Telangana News

Telangana -Hyderabad  Breaking News తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ నగర సమాచారం, ప్రభుత్వ నిర్ణయాలు మరియు తెలంగాణ బ్రేకింగ్ న్యూస్‌ను వెంటనే తెలుసుకోండి.

పేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా

హైదరాబాద్‌ నగర పరిధిలో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్యూర్‌ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో...

Read moreDetails

శిథిల పాఠశాలకు కొత్త రూపు.. రూ.30 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభం

విద్యా రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎర్రగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని...

Read moreDetails

డిమాండ్లు నెరవేర్చకుంటే ‘చలో హైదరాబాద్‌’

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు ఆరోపించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత...

Read moreDetails

విదేశీ రోగులకు ‘టిమ్స్‌’లో ప్రత్యేక వైద్యం

హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన డా.మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ (డా.ఎంసీఆర్‌ టిమ్స్‌)ను అంతర్జాతీయ స్థాయి వైద్య కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు...

Read moreDetails

మీరాలం చెరువు.. హైదరాబాద్‌ కొత్త టూరిస్టు స్పాట్‌

హైదరాబాద్‌లోని చారిత్రక మీరాలం చెరువును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువుపై నిర్మిస్తున్న 2.6 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్‌ సస్పెన్షన్‌...

Read moreDetails

ఏపీలో విఫలమైన విధానం.. తెలంగాణలో ఎందుకు అమలు?

తెలంగాణలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్స్‌ వర్సిటీలో విలీనం చేయడంపై భారాస శాసనసభాపక్ష ఉప నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్‌ల...

Read moreDetails

పరకాల వివాదం తర్వాత సీఎం రేవంత్‌ను కలిసిన కొండా సురేఖ

క్షాబంధన్‌ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. అయితే ఇటీవల పరకాల నియోజకవర్గంలో...

Read moreDetails

హనుమకొండలో ఉద్రిక్తత.. హరీశ్‌రావును అరెస్ట్‌ చేసిన పోలీసులు

హనుమకొండ కలెక్టరేట్‌ వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎన్జీవోలు నిర్వహించిన ధర్నాకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా...

Read moreDetails

కాంగ్రెస్‌లో కలకలం.. కొండా సురేఖపై చర్యలపై ఉత్కంఠ

కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అంతర్గత రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. మంత్రి కొండా సురేఖపై పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ చర్యలకు సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆమె...

Read moreDetails

తెలంగాణ క్రీడలకు కొరియన్‌ బలం

తెలంగాణ క్రీడారంగ అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. కొరియన్‌ నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ(కేఎన్‌ఎస్‌యూ)తో ‘యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ’ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది....

Read moreDetails

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కరశాస్త్రి కుటుంబం కైలాస మానసరోవర్‌ యాత్రకు వెళ్లి నేపాల్‌ వరదల కారణంగా చైనాలోని డార్చింగ్‌ ప్రాంతంలో చిక్కుకుంది. భారీ వరదలకు రహదారులు,...

Read moreDetails

ఓయూకు రూ.వెయ్యి కోట్లు ఎక్కడ?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించి ఏడాది గడిచినా.. ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు...

Read moreDetails

22ఏ జాబితా నుంచి భూములు తొలగించకుంటే సెక్రటేరియట్‌ ముట్టడి

22ఏ జాబితా అంశంపై భారాస నేతలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ ఎన్‌ఆర్‌ఎస్‌ఏ కాలనీలో నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజలు ఏళ్ల క్రితం...

Read moreDetails

మైనింగ్ ఏడీ జయరాజు నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తుల గుర్తింపు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూగర్భగనుల శాఖ ఏడీ జయరాజు నివాసాలు, ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి...

Read moreDetails

మీరాలం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను...

Read moreDetails

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి

కాంగ్రెస్‌ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేత, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల...

Read moreDetails

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ విదేశీయుడిని సైఫాబాద్‌ పోలీసులు సకాలంలో రక్షించారు. సచివాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు హుస్సేన్‌సాగర్‌లో...

Read moreDetails

ప్రజల భూములను 22ఏలో చేర్చి ఇబ్బందులు పెడుతున్నారు: హరీశ్‌రావు

ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో 22ఏ నిషేధిత భూముల...

Read moreDetails

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగంపై మళ్లీ నాన్చివేత

ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తరభాగం పనుల విషయంలో జాప్యం కొనసాగుతోంది. ఇప్పటికే పలుమార్లు టెండర్ల గడువును పొడిగించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ).. తాజాగా మరోసారి బిడ్ల...

Read moreDetails

22ఏపై విపక్షాల ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి పొంగులేటి

22ఏ నిషేధిత జాబితాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడంతో పాటు న్యాయబద్ధమైన...

Read moreDetails

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు: ఈటల రాజేందర్

తెలంగాణలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై భాజపా పోరాటాన్ని ఉధృతం చేసింది. ‘ఫీజు బకాయి–భాజపా లడాయి’ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ పాల్గొని...

Read moreDetails

మూసారాంబాగ్‌ వంతెన సిద్ధం.. ఈ నెలాఖరున ప్రారంభం

హైదరాబాద్‌లో మూసారాంబాగ్‌-అంబర్‌పేట మార్గంలో మూసీ నదిపై నిర్మిస్తున్న నూతన వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. సుమారు రూ.52 కోట్ల వ్యయంతో 220 మీటర్ల పొడవున చేపట్టిన ఈ...

Read moreDetails

ఈవీల ఛార్జింగ్‌లో తెలంగాణ జోరు.. ఏడాదిలో 111.26 మిలియన్‌ యూనిట్ల వినియోగం

విద్యుత్‌ వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ వాటి ఛార్జింగ్‌కు అవసరమయ్యే విద్యుత్‌ డిమాండ్‌ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈవీల ఛార్జింగ్‌ కోసం విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలో...

Read moreDetails

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరణపై రేవంత్‌ ఫైర్‌

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మద్దతుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రయోజనాలు, యువత భవిష్యత్తు కోసం...

Read moreDetails

మాజీ ఓఎస్డీ సుమంత్‌ కేసులో ముగ్గురి అరెస్టు

స్థిరాస్తి వ్యాపారిపై దాడి, హత్యాయత్నానికి సంబంధించిన కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు సంబంధించిన ఈ కేసులో టాస్క్‌ఫోర్స్‌...

Read moreDetails

కృష్ణా జలాలపై త్రిసభ్య కమిటీ కీలక భేటీ

కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో సమావేశమైంది. కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శి సతీశ్‌ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి తెలంగాణ ఈఎన్‌సీ రమేశ్‌బాబు,...

Read moreDetails

గచ్చిబౌలి భవనం కూలిన కేసులో యజమాని అరెస్టు

గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. భవనం యజమాని సయ్యద్‌ సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు శంషాబాద్‌...

Read moreDetails

అనుమతి ఒకటి.. అంతస్తులు ఎన్నో!

సిరిసిల్లలో జీ+1 వరకు అనుమతి ఉన్న ప్రాంతంలో జీ+2 నిర్మాణం చేపట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ, చర్యలు తీసుకోకుండా ఉండేందుకు యజమాని...

Read moreDetails

మార్గదర్శి కేసులో ధర్మమే గెలిచింది

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ వ్యవహారంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు నిజాయతీ, నిబద్ధతకు దక్కిన మహోన్నత విజయమని పూర్వ...

Read moreDetails

మేడిగడ్డ ఏడో బ్లాక్‌లోనే కాంక్రీటు లోపాలు

మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌ నిర్మాణంలో కాంక్రీటు నాణ్యతపై లోపాలు ఉన్నట్లు కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నిర్వహించిన పరీక్షల్లో తేలింది. 16 నుంచి...

Read moreDetails

టెండర్లకు అడ్డంగా సిండికేట్‌!

రాష్ట్రంలో విద్యుత్‌ మౌలిక వసతుల విస్తరణకు కీలకమైన సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థల నిర్మాణ పనులకు టెండర్ల సమస్య వెంటాడుతోంది. ట్రాన్స్‌కో పలుమార్లు గడువులు పొడిగిస్తున్నప్పటికీ ప్రైవేటు సంస్థల...

Read moreDetails

ఆదిలాబాద్‌లో ఐటీ వెలుగులు.. రూ.58 కోట్లతో ఐటీ టవర్‌ సిద్ధం

అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్‌ ఇక ఐటీ రంగంలోనూ తనదైన ముద్ర వేయనుంది. పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారికి ఆనుకుని రూ.58 కోట్ల వ్యయంతో నిర్మించిన...

Read moreDetails

120 ఏళ్ల నాటి విద్యుత్‌ మీటరు.. నాటి నుంచి నేటి వరకు!

విద్యుత్‌ వినియోగాన్ని కొలిచే మీటర్ల రూపం, పనితీరు కాలానుగుణంగా ఎంతగా మారిందో తెలియజేసేలా ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజా వద్ద టీజీఎస్‌పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో...

Read moreDetails

తెలంగాణ విద్యాభివృద్ధికి ఆక్స్‌ఫర్డ్‌ సహకారం కోరిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విద్య, పరిశోధన అవకాశాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు....

Read moreDetails

ఇందిరమ్మ ఇళ్లతో ఓట్లు అడిగే ప్రసక్తే లేదు: పొంగులేటి

నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, వాటి పేరుతో ఓట్లు అడిగే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు సొంతింటి కలను...

Read moreDetails

మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై స్థిరాస్తి వ్యాపారి చేసిన ఫిర్యాదు హైదరాబాద్‌లో కలకలం రేపింది. తనను కార్యాలయానికి పిలిపించి సుమంత్‌తో పాటు మరికొందరు దాడికి...

Read moreDetails

సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని...

Read moreDetails

మార్గదర్శికి సుప్రీం ఊరట.. ఉండవల్లి పిటిషన్‌ కొట్టివేత

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారనే ఆరోపణలతో 2008లో నమోదైన క్రిమినల్‌ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన...

Read moreDetails

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కేంద్ర విదేశాంగశాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న...

Read moreDetails

సామాన్యుడిలా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ సజ్జనార్‌ చక్కర్లు

హెచ్‌-సిటీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి వచ్చింది. కొత్త ట్రాఫిక్‌ సరళి నేపథ్యంలో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ నిర్వహణ...

Read moreDetails

ఏసీబీ వలలో ఆర్డీవో కార్యాలయ అధికారి.. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో అడ్మిన్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌రెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దృష్టి సారించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి...

Read moreDetails

స్టేట్‌ మ్యూజియం పునరుద్ధరణకు వేగంగా చర్యలు

హైదరాబాద్‌ నారాయణగూడలోని డా.వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పబ్లిక్‌గార్డెన్‌లోని మ్యూజియాన్ని బుధవారం...

Read moreDetails

19,024 అడుగుల ఎత్తులో పోలీస్‌ పరాక్రమం

సాహసం, పట్టుదల ఉంటే ఎంతటి సవాలునైనా అధిగమించవచ్చని సైబరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.మహేశ్‌ నిరూపించారు. మోటార్‌సైకిల్‌పై ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన పర్వత రహదారుల్లో ఒకటైన ఉమ్లింగ్‌...

Read moreDetails

విద్యుత్‌ సౌధ వద్ద ఉద్యోగుల మహాధర్నా

తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్‌ ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండ్‌ చేసింది. తమ సమస్యలపై పలుమార్లు అధికారులకు...

Read moreDetails

బావిలోకి కారు.. ఒకే కుటుంబంలో నలుగురి దుర్మరణం

సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంధువు దశదినకర్మకు హాజరై తిరిగి ఇంటికి వస్తున్న కుటుంబాన్ని ప్రమాదం బలిగొంది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివారులో...

Read moreDetails

శివరాంపల్లిలో రూ.27 కోట్లతో మెగా ప్యాకేజింగ్‌ ప్లాంట్‌

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో వంటనూనెల ఉత్పత్తి, ప్యాకేజింగ్‌ సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య...

Read moreDetails

ప్రాజెక్టుల కింద 7.01 లక్షల ఎకరాలకు సాగునీరు

రాష్ట్రంలో 2026-27 వర్షాకాలంలో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో అందుబాటులో...

Read moreDetails

క్రమశిక్షణ ఉల్లంఘనపై కాంగ్రెస్‌ కొరడా

కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు, బహిరంగ విమర్శలు, పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై అధిష్ఠానం దృష్టి సారించింది. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఎవరైనా వ్యవహరిస్తే వారు ఎంతటి స్థాయిలో...

Read moreDetails

సంక్షేమ పథకాలకే ప్రాధాన్యమా?

ప్రజాధనం వినియోగంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాధాన్యాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భూసేకరణలో భూములు కోల్పోయిన రైతులు పరిహారం కోసం ఏళ్ల తరబడి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారని, మరోవైపు...

Read moreDetails

ఉపవాసానికీ ఓ పద్ధతి.. అవగాహనతోనే ఆరోగ్యం

శ్రావణ మాసంలో భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు పాటించే వారి సంఖ్య పెరుగుతుంది. అయితే ఉపవాసం అంటే రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండటమే కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వ్యక్తి...

Read moreDetails
Page 2 of 24 1 2 3 24

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News