Tag: BusinessNews

అమెరికా సంస్థ ‘ఆర్గానన్‌’ను కొనుగోలు చేయనున్న సన్‌ఫార్మా

భారతదేశ ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా ప్రపంచ హెల్త్‌కేర్‌ రంగంలో కీలక ముందడుగు వేసింది. అమెరికాకు చెందిన హెల్త్‌కేర్‌ సంస్థ ఆర్గానన్ అండ్ కో ను ...

Read moreDetails

రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం 12.5% తగ్గింపు

రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025-26 మార్చి త్రైమాసిక ఫలితాల్లో మిశ్రమ పనితీరు చూపించింది. చమురు, పెట్రోకెమికల్స్ వ్యాపారాల్లో ఒడిదొడుకులు, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా నికర లాభం 12.5% ...

Read moreDetails

2030 నాటికి 50 కోట్ల విమాన ప్రయాణికులు

భారత విమానయాన రంగం భవిష్యత్తులో మరింత వేగంగా అభివృద్ధి చెందనుందని నవీ ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NMIA) సీఈఓ బీవీజేకే శర్మ తెలిపారు. 2030 నాటికి దేశంలో ...

Read moreDetails

మారుతీ సుజుకీ అరుదైన రికార్డు – 23.4 లక్షల కార్ల ఉత్పత్తి

మారుతీ సుజుకీ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరంలో అరుదైన రికార్డు సాధించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒకే ఏడాదిలో 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి దేశంలోనే ...

Read moreDetails

అమెజాన్ ఇండియా భారీ పెట్టుబడి – రూ.2,800 కోట్ల ప్రణాళిక

అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు రూ.2,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఉద్యోగుల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక శ్రేయస్సు మెరుగుపరచడం ఈ ...

Read moreDetails

ఇన్ఫోసిస్‌లో భారీ నియామకాలు – 20,000 మంది ఫ్రెషర్లకు అవకాశం

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ నియామక ప్రణాళికను ప్రకటించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20,000 మంది ఫ్రెషర్లను నియమించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ ...

Read moreDetails

వొడాఫోన్ ఐడియా టారిఫ్‌ల పెంపు

ప్రైవేట్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తమ మొబైల్ టారిఫ్‌లను స్వల్పంగా పెంచనున్నట్లు ప్రకటించింది. పెద్ద స్థాయిలో కాకుండా పరిమిత పెంపు మాత్రమే ఉంటుందని సంస్థ స్పష్టం ...

Read moreDetails

ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ స్కీమ్‌కు తొలి ఆమోదం – ఒక్కరికే అవకాశం

అమెరికా పౌరసత్వం పొందాలని కోరుకునే సంపన్నుల కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన “గోల్డ్ కార్డ్” స్కీమ్‌పై కీలక అప్డేట్ వెలువడింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ...

Read moreDetails

మారుతీ సుజుకీ ఆల్‌టైమ్ రికార్డు: 23.4 లక్షల కార్ల ఉత్పత్తి!

భారతదేశ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఒక చరిత్రాత్మక మైలురాయిని సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి ...

Read moreDetails

అమెజాన్ : 1.5 కోట్ల నకిలీ ఉత్పత్తులు స్వాధీనం!

ప్రపంచవ్యాప్తంగా నకిలీ ఉత్పత్తులపై అమెజాన్ భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. గత ఏడాదిలో 1.5 కోట్లకు పైగా నకిలీ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే ...

Read moreDetails

టెక్ మహీంద్రా లాభం 16% పెరుగుదల

ఐటీ రంగంలో ప్రముఖ సంస్థ టెక్ మహీంద్రా 2025-26 ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.1,353.8 కోట్ల ఏకీకృత ...

Read moreDetails

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు.. దేశీయంగా వెలువడుతున్న కంపెనీల త్రైమాసిక ఫలితాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ...

Read moreDetails

నెస్లే ఇండియా లాభం రూ.1,110 కోట్లు

ఎఫ్‌ఎంసీజీ రంగ దిగ్గజం నెస్లే ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో అద్భుత ఫలితాలు నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,110.9 కోట్లకు ...

Read moreDetails

యాపిల్‌కు కొత్త సీఈఓగా జాన్‌ టెర్నస్‌

అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం యాపిల్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు 15 సంవత్సరాలుగా కంపెనీని విజయపథంలో నడిపించిన సీఈఓ టిమ్‌ కుక్‌ తన పదవికి వీడ్కోలు ...

Read moreDetails

ఎంఎస్‌ఎంఈల సమస్యల పరిష్కారానికి కొత్త చర్యలు

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక ప్రోత్సాహక అధికారిని ...

Read moreDetails

సీబీఎం బిడ్డింగ్‌లో రిలయన్స్, ఎస్సార్ గ్రూప్ ఆధిక్యం

Reliance Industries Limited మరియు ఎస్సార్ గ్రూప్ కోల్ బెడ్ మీథేన్ (Coal Bed Methane) క్షేత్రాల బిడ్డింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ...

Read moreDetails

యాపిల్‌లో భారీ నాయకత్వ మార్పు – టిమ్ కుక్ పదవి నుంచి వైదొలగింపు

టెక్ దిగ్గజం Apple Inc. తన నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. 15 ఏళ్లుగా సీఈవోగా ఉన్న Tim Cook పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించగా, ఆయన ...

Read moreDetails

సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ టారిఫ్‌లకు భారీ రిఫండ్

అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్రంప్ విధించిన టారిఫ్‌ల రిఫండ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద టారిఫ్ రిఫండ్‌గా ఇది నిలుస్తోంది. Donald Trump ...

Read moreDetails

ఇండియా–US వాణిజ్య చర్చలకు కొత్త దశ ప్రారంభం

భారత్–అమెరికా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాల ముఖ్య సంధానకర్తలు ఈ నెల 20 నుంచి వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరిలో ఒప్పందం ...

Read moreDetails

ఉబర్–ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యం.. కొత్త రివార్డ్ ఆఫర్

ప్రయాణ సేవల సంస్థ ఉబర్ మరియు ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ ఒప్పందం ద్వారా వినియోగదారులు తమ ఉబర్ మరియు ఫ్లిప్‌కార్ట్ ఖాతాలను ...

Read moreDetails

భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ MPV 7 విడుదల

వియత్నాం విద్యుత్ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన కొత్త ప్రీమియం ఎలక్ట్రిక్ మల్టీ పర్పస్ వెహికల్ ‘VF MPV 7’ను విడుదల చేసింది. ఈ ...

Read moreDetails

దేశ ఎగుమతుల్లో 7.44% క్షీణత.. వాణిజ్య లోటు పెరుగుదల

మార్చి నెలలో దేశ వస్తు ఎగుమతులు తగ్గినట్లు వాణిజ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఎగుమతులు 7.44 శాతం తగ్గి 38.92 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.3.5 లక్షల ...

Read moreDetails

అమెరికా వాణిజ్య ప్రతినిధితో భారత రాయబారి కీలక భేటీ

భారత్‌–అమెరికా మధ్య మరోసారి వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్‌ గ్రీర్‌తో భారత్ రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా భేటీ అయ్యారు. ...

Read moreDetails

కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్ల పెట్టుబడి.. కొత్త పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో మరో భారీ పెట్టుబడి రానుంది. రూ.700 కోట్ల వ్యయంతో చెన్నైకు చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ...

Read moreDetails

ఐసీఐసీఐ రికార్డు స్థాయిలో రూ. 5,764 కోట్ల వార్షిక ఆదాయం.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (ICICI Prudential Asset Management Company) 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.ఈ త్రైమాసికంలో సంస్థ రూ.763.4 ...

Read moreDetails

ఎల్‌ఐసీ షాక్ నిర్ణయం.. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం

భారత జీవిత బీమా సంస్థ (Life Insurance Corporation of India) బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది.2025 డిసెంబర్ 31 నాటికి ...

Read moreDetails

గోద్రేజ్ ఇండస్ట్రీస్‌లో కీలక మార్పులు.. పిరోజ్‌షా గోద్రేజ్‌కు గ్రూప్ బాధ్యతలు

గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (Godrej Industries Group)లో నాయకత్వ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆగస్టు 14 నుంచి గ్రూప్ ఛైర్‌పర్సన్ బాధ్యతలను పిరోజ్‌షా గోద్రేజ్ స్వీకరించనున్నారు.ప్రస్తుతం ఛైర్‌పర్సన్‌గా ఉన్న ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లకు భారీ షాక్…సెన్సెక్స్‌ 1600 పాయింట్ల పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య సంధి చర్చలు విఫలమవడం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ ...

Read moreDetails

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు బలంగా పుంజుకుని లాభాల్లో ముగిశాయి. గత సెషన్‌లో నమోదైన నష్టాలను పూర్తిగా పూడ్చుకుంటూ మార్కెట్‌లో మంచి ర్యాలీ కనిపించింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ...

Read moreDetails

ఐదు రోజుల లాభాలకు బ్రేక్.. సెన్సెక్స్ 931 పాయింట్లు డౌన్

అంతర్జాతీయ పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితి దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై స్పష్టత లేకపోవడం మదుపర్లలో ఆందోళన ...

Read moreDetails

వడ్డీ రేట్లు యథాతథం… ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక విధాన నిర్ణయం తీసుకుని, రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయించడానికి ఇది ...

Read moreDetails

అదానీకి బిగ్ రిలీఫ్: ఎస్‌ఈసీ కేసుపై కీలక మలుపు!

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికా కోర్టులో కొంత ఊరట లభించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (SEC) నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ...

Read moreDetails

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం రూ.79,459 కోట్లకు పెంపు

రాజస్థాన్‌లో నిర్మాణంలో ఉన్న చమురు శుద్ధి ప్రాజెక్టు (రిఫైనరీ) వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మొదటగా రూ.43,129 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ...

Read moreDetails

ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు

బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్‌బీఎఫ్‌సీల (NBFCs) కోసం కొత్త ...

Read moreDetails

నిఫ్టీ , సెన్సెక్స్ 700 పాయింట్ల డౌన్..

ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి రాకపోవడం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతోంది. సీజ్‌ఫైర్ ప్రకటించినప్పటికీ, భూభాగంలో ఉద్రిక్తతలు ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు గణనీయంగా తగ్గడం మార్కెట్లకు ప్రధాన ప్రోత్సాహకంగా ...

Read moreDetails

సెన్సెక్స్ 2600 పాయింట్ల జంప్.. నిఫ్టీ 23,500 దాటింది

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం మార్కెట్ సెంటిమెంట్‌కు బలాన్నిచ్చింది. దీనితో పాటు అంతర్జాతీయంగా చమురు ...

Read moreDetails

నాలుగోరోజూ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, తరువాత కొనుగోళ్ల మద్దతుతో గణనీయంగా పుంజుకున్నాయి. అమెరికా రాజకీయ ...

Read moreDetails

కొత్త బాస్ కోసం వేట మొదలు: గ్లోబల్ ఏవియేషన్ దిగ్గజాలపై టాటా గ్రూప్ కన్ను

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా (Air India) నాయకత్వంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సంస్థ సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) తన ...

Read moreDetails

ట్రంప్ డెడ్‌లైన్ ఎఫెక్ట్ : సెన్సెక్స్ 700 పాయింట్ల వరకు డౌన్!

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 529 పాయింట్లు పడిపోయి 73,576 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 155 ...

Read moreDetails

25.62 మిలియన్ టన్నుల బొగ్గు వేలానికి కోల్ ఇండియా సిద్ధం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా LNG, LPG మరియు ముడి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో, ప్రత్యామ్నాయ ఇంధనంగా ...

Read moreDetails

చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్‌+ దేశాలు 

ప్రపంచ చమురు మార్కెట్ ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉంది. మే నెలలో రోజుకు 2,06,000 బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తి పెంచేందుకు ఒపెక్‌+ దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ...

Read moreDetails

అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలతో దేశీయ స్టాక్ మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు పరిమిత శ్రేణిలో, ఒడుదొడుకులతో సాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి ...

Read moreDetails

2025-26లో రికార్డు.. 47 లక్షల కార్ల విక్రయాలు

భారత ఆటోమొబైల్ రంగం 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డును నమోదు చేసింది. ప్రయాణికుల వాహనాల (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్లు) విక్రయాలు 47 లక్షల మార్క్‌ను దాటాయి. ...

Read moreDetails

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం.. దేశీయ ఇంధన ధరల్లో మార్పులు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత ఇంధన రంగంపై తీవ్రంగా పడుతోంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 100 డాలర్లను దాటడంతో, దేశంలో విమాన ఇంధనం ...

Read moreDetails

పవర్‌గ్రిడ్‌ చైర్మన్‌గా వంశీ రామ మోహన్

ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా బుర్రా వంశీ రామ మోహన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు సంస్థలో ...

Read moreDetails

పెట్రోకెమికల్ రంగానికి గుడ్ న్యూస్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ ...

Read moreDetails

సెన్సెక్స్ 1400 పాయింట్లు డౌన్.. 22,500 దిగువకు చేరిన నిఫ్టీ 50.

అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చేసిన వ్యాఖ్యలు, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా కుదిపేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, చమురు ...

Read moreDetails
Page 4 of 6 1 3 4 5 6

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News