Tag: Guntur

ప్రేమకు అడ్డొస్తుందని కన్నతల్లినే కడతేర్చింది

ప్రేమ వ్యవహారానికి తల్లి అడ్డుగా వస్తోందన్న కారణంతో కుమార్తె.. తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం ...

Read moreDetails

అమ్మవారి మంగళసూత్రం చోరీ.. అర్చకుడి ఇంట్లో లభ్యం

ఆలయంలోని భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్రం ఇటీవల కనిపించకుండా పోయింది. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది. శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 14న ...

Read moreDetails

20 ఏళ్ల పగ.. చివరికి పంజా విసిరింది!

గుంటూరులో పాత కక్షలు మరోసారి భగ్గుమన్నాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న పగకు ఓ వ్యక్తి దారుణ హత్యతో ముగింపు పలికిన ఘటన కలకలం రేపుతోంది. ప్రత్యర్థుల ...

Read moreDetails

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. ప్రయాణికులతో వెళ్తున్న ...

Read moreDetails

పుస్తక ప్రియులకు గుడ్‌న్యూస్‌.. గ్రంథాలయాల్లో డిజిటల్‌ సేవలు

విజ్ఞానం, వివేకం, వికాసంతోపాటు ఉత్తమ భవిష్యత్తుకు పుస్తకాలు పునాది. అయితే మారుతున్న కాలంతో పాటు పుస్తక పఠనం క్రమంగా తగ్గిపోతోంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో చిన్నారుల నుంచి ...

Read moreDetails

నంది పురస్కార గ్రహీత కృష్ణేశ్వరరావు కన్నుమూత

తెలుగు రంగస్థల, సినీ రంగాలకు చెందిన ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు వైఎస్‌ కృష్ణేశ్వరరావు (71) కన్నుమూశారు. గుంటూరు ఏటీ అగ్రహారంలోని తన నివాసంలో మంగళవారం తుదిశ్వాస ...

Read moreDetails

లారీని ఢీకొన్న కారు.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె షేక్‌ ఆసిఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం స్నేహితులతో కలిసి చీరాల బీచ్‌కు వెళ్తుండగా గుంటూరు నగర శివారులోని ...

Read moreDetails

పల్నాడులో కలకలం.. ప్రేమించిన యువతినే హతమార్చిన విద్యార్థి

పల్నాడు జిల్లాలో ప్రేమ వ్యవహారం విషాదాంతమైంది. గుంటూరులోని ఓ కళాశాలలో బీటెక్‌ చదువుతున్న బాల సైదులు.. అదే కళాశాలలో చదువుతున్న ఓ యువతితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ...

Read moreDetails

రూ.50కే సన్నబియ్యం.. రూ.52కే స్టీమ్‌ రైస్‌

గుంటూరు నగరంలోని పేదలు, సామాన్యులకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. చుట్టిగుంట రైతు ...

Read moreDetails

గుంటూరు మహిళపై దాడి ఘటన.. హోం మంత్రి అనిత ఆగ్రహం

గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ...

Read moreDetails

ప్రపంచ స్ట్రోక్‌ ఆర్గనైజేషన్‌ బోర్డులో గుంటూరు డాక్టర్‌ పి.విజయకు చోటు

గుంటూరుకు చెందిన ప్రముఖ న్యూరాలజిస్టు డాక్టర్‌ పి. విజయ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు సాధించారు. లలితా పీవీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో న్యూరోసైన్సెస్‌ విభాగాధిపతిగా, ...

Read moreDetails

డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల.. 11,303 మంది అభ్యర్థులు అర్హత

డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఈ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం గుంటూరులోని తన కార్యాలయంలో డీఈఈ సెట్‌ కన్వీనర్‌ ...

Read moreDetails

గుంటూరులో భారీ చోరీ.. రూ.8 లక్షల విలువైన వెండి, బంగారు నగలు అపహరణ

గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెం గ్రామంలో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. శ్రీశైలం కాలనీలో నివాసం ఉంటున్న కోటేశ్వరరావు ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు, ఇంటి తాళాలు ...

Read moreDetails

120 టన్నుల చికెన్‌ వ్యర్థాలు స్వాధీనం

ఆహార భద్రత, ప్రజారోగ్యానికి ముప్పుగా మారే అక్రమ కార్యకలాపాలపై పోలీసులు భారీ ఆపరేషన్‌ చేపట్టారు. నగరంలోని హెచ్‌ ఫాస్ట్‌ పోలీసుల బృందం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో చికెన్‌ ...

Read moreDetails

ఉద్యోగ విరమణ రోజున 62 రౌండ్లు పరిగెత్తిన ఏఎస్‌ఐ రాజశేఖర్‌

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన Rajasekhar ఆదివారం 44 ఏళ్ల సుదీర్ఘ పోలీసు సేవ అనంతరం ఉద్యోగవిరమణ పొందారు. ...

Read moreDetails

గుంటూరు జీజీహెచ్‌లో రోగి ఆత్మహత్య ఘటన

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్‌)లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్‌ (తాపీ మేస్త్రీ) కిడ్నీ సంబంధిత ...

Read moreDetails

ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ తమ్మా శ్రీనివాసరెడ్డికి ప్రతిష్ఠాత్మక మ్యాప్స్ అవార్డు

విజయవాడకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ తమ్మా శ్రీనివాసరెడ్డి ప్రతిష్ఠాత్మకమైన మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ (MAPS) పురస్కారానికి ఎంపికయ్యారు. ఫొటోగ్రఫీలో ఆయన చూపిన ...

Read moreDetails

ఏపీలో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో ...

Read moreDetails

వచ్చే నెల 9 నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ ప్రారంభం

విశాఖపట్నం వేదికగా వచ్చే నెల 9న ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌ (APL) ప్రారంభం కానుందని ఆంధ్రా క్రికెట్ సంఘం (ACA) అధ్యక్షుడు, ఎంపీ కేశినేని శివనాథ్‌ మంగళవారం ...

Read moreDetails

బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక

భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన ...

Read moreDetails

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై ...

Read moreDetails

అరుదైన గౌరవం అందుకున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు

Justice Lavu Nageswara Raoకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. లండన్‌లోని చారిత్రక న్యాయ సంస్థ Inner Temple గౌరవ బెంచర్‌గా ఆయన ఎంపికయ్యారు.ఈ పదవికి ...

Read moreDetails

గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద మంటలు

గుంటూరు నగర శివారులోని ఇన్నర్ రింగ్ రోడ్ సమీపంలోని టీచర్స్ కాలనీలో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూగర్భ డ్రైనేజీ పనుల కోసం సంవత్సరాల ...

Read moreDetails

పిడుగురాళ్లలో 45.6 డిగ్రీలు.. ఏపీలో మండుతున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం పల్నాడు ...

Read moreDetails

దుగ్గిరాల పసుపు మార్కెట్‌లో కొనుగోళ్లు నిలిపివేసిన వ్యాపారులు

గుంటూరు జిల్లా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డులో వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెండరు ధర ప్రకారం పసుపు కొనుగోలు చేయాలని ...

Read moreDetails

ఇంటర్ ఫలితాల్లో భారీ తప్పిదం..

ఇంటర్మీడియట్ ఫలితాల్లో చోటుచేసుకున్న భారీ తప్పిదం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన కర్లపూడి కావ్య అనే విద్యార్థిని ఇంటర్ ద్వితీయ సంవత్సరం ...

Read moreDetails

హైదరాబాద్ లేడీస్ హాస్టల్‌లో మహిళ మృతదేహం కలకలం

హైదరాబాద్‌లోని పంజాగుట్ట డివిజన్ మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మధురానగర్‌లో ఉన్న భార్గవి లేడీస్ హాస్టల్ భవనం టెర్రస్‌పై నివసిస్తున్న హారిక (40) ...

Read moreDetails

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమలాయపాలెం మండలం మేకలతండా అడ్డరోడ్డు వద్ద ఖమ్మం-వరంగల్ ప్రధాన రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు భారీ వేగంతో ...

Read moreDetails

కేఫే అనుకున్నా… ఇది ఇస్త్రీ షాప్!

సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ వెళ్లేటప్పుడు ఒక్కసారిగా కళ్ళు ఆగిపోయేలా చేసిన ఈ దృశ్యం గుంటూరులో కనిపించింది. బయట నుంచి చూస్తే ఇది ఒక ట్రెండీ కేఫేలా ...

Read moreDetails

పదో తరగతి విద్యార్థుల ఘర్షణలో విషాదం… ఒకరి మృతి, కలెక్టరేట్ ఎదుట నిరసన

గుంటూరు నగరంలోని కొత్తపేటలో ఉన్న శ్రీ కాసు శాయమ్మ హైస్కూల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ విషాదానికి దారితీసింది. చిన్న గొడవగా ప్రారంభమైన ...

Read moreDetails

గుంటూరులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ: వేలాదిగా తరలివచ్చిన అభ్యర్థులు!

గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ANU) మైదానం వద్ద తెల్లవారుజామున నుంచే భారీ సందడి కనిపించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో చేరాలనే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల నలుమూలల ...

Read moreDetails

రెండో రోజూ కొనసాగిన సునీల్ కుమార్ నాయక్ విచారణ

ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీఐడీ కస్టోడియల్ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్‌పై విచారణ రెండో రోజూ కొనసాగింది. గుంటూరులోని సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో ...

Read moreDetails

రఘురామకృష్ణంరాజు కేసు: విచారణకు హాజరైన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్

గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారి ఎస్పీ దామోదర్ ముందుకు వచ్చి ఆయన తన వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ కేసులో విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించిన ...

Read moreDetails

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక భారీ అగ్నిప్రమాదం..

గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వెనుక ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ...

Read moreDetails

ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి

బాపట్ల జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాడరేవు–పిడుగురాళ్ల మార్గంలో జరిగిన ఈ ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థిని సహస్ర (20) ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల వివరాల ప్రకారం… ...

Read moreDetails

పాతగుంటూరులో సిలిండర్ చోరీ

పాతగుంటూరు బాలాజీ నగర్ నాలుగవ లైనులో నివసిస్తున్న ఓ కుటుంబానికి అప్రతീക്ഷిత షాక్ తగిలింది. ఇంటి వద్ద ఉంచిన గ్యాస్ సిలిండర్‌ను ఓ ఆగంతకుడు దొంగిలించి పరారయ్యాడు. ...

Read moreDetails

మంగళగిరి ఆలయంలో సినిమా షూటింగ్ సందడి

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఈరోజు సినీ సందడితో కళకళలాడింది. ప్రసిద్ధి చెందిన పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిసరాల్లో సినిమా షూటింగ్ నిర్వహించడంతో స్థానికులు, భక్తులు ఆసక్తిగా వీక్షించారు. ...

Read moreDetails

చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద అనుమతుల్లేకుండా హోర్డింగులు | వాకర్స్ ఆందోళన

చుట్టుగుంట – చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా భారీ హోర్డింగులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంపై వాకర్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ...

Read moreDetails

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపు పనులు ప్రారంభం.

గుంటూరు నగరంలోని కీలకమైన శంకర్ విలాస్ బ్రిడ్జిని ముక్కలుగా కట్ చేసి భారీ క్రేన్ల సహాయంతో తొలగిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పాత బ్రిడ్జి తొలగింపు ...

Read moreDetails

గుంటూరు జిల్లాలో వాగుల ఉధృతి – కొండపాటూరు, అప్పాపురం ప్రాంతాల్లో వరద

గుంటూరు జిల్లా పలు మండలాల్లో వర్షాల ప్రభావంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కాకుమాని మండలం కొండపాటూరు వద్ద నల్లమల వాగు ఉధృతి పెరిగింది. కట్టల ఎత్తు తక్కువగా ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News