ఎయిరిండియా ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో భోజనం లేకుండా బేసిక్ ఎకానమీ ఛార్జీ ప్రవేశపెట్టింది

ఎయిరిండియా ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో భోజనం లేకుండా బేసిక్ ఎకానమీ ఛార్జీ ప్రవేశపెట్టింది

దేశీయ విమాన ప్రయాణికులకు మరింత ఎంపికలను అందించేందుకు ఎయిరిండియా ఎంపిక చేసిన మార్గాల్లో కొత్త బేసిక్ ఎకానమీ ఛార్జీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రయాణ ఖర్చును ...

స్టార్‌లింక్‌ తరహా వ్యవస్థలను మనమూ ఏర్పాటు చేయొచ్చు

స్టార్‌లింక్‌ తరహా వ్యవస్థలను మనమూ ఏర్పాటు చేయొచ్చు

అమెరికా సంస్థ స్టార్‌లింక్ తరహాలోనే దేశీయంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ వ్యవస్థలను ఏర్పాటు చేసే సామర్థ్యం భారతదేశానికి పూర్తిగా ఉందని శాట్‌కామ్ ఇండియా అధ్యక్షుడు, అనంత్ టెక్నాలజీస్ ...

విప్రో క్లాడ్ ఆధారిత ‘అప్లైడ్ AI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ప్రారంభం

విప్రో క్లాడ్ ఆధారిత ‘అప్లైడ్ AI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ ప్రారంభం

కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో కీలక అడుగులు వేస్తూ ఐటీ సేవల దిగ్గజ సంస్థ విప్రో తన కొత్త ‘అప్లైడ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’ను మంగళవారం ...

అమిత్ నందా బిగ్‌బాస్కెట్ కొత్త సీఈఓగా నియామకం;

అమిత్ నందా బిగ్‌బాస్కెట్ కొత్త సీఈఓగా నియామకం;

టాటా గ్రూప్‌కు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. కంపెనీ కొత్త సీఈఓగా అమిత్ నందాను నియమించింది. ప్రస్తుత సీఈఓ హరి ...

ఫ్రాన్స్ నీస్‌లో గ్యాలరీ లఫాయెత్‌లో యూపీఐ సేవలు ప్రారంభం; భారత డిజిటల్ పేమెంట్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ఫ్రాన్స్ నీస్‌లో గ్యాలరీ లఫాయెత్‌లో యూపీఐ సేవలు ప్రారంభం; భారత డిజిటల్ పేమెంట్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఉన్న ప్రఖ్యాత డిపార్ట్‌మెంట్ స్టోర్ గ్యాలరీ లఫాయెత్‌లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీంతో భారతదేశ డిజిటల్ చెల్లింపు ...

డిక్సన్ టెక్నాలజీస్–వివో సంయుక్త సంస్థకు ప్రభుత్వ అనుమతి త్వరలో మని సమాచారం

డిక్సన్ టెక్నాలజీస్–వివో సంయుక్త సంస్థకు ప్రభుత్వ అనుమతి త్వరలో మని సమాచారం

దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. డిక్సన్ టెక్నాలజీస్ మరియు చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంయుక్త ...

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం: చమురు ధరలు తగ్గడంతో వరుసగా మూడో రోజూ దేశీయ మార్కెట్లకు లాభాలు

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావం: చమురు ధరలు తగ్గడంతో వరుసగా మూడో రోజూ దేశీయ మార్కెట్లకు లాభాలు

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావంతో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ధోరణి ఈ ...

ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

ఉత్తరాఖండ్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐటీ ఉద్యోగిని మృతి; హోమ్‌స్టేలో ఘటన

ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో ఓ ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన సంచలనం రేపుతోంది. దిల్లీ కిద్వాయ్‌నగర్‌లో నివసిస్తున్న పి. రాధా గాయత్రి (27) తన భర్తతో ...

అమెరికాలో స్కైడైవింగ్ శిక్షణ విమానం కుప్పకూలి తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలో స్కైడైవింగ్ శిక్షణ విమానం కుప్పకూలి తెలుగు విద్యార్థి మృతి

అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలో స్కైడైవింగ్ శిక్షణ విమానం కుప్పకూలిన ఘటనలో కర్నూలు జిల్లా కౌతాళం మండలం రాజానగర్ క్యాంపుకు చెందిన దాట్ల సాయి కార్తీక్‌వర్మ (24) మృతి ...

గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్‌ గుట్టురట్టు; కీలక నిందితులు అరెస్ట్‌

గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్‌ గుట్టురట్టు; కీలక నిందితులు అరెస్ట్‌

గోవా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్ బృందం గుర్తించింది. ఈ కేసులో కీలక నిందితులు ...

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ ఘటన కలకలం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ ఘటన కలకలం

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో ఎస్‌బీఐ ఏటీఎం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇవాళ తెల్లవారుజామున దుండగులు ఏటీఎం కేంద్రంపై దాడి చేసి యంత్రాన్ని ధ్వంసం చేసి ...

విజయవాడ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రి అత్యవసర వార్డులో అగ్ని ప్రమాదం; రోగులు సురక్షితం

విజయవాడ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రి అత్యవసర వార్డులో అగ్ని ప్రమాదం; రోగులు సురక్షితం

విజయవాడలోని రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రి అత్యవసర వార్డులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ...

అమెరికాలో హెచ్‌-1బీ ఉద్యోగికి కంపెనీ వేధింపులు: టెక్సాస్ కోర్టులో దావా

అమెరికాలో హెచ్‌-1బీ ఉద్యోగికి కంపెనీ వేధింపులు: టెక్సాస్ కోర్టులో దావా

అమెరికాలో ఓ భారతీయ హెచ్‌-1బీ ఉద్యోగి కంపెనీ నుంచి తీవ్రమైన వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆరోపిస్తూ టెక్సాస్ కోర్టును ఆశ్రయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసు ఇప్పుడు ...

దక్షిణ టెక్సాస్ హైవేపై విమానం కుప్పకూలి ఒకరు మృతి; పలువురికి గాయాలు

దక్షిణ టెక్సాస్ హైవేపై విమానం కుప్పకూలి ఒకరు మృతి; పలువురికి గాయాలు

దక్షిణ టెక్సాస్ హైవేపై విమానం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. నెట్‌జెట్స్‌కు చెందిన సెస్నాసిటేషన్ లాటిట్యూడ్ విమానం శాన్ జోస్ ...

ఇరాన్ చేతిలో కీలక ఆయుధంగా హర్మూజ్ జలసంధి: అమెరికా నివేదిక సంచలనం

ఇరాన్ చేతిలో కీలక ఆయుధంగా హర్మూజ్ జలసంధి: అమెరికా నివేదిక సంచలనం

పశ్చిమాసియా సంక్షోభం, అమెరికాతో కాల్పుల విరమణ నేపథ్యంలో ఇరాన్ అణ్వాయుధం కంటే శక్తివంతమైన వ్యూహాత్మక ఆయుధాన్ని సాధించిందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చమురు రవాణాకు ...

ఇండో-పసిఫిక్ కమాండ్‌లో ‘ఇండో’ తొలగింపు: అమెరికా కీలక నిర్ణయం

ఇండో-పసిఫిక్ కమాండ్‌లో ‘ఇండో’ తొలగింపు: అమెరికా కీలక నిర్ణయం

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ను తమకు కీలకమైన వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్న అమెరికా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో పనిచేసే అగ్రరాజ్య సైనిక కమాండ్ పేరులోని ...

USA–ఇరాన్ ఒప్పందంలో 300 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఫండ్ ప్రతిపాదన

USA–ఇరాన్ ఒప్పందంలో 300 బిలియన్ డాలర్ల ప్రైవేట్ ఫండ్ ప్రతిపాదన

అమెరికా–ఇరాన్ (USA–Iran) మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం రెండు రోజుల్లో అధికారికంగా ఖరారు కానున్న నేపథ్యంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇరాన్ పునర్నిర్మాణానికి అమెరికా నేరుగా ...

ఎన్నికల్లో పోటీపై సీజేపీ అనాసక్తి: అభిజీత్‌ దీప్కే

ఎన్నికల్లో పోటీపై సీజేపీ అనాసక్తి: అభిజీత్‌ దీప్కే

ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆసక్తిగా లేదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మంగళవారం సూచనప్రాయంగా తెలిపారు. దేశవ్యాప్తంగా రాజకీయ వ్యవస్థ, ...

టీఎంసీ చీలిక అభ్యర్థనపై స్పీకర్‌ ఓం బిర్లా సమీక్ష

టీఎంసీ చీలిక అభ్యర్థనపై స్పీకర్‌ ఓం బిర్లా సమీక్ష

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ)లో తిరుగుబాటు చేస్తున్న 20 మంది లోక్‌సభ సభ్యులు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని సమర్పించిన అభ్యర్థనపై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ...

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పేపర్‌ లీక్‌ వదంతులు అవాస్తవం: కేంద్రం

సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పేపర్‌ లీక్‌ వదంతులు అవాస్తవం: కేంద్రం

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) ఇటీవల నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షల ప్రశ్నపత్రం లీక్‌ అయ్యిందన్న సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ...

నీట్‌ రీ-పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నియంత్రణ

నీట్‌ రీ-పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నియంత్రణ

నీట్‌ యూజీ పునఃపరీక్ష నేపథ్యంలో తప్పుడు ప్రచారాలు, పేపర్‌ లీక్‌ వదంతులను అరికట్టేందుకు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నియంత్రణ చర్యలు చేపట్టింది. ...

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా దగ్గు సిరప్‌లు కొనలేరు: కేంద్రం

డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా దగ్గు సిరప్‌లు కొనలేరు: కేంద్రం

దగ్గు మందులు, ఇతర సిరప్‌ల అమ్మకాలను మరింత కఠినతరం చేసేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇకపై దగ్గు సిరప్‌లు కొనుగోలు చేయాలంటే ...

కాళేశ్వర క్షేత్రం రూపురేఖలు మారనున్నాయి: దేవాదాయశాఖ కమిషనర్‌

కాళేశ్వర క్షేత్రం రూపురేఖలు మారనున్నాయి: దేవాదాయశాఖ కమిషనర్‌

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కాళేశ్వర క్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు తెలిపారు. శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతీతీర్థ స్వామి ...

హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి దోహదపడేలా ప్రతిపాదిత బుల్లెట్‌ (హైస్పీడ్‌) రైలు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల అమలులో నేషనల్‌ హైస్పీడ్‌ రైలు ...

అర్హులైన ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ సాయం: లోకేశ్‌ ఆదేశం

అర్హులైన ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ సాయం: లోకేశ్‌ ఆదేశం

అర్హులైన ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా ...

నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

నీట్‌ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం ...

కూటమి రెండేళ్ల సందర్భంగా ఇంటింటి ప్రచారం: లోకేశ్‌ దిశానిర్దేశం

కూటమి రెండేళ్ల సందర్భంగా ఇంటింటి ప్రచారం: లోకేశ్‌ దిశానిర్దేశం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్ణయించారు. ఈ కార్యక్రమం ఈ నెల 25 ...

టెట్‌ లేకున్నా కేజీబీవీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

టెట్‌ లేకున్నా కేజీబీవీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) సీఆర్టీ, పీజీటీ, ప్రిన్సిపల్‌ పోస్టుల భర్తీకి సంబంధించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నుంచి తాత్కాలిక మినహాయింపు ఇస్తున్నట్లు సమగ్ర ...

సింగపూర్‌ నుంచి మలేసియాకు మంత్రి నారాయణ.. అధ్యయన పర్యటనకు ప్రభుత్వ అనుమతి

సింగపూర్‌ నుంచి మలేసియాకు మంత్రి నారాయణ.. అధ్యయన పర్యటనకు ప్రభుత్వ అనుమతి

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఈ నెల 18న మలేసియాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం సింగపూర్‌లో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచి నేరుగా ...

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం పూర్తి సహకారం – కిషన్ రెడ్డి

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం పూర్తి సహకారం – కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరిగానే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సాంకేతిక, ఆర్థిక ...

దేశంలో కఫ్ సిరప్ విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో కఫ్ సిరప్ విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం

దేశంలో నకిలీ మరియు ప్రమాదకరమైన మందుల విక్రయాలను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కఫ్ ...

కంటిచూపును మసకబార్చే శుక్లాలు (కాటరాక్ట్) ఏమిటి?

కంటిచూపును మసకబార్చే శుక్లాలు (కాటరాక్ట్) ఏమిటి?

కంటిచూపు క్రమంగా మసకబారడం, రంగులు వెలిసిపోవడం, ముఖాలను గుర్తుపట్టడం కష్టమవడం, బల్బుల చుట్టూ కాంతి చుట్టుముట్టినట్లుగా కనిపించడం వంటి లక్షణాలు శుక్లాల (కాటరాక్ట్) కారణంగా కనిపిస్తాయి. ఇందులో ...

తగినంత నీరు తాగకపోతే పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు

తగినంత నీరు తాగకపోతే పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు

శరీరానికి తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి అత్యంత అవసరం. నీరు శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, ...

412వ అంతర్జాతీయ మ్యాచ్‌తో రికార్డుకు చేరువైన మన్‌ప్రీత్ సింగ్

412వ అంతర్జాతీయ మ్యాచ్‌తో రికార్డుకు చేరువైన మన్‌ప్రీత్ సింగ్

భారత్‌కు ఇన్ని మ్యాచ్‌లు ఆడతానని తాను ఎప్పుడూ ఊహించలేదని హాకీ స్టార్ మన్‌ప్రీత్ సింగ్ వెల్లడించాడు. తాజాగా ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ...

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

దోహా డైమండ్ లీగ్‌లోకి నీరజ్ చోప్రా రీఎంట్రీ

జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) ఈ ఏడాది తొలిసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నాడు. వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతడు, శుక్రవారం ...

ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

ప్రపంచకప్‌లో జపాన్ అద్భుతం – నెదర్లాండ్స్‌తో 2-2 డ్రా

ఫిఫా ప్రపంచకప్‌ (2026)లో జపాన్ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన పోరాట పటిమను చూపించింది. గ్రూప్‌ ఎఫ్‌లో భాగంగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో జపాన్, బలమైన ...

ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం–ఈజిప్ట్ మ్యాచ్‌ 1-1తో డ్రా

ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం–ఈజిప్ట్ మ్యాచ్‌ 1-1తో డ్రా

ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం మరియు ఈజిప్ట్ మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి 1-1తో డ్రాగా ముగిసింది. గ్రూప్ జీ లో భాగంగా జరిగిన ఈ పోరులో ...

స్పెయిన్‌తో 0-0 డ్రా చేసిన కాబో వెర్డ్‌ చారిత్రక ప్రదర్శన

స్పెయిన్‌తో 0-0 డ్రా చేసిన కాబో వెర్డ్‌ చారిత్రక ప్రదర్శన

ఫిఫా ప్రపంచకప్‌లో కాబో వెర్డ్‌ (Cape Verde) సంచలన ప్రదర్శన చేసింది. గ్రూప్‌ హెచ్‌లో భాగంగా జరిగిన తన తొలి మ్యాచ్‌లో ఫేవరెట్ జట్టు స్పెయిన్‌తో తలపడిన ...

సూర్య 50వ సినిమాపై హాట్ టాపిక్‌గా నెల్సన్ దర్శకత్వం

సూర్య 50వ సినిమాపై హాట్ టాపిక్‌గా నెల్సన్ దర్శకత్వం

కోలీవుడ్‌లో నటుడు సూర్య (Suriya) 50వ చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మైలురాయి ప్రాజెక్ట్‌ను ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తారా? ...

చీరలో ఫైట్లు చేయడం.. చాలా కష్టమైంది: సమంత

చీరలో ఫైట్లు చేయడం.. చాలా కష్టమైంది: సమంత

‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది నటి సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్ ...

ఓవర్సీస్ వరకు డిమాండ్‌.. ఫుల్ స్వింగ్‌లో సినిమా బిజినెస్‌

ఓవర్సీస్ వరకు డిమాండ్‌.. ఫుల్ స్వింగ్‌లో సినిమా బిజినెస్‌

‘‘నేను సాధారణంగా ఎవరి జోలికి వెళ్లను. కానీ, నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం...’’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌తో యాక్షన్‌ హంగామా చూపించేందుకు సిద్ధమవుతున్నారు యువ హీరో ...

‘సేవ్ ది టైగర్స్ 3’ స్ట్రీమింగ్‌కు సిద్ధం.. జియోహాట్‌స్టార్‌లో విడుదల

‘సేవ్ ది టైగర్స్ 3’ స్ట్రీమింగ్‌కు సిద్ధం.. జియోహాట్‌స్టార్‌లో విడుదల

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. “మాటకి మాట.. దెబ్బకు దెబ్బ.. అన్నీ ...

మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ గురువారం నుంచి ప్రైమ్ వీడియోలో

మోహన్‌లాల్ ‘దృశ్యం 3’ గురువారం నుంచి ప్రైమ్ వీడియోలో

మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ సిరీస్‌లో మూడో భాగం ‘దృశ్యం 3’ ప్రేక్షకులను మరోసారి ఉత్కంఠభరితమైన ప్రయాణానికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ...

ఏఐ విభాగం రూపకల్పనలో మెటా తప్పిదాలు ఒప్పుకున్న సీటీవో ఆండ్రూ బాస్‌వర్త్

ఏఐ విభాగం రూపకల్పనలో మెటా తప్పిదాలు ఒప్పుకున్న సీటీవో ఆండ్రూ బాస్‌వర్త్

మెటా (Meta) ఇటీవల తన ఏఐ వ్యూహంలో భాగంగా సంస్థలో భారీ స్థాయిలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టింది. ఈ ఏడాది మార్చిలో కొత్తగా “అప్లైడ్ ఏఐ (Applied AI)” ...

రెడ్‌మీ టర్బో 5 సిరీస్ భారత్‌లో లాంచ్

రెడ్‌మీ టర్బో 5 సిరీస్ భారత్‌లో లాంచ్

షావోమీ సబ్‌ బ్రాండ్ రెడ్‌మీ కొత్తగా టర్బో సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో టర్బో 5 పేరిట తొలి స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రీమియం ...

ఇండిగో తొలి విమానంతో నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల సేవలు ప్రారంభం

ఇండిగో తొలి విమానంతో నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల సేవలు ప్రారంభం

లఖ్‌నవూ నుంచి సోమవారం ఉదయం 7.12 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం 7.58 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికుల సేవలు అధికారికంగా ...

భారత వాణిజ్య లోటు 28.21 బిలియన్ డాలర్లకు పెరుగుదల

భారత వాణిజ్య లోటు 28.21 బిలియన్ డాలర్లకు పెరుగుదల

భారత వాణిజ్య లోటు గత నెలలో 28.21 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.2.68 లక్షల కోట్లు) పెరిగినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. ముడి చమురు ధరలు పెరగడంతో ...

అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభనా కామినేని నియామకం

అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభనా కామినేని నియామకం

అపోలో హాస్పిటల్స్ తమ వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను మరింత వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో త్వరలో స్టాక్ మార్కెట్లో ప్రత్యేకంగా నమోదు కానున్న తమ మెడికల్ ఎక్విప్‌మెంట్ ...

భారత సైన్యానికి 41 JK 250E డ్రోన్లు అందజేసిన డ్రోగో ఏరోస్పేస్

భారత సైన్యానికి 41 JK 250E డ్రోన్లు అందజేసిన డ్రోగో ఏరోస్పేస్

డ్రోగో ఏరోస్పేస్ భారత సైన్యానికి ఆధునిక JK 250E డ్రోన్లను తొలి విడతగా 41 యూనిట్లుగా అందజేసినట్లు వెల్లడించింది. మొత్తం రూ.72 కోట్ల కాంట్రాక్టులో భాగంగా ఈ ...

Page 55 of 200 1 54 55 56 200

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News