రాశి ఫలాలు – మీనం
July 7, 2026
రాశి ఫలాలు – మేషం
July 7, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం YouTube వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు ‘Ask YouTube’ అనే కొత్త ఏఐ ఫీచర్ను ప్రవేశపెడుతోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు సాధారణ ...
వేసవి కాలంలో ఎండ తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా ఆటల్లో మునిగిపోయే పిల్లలు ఎండ ప్రభావాన్ని పట్టించుకోకుండా ఎక్కువసేపు ...
గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేశామని గుర్తుచేసుకున్నారు. ...
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును అధికారులు మే 4వ తేదీ వరకు పొడిగించారు. ముందుగా నిర్ణయించిన గడువులో ఫీజు ...
ఇప్పటివరకు ఐపీఎల్ 2026 సీజన్లో ఎంఎస్ ధోని ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇక రోహిత్ శర్మ మొదట్లో కనిపించినా.. గాయం వల్ల గత నాలుగు మ్యాచులకు దూరమైన ...
తెలంగాణ రక్షణసేన ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని కల్వకుంట్ల కవిత అన్నారు. ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా.. పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తామన్నారు. బషీర్బాగ్లో ...
ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చినపాలపర్రు జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ను కారు ఢీ కొన్న ఘటనలో ప్రవాసాంధ్రుడు జయరాం (27) ...
హైదరాబాద్లోని కూకట్పల్లిలో దారుణం చోటు చేసుకుంది. నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భర్త కార్తీక్ ఉరివేసుకోగా, భార్య మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. రెండు నెలల కిందటే ...
కాల్పుల విరమణ కొనసాగుతోన్నప్పటికీ.. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. అమెరికాతో సంఘర్షణపై ఇరాన్ సైనికాధికారి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్తో మళ్లీ యుద్ధం ...
రష్యాకు చెందిన ఓ ఆస్కార్ విజేతకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఆస్కార్ అవార్డును ఆయుధంగా భావించిన విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది.. దాన్ని ఆయనతోపాటు విమానం లోపలికి ...
తమిళ సినీ నిర్మాతలు సమ్మెకు దిగారు. నటులు, సాంకేతిక నిపుణులు రెవెన్యూ షేరింగ్ విధానంలో పారితోషికం తీసుకోవాలని ప్రొడ్యూసర్లు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నడిగర్ సంఘం ...
నెల్లూరు జిల్లాలో మే 27, 28, 29 తేదీల్లో మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. మహానాడు స్థల ...
ఔటర్ రింగ్ రోడ్డుపై మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్-14 వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ...
ఇంధన కొరత, పెరుగుతున్న జెట్ ఇంధన ధరల కారణంగా పలు విమానయాన సంస్థలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను తగ్గించుకుంటుండగా.. మరికొన్ని ...
అద్భుతమైన ఆటతీరు కనబరిస్తే ఎంపిక చేయడానికి వయసు అడ్డంకి కాబోదని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతోన్న ...
ఈరోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి వెండి ధరలు కూడా ఎగబాకాయి 24 క్యారెట్ల బంగారం ధరలు – గ్రాము బంగారం ధర రూ 1 గ్రాము: ₹15,093 8 ...
మహారాష్ట్రలో ముంబయికి చెందిన ఓ కుటుంబం బిర్యానీ, పుచ్చకాయ తిన్న కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో తాజాగా కీలక ...
ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య పశ్చిమాసియా ప్రాంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ సహా మిత్ర దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా ముందుకు రావడం అంతర్జాతీయంగా ...
న్యాయ సాధన ప్రక్రియల్లో సాంకేతికత వినియోగం పెరగడంతో భౌగోళిక దూరాలు, ఖర్చుల భారాలు తగ్గి, సత్వర న్యాయం అందుబాటులోకి వస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ...
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో ...
విద్యారంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్థిరమైన ఫలితాలను ఇస్తున్నాయని హోం మంత్రి అనిత పేర్కొన్నారు. గతంలో ఎదురైన లోపాలను సరిదిద్దుతూ, విద్యా ప్రమాణాలను పెంచే దిశగా ...
వేసవి కాలంలో అధిక వేడి కారణంగా శరీరం త్వరగా అలసటకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో సరైన దుస్తులు ధరించడం ఆరోగ్య రక్షణలో ముఖ్య పాత్ర ...
వేసవిలో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 ...
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్పై ఐపీఎల్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో వేపింగ్ (ఈ-సిగరెట్) తాగుతూ కనిపించిన ...
శ్రీలంక అండర్-19 జట్టుకు చెందిన ఇద్దరు క్రికెటర్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కలకలం రేపుతోంది. కొలంబోలోని ఓ హోటల్లో మహిళలను అనుమతి లేకుండా బాత్రూంలో చిత్రీకరించారనే ...
ముంబయి ఇండియన్స్పై భారీ లక్ష్యాన్ని ఛేదించి సన్రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన అనంతరం జట్టు ఆటగాళ్లు హైదరాబాద్కు బయలుదేరారు. ఈ సమయంలో హెన్రిచ్ క్లాసెన్కు సంబంధించిన ఓ ...
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక ముంబయి ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ హార్దిక్ పాండ్య తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాజీ ...
శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘భోగి’ షూటింగ్ దశలో ఉంది. కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, ...
‘ఛావా’ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్కు సిద్ధమవుతున్నారు. అమర్ కౌశిక్ ...
సూర్య హీరోగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కరుప్పు’కి సంబంధించిన కొత్త అప్డేట్ విడుదలైంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా చిత్రబృందం త్రిష ...
దర్శకుడు రితేశ్ రానా గతంలో ‘మత్తు వదలరా’ సిరీస్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు సత్య, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన సినిమా ‘జెట్లీ’ ప్రేక్షకుల ...
జిందాల్ గ్రూప్కు చెందిన ఆభరణాల సంస్థ ఇవానా జువెల్స్ హైదరాబాద్లోకి విస్తరించింది. ల్యాబ్లో తయారయ్యే వజ్రాలతో రూపొందించిన విలాసవంత ఆభరణాలకు ప్రత్యేకత కలిగిన ఈ బ్రాండ్, దేశీయ ...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయనకు సుమారు 158 బిలియన్ డాలర్ల (భారత ...
దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు భారీగా నిధులను ఉపసంహరిస్తున్నారు. ఎన్ఎస్డీఎల్ డేటా ప్రకారం, ఏప్రిల్ నెలలోనే విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు (FPI) సుమారు ₹60,847 ...
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే పర్వత ప్రాంతం కావడం, వర్షం కొనసాగుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా ...
మధ్యప్రదేశ్లోని జబల్పూర్ బర్గి డ్యామ్లో జరిగిన బోటు ప్రమాదం హృదయాలను కలచివేసింది. పడవ బోల్తా పడిన ఘటనలో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని చివరి క్షణం ...
బంధాలు ఒక్క క్షణంలో తెగిపోయాయి… వెనుక మిగిలింది తీరని విషాదం. పాలకొండ–సీతంపేట ఘాట్ రోడ్డులో జరిగిన ఆటో ప్రమాదం పలు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. బంధువుల ఇంట్లో ...
పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో మిర్తివలస గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉండగా, సతీశ్ మేడపైకి వెళ్లి ...
దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెలలో మొత్తం రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు ...
అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి ఇజ్రాయెల్కు భారీ స్థాయిలో సైనిక సామగ్రి చేరడం ...
Buddha Purnima is a sacred occasion that allows us to reflect on the profound life and legacy of Gautama Buddha, ...
International Labour Day, celebrated annually on the 1st of May, stands as a profound global tribute to the tireless hard ...
మయన్మార్ మాజీ నేత అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ తెలిపింది. సుమారు 80 ఏళ్ల వయస్సున్న సూకీ ...
ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి-2026 నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈసారి నోబెల్ ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం కేసులో అమెరికా న్యాయశాఖ కీలక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో నిందితుడు అలెన్ భద్రతా వలయాన్ని ఎలా ...
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జౌన్సార్ బావర్ గిరిజన ప్రాంతంలో ‘జోజోడా’ అనే పురాతన సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లిళ్లలో అయ్యే భారీ ఖర్చులను తగ్గించేందుకు ఈ ప్రత్యేక విధానం ...
రోడ్డు ప్రమాదాల నివారణకు జైపుర్ రేంజ్ పోలీసులు సరికొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో తొలిసారిగా బ్లాక్ స్పాట్స్ (ప్రమాద కేంద్రాలు) వద్ద QR కోడ్ వ్యవస్థను ...
పైలట్ల భద్రతపై ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు లేఖ రాసింది. పైలట్లకు తప్పనిసరిగా విశ్రాంతి కల్పించేందుకు రూపొందించిన ...
కాంగ్రెస్ పార్టీ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు ముందస్తు ...
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ...
© 2025 ShivaSakthi.Net