హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌ నియామకం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా రాజీవ్‌ కుమార్‌ నియామకం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పార్ట్‌టైమ్‌ ఛైర్మన్‌గా మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ Rajiv Kumar నియామకానికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఆమోదం తెలిపింది. జులై 15 ...

సాయి సిల్క్స్‌ కళామందిర్‌ క్యూ1 ఫలితాలు.. రూ.25.64 కోట్ల నికర లాభం

సాయి సిల్క్స్‌ కళామందిర్‌ క్యూ1 ఫలితాలు.. రూ.25.64 కోట్ల నికర లాభం

రిటెయిల్‌ రంగ సంస్థ సాయి సిల్క్స్‌ (కళామందిర్‌) లిమిటెడ్‌ తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో సంస్థ రూ.375.08 కోట్ల ...

యూనియన్‌ బ్యాంక్‌కు భారీ లాభాలు.. తొలి త్రైమాసికంలో రూ.5,641 కోట్ల నికర లాభం

యూనియన్‌ బ్యాంక్‌కు భారీ లాభాలు.. తొలి త్రైమాసికంలో రూ.5,641 కోట్ల నికర లాభం

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌ త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. బ్యాంకు ప్రకటించిన గణాంకాల ప్రకారం, ఏకీకృత ...

క్యూబాలో ఇంధన సంక్షోభం తీవ్రం.. మూడోసారి దేశవ్యాప్తంగా విద్యుత్‌ అంతరాయం

క్యూబాలో ఇంధన సంక్షోభం తీవ్రం.. మూడోసారి దేశవ్యాప్తంగా విద్యుత్‌ అంతరాయం

క్యూబాలో ఇంధన సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా వ్యవస్థ వరుసగా కుప్పకూలుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంగళవారం జరిగిన భారీ ...

అమెరికాలో భారతీయుడిపై కత్తి దాడి.. ముస్లింవా అంటూ ప్రశ్నించి 15 సార్లు పొడిచిన నిందితుడు

అమెరికాలో భారతీయుడిపై కత్తి దాడి.. ముస్లింవా అంటూ ప్రశ్నించి 15 సార్లు పొడిచిన నిందితుడు

అమెరికాలో భారతీయుడిపై జరిగిన కత్తి దాడి ఘటన కలకలం రేపింది. యుటా రాష్ట్రంలోని వెస్ట్‌ వ్యాలీ సిటీలో ఉన్న ఫెయిర్‌మాల్‌లోని ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తున్న సొహైల్‌పై ...

ఫ్రాన్స్‌లో అనాయాస మరణ బిల్లుకు ఆమోదం.. కఠిన నిబంధనలతో అమలు

ఫ్రాన్స్‌లో అనాయాస మరణ బిల్లుకు ఆమోదం.. కఠిన నిబంధనలతో అమలు

ఫ్రాన్స్‌ జాతీయ చట్టసభ అనాయాస మరణం (Assisted Dying)కు అనుమతించే బిల్లుకు తుది ఆమోదం తెలపడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. నయం చేయలేని తీవ్ర అనారోగ్య సమస్యలతో ...

బ్రిటన్‌లో టీనేజర్లకు సోషల్‌ మీడియా కర్ఫ్యూ.. రాత్రిపూట వినియోగంపై ప్రణాళిక

బ్రిటన్‌లో టీనేజర్లకు సోషల్‌ మీడియా కర్ఫ్యూ.. రాత్రిపూట వినియోగంపై ప్రణాళిక

పిల్లలు, కౌమారదశలో ఉన్నవారిపై సామాజిక మాధ్యమాల అధిక వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. 16-17 ఏళ్ల ...

ఎంపీలకు లోక్‌సభ సచివాలయం కీలక సూచనలు.. స్మార్ట్‌ పరికరాలు తీసుకురావొద్దు

ఎంపీలకు లోక్‌సభ సచివాలయం కీలక సూచనలు.. స్మార్ట్‌ పరికరాలు తీసుకురావొద్దు

పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం ఎంపీలకు భద్రతాపరమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్న సమావేశాల ...

సీబీఎస్‌ఈ డిజిటల్‌ మార్కుల విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన

సీబీఎస్‌ఈ డిజిటల్‌ మార్కుల విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన

కేంద్ర మాధ్యమిక విద్యామండలి (సీబీఎస్‌ఈ) అమలు చేస్తున్న డిజిటల్‌ మార్కుల వ్యవస్థపై విద్యార్థుల్లో నెలకొన్న అసంతృప్తిపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ...

విపక్ష ఐక్యతకు షాక్‌? డీలిమిటేషన్‌పై శరద్‌ పవార్‌ పార్టీ సానుకూల వైఖరి

విపక్ష ఐక్యతకు షాక్‌? డీలిమిటేషన్‌పై శరద్‌ పవార్‌ పార్టీ సానుకూల వైఖరి

డీలిమిటేషన్‌ బిల్లుపై విపక్ష కూటమిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) ఈ బిల్లుపై సానుకూల వైఖరి ప్రదర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ...

ఇండియా మైనింగ్‌ వీక్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్‌రెడ్డి

ఇండియా మైనింగ్‌ వీక్‌ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్‌రెడ్డి

దేశ మైనింగ్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపడుతోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో ...

అమిత్‌షాపై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు ఊరట, రివ్యూ పిటిషన్‌ కొట్టివేత

అమిత్‌షాపై వ్యాఖ్యల కేసు.. రాహుల్‌కు ఊరట, రివ్యూ పిటిషన్‌ కొట్టివేత

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై 2018లో చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్‌గాంధీ స్వర నమూనాలను ఫోరెన్సిక్‌ ...

యూకో బ్యాంకు మోసం కేసులో సీబీఐ రంగంలోకి.. హైదరాబాద్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు

యూకో బ్యాంకు మోసం కేసులో సీబీఐ రంగంలోకి.. హైదరాబాద్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు

తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం పొంది తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా బుధవారం నాలుగు రాష్ట్రాల్లో ...

రెండో కాన్పుకూ 180 రోజుల ప్రసూతి సెలవు ఇవ్వాల్సిందే: హైకోర్టు స్పష్టం

రెండో కాన్పుకూ 180 రోజుల ప్రసూతి సెలవు ఇవ్వాల్సిందే: హైకోర్టు స్పష్టం

మొదటి కాన్పులో కవలలు జన్మించారనే కారణంతో రెండో కాన్పుకు ప్రసూతి సెలవు నిరాకరించడం చట్టవిరుద్ధమని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మహిళా ఉద్యోగుల ప్రసూతి హక్కులను పరిరక్షిస్తూ.. ...

కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం.. ప్రజాపాలనకు ఇదే తేడా: పొంగులేటి

కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితం.. ప్రజాపాలనకు ఇదే తేడా: పొంగులేటి

రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి పదేళ్లు ...

తెలంగాణలో కొత్తగా 5 లక్షల టన్నుల గోదాములు.. రెండేళ్లలో నిర్మాణం పూర్తి

తెలంగాణలో కొత్తగా 5 లక్షల టన్నుల గోదాములు.. రెండేళ్లలో నిర్మాణం పూర్తి

తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో వచ్చే రెండేళ్లలో అదనంగా ఐదు లక్షల ...

ఆషాఢ బోనాలకు ఘన ఏర్పాట్లు.. భక్తులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

ఆషాఢ బోనాలకు ఘన ఏర్పాట్లు.. భక్తులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు హైదరాబాద్‌ జంట నగరాలు ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ...

ఏసీఏ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌గా కల్యాణ్‌కృష్ణ నియామకం

ఏసీఏ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌గా కల్యాణ్‌కృష్ణ నియామకం

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ)లో కీలక నియామకం జరిగింది. ఐపీఎల్‌ మాజీ ఆటగాడు దొడ్డపనేని కల్యాణ్‌కృష్ణను ఏసీఏ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌గా నియమించారు. విజయవాడలోని ఏసీఏ ...

పవన్‌కల్యాణ్‌కు డిశ్చార్జి.. కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు చేరిక

పవన్‌కల్యాణ్‌కు డిశ్చార్జి.. కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు చేరిక

ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం వెలువడింది. ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను బుధవారం ...

ఆగస్టు 7 నుంచి ‘నేతన్నకు భరోసా’.. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం

ఆగస్టు 7 నుంచి ‘నేతన్నకు భరోసా’.. చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం

చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘నేతన్నకు భరోసా’ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ...

టీటీడీ ట్రస్టులకు ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు

టీటీడీ ట్రస్టులకు ఒక్కరోజే రూ.96.98 కోట్ల విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులకు మంగళవారం రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. బుధవారం నుంచి దాతల ప్రివిలేజెస్‌ (ప్రత్యేక సదుపాయాలు) విధానంలో మార్పులు ...

పోలవరం-బనకచర్ల పిటిషన్‌లో కీలక పరిణామం.. ప్రతివాదులకు సుప్రీంకోర్టు సమన్లు

పోలవరం-బనకచర్ల పిటిషన్‌లో కీలక పరిణామం.. ప్రతివాదులకు సుప్రీంకోర్టు సమన్లు

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో ప్రతివాదులకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. పిటిషన్‌పై ప్రాథమిక ...

అడవిలోని మాయా ధాబా

అడవిలోని మాయా ధాబా

ఒకప్పుడు ఓ పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు నివసించేవి. ఆ అడవి దారిలో ప్రయాణించే జంతువులకు ఎప్పుడూ ఒకే సమస్య ఉండేది. ...

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రం వరకు అందిన సమాచారం ప్రకారం.. స్వామివారి సర్వదర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. ...

ప్రోటీన్‌ తర్వాత పెప్టైడ్స్‌ ట్రెండ్‌.. ఆరోగ్య ప్రపంచంలో కొత్త చర్చ

ప్రోటీన్‌ తర్వాత పెప్టైడ్స్‌ ట్రెండ్‌.. ఆరోగ్య ప్రపంచంలో కొత్త చర్చ

ఇటీవలి కాలంలో హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ రంగంలో ‘పెప్టైడ్స్‌’ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. గతంలో ప్రోటీన్‌ సప్లిమెంట్లు, ప్రోటీన్‌ బార్లు, పౌడర్లు ఫిట్‌నెస్‌ ప్రియులలో భారీ ...

అత్తింట్లో అల్లుడు ఆత్మహత్య.. భార్య కుటుంబంపై వేధింపుల ఆరోపణలు

అత్తింట్లో అల్లుడు ఆత్మహత్య.. భార్య కుటుంబంపై వేధింపుల ఆరోపణలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అత్తింట్లో ఉంటున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, అతని కుటుంబ సభ్యులు భార్య కుటుంబంపై ...

మెదక్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు

మెదక్‌లో గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు.. ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు

మెదక్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో వంట చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఐదుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మనోహరాబాద్‌లో మంగళవారం ...

నాని నిర్మాణంలో నితిన్‌ హీరోగా కొత్త సినిమా?

నాని నిర్మాణంలో నితిన్‌ హీరోగా కొత్త సినిమా?

టాలీవుడ్‌లో నటుడిగానే కాకుండా నిర్మాతగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మంచి కథలను ప్రోత్సహిస్తూ కొత్త ...

తుంబాడ్‌ 2’లోకి అలియా భట్‌.. హారర్‌ జానర్‌లో కొత్త అవతారం

తుంబాడ్‌ 2’లోకి అలియా భట్‌.. హారర్‌ జానర్‌లో కొత్త అవతారం

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అలియా భట్‌ మరో విభిన్నమైన ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు యాక్షన్‌, డ్రామా ప్రధానమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అందాల తార.. ఇప్పుడు ...

టీమ్‌ఇండియా సహాయ కోచ్‌ పదవికి ర్యాన్‌ టెన్‌ డస్కాటే గుడ్‌బై

టీమ్‌ఇండియా సహాయ కోచ్‌ పదవికి ర్యాన్‌ టెన్‌ డస్కాటే గుడ్‌బై

టీమ్‌ఇండియా సహాయ కోచ్‌గా ఉన్న నెదర్లాండ్స్‌ మాజీ కెప్టెన్‌ ర్యాన్‌ టెన్‌ డస్కాటే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా భారత జట్టు కోచింగ్‌ ...

ఫ్రాన్స్‌పై ఘన విజయం.. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కు స్పెయిన్‌

ఫ్రాన్స్‌పై ఘన విజయం.. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌కు స్పెయిన్‌

ఫిఫా ప్రపంచకప్‌ టైటిల్‌ వేటలో స్పెయిన్‌ మరో అడుగు ముందుకేసింది. సెమీఫైనల్‌లో ఫ్రాన్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన స్పెయిన్‌ 2-0 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించి ...

రియల్‌మీ నార్జో 100ఎక్స్‌ 5G లాంచ్‌.. 8000ఎంఏహెచ్‌ బ్యాటరీతో రూ.20,999 నుంచి ధర

రియల్‌మీ నార్జో 100ఎక్స్‌ 5G లాంచ్‌.. 8000ఎంఏహెచ్‌ బ్యాటరీతో రూ.20,999 నుంచి ధర

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ రియల్‌మీ తన నార్జో సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రియల్‌మీ నార్జో 100ఎక్స్‌ 5G పేరుతో ...

మోటోరొలా ఎడ్జ్‌ 70 మ్యాక్స్‌ లాంచ్‌.. రూ.54,999 నుంచి ధర ప్రారంభం

మోటోరొలా ఎడ్జ్‌ 70 మ్యాక్స్‌ లాంచ్‌.. రూ.54,999 నుంచి ధర ప్రారంభం

లెనోవోకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ మోటోరొలా తన ఎడ్జ్‌ సిరీస్‌ పరిధిని మరింత విస్తరించింది. ఎడ్జ్‌ 70 సిరీస్‌లో భాగంగా కొత్తగా మోటోరొలా ఎడ్జ్‌ 70 ...

ఈరోజు బంగారం, వెండి ధరలు(15-07-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(15-07-2026)

అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరల కదలికలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీ రేట్ల అంచనాలు బంగారం–వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా బంగారానికి ...

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 130 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. 130 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల వంటి ప్రతికూల ...

బైజూ రవీంద్రన్‌కు ఊరట లేదు.. 6 నెలల జైలుశిక్షపై స్టేకు సింగపూర్‌ కోర్టు నిరాకరణ

బైజూ రవీంద్రన్‌కు ఊరట లేదు.. 6 నెలల జైలుశిక్షపై స్టేకు సింగపూర్‌ కోర్టు నిరాకరణ

ఎడ్యుటెక్‌ సంస్థ థింక్‌ అండ్‌ లెర్న్‌ (బైజూస్‌) అధిపతి బైజూ రవీంద్రన్‌కు విధించిన ఆరు నెలల జైలు శిక్షపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను సింగపూర్‌ హైకోర్టు తిరస్కరించింది. ...

క్యూఐపీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించిన ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ

క్యూఐపీ ద్వారా రూ.500 కోట్లు సమీకరించిన ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ

డ్రోన్‌ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ఐడియాఫోర్జ్‌ టెక్నాలజీ క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌ (QIP) ద్వారా రూ.500 కోట్ల నిధులను సమీకరించింది. సంస్థ విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వృద్ధి, ...

రూ.47,500 కోట్ల పెట్టుబడులతో విస్తరణకు వేదాంతా భారీ ప్రణాళిక

రూ.47,500 కోట్ల పెట్టుబడులతో విస్తరణకు వేదాంతా భారీ ప్రణాళిక

వేదాంతా గ్రూప్‌ భవిష్యత్‌ వృద్ధి ప్రణాళికలను మరింత విస్తృతం చేసింది. జింక్‌, సీసం, వెండి వంటి లోహాల ఉత్పత్తిని భారీగా పెంచడంతో పాటు లిథియం వంటి కీలక ...

బ్రిటన్‌ కంపెనీ బ్రామ్‌ఫోర్డ్‌ను రూ.153 కోట్లకు కొనుగోలు చేసిన సిగ్మా

బ్రిటన్‌ కంపెనీ బ్రామ్‌ఫోర్డ్‌ను రూ.153 కోట్లకు కొనుగోలు చేసిన సిగ్మా

రక్షణ, అంతరిక్ష రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో మరో కీలక అడుగు వేసింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఏరోఇంజిన్‌, ఇంజిన్‌ ...

అడ్కాక్ ఇన్‌గ్రామ్‌లో నాట్కో ఫార్మా వాటా 49%కు పెంపు

అడ్కాక్ ఇన్‌గ్రామ్‌లో నాట్కో ఫార్మా వాటా 49%కు పెంపు

భారతీయ ఔషధ దిగ్గజం నాట్కో ఫార్మా దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ అడ్కాక్ ఇన్‌గ్రామ్‌లో తన పెట్టుబడులను మరింత పెంచింది. అదనంగా 13.25 శాతం వాటాను ...

హర్మూజ్‌లో నౌకలకు అమెరికా రక్షణ.. 20% టోల్‌ ప్రకటనపై ఒక్కరోజులోనే వెనక్కి తగ్గిన ట్రంప్‌

హర్మూజ్‌లో నౌకలకు అమెరికా రక్షణ.. 20% టోల్‌ ప్రకటనపై ఒక్కరోజులోనే వెనక్కి తగ్గిన ట్రంప్‌

హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై టోల్‌ వసూలు చేస్తామని చేసిన ప్రకటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక్క రోజులోనే మార్చుకున్నారు. నౌకలకు రక్షణ కల్పించే పేరుతో ...

జపాన్‌లో పిల్లల కంటే పెంపుడు జంతువులే ఎక్కువ.. జనాభా సంక్షోభం తీవ్రం

జపాన్‌లో పిల్లల కంటే పెంపుడు జంతువులే ఎక్కువ.. జనాభా సంక్షోభం తీవ్రం

జపాన్‌లో ఈ జనాభా మార్పు కేవలం సామాజిక సమస్యగానే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యువత సంఖ్య తగ్గిపోవడంతో భవిష్యత్తులో కార్మికుల కొరత ...

రోదసిలోకి భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మేనన్‌.. ఐఎస్‌ఎస్‌కు ప్రయాణం

రోదసిలోకి భారత సంతతి వ్యోమగామి అనిల్‌ మేనన్‌.. ఐఎస్‌ఎస్‌కు ప్రయాణం

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి అనిల్‌ మేనన్‌ అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించారు. మంగళవారం రష్యా వ్యోమనౌక సోయుజ్‌ ఎంఎస్‌-29లో ఆయన మరో ఇద్దరు రష్యన్‌ వ్యోమగాములతో ...

హర్మూజ్‌ జలసంధి వివాదం.. ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా నేవీ బ్లాకేడ్‌

హర్మూజ్‌ జలసంధి వివాదం.. ఇరాన్‌ ఓడరేవులపై అమెరికా నేవీ బ్లాకేడ్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. హర్మూజ్‌ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్‌ దాడులకు ప్రతిస్పందనగా ఆ దేశ కీలక ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని (నేవల్‌ ...

పాస్‌పోర్టు విదేశీ ప్రయాణ పత్రమే.. పౌరసత్వ గుర్తింపు కాదు: కేంద్రం స్పష్టత

పాస్‌పోర్టు విదేశీ ప్రయాణ పత్రమే.. పౌరసత్వ గుర్తింపు కాదు: కేంద్రం స్పష్టత

పాస్‌పోర్టు ఉద్దేశ్యం, దాని చట్టపరమైన ప్రాముఖ్యతపై కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత ఇచ్చింది. దేశ పౌరుల విదేశీ ప్రయాణాలను క్రమబద్ధీకరించేందుకు జారీ చేసే అధికారిక పత్రమే పాస్‌పోర్టు ...

జర్మనీ వైపు భారతీయ విద్యార్థుల పరుగులు.. దరఖాస్తుల్లో 370% పెరుగుదల

జర్మనీ వైపు భారతీయ విద్యార్థుల పరుగులు.. దరఖాస్తుల్లో 370% పెరుగుదల

విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థులు ఎంచుకుంటున్న దేశాల్లో జర్మనీకి ఆదరణ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా కృత్రిమ మేధ (ఏఐ), డేటా సైన్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ వంటి ...

సీబీఎస్‌ఈలో కొత్త నిబంధన.. పదో తరగతిలో మూడో భాష ఇంటర్నల్‌ పరీక్ష తప్పనిసరి

సీబీఎస్‌ఈలో కొత్త నిబంధన.. పదో తరగతిలో మూడో భాష ఇంటర్నల్‌ పరీక్ష తప్పనిసరి

సీబీఎస్‌ఈ (కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు) విద్యార్థులకు కొత్త నిబంధన అమల్లోకి రానుంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు మూడో భాష ...

పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందుపై నిషేధానికి కేంద్రం నిర్ణయం

పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందుపై నిషేధానికి కేంద్రం నిర్ణయం

అత్యంత విషపూరితమైన పారాక్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనుషుల ఆరోగ్యానికి, ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రసాయన ...

ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపుపై పంజాబ్‌ సర్కార్‌ కఠిన నిర్ణయం

ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపుపై పంజాబ్‌ సర్కార్‌ కఠిన నిర్ణయం

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపును నియంత్రించేందుకు పంజాబ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ఫీజు ...

Page 29 of 196 1 28 29 30 196

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News