Technology News

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు 140 మీటర్లే | 250 మీటర్ల గెజిట్‌పై అధికారుల క్లారిటీ

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ విషయంలో రైతుల్లో నెలకొన్న సందేహాలు, ఆందోళనలకు అధికారులు పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు. ఓఆర్ఆర్‌ను 140 మీటర్ల వెడల్పుతోనే...

Read moreDetails

అధిక కరెంట్ బిల్లులకు చెక్‌ | ఎల్‌టీ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ ఊరట

అమరావతి – ఆంధ్రప్రదేశ్‌లో కమర్షియల్ కనెక్షన్లు ఉన్న ఎల్‌టీ విద్యుత్ వినియోగదారులకు ఏపీఈఆర్‌సీ తీపికబురు చెప్పింది. గత కొంతకాలంగా అధికంగా వస్తున్న కరెంట్ బిల్లులపై స్పందించిన కమిషన్, కీలక నిర్ణయం...

Read moreDetails

హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అదానీ గ్రూప్‌ | ఇటలీ లియోనార్డోతో భాగస్వామ్యం

దిల్లీ – దేశీయ పారిశ్రామిక దిగ్గజ సంస్థ అదానీ గ్రూప్ హెలికాప్టర్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఇటలీకి చెందిన ప్రముఖ సంస్థ లియోనార్డోతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ...

Read moreDetails

చట్టాలు పాటించకపోతే దేశం విడిచి వెళ్లండి: మెటాపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వాట్సప్ ప్రైవసీ పాలసీ అంశంలో మాతృ సంస్థ **మెటా (Meta)**పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.“మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు. మా డేటాలోని ఒక్క...

Read moreDetails

ఆఖర్లో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి. బడ్జెట్‌లో పన్నుల అంశాలపై నిన్న మదుపర్లు నిరాశకు గురై భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, బడ్జెట్‌లోని ఇతర సానుకూల...

Read moreDetails

కువైట్–దిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు | అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్

కువైట్ నుంచి దిల్లీకి బయల్దేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో విమానాన్ని అహ్మదాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయించారు. అధికారులు తెలిపిన వివరాల...

Read moreDetails

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత క్యాంపస్ కావాలంటూ విద్యార్థుల ఆవేదన

పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ప్రత్యేక చట్టం ద్వారా RGUKT (ట్రిపుల్ ఐటీ)లను స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా...

Read moreDetails

వట్టిచెరుకూరు మండలంలో మెగా జాబ్ మేళా.. 600 మందికి ఉద్యోగ అవకాశాలు

వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోరల రామాంజనేయులు...

Read moreDetails

ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు.. 2008 కంటే తీవ్రమైన పరిస్థితుల హెచ్చరిక

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ...

Read moreDetails

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై టెక్సాస్‌ చర్యలు.. కొన్ని సంస్థలపై దర్యాప్తు

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం ఆరోపణలపై టెక్సాస్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉత్తర టెక్సాస్‌కు చెందిన కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు టెక్సాస్‌ అటార్నీ...

Read moreDetails

అమెరికా ప్రభుత్వ రహస్యాలు చాట్‌జీపీటీలో అప్‌లోడ్? భారత సంతతి అధికారి మధు గొట్టుముక్కలపై విచారణ!

అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్‌ చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన...

Read moreDetails

చిన్నారులకు సోషల్‌ మీడియా దూరం.. ఫేక్‌ పోస్టులపై కఠిన చర్యలు: మంత్రి లోకేశ్‌.

నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే దిశగా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల...

Read moreDetails

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా’ ప్రదర్శన ప్రారంభం.

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్‌ ఇండియా’ విమానయాన ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ ప్రదర్శనను అధికారికంగా...

Read moreDetails

పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో చంద్రబాబు వేట: జ్యూరిచ్‌లో సీఎంకు ఘనస్వాగతం!

జనవరి 19 నుండి 22, 2026 వరకు దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.జ్యూరిచ్‌లోని హిల్టన్...

Read moreDetails

AI ప్రో మోడల్స్ ఫ్రీ: ఈ ఏఐ ప్రో వెర్షన్లను ఉచితంగా ఎలా పొందాలి?

ఏ చిన్న సందేహం అయినా తీర్చే చాట్‌బాట్స్‌ నుంచి కోడింగ్‌ రాయడం, ఫొటోలు, వీడియోలు సృష్టించడం వరకు ఏ రంగంలోనైనా ఏఐ కీలక భాగంగా మారిపోయింది. విద్యార్థులు,...

Read moreDetails

విశాఖ గూగుల్ డాటా సెంటర్‌పై టైరెక్స్ సీఈఓ రవికుమార్ విశ్లేషణ

బెంగుళూరు: టైరెక్స్ డాటా సెంటర్ సొల్యూషన్స్ సీఈఓ రవికుమార్ గారు మన తెలుగు సమాజానికి చెందిన ప్రముఖ వ్యక్తి. విశాఖకు చెందిన ఆయనకు డాటా సెంటర్లపై దశాబ్దాల...

Read moreDetails

ఏఐ ఆధారిత వ్యవసాయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్–ఆస్ట్రేలియా భాగస్వామ్యం

వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ అగ్రిటెక్ పరిశోధకులతో మంత్రి నారా లోకేష్ భేటీ సిడ్నీ (ఆస్ట్రేలియా):రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలోని **వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ...

Read moreDetails

అమరావతిలో కేఎల్‌ వర్సిటీ విద్యార్థుల రూపొందించిన మూడు శాటిలైట్లు నింగిలోకి విజయవంతంగా ప్రయోగం

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్‌ వర్సిటీలో శనివారం ఉదయం మూడు శాటిలైట్లు నింగిలోకి విజయవంతంగా ప్రయోగించబడ్డాయి. ఈ ఉపగ్రహాలను వర్సిటీ ఎలక్ట్రానిక్స్ &...

Read moreDetails

క్వాంటమ్‌ కంప్యూటింగ్: భవిష్యత్తులో ఉద్యోగాల బాహుబలి

క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఐటీ కన్నా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం, ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ మిళితంగా పనిచేస్తుంది. సాధారణ బిట్‌కి భిన్నంగా, క్యూబిట్ ఒకే సమయంలో...

Read moreDetails

Data Center: విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ – ఏపీకి కొత్త డిజిటల్‌ హబ్‌

అమెరికా వెలుపల భారీ పెట్టుబడిగా గూగుల్‌ విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా రాష్ట్ర...

Read moreDetails

హైదరాబాద్‌లో లిట్టర్‌ పికర్‌ మెషీన్స్‌.. చెత్త సేకరణ ఈజీగా.. రోడ్లు శుభ్రంగా!

రోడ్లు అద్దంలా మెరవాలని అందరికీ ఉంటుంది. కానీ చెత్త వేయకుండా ఉండేవారు మాత్రం తక్కువే. చాలామంది తెలిసీ తెలియక రోడ్లపై చెత్త వేస్తూనే ఉంటారు. అయితే, రోడ్లపై...

Read moreDetails

విశాఖపట్నం: టీసీఎస్‌ రూ.లక్ష కోట్ల వ్యయంతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది.

విశాఖలో ఏర్పాటుకు ప్రతిపాదన 15 నెలల్లోనే విశాఖకు రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు అమరావతి: విశాఖ నగరానికి మరొక గౌరవం చేరబోతోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌)...

Read moreDetails

దేశ చరిత్రలో ఏపీకి అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి

రూ.87,520 కోట్లతో విశాఖలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు 11వ ఎస్ఐపీబీ ఆమోదం 26 ప్రాజెక్టుల ద్వారా 67,218 మందికి ఉద్యోగ...

Read moreDetails

విజాగ్‌కు రానున్న ప్రముఖ MNC’లు

గూగుల్ తన పెట్టుబడి ప్రణాళికలను అధికారికంగా అక్టోబర్ 14న ప్రకటించనుందిరుషికొండలోని మిల్లేనియం టవర్స్ నుండి TCS కార్యకలాపాలను ప్రారంభించనుంది విజాగ్ టెక్‌ అభివృద్ధికి ఇది ఒక పెద్ద...

Read moreDetails

వాట్సాప్‌ రాత సాయం

కొన్నిసార్లు చిన్న మెసేజ్‌ రాయాలన్నా పెద్ద విషయంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందిని తగ్గించటానికి వాట్సాప్‌ కొత్తగా ఏఐ ఆధారిత ‘రైటింగ్‌ హెల్ప్‌’ అనే టూల్‌ను తీసుకొస్తోంది. మన...

Read moreDetails
Page 8 of 8 1 7 8

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News