Tag: Vijayawada

విజయవాడ ట్రాఫిక్ డీసీపీపై అసభ్య కామెంట్లు – సైబర్ క్రైమ్ కేసు నమోదు

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తును వేగవంతం చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఫేస్‌బుక్ ఐడీల అసలు యజమానులను గుర్తించేందుకు సాంకేతిక ...

Read moreDetails

రామ్‌చరణ్ ‘పెద్ది’ కోసం ఎంతైనా కష్టపడతా: విజయవాడ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వ్యాఖ్యలు

రామ్‌చరణ్ ‘పెద్ది’ కోసం భావోద్వేగ వ్యాఖ్యలు.. విజయవాడ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఏమన్నారంటే? విజయవాడలో సోమవారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో రామ్‌చరణ్ ‘పెద్ది’ సినిమాపై తన మనసులోని భావాలను ...

Read moreDetails

ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ తమ్మా శ్రీనివాసరెడ్డికి ప్రతిష్ఠాత్మక మ్యాప్స్ అవార్డు

విజయవాడకు చెందిన ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ తమ్మా శ్రీనివాసరెడ్డి ప్రతిష్ఠాత్మకమైన మాస్టర్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ (MAPS) పురస్కారానికి ఎంపికయ్యారు. ఫొటోగ్రఫీలో ఆయన చూపిన ...

Read moreDetails

ఏపీలో త్వరలో 750 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించిన వివరాల ప్రకారం, త్వరలో ...

Read moreDetails

మండే ఎండలు.. ఆకస్మిక వర్షాలతో రాష్ట్రంలో వింత వాతావరణం

ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఒకవైపు మండే ఎండలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు ఆకస్మికంగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను ఆశ్చర్యానికి ...

Read moreDetails

విజయవాడలో విషాదం.. విద్యుదాఘాతంతో ఐదేళ్ల బాలిక మృతి

విజయవాడలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం, భద్రతా చర్యల లోపం కారణంగా ఐదేళ్ల చిన్నారి విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ...

Read moreDetails

కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో విద్యుత్‌ సమస్యల పై మంత్రి అత్యవసర సమీక్ష

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల విద్యుత్‌ సరఫరా దెబ్బతింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ...

Read moreDetails

బుధవారం 68 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక

భానుడి భగభగలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన ...

Read moreDetails

స్కాన్‌ చేసి ఆర్గానిక్‌ ఉత్పత్తులు కొనండి

Vijayawada లో ఆర్గానిక్‌ ఉత్పత్తుల విక్రయంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. రైతు సాధికార సంస్థ విక్రయించే ప్రతి ఆర్గానిక్‌ ఉత్పత్తికి ప్రత్యేక క్యూ ఆర్‌ కోడ్‌ను అందుబాటులోకి ...

Read moreDetails

ఏపీలో కోటి ఎంఎస్‌ఎంఈలు లక్ష్యం: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) కీలకమైన పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అన్నారు. విజయవాడలో ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(25-05-2026)

భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల వల్ల గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న ధరలు, నేడు ...

Read moreDetails

దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరగడంతో సామాన్య ప్రజలపై అదనపు భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్‌ పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై ...

Read moreDetails

‘నో వెహికల్ డే’లో భాగంగా సైకిల్‌పై పార్టీ కార్యాలయానికి చేరుకున్న నిమ్మల

జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన ప్రత్యేక ప్రయాణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం ...

Read moreDetails

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’.. విజయవాడలో మంత్రి నారాయణ శ్రీకారం

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. విజయవాడలో మంత్రి నారాయణ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు(23-05-2026)

విజయవాడలో నేటి బంగారం ధరలు మార్కెట్‌లో స్వల్ప మార్పులతో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల (99.9% శుద్ధి) బంగారం గ్రాముకు ₹15,906గా ఉండగా, 22 క్యారెట్ల (91.6% ...

Read moreDetails

జాతీయ స్థాయి సంస్థల్లో ఫిజియోథెరపీ కోర్సులకు నోటిఫికేషన్

ఆరోగ్య సమస్యలు, వైకల్యాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి కోర్సులకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ...

Read moreDetails

నడిరోడ్డుపై జీపులతో బీభత్సం.. బెజవాడలో యువకుల యాక్షన్ సీన్

Vijayawada నగరంలో ఇద్దరు యువకులు నడిరోడ్డుపై జీపులతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది. చిన్ననాటి నుంచి స్నేహితులైన ఇద్దరి మధ్య ఓ యువతి ...

Read moreDetails

ఏపీ టూరిజంలో కొత్త అధ్యాయం – 10 ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలు

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 ప్రాంతాల్లో సీ ప్లేన్ సేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు ...

Read moreDetails

పిడుగురాళ్లలో 45.6 డిగ్రీలు.. ఏపీలో మండుతున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారుతోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం పల్నాడు ...

Read moreDetails

నైరుతి రుతుపవనాల వేగం పెరుగుదల: మే 26కి కేరళ తాకే అవకాశం

వాయవ్య అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, కోస్తాంధ్ర, కేరళ, కర్ణాటక, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి ...

Read moreDetails

కూటమి ప్రభుత్వానికి మద్దతుగా కృష్ణానదిలో మత్స్యకారుల భారీ బోట్ల ర్యాలీ

విజయవాడలో కృష్ణానదిపై మత్స్యకారులు భారీ స్థాయిలో బోట్ల ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గంగపుత్రులు తమ బోట్లతో ప్రత్యేక ప్రదర్శన ...

Read moreDetails

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

తిరుమల తరహాలో బెజవాడ దుర్గగుడి హైటెక్ సేవలకు రెడీ అవుతోంది. దేవస్థానం ఇప్పటివరకు టెక్నాలజీ అంటే బ్యాంకులు… ఆఫీసులు… కార్పొరేట్ కంపెనీలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు ...

Read moreDetails

హనుమాన్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ వద్ద చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి ...

Read moreDetails

మే 12 వేడుకలకు ఇంద్రకీలాద్రి సర్వసిద్ధం

Indrakeeladriపై మే 12న Hanuman Jayanti వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దుర్గగుడి అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ...

Read moreDetails

ఏపీలో ఇంధన కొరత ‘నో స్టాక్’ బోర్డులతో వాహనదారుల ఇబ్బందులు

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన కొరత సమస్య రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ సరఫరా సరిగా లేకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కాపురం జిల్లా ...

Read moreDetails

ప్రజల మధ్య సీఎం చంద్రబాబు – క్యాంటీన్‌లో ఆప్యాయ సంభాషణలు

ముఖ్యమంత్రి N. Chandrababu Naidu సామాన్యుడిలా మారి ప్రజలతో మమేకమైన అరుదైన దృశ్యం విజయవాడలో కనిపించింది. తన సతీమణి Nara Bhuvaneswariతో కలిసి Vijayawadaలోని పటమట అన్న ...

Read moreDetails

బస్సులో గొడవ: కండక్టర్‌పై మహిళ దాడి

విజయవాడ నుంచి విసన్నపేటకు వెళ్తున్న బస్సులో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. టికెట్ తీసుకోవాలని అడిగిన కండక్టర్‌పై ఓ మహిళ దాడి చేసింది.బస్సులో ఎక్కిన ఇద్దరు మహిళలు, సింగ్ ...

Read moreDetails

ఈరోజు బంగారం – వెండి ధరలు (28-03-2026)

భారతదేశంలో బంగారం ధరలు, వెండి ధరలు 2026 మార్చి నాటికి గ్లోబల్ మార్కెట్, డిమాండ్–సరఫరా మార్పుల కారణంగా తీవ్ర వోలాటిలిటీ (పెరుగుదల మరియు పడిపోవడం) చూస్తున్నాయి. తాజాగా ...

Read moreDetails

నాబ్ తిప్పితే చాలు… ఇంటికే గ్యాస్ సరఫరా!

పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వినియోగం నగరాల్లో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇది గృహ వినియోగానికి ఒక స్మార్ట్ ప్రత్యామ్నాయంగా మారుతోంది. ముఖ్యంగా రోజువారీ జీవనంలో సౌలభ్యం ...

Read moreDetails

కన్నీటి వీడ్కోలు సీనియర్ జర్నలిస్ట్ పూర్ణచంద్రరావు అంతిమ యాత్ర

శుక్రవారం ABN ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పోతులూరి పూర్ణచంద్రరావు (పూర్ణ) అంతిమ యాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఆయన నివాసం నుండి ప్రారంభమైన యాత్రలో వందలాది జర్నలిస్టులు, అభిమానులు, ...

Read moreDetails

విజయవాడలో మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి ఆరోపణలు

విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లో చదువుతున్న మూడేళ్ల చిన్నారిపై ఓ టీచర్ యాసిడ్‌తో దాడి చేసినట్లు ఆరోపణలు ...

Read moreDetails

చేనేత చీరలతో ‘శారీ వాక్’ సందడి..

విజయవాడలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా “శారీ వాక్” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చేనేత కార్మికులకు మద్దతు తెలియజేయాలనే ఉద్దేశంతో మహిళా ప్రజాప్రతినిధులు నేతన్నలు ...

Read moreDetails

పొగమంచుతో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం.. ఆలస్యమైన విమానాలు..!!

గన్నవరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం శుక్రవారం ఉదయం దట్టమైన పొగమంచుతో కప్పుకుంది. తెల్లవారుజామున ఏర్పడిన ఘనమైన పొగమంచు కారణంగా రన్‌వేపై విజిబిలిటీ తీవ్రంగా తగ్గింది. దీంతో విమానాల ల్యాండింగ్, ...

Read moreDetails

ఇంద్రకీలాద్రి కుంభాభిషేకానికి సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఈ నెల 6 నుంచి 8 వరకు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహోత్సవాలకు ముఖ్యమంత్రి ...

Read moreDetails

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి

విజయవాడలోని పవిత్ర Kanaka Durga Temple ఆలయాన్ని తెలంగాణ మంత్రి Komatireddy Venkat Reddy దర్శించుకోవడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మను దర్శించిన ...

Read moreDetails

మంగళగిరిలో విషాదం: టీవీ శబ్దం వివాదంలో భర్త దారుణ హత్య

గుంటూరు జిల్లా మంగళగిరి టిడ్కో (TIDCO) కాలనీలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. కేవలం టీవీ వాల్యూమ్ తగ్గించమన్నందుకు ఆగ్రహంతో ఊగిపోయిన భార్య, భర్తను కత్తితో పొడిచి ...

Read moreDetails

భారతదేశంలో అత్యంత రద్దీగా ఉన్న విజయవాడ స్టేషన్ ఆధునిక రూపం పొందనుంది

ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేయబోతున్నట్లు ప్రకటించారు. రైల్వే డీఆర్ఎం తో భేటీ అయ్యి ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణ పరిస్థితులు, ...

Read moreDetails

పాఠశాల మైదానం నుంచి అంతర్జాతీయ జట్టుకు.. సెపక్ తక్రా బాలికల ప్రస్థానం

‘సెపక్ తక్రా’ (Sepak Takraw) అంటే ఇప్పటికీ చాలామందికి తెలియని క్రీడే. కానీ విజయవాడలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం ఈ అంతర్జాతీయ స్థాయి ఆటలో ...

Read moreDetails

విజయవాడ కృష్ణానదిలో బహిరంగ ఈత పోటీలు!

విజయవాడలోని కృష్ణానది వేదికగా భారతదేశంలోనే అతిపెద్ద బహిరంగ నది ఈత పోటీలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ ఈవెంట్‌ను ...

Read moreDetails

తక్కువ ధరకు బంగారు నాణేలు అంటూ భారీ మోసం.. రూ.20 లక్షలు గాలం

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఇదే అదనుగా తీసుకుని కేటుగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. తక్కువ ధరకు బంగారు నాణేలు ఇస్తామని నమ్మించి రూ.20.25 లక్షలు ...

Read moreDetails

విజయవాడ: ప్రభుత్వ వైద్యకళాశాలలో అనుమానాస్పద స్థితిలో పీజీ విద్యార్థిని మృతి

విజయవాడ వన్‌టౌన్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో చదువుతున్న అనస్తీషియా విభాగం పీజీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని దీపిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం కలకలం రేపింది. బుధవారం సాయంత్రం నుంచి ...

Read moreDetails

విజయవాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ | ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నిర్వహణ

ప్రపంచ క్యాన్సర్ డేను పురస్కరించుకుని ఈనాడు ఈఎఫ్‌ఎం, హెచ్‌సీజీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో భానునగర్ కూడలి నుంచి హెచ్‌సీజీ ...

Read moreDetails

విజయవాడ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హత్య | మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ

విజయవాడ – నగరంలోని విజయవాడ రైల్వే స్టేషన్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. తారాపేట సౌత్‌ వైపు మద్యం మత్తులో స్నేహితులు సాయి, రాము మధ్య ఘర్షణ జరగడంతో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ...

Read moreDetails

విజయవాడ బస్టాండ్‌లో కొత్త సన్నివేశం: మొంథా తుపాను ప్రభావం

విజయవాడ: రాత్రివేళలుగా నిత్యవసర ప్రయాణికులతో గనక కిటకిటలాడే విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టాండ్.. మొంథా తుపాను ప్రభావంతో ఈ సారి సుందరంగా నిశ్శబ్దంగా మారింది. సాధారణ ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News