Tag: BusinessNews

ఆంధ్రప్రదేశ్‌లో సాంకేతిక అభివృద్ధిపై ఉబర్‌ ఆసక్తి

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌తో ఉబర్‌ గ్లోబల్ లీడర్‌షిప్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఉబర్‌ సీఈఓ దారా ఖొస్రోషాహీ నేతృత్వంలోని బృందంతో జరిగిన ఈ ...

Read moreDetails

టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన

దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్ మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,793 కోట్లకు చేరగా, ...

Read moreDetails

స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు – నిఫ్టీ 23,400 ఎగువన స్థిరం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు ఆరంభ నష్టాల నుంచి కోలుకుని చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి. మెటల్‌, ...

Read moreDetails

యూరప్ సముద్రగర్భ మార్కెట్లోకి అదానీ పోర్ట్స్ భారీ ఎంట్రీ

యూరోప్‌లో ప్రత్యేకమైన సముద్రగర్భ, తీరప్రాంత సేవల విభాగంలోకి ప్రవేశించేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ విస్తరణ ...

Read moreDetails

దేశీయ నౌకలకు రక్షణ కవచం.. భారత్ మారిటైమ్ ఇన్సూరెన్స్ పూల్ ప్రారంభం

అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో, ముఖ్యంగా యుద్ధ ప్రాంతాలు మరియు అధిక ముప్పు ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే భారతీయ నౌకలకు బీమా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం ...

Read moreDetails

డాక్టర్ రెడ్డీస్ లాభాల్లో భారీ క్షీణత

ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 2025-26 మార్చి త్రైమాసికంలో రూ.220.1 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,593.9 ...

Read moreDetails

ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలతో దూసుకెళ్తున్నాయి

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) 2025-26 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన పనితీరును కనబరిచాయి. వరుసగా నాలుగో సంవత్సరం లాభాల్లో కొనసాగుతూ మొత్తం రూ.1.98 లక్షల కోట్ల నికర ...

Read moreDetails

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చు: ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా పెట్రోల్, డీజిల్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమైతే ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో రోజు భారీ నష్టాల్లో ముగింపు

వరుసగా నాలుగో ట్రేడింగ్‌ రోజూ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరగడం వంటి ...

Read moreDetails

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు కలసి మార్కెట్‌ను ...

Read moreDetails

చమురు సంస్థలకు రూ.లక్ష కోట్ల నష్టం వచ్చే అవకాశం – కేంద్రమంత్రి హెచ్చరిక

పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్‌లో ఇంధన రంగంపై ఒత్తిడి పెరుగుతోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ...

Read moreDetails

పసిడి కొనుగోళ్లు తగ్గిస్తే 3.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు – జువెలర్స్ ఫెడరేషన్ హెచ్చరిక

దేశీయంగా పసిడి కొనుగోళ్లు తగ్గిస్తే దాదాపు 3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) ఆందోళన వ్యక్తం ...

Read moreDetails

కెనరా బ్యాంక్ త్రైమాసిక లాభం రూ.4,506 కోట్లు

Canara Bank 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.4,506 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాల్లో ప్రారంభం

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు ...

Read moreDetails

గ్లోబల్ అనిశ్చితి ప్రభావం.. భారీ నష్టాల్లో స్టాక్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లోనూ భారీ నష్టాలతో ముగిశాయి. గ్లోబల్ ఉద్రిక్తతలు, చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం వంటి ...

Read moreDetails

సింగపూర్ జేఐఎస్‌సీతో కీలక సమావేశం.. అమరావతి అభివృద్ధిపై చర్చ

సింగపూర్ తరహాలో అమరావతిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ దేశానికే మోడల్‌గా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి Nara Lokesh తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఆయన అక్కడి వాణిజ్య, ...

Read moreDetails

నిత్యావసరాల ధరలపై మళ్లీ భారం.. FMCG కంపెనీల ధరల పెంపు సంకేతాలు

ముడి చమురు ధరలు, రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ వ్యయాల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇంటి బడ్జెట్‌పై మరింత భారం ...

Read moreDetails

సూచీలపై బేర్‌ పట్టు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి . అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు మార్కెట్లపై ...

Read moreDetails

టైటన్ కంపెనీ లాభం రూ.1,179 కోట్లు నమోదు చేసింది.

ఆభరణాలు, వాచీల తయారీ సంస్థ టైటన్ మార్చి త్రైమాసికంలో రూ.1,179 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ...

Read moreDetails

ట్రంప్‌నకు ‘ట్రూత్‌’ కష్టాలు.. 400 మిలియన్‌ డాలర్ల నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూసింది. దీనికి మాతృ సంస్థ అయిన ‘ట్రంప్ ...

Read moreDetails

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ ఒత్తిడిని ఎదుర్కొని నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపగా, అదే ప్రభావం ...

Read moreDetails

స్కోడా విక్రయాల్లో 11% వాటా తెలుగు రాష్ట్రాలదే

దేశీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో వేగంగా విస్తరిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 107 శాతం వృద్ధితో 72,665 కార్లను విక్రయించినట్లు సంస్థ బ్రాండ్‌ డైరెక్టర్‌ Ashish Gupta వెల్లడించారు. ...

Read moreDetails

వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

దేశవ్యాప్తంగా తన సేవలను విస్తరించుకుంటూ భారీ ఆదాయ వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటివరకు వార్షిక ఆదాయ వృద్ధి సుమారు రూ.200 కోట్ల పరిధిలో ఉండగా, ప్రస్తుతం ...

Read moreDetails

ఈసీఎల్‌జీఎస్‌ 5.0తో భారీ రుణాల లక్ష్యం.. ఎస్‌బీఐ ప్రకటన

దేశవ్యాప్తంగా వ్యాపార రంగానికి భారీ ఊరట కలిగించే కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌ (ఈసీఎల్‌జీఎస్‌) 5.0 కింద ...

Read moreDetails

ఖర్చుల నియంత్రణలో భాగంగా ఎయిరిండియా కీలక నిర్ణయం

సంస్థలో వ్యయ నియంత్రణ చర్యలపై కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఉద్యోగులకు తాత్కాలికంగా వేతనం లేని సెలవులు ఇవ్వడం, బోనస్‌ల చెల్లింపును వాయిదా వేయడం వంటి అంశాలు ...

Read moreDetails

సూచీలకు స్వల్ప నష్టాలు

విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపాయి. మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో గురువారం దేశీయ ఈక్విటీ సూచీలు తీవ్ర ఒడుదొడుకులకు లోనై ...

Read moreDetails

స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIలు) అమ్మకాలు ...

Read moreDetails

భారత్‌తో చర్చలు సానుకూలం.. ఒప్పందం త్వరలోనే

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు దిశగా వేగంగా ముందుకెళ్తోంది. అమెరికా ఉప విదేశాంగ కార్యదర్శి Christopher Landau మాట్లాడుతూ, ఇరు దేశాలు ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని ...

Read moreDetails

లాభనష్టాలతో దోబూచులు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు..

బుధవారం భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం కూడా సానుకూలంగా ప్రారంభమయ్యాయి. అయితే ట్రేడింగ్ కొనసాగుతున్న కొద్దీ సూచీలు లాభాలను కోల్పోయి దోబూచులాడుతున్నాయి. ఆటోమొబైల్, ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(07-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

మహీంద్రా అండ్‌ మహీంద్రా లాభం రూ.5,260 కోట్లు

వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.5,259.91 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ...

Read moreDetails

శాంసంగ్‌ 1 ట్రిలియన్‌ డాలర్లు

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రముఖ సంస్థ షేర్లు భారీగా ఎగిసిపడ్డాయి. బుధవారం ఒక్కరోజే దాదాపు 15% పెరుగుదల నమోదు కావడంతో కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ ...

Read moreDetails

టెలికం రంగంలో కొత్త వ్యూహం అమలు చేస్తున్న జియో, ఎయిర్‌టెల్

దేశంలోని ప్రముఖ టెలికం సంస్థలు రిలయన్స్ జియో మరియు భారతి ఎయిర్‌టెల్ కొత్తగా “ప్రీమియం ప్లాన్లు” ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకు అనుమతి కోసం టెలికం నియంత్రణ సంస్థ ...

Read moreDetails

భారత పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మరో పెద్ద అడుగు

ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలో జలవిద్యుత్ రంగానికి కొత్త ఊతం లభించనుంది. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు కీలకంగా మారుతున్నాయి. ...

Read moreDetails

భారత తయారీ రంగంలో స్వల్ప వృద్ధి నమోదు

తయారీ రంగంలో స్వల్ప వృద్ధి నమోదైనప్పటికీ, భవిష్యత్‌పై మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ మార్కెట్‌లో డిమాండ్ నిలకడగా ఉండటం పరిశ్రమలకు ఊతమివ్వగా, అంతర్జాతీయ ...

Read moreDetails

దేశీయ కార్ల మార్కెట్లో మారుతీకి 42% వాటా

దేశీయ కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతీ సుజుకీ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత విపణిలో 42% మార్కెట్‌ వాటాను సాధించింది. గత ఏడాది 39% ...

Read moreDetails

ప్రారంభ లాభాలు తగ్గినా పాజిటివ్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ...

Read moreDetails

ఫలితాల వేళ.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు సోమవారం ...

Read moreDetails

డీమార్ట్‌కు లాభాల జోరు.. రూ.656 కోట్ల నికర లాభం

డీమార్ట్ పేరిట రిటైల్ స్టోర్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ఈ కాలంలో ...

Read moreDetails

హైదరాబాద్‌లోకి ఇవానా జువెల్స్ ప్రవేశం

జిందాల్ గ్రూప్‌కు చెందిన ఆభరణాల సంస్థ ఇవానా జువెల్స్ హైదరాబాద్‌లోకి విస్తరించింది. ల్యాబ్‌లో తయారయ్యే వజ్రాలతో రూపొందించిన విలాసవంత ఆభరణాలకు ప్రత్యేకత కలిగిన ఈ బ్రాండ్, దేశీయ ...

Read moreDetails

ఎలాన్ మస్క్‌కు టెస్లా భారీ వేతన ప్యాకేజీ – రూ.15 లక్షల కోట్ల విలువ

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేతన ప్యాకేజీ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయనకు సుమారు 158 బిలియన్ డాలర్ల (భారత ...

Read moreDetails

ఏప్రిల్‌లో ₹60,847 కోట్ల విలువైన ఈక్విటీలు అమ్మిన విదేశీ మదుపర్లు

దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు భారీగా నిధులను ఉపసంహరిస్తున్నారు. ఎన్‌ఎస్‌డీఎల్‌ డేటా ప్రకారం, ఏప్రిల్ నెలలోనే విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్లు (FPI) సుమారు ₹60,847 ...

Read moreDetails

ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు – రూ.2.43 లక్షల కోట్లు

దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయికి చేరాయి. ఈ నెలలో మొత్తం రూ.2.43 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు ...

Read moreDetails

స్టీల్‌ప్లాంట్ స్థిరీకరణకు రెండో దశ ప్యాకేజీ సిద్ధం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే గత ఏడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ప్యాకేజీతో ప్లాంట్ కార్యకలాపాలు ...

Read moreDetails

ముడిచమురు ధరల పెరుగుదలతో దేశీయ మార్కెట్లు ఒత్తిడి

ముడిచమురు ధరలు భారీగా పెరగడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. నాలుగేళ్లలో తొలిసారిగా బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర 120 డాలర్లను దాటడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ ...

Read moreDetails

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై భారీ పెంపు

వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై సగటున రూ.993 పెంపు చేసినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. ...

Read moreDetails

కొత్త మార్కెట్‌పై వారణాసి గురి!

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన సినిమాలతో పాన్‌ ఇండియా సహా... మరెన్నో సరికొత్త మార్కెట్లకి దారి వేశారు. ఆ దారి తెలుగు సినిమాలకు గత కొన్నేళ్లుగా రాచబాటగా ...

Read moreDetails

లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 900+

దేశీయ మార్కెట్లు బుధవారం భారీ లాభాల్లో ఉన్నాయి . ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, కనిష్ఠాల వద్ద మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడం కలిసివచ్చింది. దాంతో సెన్సెక్స్ ఒక ...

Read moreDetails

లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 600 పాయింట్లు పైకి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియల్టీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రాణించాయి. ఓ దశలో వెయ్యికి పైగా పాయింట్లు లాభపడిన ...

Read moreDetails

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ కుదిరింది

భారత్-న్యూజిలాండ్ మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఎట్టకేలకు కుదిరింది. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశం నుంచి న్యూజిలాండ్‌కు వెళ్లే ...

Read moreDetails
Page 3 of 6 1 2 3 4 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News