Tag: BreakingNews

పవన్‌ను పవర్‌ఫుల్‌గా చూపించడం నా స్వార్థం: హరీశ్ శంకర్!!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి దర్శకుడు హరీశ్ శంకర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ...

Read moreDetails

గల్ఫ్ సంక్షోభం ప్రభావం…స్వదేశాలకు ఆలస్యంగా క్రికెటర్లు!!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగిసి మూడు రోజులు గడిచినా కొన్ని దేశాల క్రికెటర్లు ఇంకా స్వదేశాలకు చేరుకోలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. భారత్, శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరిగిన ...

Read moreDetails

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న స్మృతి మంధాన!!

మహిళల వన్డే క్రికెట్‌లో భారత స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ప్రపంచ మహిళల వన్డే ...

Read moreDetails

మహిళల హాకీ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు కీలక మ్యాచ్!!

మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత జట్టు కీలక దశకు చేరుకుంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో భారత్ వేల్స్‌ను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్‌లో కనీసం డ్రా సాధించినా ...

Read moreDetails

వరల్డ్‌కప్ విజయం తర్వాత వివాదం…గంభీర్ స్పందన!!

టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్టులో చోటుచేసుకున్న ఒక వ్యాఖ్యల వివాదం చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం టీమ్ ఇండియా ఆటగాళ్లు హనుమాన్ ...

Read moreDetails

వరల్డ్‌కప్ విజేత దూబే సైలెంట్ ట్రైన్ ట్రిప్!!

టీమ్‌ఇండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయంతో భారత ఆటగాళ్లకు ఎయిర్‌పోర్టుల్లో ఘన స్వాగతాలు లభించాయి. అయితే వరల్డ్‌కప్ ...

Read moreDetails

అప్పుల భారంతో చేనేత కార్మికుడి ఆత్మహత్య!!

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో జరిగింది. ...

Read moreDetails

ఎన్నికల నామినేషన్లపై వివాదం…మేఘాలయలో ఉద్రిక్తతలు!

మేఘాలయ రాష్ట్రంలోని పశ్చిమ గారో హిల్స్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గారో హిల్స్ స్వయంప్రతిపత్త జిల్లా మండలి (GHADC) ఎన్నికల నామినేషన్ ప్రక్రియను కేంద్రంగా చేసుకుని ...

Read moreDetails

ఢిల్లీలో ఎంపీలతో మంత్రి నారా లోకేష్ కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనలో భాగంగా టిడిపి ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ...

Read moreDetails

చిన్న పొరపాటు.. మూడు నిండు ప్రాణాలు బలి: తమిళనాడులో కంటతడి పెట్టించే ఘటన!

తమిళనాడులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. దోమల కాయిల్‌ వల్ల ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చెంగల్పట్టు జిల్లా గూడువాంజేరి సమీపంలోని ...

Read moreDetails

హోంవర్క్ చేయలేదని డిప్లొమా విద్యార్థులపై అధ్యాపకుడి దాడి..!

సంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ డిప్లొమా కళాశాలలో జరిగిన ఘటన కలకలం రేపుతోంది. హోంవర్క్ చేయలేదనే కారణంతో అధ్యాపకుడు విద్యార్థులపై దాడి చేయడంతో 15 మంది డిప్లొమా ...

Read moreDetails

అమెరికాలో రిలయన్స్ మెగా ఇన్వెస్ట్‌మెంట్:ప్రకటించిన ట్రంప్‌!!

భారతదేశానికి చెందిన ప్రముఖ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ సంస్థ అమెరికాలో ఎనర్జీ రంగంలో ...

Read moreDetails

అంతర్జాతీయ ఆంక్షల భయం..రష్యా చమురు చెల్లింపుల్లో ఎస్‌బీఐ వెనుకంజ

అమెరికా ఆంక్షలు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో రష్యా చమురు లావాదేవీల విషయంలో భారత అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ...

Read moreDetails

నందం అబద్దయ్య కుటుంబ వివాహ వేడుకలో మంత్రి లోకేష్ సందడి

మంగళగిరి పట్టణంలో జరిగిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య మనవడి వివాహ వేడుకకు రాష్ట్ర విద్య, ఐటీ ...

Read moreDetails

డోన్‌ నియోజకవర్గంలో ఘనంగా ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమం

నంద్యాల జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో ‘మీ భూమి – మీ హక్కు’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ...

Read moreDetails

వేల ఏళ్ల చరిత్రకు కొత్త జీవం… ఆలయాల పునరుద్ధరణ కొనసాగింపు

వేలాది సంవత్సరాల చరిత్రను కలిగిన పురాతన ఆలయాలు, కట్టడాలను సంరక్షించి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో పురావస్తు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పుణెకు చెందిన లార్డ్‌ వెంకటేశ్వర ...

Read moreDetails

శ్రీవారి లడ్డూలకు నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి: తితిదే

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్పష్టం చేసింది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో తితిదే వద్ద ...

Read moreDetails

ఇరాన్ యుద్ధం ముగింపు దశలోకి: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇది నాలుగు నుంచి ఐదు వారాలు కొనసాగవచ్చని ...

Read moreDetails

యుద్ధం కారణంగా నిలిచిపోయిన శ్రీలంక–అఫ్గానిస్థాన్ సిరీస్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అంతర్జాతీయ క్రీడలపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో జరుగాల్సిన క్రికెట్ మ్యాచ్‌లు భద్రతా కారణాల వల్ల రద్దు కావడం ...

Read moreDetails

చమురు ధరల ఊరటతో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి (Stock Market Today). చమురు ధరల పెరుగుదల కారణంగా సోమవారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు నేటి ట్రేడింగ్‌లో ...

Read moreDetails

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా కమ్యూనిటీ హాల్ ప్రారంభం!

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతున్నాయి. ప్రజల సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూలకపేట ప్రాంతంలో ఆధునిక సదుపాయాలతో కమ్యూనిటీ హాల్ నిర్మించారు. శ్రీరంగం ...

Read moreDetails

80 ఏళ్ల వండర్ ఉమెన్: అథ్లెటిక్స్‌లో సరికొత్త చరిత్ర !

సాధారణంగా 80 ఏళ్లు వచ్చాయంటే.. చేతిలో కర్ర పట్టుకుని, నడవడానికే ఇబ్బంది పడే వృద్ధులను మనం చూస్తుంటాం. కానీ, నెల్లూరు జిల్లా కావలికి చెందిన రామసుబ్బమ్మ గారు ...

Read moreDetails

అమ్మాయి డిగ్రీ సాధిస్తే… ఇంటి ముందు నేమ్‌ప్లేట్

హర్యానాలోని ఒక గ్రామం బాలికల విద్యను ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ గ్రామంలో ఒక అమ్మాయి డిగ్రీ పూర్తి చేస్తే ఆమె ...

Read moreDetails

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐదో రోజు సునీల్‌ నాయక్‌ విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి ఎం. సునీల్‌ నాయక్ను ...

Read moreDetails

ఉప్పల్‌లో సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 ఘనంగా ప్రారంభం

చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ...

Read moreDetails

అల్‌ఖర్జ్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరని ఎంబసీ స్పష్టత

సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్‌ ప్రాంతంలో జరిగిన ప్రొజెక్టైల్‌ దాడి ఘటనపై స్పష్టత లభించింది. మొదట ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందాడనే వార్తలు సోషల్‌ మీడియాలో ...

Read moreDetails

వెనెజువెలా గోల్డ్ డీల్.. అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం

అమెరికాకు వెనెజువెలా నుంచి భారీగా బంగారం చేరింది. దాదాపు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.923 కోట్లు) విలువైన బంగారం యూఎస్‌కు చేరిందని అమెరికా హోం మంత్రి ...

Read moreDetails

తాడేపల్లిలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

మంగళగిరి నియోజకవర్గంలో వరద ముప్పును తగ్గించే దిశగా కీలకమైన అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. తాడేపల్లి ప్రాంతంలో కృష్ణా నది వరదల ప్రభావాన్ని ...

Read moreDetails

రాష్ట్రపతి పర్యటనలో ప్రొటోకాల్ లోపం.. బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నలు

పశ్చిమ బెంగాల్ పర్యటనలో చోటుచేసుకున్న ప్రొటోకాల్‌ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్‌లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ...

Read moreDetails

278 అంతర్జాతీయ విమానాలు రద్దు.. ప్రయాణికులు ఇబ్బందులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయ విమాన సర్వీసులపై పడింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి నడిచే దాదాపు 278కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులు ...

Read moreDetails

మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: సీఎం రేవంత్ రెడ్డి

మహిళల భద్రత మరియు సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ...

Read moreDetails

అస్సాంలో సుఖోయ్-30 ఎంకేఐ కూలింది.. ఇద్దరు వాయుసేన పైలట్లు మృతి

భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ (Su-30MKI) యుద్ధవిమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత వాయుసేన (IAF) శుక్రవారం ...

Read moreDetails

గల్ఫ్‌పై దాడులు ఇక లేవు.. ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన

అమెరికా–ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందిస్తూ ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ఖతార్‌లోని భారతీయులకు ఎంబసీ కీలక సూచనలు

అమెరికా–ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ చిక్కుకుపోయిన భారతీయులకు ...

Read moreDetails

వరంగల్‌ షాపులో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగిసిపడిన మంటలు

వరంగల్ నగరంలోని జెపీఎన్ రోడ్‌లో ఉన్న ఓ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. అగ్ని ప్రమాదంతో షాపు ...

Read moreDetails

విజయవాడలో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి ఆరోపణలు

విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లో చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై ఓ టీచర్ యాసిడ్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు ...

Read moreDetails

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం..

రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వచ్చే 90 రోజుల్లో ...

Read moreDetails

రెండో రోజూ కొనసాగిన సునీల్ కుమార్ నాయక్ విచారణ

ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఐడీ కస్టోడియల్ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్‌పై విచారణ రెండో రోజూ కొనసాగింది. గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ...

Read moreDetails

ఇరాన్ నావికులను తిరిగి పంపొద్దు… అమెరికా సూచన

ఇరాన్‌కు చెందిన ఐరిస్ దేనా-75 యుద్ధనౌకను అమెరికా జలాంతర్గామి దాడి చేసి ముంచేసిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఇరాన్ నావికులను ...

Read moreDetails

జనగణన-2027కు శ్రీకారం.. ‘ప్రగతి’, ‘వికాస్’ చిహ్నాల ఆవిష్కరణ,!!

దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగణన-2027 కార్యక్రమానికి ముందుగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ‘ప్రగతి’ మరియు ‘వికాస్’ పేరుతో ...

Read moreDetails

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి నారా లోకేష్‌కు టీడీపీ నేతల ఘన స్వాగతం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా నగరానికి చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ...

Read moreDetails

ఖమేనీ మృతికి భారత్ సంతాపం.. ఇరాన్ ఎంబసీలో మిస్రీ సంతకం

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మృతిపై భారత్ ప్రభుత్వం అధికారికంగా సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయాన్ని సందర్శించిన భారత ...

Read moreDetails

హాస్టల్ లో ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్థిపై విచక్షణారహితంగా దాడి!

విద్య కోసం హాస్టల్‌లకు వచ్చే విద్యార్థులు భద్రంగా ఉండాల్సిన చోటే ర్యాగింగ్ పేరుతో దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, కొందరు విద్యార్థులు ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. భవనం నుంచి పడి ముగ్గురు కార్మికుల మృతి

హైదరాబాద్‌లోని టోలీచౌక్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిర్మాణంలో ఉన్న భవనంపై పని చేస్తున్న కార్మికులు ఒక్కసారిగా జారి పడడంతో ఈ ...

Read moreDetails

సోషల్ మీడియా ప్రేమ… అర్ధరాత్రి కావలిలో చిక్కుకున్న ఇంటర్ విద్యార్థిని

సోషల్ మీడియాలో ఏర్పడుతున్న పరిచయాలు కొన్నిసార్లు ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తున్నాయి. అలాంటి ఘటన ఒకటి ఇటీవల వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన ఒక ఇంటర్ విద్యార్థిని ఇన్‌స్టాగ్రామ్‌లో ...

Read moreDetails

హోంమంత్రి అనితకు అస్వస్థత.. సచివాలయంలో వైద్య పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు అసెంబ్లీ సమావేశాల సమయంలో స్వల్ప అస్వస్థత కలిగింది. సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా రక్తపోటు (బీపీ) పెరగడంతో అసౌకర్యంగా అనిపించింది. ...

Read moreDetails

పశ్చిమాసియా, ఉక్రెయిన్ సంక్షోభాలకు ముగింపు కావాలి: ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో పశ్చిమాసియా మరియు ఉక్రెయిన్ ప్రాంతాల్లో కొనసాగుతున్న సంక్షోభాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న యుద్ధాలు ...

Read moreDetails

స్టేజ్‌పై నాగచైతన్యకు తప్పిన ప్రమాదం…

హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో జరిగిన ‘వృషకర్మ’ ఈవెంట్ సందర్భంగా హీరో నాగచైతన్యకు తృటిలో ప్రమాదం తప్పింది. కార్యక్రమంలో భాగంగా స్టేజ్‌పై కూర్చున్న సమయంలో ఆయన కూర్చున్న కుర్చీ ...

Read moreDetails

భయంతో పెట్రోల్–డీజిల్ కొనుగోలు… వేల లీటర్లు నిల్వ చేయడం సరైందా?

ఇంధన కొరత వస్తుందేమో అన్న ఆందోళనతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు పెట్రోల్, డీజిల్‌ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. కొందరు అయితే వేల లీటర్ల వరకు ...

Read moreDetails
Page 46 of 55 1 45 46 47 55

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News