Tag: Vijayawada

విజయవాడ-తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభం

తిరుపతి-విజయవాడ మధ్య ప్రయాణికుల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేలా ప్రత్యేక విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఫ్లై-91 విమానయాన సంస్థ ఈ మార్గంలో సర్వీసులను గురువారం నుంచి ...

Read moreDetails

వ్యాధుల ముప్పును ముందే పసిగట్టాలి

ప్రజారోగ్య పరిరక్షణలో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ వ్యాధుల ముప్పును ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి.వీరపాండియన్‌ సూచించారు. వ్యాధుల పర్యవేక్షణ, ...

Read moreDetails

2027 సెప్టెంబరుకు ఏపీలో 100% అక్షరాస్యత లక్ష్యం

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అధికారులను ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్‌ విద్యపై నిర్వహించిన ...

Read moreDetails

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడి కాలిపై సీఐ కాల్పులు

దేవరపల్లి ఘటనలో పోలీసులపై దాడి చేసి పరారైన గంజాయి స్మగ్లింగ్‌ నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా.. వారిలో ఒకడైన అక్కిదాసరి అవినాథ్‌ కంకిపాడు పరిధిలో పోలీసులకు ...

Read moreDetails

వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో రెడ్‌క్రాస్‌ సేవలు కీలకం

వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సేవలు ఎంతో కీలకమని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ప్రజలకు అవసరమైన సమయంలో సేవలందించడంతో ...

Read moreDetails

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు

పోలీసులపై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన కంకిపాడు మండలంలో చోటుచేసుకుంది. కోమటికుంటలాకుల డొంకరోడ్డులో నిందితుడు అవినాద్‌ను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు ...

Read moreDetails

ఆరుగురు ప్రయాణికులుంటే చాలు.. ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు!

టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమానికి ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుడుతోంది. ఈ సదుపాయాన్ని ...

Read moreDetails

తునిలో రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేటు బస్సు

మంగళవారం ఉదయం కాకినాడ జిల్లా తునిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తునిలోని డీమార్ట్‌ సమీపంలో ఒడిశా నుంచి విజయవాడకు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టింది. ...

Read moreDetails

విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన

బెంగళూరు నుంచి విజయవాడ రావాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యమైంది. సోమవారం ఉదయం 7 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన విమానం.. నిర్ణీత సమయం దాటినా బయల్దేరలేదు. దీంతో ...

Read moreDetails

భక్తుల కోసం ఏర్పాట్లంటూ కోట్ల ఖర్చు.. దుర్గగుడికి నగరపాలిక బిల్లులు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా, భవానీదీక్ష విరమణ వేడుకలకు ఏటా భారీగా భక్తులు తరలివస్తుంటారు. వారికి అవసరమైన సౌకర్యాల కల్పనలో భాగంగా మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు తదితరాలను ...

Read moreDetails

ఏపీలో అత్యవసర వైద్య సేవలకు భారీ బలోపేతం

ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద రాష్ట్రంలో 10 ...

Read moreDetails

పల్నాడులో పెను విషాదం.. ఏడుగురి ప్రాణాలు బలి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు వద్ద గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. ప్రయాణికులతో వెళ్తున్న ...

Read moreDetails

సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం

సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. డివైడర్‌ను ఢీకొని రోడ్డుపై నిలిచిపోయిన లారీని ప్రైవేటు ట్రావెల్స్‌ ...

Read moreDetails

పండుగ పూటా ధరల మంట.. నిత్యావసరాలతో సామాన్యుడి బడ్జెట్‌ బేజారు

శ్రావణమాసం.. వరుస పండుగలు.. ఇంట్లో పిండివంటలు చేసుకునే సమయం. కానీ మార్కెట్‌కు వెళ్తే మాత్రం ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ఉల్లి నుంచి పంచదార వరకు, బియ్యం నుంచి ...

Read moreDetails

జోగి కుటుంబం వేధింపులపై ఫిర్యాదు చేసినా ఫలితం లేదు: మేఘన

మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబం నుంచి తనకు వేధింపులు ఎదురయ్యాయని ఆయన కోడలు మేఘన ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు ...

Read moreDetails

గంజాయి సమాచారం ఇస్తే నగదు బహుమతి

విజయవాడ నగరంలో గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గంజాయి తెచ్చేవారు, విక్రయించేవారి గురించి సమాచారం అందించి వారిని పట్టించడంలో సహకరించే వారికి ...

Read moreDetails

ఇంద్రకీలాద్రిపై గోవా ముఖ్యమంత్రి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు

గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ శనివారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. పర్యటనలో భాగంగా ఆయన కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న ...

Read moreDetails

విజయవాడ-జగదల్‌పూర్‌ హైవేపై ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి

పోలవరం జిల్లా చింతూరు మండలంలో విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొడ్డుగూడెం, ఏడుగురాళ్లపల్లి గ్రామాల మధ్య మూలమలుపు వద్ద ఇనుప ...

Read moreDetails

విజయవాడలో భారీ బ్యాంకు మోసం.. రూ.24 కోట్ల రుణం మళ్లింపు

విజయవాడలో భారీ కార్పొరేట్‌ రుణ మోసం వెలుగులోకి వచ్చింది. తప్పుడు సమాచారం, పత్రాల ఆధారంగా యూనియన్‌ బ్యాంక్‌ నుంచి సుమారు రూ.24 కోట్ల రుణం తీసుకుని, నిధులను ...

Read moreDetails

వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక యాగం.. ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వరుణయాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక ...

Read moreDetails

ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై వరుణ యాగాలు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై లోకకల్యాణార్థం, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక వైదిక కార్యక్రమాలను నిర్వహించనుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం పరిధిలో మూడు ...

Read moreDetails

తిరుపతి, విజయవాడలో పాస్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. సర్వర్లు పనిచేయక అవస్థలు

విజయవాడ, తిరుపతిలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయకపోవడంతో పాస్‌పోర్టు సేవలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం పాస్‌పోర్టు సేవల కోసం ముందుగా స్లాట్లు కేటాయించుకుని కార్యాలయాలకు చేరుకున్న ...

Read moreDetails

ఆరో స్థానం నుంచి నంబర్‌ వన్‌ వరకు.. దుర్గగుడి సత్తా

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సేవల నాణ్యతపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంకింగ్స్‌లో విజయవాడ దుర్గగుడి వరుసగా రెండో నెలా మొదటి స్థానంలో నిలిచింది. గతంలో ఆరో ...

Read moreDetails

లారీని ఢీకొన్న కారు.. విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ కుమార్తె దుర్మరణం

విజయవాడ ట్రాఫిక్‌ డీసీపీ షిరీన్‌బేగం కుమార్తె షేక్‌ ఆసిఫా(24) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆదివారం స్నేహితులతో కలిసి చీరాల బీచ్‌కు వెళ్తుండగా గుంటూరు నగర శివారులోని ...

Read moreDetails

ఏపీసీఓబీ వార్షికోత్సవంలో ఆనందపురం పీఏసీఎస్‌కు ఘన సత్కారం

ఆనందపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) రాష్ట్రస్థాయిలో మరో విశిష్ట గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఏపీసీఓబీ) నిర్వహించిన 63వ వార్షికోత్సవ వేడుకల్లో ...

Read moreDetails

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం

ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ10 నిందితుడిగా ఉన్న సైఫ్‌ అహ్మద్‌ విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. కేసు నమోదైన ...

Read moreDetails

ఇంద్రకీలాద్రిపై భక్తి సందడి.. వైభవంగా ముగిసిన శాకంబరీ ఉత్సవాలు

శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి మూలవిరాట్‌తో పాటు ఆలయ పరిసరాలను ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌తో అందంగా అలంకరించారు. ప్రకృతి ప్రసాదించిన సంపదను ...

Read moreDetails

విజయవాడలోనే వైభవ్‌ ప్రతిభ వెలుగులోకి వచ్చింది.. లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభను బీసీసీఐ తొలిసారిగా విజయవాడలోనే గుర్తించిందని మాజీ క్రికెటర్‌, భారత జట్టు మాజీ కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తెలిపారు. 2024 అండర్‌-19 ...

Read moreDetails

ఈ నెల 11న అదనపు పాస్‌పోర్ట్‌ స్లాట్లు.. విజయవాడలో 900, తిరుపతిలో 500

పాస్‌పోర్ట్‌ దరఖాస్తుదారులకు సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఈ నెల 11న అదనపు స్లాట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి తెలిపారు. పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో ...

Read moreDetails

విజయవాడ బస్‌స్టేషన్‌లో విషాదం.. ఆర్టీసీ అద్దె బస్సు కిందపడి ప్రయాణికుడు మృతి

విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ (పీఎన్‌బీఎస్‌)లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యంగా, అతివేగంగా బస్సు నడపడంతో ఓ ...

Read moreDetails

వించిపేటలో మరోసారి ఎన్‌ఐఏ సోదాలు.. ఉగ్ర అనుమానాలపై తనిఖీలు

విజయవాడ నగరంలోని టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వించిపేటలో మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోదాలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. బుధవారం ఉదయం నుంచి గాంధీబొమ్మ సెంటర్ ...

Read moreDetails

రూ.400 కోట్ల అంబేడ్కర్ విగ్రహానికి రెండున్నరేళ్లకే వెలిసిన రంగులు

విజయవాడ నగరంలోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ భారీ విగ్రహం మరోసారి చర్చనీయాంశంగా మారింది. వైకాపా ప్రభుత్వ హయాంలో సుమారు రూ.400 కోట్ల ...

Read moreDetails

కారు క్లచ్‌లో కొబ్బరిబొండం ఇరుక్కోవడంతో ప్రమాదం?

ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని ...

Read moreDetails

ఏపీలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ పథకం అమలు

ఏపీలో పౌరసరఫరాల సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే లక్ష్యంతో గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విధానాన్ని రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా అమలు ...

Read moreDetails

విజయవాడ పున్నమిఘాట్–భవానీ ఐలాండ్ మధ్య విద్యుత్ లైన్లపై ఏవియేషన్ మార్కర్‌లు

విమానాల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్ తీగలు, ఓవర్‌హెడ్ లైన్లు విమానాలు మరియు హెలికాప్టర్లకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఈ ప్రమాదాన్ని నివారించేందుకు ఏవియేషన్ ...

Read moreDetails

సాయికృష్ణ కేసులో నిందితులకు తప్పక శిక్ష: కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ కేసులో బాధ్యులెవ్వరినీ వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. ...

Read moreDetails

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు దసరా నాటికి పూర్తి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు దసరా నాటికి పూర్తి కానున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. రూ.824 కోట్ల ...

Read moreDetails

21న విజయవాడలో రాష్ట్రస్థాయి యోగా వేడుకలు.. బాబా రాందేవ్, సీఎం హాజరు

యోగాంధ్ర ప్రచార కార్యక్రమానికి మరింత ఊపు తీసుకురావడానికి ప్రముఖ యోగా గురువు Baba Ramdev ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. అదే రోజు ముఖ్యమంత్రి N. ...

Read moreDetails

విజయవాడ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రి అత్యవసర వార్డులో అగ్ని ప్రమాదం; రోగులు సురక్షితం

విజయవాడలోని రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రి అత్యవసర వార్డులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వార్డులోని ఎలక్ట్రికల్ బోర్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలు అలముకున్నాయి. ...

Read moreDetails

విజయవాడ కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర ప్రపంచకప్‌లో డబుల్ గోల్డ్ సాధించాడు

ప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3లో రికర్వ్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్‌ జట్టు విభాగాల్లో పసిడి సాధించి భారత్‌ ఖాతాలో డబుల్ గోల్డ్ నమోదు చేశాడు. దీంతో ఒకే దశలో ...

Read moreDetails

‘తాలీం-ఏ-హునర్’తో మైనారిటీ విద్యార్థులకు కొత్త భవిష్యత్

మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తాలీం-ఏ-హునర్’ పథకం చారిత్రాత్మకమని NMD Farooq పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పథకానికి ఎంపికైన ...

Read moreDetails

ఉద్యోగుల సమస్యల పరిష్కారమే మా ప్రధాన ఎజెండా: ఏపీ ఎన్జీవో సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని Vidyasagar స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ ...

Read moreDetails

కృష్ణా నదిలో నాటు పడవ బోల్తా.. నలుగురు మృతి

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు వద్ద కృష్ణా నదిలో నాటు పడవ బోల్తా పడి నాలుగు మంది మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ...

Read moreDetails

గంజాయి కేసులో కీలక నిందితుడు ఎస్కేప్‌

విజయవాడలో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి అక్రమ రవాణా కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కేరళకు చెందిన మహ్మద్‌ సొహైల్‌ ...

Read moreDetails

విజయవాడలో భారీ వర్షం – రహదారులు జలమయం

విజయవాడ నగరంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా రహదారులు పూర్తిగా జలమయంగా మారాయి. ముఖ్యంగా బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ కూడలి ప్రాంతాల్లో భారీగా ...

Read moreDetails
Page 1 of 3 1 2 3

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News