రాశి ఫలాలు – మీనం
July 30, 2026
రాశి ఫలాలు – మేషం
July 30, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన
October 2, 2025
తెలివైన కుందేలు మరియు సింహం
July 30, 2026
తెలంగాణలో ఏరోస్పేస్ రంగం పురోగతికి గణనీయమైన ఊతం ఇచ్చేలా హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈ నెల 30 నుంచి జులై 2 వరకు అంతర్జాతీయ విమానయాన సదస్సు జరగనుంది. ...
Read moreDetailsమార్గదర్శి చిట్ ఫండ్స్ సేవలు మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నాయని ఆ సంస్థ ఎండీ శైలజాకిరణ్ తెలిపారు. కామారెడ్డిలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 131వ ...
Read moreDetailsబంగారం ధరలు 24 క్యారెట్ (999) బంగారం: సుమారు ₹14,318 / గ్రాము 22 క్యారెట్ బంగారం: సుమారు ₹13,100 – ₹13,200 / గ్రాము వెండి ...
Read moreDetailsముడిచమురు ధరలకు అనుగుణంగా విమాన ఇంధన (ATF) ధరలు భారీగా పెరగడంతో పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ...
Read moreDetailsతెలంగాణలో తొలి హైస్పీడ్ ఈవీ ఛార్జింగ్ కేంద్రం హైదరాబాద్లో ప్రారంభమైంది. టాటా పవర్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంయుక్తంగా ఈ అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ను ఆవిష్కరించాయి. ...
Read moreDetailsడాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్కు చెందిన హైదరాబాద్ బయోలాజిక్స్ ప్లాంటులో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణాధికార సంస్థ (USFDA) ప్రీ-లైసెన్స్ తనిఖీలను పూర్తి చేసింది. జూన్ 16 నుంచి ...
Read moreDetailsమెమొరీ చిప్లకు అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్తో పాటు ధరలు కూడా పెరుగుతుండటంతో, ఈ రంగంలో దేశీయ పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ బ్రాండ్ మైక్రోమ్యాక్స్, ...
Read moreDetailsఏఐ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో శామ్ ఆల్ట్మన్ నేతృత్వంలోని ఓపెన్ఏఐ (OpenAI) తన భారత్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భారత్లో ...
Read moreDetailsకర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గోల్డ్మైన్స్ నుంచి జియో మైసూర్ సంస్థ తయారుచేసిన బంగారం బిస్కట్లు తాజాగా బహిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. 100 గ్రాముల ...
Read moreDetailsపశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాపై ...
Read moreDetailsఅంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడం సూచీలకు ...
Read moreDetailsటాటా గ్రూప్కు చెందిన రిటైల్ సంస్థ ట్రెంట్ ఛైర్మన్ పదవి నుంచి నోయల్ టాటా వైదొలగనున్నారు. ఈ ఏడాది నవంబరులో ఆయనకు 70 ఏళ్లు నిండనున్న నేపథ్యంలో, ...
Read moreDetailsక్రికెట్ కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక భారీ వ్యాపార రంగంగా మారిపోయింది. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ ఐపీఎల్ ఫ్రాంఛైజీలు దేశంలోని అత్యంత విలువైన ...
Read moreDetailsఏఐ చిప్ ఆధారిత షేర్లు దక్షిణ కొరియాలో భారీగా పతనమైన నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. అక్కడి మదుపర్లు ఏఐ చిప్ షేర్లలో ర్యాలీ ...
Read moreDetailsభారతీ ఎయిర్టెల్ ఆఫ్రికాలో తన వాటాను మరింత పెంచుకుంది. తాజాగా మరో 16.31% వాటాను కొనుగోలు చేయడంతో ఎయిర్టెల్ ఆఫ్రికాలో కంపెనీ మొత్తం వాటా 79 శాతానికి ...
Read moreDetailsప్రముఖ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ హైదరాబాద్లో భారీ స్థాయిలో ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. పదేళ్ల కాలపరిమితితో ఈ ఒప్పందం కుదిరింది. నెలకు రూ.7 కోట్లకు ...
Read moreDetailsకేబుల్ టీవీ కార్యకలాపాలను విస్తరించే వ్యూహంలో భాగంగా, యాక్ట్ గ్రూప్ కేబుల్ టీవీ వ్యాపారాన్ని రూ.36.23 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్కు చెందిన జీటీపీఎల్ ...
Read moreDetailsస్పేస్ఎక్స్ ఐపీవో ఉత్సాహం తగ్గుతోంది. కంపెనీ షేర్లు గత మూడు రోజులుగా వరుసగా భారీగా పడిపోతున్నాయి. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ విలువ 600 బిలియన్ డాలర్లకుపైగా ...
Read moreDetailsప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు చేపట్టింది. గత 12 నెలల్లో మొత్తం 21 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు కంపెనీ ...
Read moreDetailsఅమెరికా–ఇరాన్ మధ్య చర్చలు పురోగమిస్తుండటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. దీంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు కూడా ...
Read moreDetailsఇవాళ (జూన్ 22, 2026) భారత మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు స్వల్పంగా పెరిగినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితులు, డాలర్ మార్పులు, అలాగే ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు 80 డాలర్ల దిగువన కొనసాగడం ...
Read moreDetailsశాంసంగ్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవసరం లేని పేరు. దక్షిణ కొరియాలోనే అతిపెద్ద కంపెనీగా నిలుస్తూ, ఎలక్ట్రానిక్స్ రంగంలో గడిచిన 25 ఏళ్లుగా మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానాన్ని ...
Read moreDetailsఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్గా కొనసాగుతోందని తెలిపింది. దేశ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టుల కోసం ...
Read moreDetailsభారత్–ఐరోపా సమాఖ్య (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకాలు 2026 డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, 2027 ఫిబ్రవరి–మార్చి నాటికి ఈ ఒప్పందం ...
Read moreDetailsహైదరాబాద్లో వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ లావాదేవీ చోటుచేసుకుంది. ఐటీ దిగ్గజ సంస్థ టెక్ మహీంద్రా కొత్తగా 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ ...
Read moreDetailsటాటా మోటార్స్ వాణిజ్య వాహన విభాగంలో భారీ ఆర్డర్లను దక్కించుకుంది. సరకు రవాణా, లాజిస్టిక్స్, ప్రయాణికుల విభాగాలను కలిపి మొత్తం 3,400 వాహనాల కోసం ఆర్డర్లు వచ్చినట్లు ...
Read moreDetailsఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి. బహుళజాతి ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన వార్షిక ఆదాయ ...
Read moreDetailsదేశంలోని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం ద్వారా సకాలంలో, సులభంగా రుణాలు అందించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకమైన కొత్త మార్గదర్శకాలను ...
Read moreDetailsఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ దేశీయ సౌందర్య లేపనాలు మరియు వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల (BPC) మార్కెట్పై కీలక అంచనాలు వెలువరించింది. 2030 నాటికి ఈ రంగం 39 ...
Read moreDetailsరూపాయి మారకపు విలువను బలోపేతం చేయడానికి ఎఫ్సీఎన్ఆర్(B) డిపాజిట్ల సేకరణలో బ్యాంకులు తీవ్ర పోటీ పడుతున్నాయి. ఈ డిపాజిట్లపై వడ్డీ రేట్లకు విధించిన గరిష్ఠ పరిమితిని తాత్కాలికంగా ...
Read moreDetailsరక్షణ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)కు కొత్త ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా శైలేష్ వాగెర్వాల్ నియమితులయ్యారు. ఈ నియామకానికి కేంద్ర రక్షణ ...
Read moreDetailsకార్డెలియా క్రూయిజెస్ నిర్వహణ సంస్థ వాటర్వేస్ లీజర్ టూరిజం లిమిటెడ్, రూ.585 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో ప్రాథమిక పబ్లిక్ ఆఫర్ (IPO)కు రాబోతోంది. ఈ ఐపీఓ ...
Read moreDetailsవిదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద రూ.2,424.44 కోట్ల ఉల్లంఘనలకు సంబంధించి అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ...
Read moreDetailsప్రపంచ ట్రిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగి, ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థల్లో అయిదో స్థానానికి చేరినట్లు సమాచారం. తాజా ట్రేడింగ్లో ...
Read moreDetails2026లో ఇప్పటివరకు ప్రాథమిక మార్కెట్లో 23 సంస్థలు ఐపీఓల ద్వారా రూ.27,000 కోట్ల నిధులు సమీకరించాయి. అయితే మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితి మరియు ఒడుదొడుకుల కారణంగా ఈ ...
Read moreDetailsవిమాన తయారీ రంగంలో భారత్లో భారీ పెట్టుబడి దిశగా అడుగు పడుతోంది. అదానీ గ్రూప్ మరియు బ్రెజిల్కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎంబ్రాయర్ కలిసి ...
Read moreDetailsదేశీయ విమాన ప్రయాణికులకు మరింత ఎంపికలను అందించేందుకు ఎయిరిండియా ఎంపిక చేసిన మార్గాల్లో కొత్త బేసిక్ ఎకానమీ ఛార్జీని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రయాణ ఖర్చును ...
Read moreDetailsఅమెరికా సంస్థ స్టార్లింక్ తరహాలోనే దేశీయంగా శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ వ్యవస్థలను ఏర్పాటు చేసే సామర్థ్యం భారతదేశానికి పూర్తిగా ఉందని శాట్కామ్ ఇండియా అధ్యక్షుడు, అనంత్ టెక్నాలజీస్ ...
Read moreDetailsకృత్రిమ మేధ (ఏఐ) రంగంలో కీలక అడుగులు వేస్తూ ఐటీ సేవల దిగ్గజ సంస్థ విప్రో తన కొత్త ‘అప్లైడ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’ను మంగళవారం ...
Read moreDetailsటాటా గ్రూప్కు చెందిన క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ బిగ్బాస్కెట్లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. కంపెనీ కొత్త సీఈఓగా అమిత్ నందాను నియమించింది. ప్రస్తుత సీఈఓ హరి ...
Read moreDetailsఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఉన్న ప్రఖ్యాత డిపార్ట్మెంట్ స్టోర్ గ్యాలరీ లఫాయెత్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) సేవలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీంతో భారతదేశ డిజిటల్ చెల్లింపు ...
Read moreDetailsదేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. డిక్సన్ టెక్నాలజీస్ మరియు చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో భాగస్వామ్యంతో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సంయుక్త ...
Read moreDetailsGold Rate 24K Gold: ₹15,900 – ₹15,950 per gram (approx.) 22K Gold: ₹14,600 – ₹14,650 per gram (approx.) 18K Gold: ...
Read moreDetailsఅమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం ప్రభావంతో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ధోరణి ఈ ...
Read moreDetailsభారత వాణిజ్య లోటు గత నెలలో 28.21 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.2.68 లక్షల కోట్లు) పెరిగినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. ముడి చమురు ధరలు పెరగడంతో ...
Read moreDetailsఅపోలో హాస్పిటల్స్ తమ వ్యాపార పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలను మరింత వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో త్వరలో స్టాక్ మార్కెట్లో ప్రత్యేకంగా నమోదు కానున్న తమ మెడికల్ ఎక్విప్మెంట్ ...
Read moreDetailsదేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ప్రకటించడంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీనితో అంతర్జాతీయ మార్కెట్లో ముడి ...
Read moreDetailsటాటా ట్రస్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో తమ దాతృత్వ వ్యయాలను రూ.2,000 కోట్లకు పెంచనున్నట్లు సీఈఓ సిద్ధార్థ్ శర్మ తెలిపారు. వివిధ అంశాలపై ట్రస్ట్స్ సభ్యుల్లో ...
Read moreDetailsదేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ దిశగా కీలక అడుగు వేసింది. పబ్లిక్ ఇష్యూకు అనుమతి కోరుతూ సోమవారం ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net