలు

పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైకేల్ స్మిత్‌ను...

Read moreDetails

లంక టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళిక

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియా ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత బ్యాటర్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ నలుగురు...

Read moreDetails

ఒక్కోసారి ఒక్కో గాయం.. బుమ్రాను వెంటాడుతున్న ఫిట్‌నెస్ సమస్యలు

టీమిండియా స్టార్ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను వరుస గాయాలు వెంటాడుతున్నాయి. కీలక మ్యాచ్‌ల్లో తన పదునైన యార్కర్లు, స్వింగర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే బుమ్రా.. తరచూ...

Read moreDetails

కామన్వెల్త్‌ పతాకం అందుకున్న గుజరాత్‌ డిప్యూటీ సీఎం

2030 కామన్వెల్త్‌ క్రీడలకు అహ్మదాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో గుజరాత్‌ ప్రభుత్వం సన్నద్ధతపై దృష్టి సారించింది. క్రీడల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులను 2028 చివరి నాటికి...

Read moreDetails
Page 3 of 16 1 2 3 4 16

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News