Tag: CurrentAffairs

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహణ

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) కీలక సమావేశానికి అధ్యక్షత వహించారు. శనివారం ఆయన పీఎం ఆర్థిక సలహా మండలి ...

Read moreDetails

వేల ఫోన్లు ట్యాప్ అయ్యాయి – ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ చామల సంచలన ఆరోపణలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో ...

Read moreDetails

నేపాల్‌లో ఘోర జీపు ప్రమాదం – 17 మంది మృతి

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే పర్వత ప్రాంతం కావడం, వర్షం కొనసాగుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ చాలా ...

Read moreDetails

మధ్యప్రదేశ్ బర్గి డ్యామ్ బోటు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ బర్గి డ్యామ్‌లో జరిగిన బోటు ప్రమాదం హృదయాలను కలచివేసింది. పడవ బోల్తా పడిన ఘటనలో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడిని చివరి క్షణం ...

Read moreDetails

పాలకొండ–సీతంపేట ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం

బంధాలు ఒక్క క్షణంలో తెగిపోయాయి… వెనుక మిగిలింది తీరని విషాదం. పాలకొండ–సీతంపేట ఘాట్ రోడ్డులో జరిగిన ఆటో ప్రమాదం పలు కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది. బంధువుల ఇంట్లో ...

Read moreDetails

తమ్ముడి పెళ్లి రోజే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో మిర్తివలస గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వివాహ ఏర్పాట్లలో బిజీగా ఉండగా, సతీశ్ మేడపైకి వెళ్లి ...

Read moreDetails

ఇరాన్‌పై మరోసారి దాడులకు సిద్ధమవుతున్న అమెరికా?

అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో అమెరికా నుంచి ఇజ్రాయెల్‌కు భారీ స్థాయిలో సైనిక సామగ్రి చేరడం ...

Read moreDetails

అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలింపు

మయన్మార్ మాజీ నేత అంగ్ సాన్ సూకీని జైలు నుంచి గృహనిర్బంధానికి తరలించినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థ తెలిపింది. సుమారు 80 ఏళ్ల వయస్సున్న సూకీ ...

Read moreDetails

నోబెల్ శాంతి బహుమతి 2026 నామినేషన్లు ముగింపు

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి-2026 నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మళ్లీ చర్చలోకి వచ్చింది. ఈసారి నోబెల్ ...

Read moreDetails

ట్రంప్ హత్యాయత్నం కేసులో కీలక సీసీటీవీ ఫుటేజ్ బయటకు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో అమెరికా న్యాయశాఖ కీలక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో నిందితుడు అలెన్ భద్రతా వలయాన్ని ఎలా ...

Read moreDetails

కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్

కాంగ్రెస్ పార్టీ నాయకుడు పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనకు ముందస్తు ...

Read moreDetails

ప్రపంచంలోనే అత్యధిక హెచ్‌ఐవీ ప్రభావ దేశంగా ఎస్వతిని

దక్షిణాఫ్రికాలోని చిన్న దేశం ఎస్వతినిలో హెచ్‌ఐవీ పరిస్థితి ప్రపంచ ఆరోగ్య రంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 12 లక్షల జనాభాలో సుమారు 3 లక్షల మందికి హెచ్‌ఐవీ ...

Read moreDetails

ఇరాన్ అణ్వాయుధాల ఆపేవరకు దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా హెచ్చరిక

హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా కొనసాగిస్తున్న కఠిన దిగ్బంధనం పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చుతోంది. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని పూర్తిగా నిలిపివేసే వరకు ఈ చర్యలు ...

Read moreDetails

ఇరాన్ యుద్ధంపై సభ్య దేశాల విభిన్న వైఖరి

పశ్చిమాసియాలో ఇరాన్‌పై పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నాటో దేశాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం అమెరికాకు పెద్ద సవాల్‌గా మారింది. గతంలో జరిగిన అమెరికా సైనిక చర్యలకు పూర్తి స్థాయిలో ...

Read moreDetails

అమెరికాతో నేరుగా చర్చలు లేవు: ఇరాన్ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో అమెరికా–ఇరాన్ మధ్య మలివిడత చర్చలు పాకిస్థాన్ వేదికగా నేడు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల కోసం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ...

Read moreDetails

ప్రచురితం కాని పుస్తకంపై చర్చలు సరికాదని వ్యాఖ్య… రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు

భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తన రచించిన పుస్తకం ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఇటీవల జరుగుతున్న చర్చలపై స్పందించారు. పుస్తకం ఇంకా ...

Read moreDetails

రాజ్యసభ సభ్యుల వరుస రాజీనామాలతో ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీ షాక్

ఆమ్‌ఆద్మీ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చడ్ఢా సహా ఆరుగురు సభ్యులు రాజీనామా చేయడంతో పార్టీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఈ క్రమంలో ...

Read moreDetails

ఏడాది తర్వాత మైక్ పట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై గురిపెట్టబోయే అస్త్రాలు ఏవి?

ఏడాది తర్వాత మైక్ పట్టిన కేసీఆర్.. కాంగ్రెస్ సర్కార్‌పై గురిపెట్టబోయే అస్త్రాలు ఏవి? భారత రాష్ట్ర సమితి (BRS) నేడు జగిత్యాలలో నిర్వహిస్తున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’ ...

Read moreDetails

ఎమ్మెల్సీ ఫైలుపై గవర్నర్ సంతకం ఎప్పుడు? లోక్‌భవన్‌లో రేవంత్ కీలక భేటీ!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత కీలకమైన అంకం గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం చుట్టూ తిరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో జరిపిన ప్రత్యేక ...

Read moreDetails

ట్రంప్ ఊహల ప్రపంచంలో ఉన్నారా? ఇరాన్ విమర్శలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో సంబంధించి చేసిన వ్యాఖ్యలను ఇరాన్ మీడియా తీవ్రంగా విమర్శిస్తూ ఎగతాళి చేసింది. “ట్రంప్ గాల్లో మేడలు కడుతున్నారు” అంటూ సెటైరిక్ ...

Read moreDetails

డీలిమిటేషన్ చిచ్చు: బిల్లు కాపీని తగలబెట్టిన సీఎం స్టాలిన్!

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు దేశ రాజకీయాల్లో అగ్గి రాజేసింది. లోక్‌సభలో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న తరుణంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ...

Read moreDetails

వినాశకాలే విపరీత బుద్ధి: కొడుకు చేసిన పనికి.. తండ్రి ఉన్మాదం, ముగ్గురిపై కత్తికాటు!

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఒక చిన్నపాటి అనుమానం పెను విషాదానికి దారితీసింది. జీడిగింజలు దొంగిలించారనే కోపంతో ఊగిపోయిన ఓ వ్యక్తి కత్తితో ముగ్గురిపై దాడి చేయగా, ...

Read moreDetails

గేమ్ ఆడితే గాలం వేస్తారు.. వీడియో గేమ్స్ ద్వారా ఉగ్రవాద నెట్‌వర్క్! షాకింగ్ నిజాలు!!

ఆన్‌లైన్ గేమింగ్ ప్రపంచం ఇప్పుడు కేవలం వినోదానికే కాదు, ప్రమాదకరమైన ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసే వేదికగా కూడా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ (CI Cell) ...

Read moreDetails

పరీక్ష పోతే ప్రాణం తీసుకోవాలా? ఫలితాల ఒత్తిడిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు విద్యార్థులు!

ఇంటర్మీడియట్ ఫలితాలు విద్యార్థుల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా నలుగురు విద్యార్థులు క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడ్డారు. కన్నవారికి కడుపుకోత మిగిల్చిన ఈ ...

Read moreDetails

ఆడపడుచు గడప కడిగే వేడుకలో విషాదం: రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు చిన్నారి దుర్మరణం!

వికారాబాద్ జిల్లాలో అత్యంత హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తమ్ముడి పెళ్లి వేడుకల్లో భాగంగా పుట్టింటికి వచ్చిన ఓ అక్క.. కడపటి ప్రయాణం చేస్తూ అనంతలోకాలకు వెళ్లిపోయింది. ...

Read moreDetails

కాకినాడలో ఘోరం: ఆస్పత్రికి వెళ్తుండగా.. మురుగు కాలువలో పడి తల్లీతనయుల మృతి!

కాకినాడ జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో జరిగిన ప్రమాదం తల్లీకొడుకుల ప్రాణాలను బలితీసుకుంది. మురుగు కాలువలో పడి, ...

Read moreDetails

కన్నపేగుపై కసాయి బుద్ధి: నిద్రిస్తున్న తల్లిని బతికుండగానే తగలబెట్టిన కుమారుడు!

ఒంగోలు నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లిని బతికుండగానే ఇంట్లో పెట్టి నిప్పు అంటించి ఓ కుమారుడు హతమార్చిన ఉదంతం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఘటన ...

Read moreDetails

యుద్ధం వద్దు.. శాంతి ముద్దు! పశ్చిమాసియాపై చైనా-పాక్ ‘బిగ్ డీల్’..అండగా ఉంటామన్న డ్రాగన్!

పశ్చిమాసియాలో శాంతి స్థాపనే ధ్యేయంగా దౌత్య ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఒకవైపు చైనా మద్దతు, మరోవైపు సౌదీ అరేబియా ఆర్థిక భరోసాతో పాకిస్థాన్ తన రాయబార చొరవను మరింత ...

Read moreDetails

లండన్ వేదికగా భారత్-ఫ్రాన్స్ ‘వ్యూహాత్మక’ గేమ్ ప్లాన్.. రక్షణ,అణు రంగాల్లో బిగ్ డీల్స్!

లండన్ వేదికగా భారత్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య అత్యున్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఇరు దేశాల సీనియర్ ...

Read moreDetails

పాకిస్థాన్ వేదికగా అగ్రరాజ్యాల పవర్ పాలిటిక్స్: అణు మథనంలో తేలని తేడాలు..ట్రంప్ నెక్స్ట్ స్టెప్ ఏంటి?

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాల తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి శాంతి చర్చలు ఆసక్తికర మలుపు తిరిగాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ ...

Read moreDetails

డ్రాగన్ వార్నింగ్: “మా మధ్యలోకి రావద్దు”..అమెరికాకు చైనా స్ట్రాంగ్ కౌంటర్!

అగ్రరాజ్యం అమెరికాకు చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇరాన్‌తో తమకు ఉన్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో తలదూర్చవద్దని డ్రాగన్ దేశం స్పష్టం చేసింది. హర్మూజ్ ...

Read moreDetails

ఐ-ప్యాక్‌కు బిగ్ షాక్! 10 రోజుల ఈడీ కస్టడీకి డైరెక్టర్ వినేష్ చండేల్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన 'ఐ-ప్యాక్' (I-PAC) సంస్థకు భారీ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు, ...

Read moreDetails

మోదీ ‘మాస్టర్ ప్లాన్’ను బట్టబయలు చేసిన సోనియా.. డీలిమిటేషన్ వెనుక అసలు రహస్యం ఇదేనా?

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అంశంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడి అని అభివర్ణిస్తూ, రాజకీయ ...

Read moreDetails

క్యాబినెట్ తర్వాత గుడ్‌బై.. బిహార్ సీఎం నీతీశ్ కుమార్ కీలక నిర్ణయం

బిహార్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునే దశకు చేరుకుంది.ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మంగళవారం జరగనున్న ...

Read moreDetails

అమరావతి సాధ్యమా? అంబటి సందేహాలు

పల్నాడు జిల్లా Chilakaluripetలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత, మాజీ మంత్రి Ambati Rambabu రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పై విమర్శలు ...

Read moreDetails

ఇరాన్ క్షిపణి పై స్పానిష్ ప్రధాని శాంతి సందేశం

ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వంటి ముఖ్యమైన ప్రాంతాలను లక్ష్యంగా తీసుకొని మిసైల్ దాడులు చేసింది. ఈ సందర్భంలో, స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ ...

Read moreDetails

పీపీపీ ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి పునాది

పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి పునాదిగా నిలుస్తున్నాయని ప్రభుత్వం స్పష్టంగా భావిస్తోంది. ప్రభుత్వ వనరులు, ప్రైవేట్ రంగ నైపుణ్యం కలిసినప్పుడు అభివృద్ధి వేగవంతమవుతుందని అధికారులు ...

Read moreDetails

కాంగ్రెస్ విమర్శలపై ప్రధాని మోదీ స్పష్టత

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు తెలిపారు. ఆయన చెప్పినట్లుగా, యుద్ధ పరిస్థితులను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ దూషిస్తోంది. యుద్ధంలో భారతీయులు ...

Read moreDetails

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసు.. ఐదో రోజు సునీల్‌ నాయక్‌ విచారణ

ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో విచారణ మరింత వేగం పుంజుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్‌ అధికారి ఎం. సునీల్‌ నాయక్ను ...

Read moreDetails

అల్‌ఖర్జ్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరని ఎంబసీ స్పష్టత

సౌదీ అరేబియాలోని అల్‌ఖర్జ్‌ ప్రాంతంలో జరిగిన ప్రొజెక్టైల్‌ దాడి ఘటనపై స్పష్టత లభించింది. మొదట ఈ ఘటనలో ఒక భారతీయుడు మృతి చెందాడనే వార్తలు సోషల్‌ మీడియాలో ...

Read moreDetails

‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’పై ఢిల్లీ పోలీసుల కఠిన చర్యలు

భారత సైన్యం మాజీ అధిపతి మనోజ్ ముకుంద్ నరవణె రచించిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం చుట్టూ ఏర్పడిన వివాదం ఇప్పుడు న్యాయపరమైన దశలోకి ప్రవేశించింది. ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News