Tag: Economy

ఐదో రోజూ నష్టాల్లో మార్కెట్లు.. 5 రోజుల్లో సెన్సెక్స్‌కు 2,092 పాయింట్ల నష్టం

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, పెరిగిన ముడిచమురు ధరలు, అమెరికా తాజా వాణిజ్య సుంకాలపై నెలకొన్న ఆందోళనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ...

Read moreDetails

2023 తర్వాత తొలిసారి కీలక వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్‌ ఆఫ్‌ కొరియా

దక్షిణ కొరియా సెంట్రల్‌ బ్యాంక్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ కొరియా (BOK) దాదాపు రెండేళ్ల తర్వాత కీలక వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2023 తర్వాత ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు సహకరించండి: కొరియా కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

సెమీ కండక్టర్‌ మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా, ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 4.0ను బలోపేతం చేయడానికి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు, చిప్‌ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ...

Read moreDetails

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా ...

Read moreDetails

అదానీ ఎంటర్‌ప్రైజెస్ క్యూఐపీ ఇష్యూ పరిమాణం రూ.15,000 కోట్లకు పెంపు

అదానీ ఎంటర్‌ప్రైజెస్ అర్హులైన సంస్థాగత మదుపర్ల (QIP)కు షేర్ల జారీ పరిమాణాన్ని పెంచింది. తొలుత రూ.10,000 కోట్లుగా నిర్ణయించిన ఈ ఇష్యూను ఇప్పుడు రూ.15,000 కోట్లకు పెంచినట్లు ...

Read moreDetails

వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఐటీ, రియాల్టీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాల షేర్లు ...

Read moreDetails

దేశీయ మార్కెట్లకు ఊరట – వరుస నష్టాల తర్వాత సూచీల రికవరీ

విదేశీ మార్కెట్లలో వచ్చిన సానుకూల సంకేతాలు, అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుదలతో దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. పెట్టుబడిదారుల్లో ...

Read moreDetails

ఏడాదిలో ట్రంప్ ఆర్గనైజేషన్‌కు 2.2 బిలియన్ డాలర్ల ఆదాయం

అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యం భారీ వృద్ధి నమోదు చేసింది. తాజా అధికారిక ఆర్థిక నివేదిక ప్రకారం, 2025 సంవత్సరంలో ...

Read moreDetails

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు

వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఊరటనిచ్చే విధంగా చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.183 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పశ్చిమాసియాలో ...

Read moreDetails

అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగింపు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. ఐటీ, చమురు–గ్యాస్‌, అలాగే కొన్ని బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడం సూచీలపై ప్రతికూల ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగింపు.. సెన్సెక్స్ 372 పాయింట్లు డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అలాగే క్రూడాయిల్ ధరల పెరుగుదల మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ...

Read moreDetails

వర్షాలు, ఉష్ణోగ్రతల తగ్గుదలతో ఏసీ అమ్మకాలు తగ్గాయి

జూన్ త్రైమాసికంలో వాతావరణ సంబంధిత అంతరాయాలు, అధిక ధరలు ఎయిర్ కండిషనర్ (ఏసీ) మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపాయి. దీంతో గిరాకీ అస్థిరంగా కొనసాగినట్లు పరిశ్రమ వర్గాలు ...

Read moreDetails

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డుపై మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి అసంతృప్తి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డుపై మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలపై అంతర్గత సమీక్ష చేయకుండా న్యాయ సంస్థలను ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగింపు: సెన్సెక్స్ 790 పాయింట్లు జంప్

అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడం సూచీలకు ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(23-06-2026)

అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, అమెరికా–ఇరాన్ చర్చల ప్రభావంతో బంగారం–వెండి ధరల్లో ఈరోజు తగ్గుదల కనిపిస్తోంది. బంగారం ధరలు 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): సుమారు ...

Read moreDetails

చమురు ధరలు తగ్గుదలతో మార్కెట్లకు ఊతం: సెన్సెక్స్ లాభాల్లో ముగింపు

అమెరికా–ఇరాన్‌ మధ్య చర్చలు పురోగమిస్తుండటంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గాయి. దీంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఈ ప్రభావంతో దేశీయ స్టాక్‌ సూచీలు కూడా ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగింపు – సెన్సెక్స్‌ 291 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్లు పెరుగుదల

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల దిగువన కొనసాగడం ...

Read moreDetails

భారత్ ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది – ఏడీబీ

ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోందని తెలిపింది. దేశ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టుల కోసం ...

Read moreDetails

భారత్–ఐరోపా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2027 నాటికి అమల్లోకి వచ్చే అవకాశం – పీయూష్ గోయల్

భారత్–ఐరోపా సమాఖ్య (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై సంతకాలు 2026 డిసెంబరు నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని, 2027 ఫిబ్రవరి–మార్చి నాటికి ఈ ఒప్పందం ...

Read moreDetails

రష్యా నుంచి భారీగా పెరిగిన చమురు దిగుమతులు – భారత్‌కు అగ్ర సరఫరాదారుగా నిలిచింది

పశ్చిమాసియా పరిణామాలు ఎలా ఉన్నా దేశంలో చమురు, గ్యాస్ సరఫరాలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూసేందుకు భారతీయ సంస్థలు భారీగా దిగుమతులు పెంచుతున్నాయి. ఈ క్రమంలో జూన్ ...

Read moreDetails

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం: సెన్సెక్స్ 800 పాయింట్లు పతనం

దేశీయ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న మిశ్రమ సంకేతాలతో పాటు దేశీయంగా ఐటీ రంగ షేర్లలో భారీ అమ్మకాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని ...

Read moreDetails

అరబ్ దేశాలు చమురు ఎగుమతులు పునఃప్రారంభానికి సిద్ధమవుతున్నాయి

అమెరికా–ఇరాన్ ఒప్పందం అనంతరం హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) తిరిగి తెరుచుకోవడంతో అరబ్ దేశాలు చమురు ఎగుమతులు మళ్లీ ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ...

Read moreDetails

నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయ నియామకం

దేశంలోని అన్ని ప్రధాన గణాంక కార్యకలాపాలను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ అయిన నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ (NSC)కి కొత్త ఛైర్మన్‌గా సైబల్ ఛటోపాధ్యాయను ప్రభుత్వం నియమించింది. ఈ ...

Read moreDetails

ఐపీఓ ద్వారా 6% వాటా విక్రయానికి ప్రణాళిక, విలువ రూ.30,000 కోట్లు

మదుపర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) త్వరలో సాకారం కాబోతోంది. ఈ దిశగా ఎన్‌ఎస్‌ఈ, బుధవారం మార్కెట్ల నియంత్రణ ...

Read moreDetails

చమురు ఎగుమతుల కోసం కొత్త పైప్‌లైన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న యూఏఈ

ఇరాన్, అమెరికా మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హర్మూజ్ జలసంధి త్వరలో తిరిగి తెరుచుకుంటుందా అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే ఈ జలసంధిపై ...

Read moreDetails

భారత్‌లో వెంటనే ఇంధన ధరలు తగ్గించలేమని కేంద్రం స్పష్టీకరణ

అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న సంక్షోభానికి కొంతమేర ఉపశమనం లభించినట్లు భావిస్తున్నారు. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గే ...

Read moreDetails

2026లో ఇప్పటివరకు 23 ఐపీఓల ద్వారా రూ.27,000 కోట్ల సమీకరణ; మార్కెట్‌లో ఒడుదొడుకుల ప్రభావం

2026లో ఇప్పటివరకు ప్రాథమిక మార్కెట్‌లో 23 సంస్థలు ఐపీఓల ద్వారా రూ.27,000 కోట్ల నిధులు సమీకరించాయి. అయితే మార్కెట్‌లో పెరుగుతున్న అనిశ్చితి మరియు ఒడుదొడుకుల కారణంగా ఈ ...

Read moreDetails

చమురు ధరలు చల్లారడంతో స్టాక్ మార్కెట్ల జోష్.. సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ప్రకటించడంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. దీనితో అంతర్జాతీయ మార్కెట్లో ముడి ...

Read moreDetails

జులై నుంచి రోజుకు 1.88 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంపు – ఒపెక్‌+ నిర్ణయం

పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో, ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్‌+ మార్కెట్లకు ఉపశమనం కలిగించే నిర్ణయం ...

Read moreDetails

భారత్‌లో ఇంధన నిల్వలకు ఢోకా లేదు – కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి

దేశంలో ఇంధన భద్రతకు ఎలాంటి ముప్పు లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ...

Read moreDetails

వ్యవసాయ, పారిశ్రామిక దిగుమతులపై టారిఫ్‌లు తగ్గించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవసాయం, పరిశ్రమల్లో ఉపయోగించే దిగుమతి ఉపకరణాలపై విధించిన సుంకాలను తగ్గించారు. గతంలో 25%గా ఉన్న టారిఫ్‌లను 15%కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ...

Read moreDetails

మేలో రాష్ట్రానికి రూ.3,037 కోట్ల నికర జీఎస్టీ వసూళ్లు

రాష్ట్రంలో మే నెలకు సంబంధించిన నికర జీఎస్టీ (GST) వసూళ్లు రూ.3,037 కోట్లకు చేరుకుని గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది మే నెలలో నమోదైన ...

Read moreDetails

వాణిజ్య సిలిండర్ల ధరలను పెంచిన ఐవోసీ

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) వాణిజ్య సిలిండర్‌ ధరలను మరోసారి పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం 19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.42 వరకు ధర ...

Read moreDetails

చైనాకు ఆంధ్రా బియ్యం

ఆంధ్రప్రదేశ్‌ కోస్తా ప్రాంత రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్టు కొత్త రికార్డు నమోదు చేసింది. ఒకే రోజు, ఒకే ఆర్డర్‌లో మొత్తం 2,700 టన్నుల ...

Read moreDetails

నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్‌ 142 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుధవారం ఒడిదుడుకులు కొనసాగాయి. ప్రారంభం నుంచే జాగ్రత్త ధోరణి కనిపించగా, చివరికి ప్రధాన సూచీలు నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ ...

Read moreDetails

మార్కెట్‌ మళ్లీ నష్టాల్లోకి..

భారత స్టాక్‌ మార్కెట్లో రెండు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. గ్లోబల్‌ పరిణామాలు, ముఖ్యంగా దక్షిణ ఇరాన్‌లో అమెరికా సైనిక దాడుల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు, ఇరు ...

Read moreDetails

రూపాయి బలహీనతపై ఆందోళన అవసరం లేదు: అరవింద్ పనగారియా

Arvind Panagariya రూపాయి విలువ పతనంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం, గ్లోబల్ అనిశ్చితుల నేపథ్యంలో రూపాయి విలువ తగ్గడం సహజమేనని పేర్కొన్నారు. ఈ ...

Read moreDetails

భారత్‌కు మూడో అతిపెద్ద చమురు సరఫరాదారుగా వెనెజువెలా

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హర్మూజ్ మార్గంలో అంతరాయాల నేపథ్యంలో భారత్ తన చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంటోంది. ఈ క్రమంలో చౌకగా లభిస్తున్న వెనెజువెలా క్రూడ్ ఆయిల్‌ను భారీగా ...

Read moreDetails

హెచ్‌డీఎఫ్‌సీ ఉద్యోగులకు వారానికి 2 రోజుల వర్క్ ఫ్రమ్ హోం

HDFC Bank ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అమలు చేస్తోంది. అంతర్జాతీయ ముడి చమురు సంక్షోభం నేపథ్యంలో ఖర్చులను నియంత్రించాలన్న దిశలో ...

Read moreDetails

భారీ నష్టాల తర్వాత పుంజుకున్న దేశీయ సూచీలు – స్వల్ప లాభాలతో ముగింపు

ఆరంభంలో భారీ నష్టాల్లోకి జారిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు, తర్వాత బలంగా కోలుకుని చివరకు స్వల్ప లాభాలతో సెషన్‌ను ముగించాయి. ఐటీ రంగం, కొన్ని బ్లూచిప్ షేర్లలో ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(18-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

మార్కెట్ క్యాప్‌లో రెండో స్థానానికి ఎయిర్‌టెల్.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను దాటిన టెలికాం దిగ్గజం

టెలికాం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరించింది. ప్రైవేటు రంగానికి చెందిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను వెనక్కి నెట్టి ...

Read moreDetails

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పతనం

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలపై పెరుగుతున్న ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ...

Read moreDetails

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. స్టాక్ మార్కెట్లలో కొనసాగనున్న ఊగిసలాట

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరలపై కొనసాగుతున్న ఆందోళనలు భారత స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. శాంతి చర్చలు సానుకూల ఫలితాలు ఇవ్వకపోతే ఈ ...

Read moreDetails

సీఎన్‌జీ ధర మరోసారి పెంపు.. కిలోకు రూ.1 పెంచిన కంపెనీలు

దిల్లీలో సీఎన్‌జీ (కంప్రెస్టెడ్ నేచురల్ గ్యాస్) ధరలు మరోసారి పెరిగాయి. కిలోకు రూ.1 చొప్పున పెంపును సంస్థలు ఆదివారం ప్రకటించాయి. అంతకుముందు గత గురువారం కిలోకు రూ.2 ...

Read moreDetails

రెండో రోజు వరుసగా లాభాల్లో ముగిసిన సూచీలు

గురువారం స్టాక్‌ మార్కెట్లు ఆరంభం నుంచి ముగింపు వరకు తీవ్ర ఊగిసలాటలకు లోనయ్యాయి. అయినప్పటికీ టెలికాం, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకింగ్ రంగాల్లో భారీగా కొనుగోళ్లు నమోదవడంతో ప్రధాన ...

Read moreDetails

టాటా మోటార్స్‌కు భారీ లాభాలు.. 200% డివిడెండ్ ప్రకటన

దేశీయ వాణిజ్య వాహన దిగ్గజం టాటా మోటార్స్ మార్చి త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.1,793 కోట్లకు చేరగా, ...

Read moreDetails

స్వల్ప లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు – నిఫ్టీ 23,400 ఎగువన స్థిరం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్న సూచీలు ఆరంభ నష్టాల నుంచి కోలుకుని చివరకు లాభాల్లో స్థిరపడ్డాయి. మెటల్‌, ...

Read moreDetails

భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ సంకేతాలు, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ ఉద్రిక్తతలు కలసి మార్కెట్‌ను ...

Read moreDetails

కెనరా బ్యాంక్ త్రైమాసిక లాభం రూ.4,506 కోట్లు

Canara Bank 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.4,506 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News