Tag: PolicyUpdate

హెచ్-1బీ వీసా ఫీజు పెంపు చట్టబద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది

ఫెడరల్ కోర్టు హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన ట్రంప్ నిర్ణయాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఈ తీర్పుతో అమెరికా వలస విధానాల్లో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ...

Read moreDetails

వ్యవసాయ, పారిశ్రామిక దిగుమతులపై టారిఫ్‌లు తగ్గించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవసాయం, పరిశ్రమల్లో ఉపయోగించే దిగుమతి ఉపకరణాలపై విధించిన సుంకాలను తగ్గించారు. గతంలో 25%గా ఉన్న టారిఫ్‌లను 15%కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ...

Read moreDetails

గ్రీన్‌కార్డ్ దరఖాస్తులపై యూఎస్ యూటర్న్ తీసుకున్నట్లు డీహెచ్‌ఎస్ స్పష్టం

అమెరికాలో గ్రీన్‌కార్డ్ నిబంధనలపై నెలకొన్న గందరగోళానికి తాజాగా స్పష్టత వచ్చింది. గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో వలసదారులు అమెరికాను విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని Department ...

Read moreDetails

సింగరేణిలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రారంభించాలని కిషన్‌రెడ్డి పిలుపు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. సింగరేణి సంస్థలో బొగ్గు గ్యాసిఫికేషన్ (Coal Gasification) ప్రాజెక్టును వెంటనే ...

Read moreDetails

ఏడాది పాటు గోల్డ్ కొనొద్దు.. ఆర్థిక స్థిరత్వం కోసం మోదీ సూచన

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించినట్లు సమాచారం. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ...

Read moreDetails

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రవేశ ప్రక్రియ కొనసాగించాలి

ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులను ఆదేశించారు. ప్రవేశాల ప్రక్రియకు సమయం తక్కువగా ఉండడం, అలాగే ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యలో ...

Read moreDetails

జనగణనలో ప్రతి పౌరుడు తప్పనిసరిగా పాల్గొనాలి – ప్రధాని మోదీ పిలుపు

జనగణన అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామ్యం కావడం బాధ్యతగా భావించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనగణన-2027లో ...

Read moreDetails

అర్ధరాత్రి బార్‌ల వద్ద ఫొటోలు తప్పనిసరి కాదు

రాష్ట్రంలో బార్‌లు అర్ధరాత్రి 12 గంటలకు మూసేశారో లేదో నిర్ధారించేందుకు కానిస్టేబుళ్లు స్వయంగా వెళ్లి ఫొటోలు తీసి ‘ఎక్సైజ్‌ ఐ’ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సిన నిబంధనను ఎక్సైజ్‌ ...

Read moreDetails

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ప్రచారం అవాస్తవం

పెట్రోల్‌, డీజిల్ ధరలు పెరగనున్నాయన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం లీటరుకు రూ.25–28 వరకు ధరలు పెరగవచ్చని వచ్చిన కొన్ని మీడియా కథనాలు ...

Read moreDetails

సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ టారిఫ్‌లకు భారీ రిఫండ్

అమెరికా సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ట్రంప్ విధించిన టారిఫ్‌ల రిఫండ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద టారిఫ్ రిఫండ్‌గా ఇది నిలుస్తోంది. Donald Trump ...

Read moreDetails

ఐటీ నిపుణులకు భారీ షాక్: గ్రీన్‌కార్డ్ కలపై నీళ్లు చల్లిన ట్రంప్ సర్కార్!

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు అత్యంత కీలకమైన హెచ్‌-1బీ (H-1B) వీసా నిబంధనలను ట్రంప్ సర్కారు మరింత కఠినతరం చేస్తోంది. 'అమెరికా ఫస్ట్' విధానంలో ...

Read moreDetails

పరిశ్రమలకు గ్రీన్ సిగ్నల్.. నిబంధనల్లో భారీ కోతకు సీఎం ఆదేశం

పరిశ్రమల ఏర్పాటులో వేగం పెంచేందుకు, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని N. Chandrababu Naidu స్పష్టం చేశారు. సచివాలయంలో కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి Sandeep Poundrik ...

Read moreDetails

ఓటర్ల సమగ్ర సవరణకు బ్రేక్… జూన్‌లో రీషెడ్యూల్

రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో ప్రారంభించాల్సిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వేను ఎన్నికల సంఘం జూన్ నెలకు వాయిదా వేసింది. ఏప్రిల్, మే నెలల్లో ...

Read moreDetails

వడ్డీ రేట్లు యథాతథం… ఆర్‌బీఐ కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక విధాన నిర్ణయం తీసుకుని, రెపో రేటును 5.25% వద్ద యథాతథంగా కొనసాగించింది. బ్యాంకులు వడ్డీ రేట్లు నిర్ణయించడానికి ఇది ...

Read moreDetails

ఎన్‌బీఎఫ్‌సీలకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు

బ్యాంకింగ్ మరియు బ్యాంకింగేతర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్‌బీఎఫ్‌సీల (NBFCs) కోసం కొత్త ...

Read moreDetails

రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి రాజధాని ఫైనల్

ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను సవరిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఈ నెల 1, ...

Read moreDetails

పాత పెట్టుబడులకు ట్యాక్స్ రిలీఫ్.. సీబీడీటీ క్లియర్ 

పాత పెట్టుబడులపై పన్ను విధిస్తారనే పరిశ్రమ వర్గాల ఆందోళనలకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కీలక నిర్ణయంతో చెక్ పెట్టింది. 2017 ఏప్రిల్‌ 1కు ముందు ...

Read moreDetails

పెట్రోకెమికల్ రంగానికి గుడ్ న్యూస్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ ...

Read moreDetails

పార్లమెంట్‌కు బ్రేక్ మాత్రమే, పూర్తి ముగింపు కాదు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగియనున్నప్పటికీ, ఇవి పూర్తిగా నిరవధికంగా వాయిదా పడకపోవచ్చని సమాచారం. ప్రభుత్వం ఈ నెల మూడో వారంలో మరో 2–3 రోజులపాటు ప్రత్యేక ...

Read moreDetails

గ్యాస్‌ కొరత షాక్‌.. మళ్లీ కిరోసిన్‌ కాలం మొదలైందా..?

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్‌ జలసంధి ప్రాంతంలో రవాణా అంతరాయం ఏర్పడడంతో భారత్‌లో గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ...

Read moreDetails

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టత

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై నెలకొన్న అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం లేదా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం ...

Read moreDetails

ఎరువుల సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశంలో రైతులకు అవసరమైనంత ఎరువుల నిల్వలు ఉన్నాయని ...

Read moreDetails

ఆర్డీటీకి గుడ్ న్యూస్ – విదేశీ నిధులకు గ్రీన్ సిగ్నల్

అనంతపురం జిల్లాకు కేంద్రం శుభవార్త అందించింది. Rural Development Trust (ఆర్డీటీ)కు విదేశీ నిధులు పొందేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి మళ్లీ లభించింది. ఈ మేరకు సంస్థ ...

Read moreDetails

విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు

విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థనల్లో కూడా ...

Read moreDetails

ప్రతి కలెక్టర్ నెలకు 8 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన మరింత ప్రజలకు చేరువ కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రతి జిల్లా కలెక్టర్ నెలకు కనీసం 8 ...

Read moreDetails

విద్యార్థులకు అల్పాహారం, పాలు… ఏఐ బోధనకు శ్రీకారం

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా తల్లిదండ్రులపై ...

Read moreDetails

ఇకపై ‘స్వర్ణ గ్రామ’, ‘స్వర్ణ వార్డు’లు -పేర్ల మార్పుకు శాసనసభ ఆమోదం

గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను ‘స్వర్ణ గ్రామ’, ‘స్వర్ణ వార్డు’లుగా మార్చే చట్ట సవరణకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులకు ...

Read moreDetails

వ్యవసాయ ఎగుమతులకు సుంక రాయితీల్లో కోతలు లేవు: కేంద్రం స్పష్టీకరణ

ఎగుమతిదారులకు మద్దతుగా అమలు చేస్తున్న రిమిషన్‌ ఆఫ్‌ డ్యూటీస్‌ అండ్‌ టాక్సెస్‌ ఆన్‌ ఎక్స్‌పోర్టెడ్‌ ప్రోడక్ట్స్‌ (RoDTEP) పథకం కింద రేట్లను సగానికి తగ్గించినప్పటికీ, తగ్గింపు వ్యవసాయ ...

Read moreDetails

ఏపీ ఆడపడుచులకు గుడ్ న్యూస్ ఆడబిడ్డ నిధి’పై శాసనమండలిలో కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అత్యంత కీలకమైన హామీ 'ఆడబిడ్డ నిధి' అమలుపై శాసనమండలి వేదికగా స్పష్టత ఇచ్చింది. మహిళల ఖాతాల్లో నెలకు ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News