డాలర్ ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

డాలర్ ప్రభావంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. స్పాట్ మార్కెట్‌తో పాటు ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లోనూ ఈ విలువైన లోహాల రేట్లు గణనీయంగా తగ్గాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ...

అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన మంత్రి నారా లోకేష్ | దివంగత నేతకు నివాళులు

అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరైన మంత్రి నారా లోకేష్ | దివంగత నేతకు నివాళులు

బారామతి (మహారాష్ట్ర) – మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. బారామతిలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని, అజిత్ పవార్ భౌతికకాయాన్ని ...

‘మీ అక్కను చంపుతున్నా.. రికార్డు చేసి పెట్టుకో’ : స్వాట్ కమాండో కాజల్ హత్య కేసులో షాకింగ్ విషయాలు

మీ అక్కను చంపుతున్నా.. రికార్డు చేసి పెట్టుకో : స్వాట్ కమాండో కాజల్ హత్య కేసులో షాకింగ్ విషయాలు

న్యూఢిల్లీ – దేశ రాజధాని నగర పోలీసు విభాగంలో స్వాట్ కమాండోగా పనిచేస్తున్న కాజల్ చౌధరి (27) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త అంకుర్ డంబెల్ దాడి చేసి హత్య ...

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత క్యాంపస్ కావాలంటూ విద్యార్థుల ఆవేదన

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సొంత క్యాంపస్ కావాలంటూ విద్యార్థుల ఆవేదన

పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2008లో ప్రత్యేక చట్టం ద్వారా RGUKT (ట్రిపుల్ ఐటీ)లను స్థాపించింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ...

మహేశ్‌బాబు–రాజమౌళి ‘వారణాసి’ ఏప్రిల్ 7న విడుదలయ్యే ఛాన్స్?

మహేశ్‌బాబు–రాజమౌళి ఏప్రిల్ 7న విడుదలయ్యే ఛాన్స్?

 ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న సినిమాల్లో ‘వారణాసి’ ఒకటి. మహేశ్‌బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కావచ్చని ప్రచారం జరుగుతోంది. వారణాసిలో దర్శనమిచ్చిన కొన్ని ...

క్యూబాకు చమురు విక్రయిస్తే టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

క్యూబాకు చమురు విక్రయిస్తే టారిఫ్‌లు: ట్రంప్ హెచ్చరిక

వాషింగ్టన్ – క్యూబాకు చమురు విక్రయించే ఏ దేశంపైనైనా టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులపై సంతకం చేశారు. క్యూబా విషయంలో జాతీయ ...

హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ / హార్వర్డ్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ – కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో లీడర్‌షిప్ కోర్సును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కోర్సు ...

అరుణాచల్ అడవుల్లో కార్చిచ్చు.. మంటలు అదుపు చేసేందుకు వైమానిక దళం చర్యలు

అరుణాచల్ అడవుల్లో కార్చిచ్చు.. మంటలు అదుపు చేసేందుకు వైమానిక దళం చర్యలు

అరుణాచల్ ప్రదేశ్‌లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు చెలరేగింది. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. ఒక్కోసారి 12 వేల లీటర్ల ...

సోషల్ మీడియాలో సంచలనం.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అదృశ్యం

సోషల్ మీడియాలో సంచలనం.. విరాట్ కోహ్లీ ఇన్‌స్టా అదృశ్యం

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులు అతడిని ఫాలో అవుతుంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ...

పట్టపగలే ఇంట్లో చోరీ.. 14 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

పట్టపగలే ఇంట్లో చోరీ.. 14 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు

కర్నూలు టౌన్‌: కర్నూలు జిల్లా సంతోష్‌నగర్‌లో గురువారం జరిగిన పట్టపగలే చోరీ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సంతోష్‌నగర్‌కు చెందిన లక్ష్మీదేవి ఇంటికి తాళం వేసి తన ...

యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయం.. రూ.10 లక్షల విలువైన ఆభరణాలు అదృశ్యం

యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయం.. రూ.10 లక్షల విలువైన ఆభరణాలు అదృశ్యం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బంగారం, వెండి డాలర్లు మాయమవడం కలకలం రేపుతోంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రచార విభాగంలో భద్రపరిచిన దాదాపు రూ.10 లక్షల విలువైన డాలర్లు కనిపించకుండా ...

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫిర్యాదుల కోసం TE-Poll యాప్‌

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ఫిర్యాదుల కోసం TE-Poll యాప్‌

తెలంగాణలో మరికొన్ని రోజుల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) TE-Poll మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నికల సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, ...

వట్టిచెరుకూరు మండలంలో మెగా జాబ్ మేళా.. 600 మందికి ఉద్యోగ అవకాశాలు

వట్టిచెరుకూరు మండలంలో మెగా జాబ్ మేళా.. 600 మందికి ఉద్యోగ అవకాశాలు

వట్టిచెరుకూరు మండలంలోని వింజనంపాడు కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోరల రామాంజనేయులు ...

చైన్‌ స్నాచింగ్‌లపై భయపడొద్దు.. ప్రచారం పూర్తిగా అవాస్తవం: సీపీ సజ్జనార్‌

చైన్‌ స్నాచింగ్‌లపై భయపడొద్దు.. ప్రచారం పూర్తిగా అవాస్తవం: సీపీ సజ్జనార్‌

బంగారం ధరలు పెరగడంతో హైదరాబాద్‌లో చైన్‌ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయని, అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో మకాం వేశాయంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నగర పోలీస్‌ కమిషనర్‌ ...

యుద్ధం ముంచుకొస్తుందా?.. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

యుద్ధం ముంచుకొస్తుందా?.. అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో పశ్చిమాసియాలో యుద్ధ ...

అమ్మ పుట్టినరోజున రెండు జిరాఫీల దత్తత.. జంతు సంరక్షణకు పవన్ కల్యాణ్ ముందడుగు

అమ్మ పుట్టినరోజున రెండు జిరాఫీల దత్తత.. జంతు సంరక్షణకు పవన్ కల్యాణ్ ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినం సందర్భంగా జూ పార్క్‌లోని రెండు జిరాఫీలను ...

అమరావతిలో దేశ తొలి ఏఐ యూనివర్శిటీ.. వచ్చే నెల 19న ప్రారంభం

అమరావతిలో దేశ తొలి ఏఐ యూనివర్శిటీ.. వచ్చే నెల 19న ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ)కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని కేంద్రంగా దేశంలోనే తొలి ప్రత్యేక ఏఐ ...

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కీలక మార్పు.. ఫిబ్రవరి 3 నుంచి చెన్నై బీచ్ వరకే రైలు

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో కీలక మార్పు.. ఫిబ్రవరి 3 నుంచి చెన్నై బీచ్ వరకే రైలు

తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని విడుదల చేసింది. చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (12759/12760) ప్రయాణ ...

ఎన్నికల కోడ్ అమల్లో.. కేటీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

ఎన్నికల కోడ్ అమల్లో.. కేటీఆర్‌ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు ...

హెచ్‌సీఎల్‌లో ఎలక్ట్రీషియన్‌, చార్జ్‌మ్యాన్‌ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం

హెచ్‌సీఎల్‌లో ఎలక్ట్రీషియన్‌, చార్జ్‌మ్యాన్‌ ఉద్యోగాలు.. దరఖాస్తులకు ఆహ్వానం

హిందుస్థాన్‌ కాపర్‌ లిమిటెడ్‌ (HCL), రాజస్థాన్‌లో చార్జ్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌), ఎలక్ట్రీషియన్‌, డబ్ల్యూఈడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా, ఐటీఐ, ...

ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం.. ఏపీ, తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక ప్రస్తావన

ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం.. ఏపీ, తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక ప్రస్తావన

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025–26 ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ అభివృద్ధి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. ద్రవ్యోల్బణం తగ్గుదల, సాగు విస్తీర్ణం పెరుగుదల, ...

ఏపీకి రైల్వే శాఖ శుభవార్త.. అమరావతికి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ

ఏపీకి రైల్వే శాఖ శుభవార్త.. అమరావతికి దేశవ్యాప్తంగా కనెక్టివిటీ

ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు, స్టేషన్ల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే అధికారులతో విస్తృతంగా చర్చించారు. రైల్వే ప్రాజెక్టుల ...

కొనుగోలుదారుల్లా వచ్చి జ్యువెలరీ షాపులో చోరీ

కొనుగోలుదారుల్లా వచ్చి జ్యువెలరీ షాపులో చోరీ

నంద్యాల పట్టణంలో జ్యువెలరీ షాపులో చోరీ జరిగిన ఘటన కలకలం రేపింది. కొనుగోలుదారుల్లా నటిస్తూ షాపుకు వచ్చిన ఓ పురుషుడు, మహిళ కలిసి ఈ చోరీకి పాల్పడ్డారు. ...

పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతా వివరాలు.. డేటా గోప్యతపై ఆందోళన

పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతా వివరాలు.. డేటా గోప్యతపై ఆందోళన

రోడ్డుపక్కన తినుబండారాలు అమ్మే పేపర్‌ ప్లేట్‌లో బ్యాంక్‌ ఖాతాకు సంబంధించిన వివరాలు కనిపించడం నెట్టింట కలకలం రేపుతోంది. ఓ వ్యక్తి సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో ఈ ...

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు

ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. నందినగర్‌లోని ...

ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు.. 2008 కంటే తీవ్రమైన పరిస్థితుల హెచ్చరిక

ఏఐ వల్ల ఐటీ ఉద్యోగాలకు ముప్పు.. 2008 కంటే తీవ్రమైన పరిస్థితుల హెచ్చరిక

కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, భారత ఐటీ రంగంలోని వైట్‌కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుందని 2025–26 ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఏఐలో భారీ ...

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టులు మృతి అనుమానం

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దులో ఎదురుకాల్పులు.. పలువురు మావోయిస్టులు మృతి అనుమానం

ఛత్తీస్‌గఢ్‌–తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గురువారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా దక్షిణ ప్రాంతం, పామెడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు ...

జంక్‌ఫుడ్‌ ప్రకటనలపై నిషేధం అవసరం.. ఆర్థిక సర్వే సూచన

జంక్‌ఫుడ్‌ ప్రకటనలపై నిషేధం అవసరం.. ఆర్థిక సర్వే సూచన

అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు కలిగిన అత్యంత ప్రాసెస్‌ చేసిన జంక్‌ఫుడ్‌ వినియోగం దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక సర్వే కీలక సూచనలు చేసింది. ఉదయం ...

ఖర్గే, రాహుల్‌లతో శశిథరూర్‌ భేటీ.. కీలక రాజకీయ పరిణామం

ఖర్గే, రాహుల్‌లతో శశిథరూర్‌ భేటీ.. కీలక రాజకీయ పరిణామం

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ పార్టీ మారతారన్న ప్రచారం నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీలతో శశిథరూర్‌ ...

యూజీసీ ‘సమానత్వ’ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే.. సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా?

యూజీసీ ‘సమానత్వ’ నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే.. సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నామా?

ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను పూర్తిగా తొలగించి సమానత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ ...

వయసు పెరుగుతున్నా ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఆహారంలో ఇవి తప్పనిసరి!

వయసు పెరుగుతున్నా ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఆహారంలో ఇవి తప్పనిసరి!

వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు సహజం. జీవక్రియ వేగం తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల మధుమేహం, అధిక బరువు, ...

‘మహా పాపం నిజం’ అంటూ ఫ్లెక్సీలు.. పిడుగురాళ్లలో కలకలం

‘మహా పాపం నిజం’ అంటూ ఫ్లెక్సీలు.. పిడుగురాళ్లలో కలకలం

వైకాపా పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న అంశం నిర్ధారణ కావడంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ...

పేరు మార్చి ప్రజలను మోసం చేసిన భోలే బాబా..!

పేరు మార్చి ప్రజలను మోసం చేసిన భోలే బాబా..!

కల్తీ నెయ్యి (Adulterated Ghee) వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పేరు మార్చి, కొత్త బ్రాండ్‌గా మార్కెట్‌లోకి తీసుకొచ్చి ప్రజలను మోసం చేసిన భోలే బాబా చర్యలు వెలుగులోకి ...

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై టెక్సాస్‌ చర్యలు.. కొన్ని సంస్థలపై దర్యాప్తు

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగంపై టెక్సాస్‌ చర్యలు.. కొన్ని సంస్థలపై దర్యాప్తు

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం ఆరోపణలపై టెక్సాస్‌ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఉత్తర టెక్సాస్‌కు చెందిన కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు టెక్సాస్‌ అటార్నీ ...

లోక్‌సభలో ఆర్థిక సర్వే 2025–26 ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

లోక్‌సభలో ఆర్థిక సర్వే 2025–26 ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం లోక్‌సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు ...

పారిపోయే ప్రేమ.. కుటుంబ ఆశీర్వాదంతో పెళ్లి: కీర్తి సురేశ్‌

పారిపోయే ప్రేమ.. కుటుంబ ఆశీర్వాదంతో పెళ్లి: కీర్తి సురేశ్‌

చిరకాల ప్రేమికుడు ఆంటోనీ తటిల్‌తో నటి కీర్తి సురేశ్‌ 2024లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి, తమ వివాహ ...

మానసికంగా అలసిపోయా.. అందుకే క్రికెట్‌కు గుడ్‌బై: యువరాజ్‌

మానసికంగా అలసిపోయా.. అందుకే క్రికెట్‌కు గుడ్‌బై: యువరాజ్‌

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో పాటు, ఆటపై ఆసక్తి ...

అజిత్‌ పవార్‌కు అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

అజిత్‌ పవార్‌కు అంతిమ వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అంత్యక్రియలు గురువారం బారామతిలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. విద్యా ప్రతిష్ఠాన్‌ మైదానంలో నిర్వహించిన అంతిమ ...

ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల పుస్తకాలు.. ఎమెస్కో ముందడుగు

ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల పుస్తకాలు.. ఎమెస్కో ముందడుగు

రాష్ట్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాలకు రూ.1.40 కోట్ల విలువైన పుస్తకాలను అందించేందుకు ఎమెస్కో సంస్థ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని ఎమెస్కో ప్రతినిధి విజయకుమార్‌ బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ...

ఐజీఓటీ వేదికపై ఏపీ సరికొత్త రికార్డు.. 80 లక్షల కోర్సులు పూర్తిచేసిన తొలి రాష్ట్రం

ఐజీఓటీ వేదికపై ఏపీ సరికొత్త రికార్డు.. 80 లక్షల కోర్సులు పూర్తిచేసిన తొలి రాష్ట్రం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం జాతీయ స్థాయిలో మరో చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ‘కమిషన్‌ కర్మ యోగి’ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ...

అమెరికా రహస్యాలు చాట్‌జీపీటీలో లీక్? భారత సంతతి అధికారిపై ఆరోపణలు

అమెరికా ప్రభుత్వ రహస్యాలు చాట్‌జీపీటీలో అప్‌లోడ్? భారత సంతతి అధికారి మధు గొట్టుముక్కలపై విచారణ!

అమెరికా ప్రభుత్వానికి చెందిన కీలకమైన, సున్నితమైన ఫైల్స్‌ చాట్‌జీపీటీ పబ్లిక్‌ వెర్షన్‌లో అప్‌లోడ్‌ అయ్యాయన్న ఆరోపణలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి భారత సంతతికి చెందిన ...

ఈయూతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభసూచికం: ప్రధాని మోదీ

భారత్ – ఈయూ మధ్య చారిత్రక ఒప్పందం: ఇది దేశ ఆర్థికాభివృద్ధికి శుభసూచిక.. పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ధీమా

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఐరోపా సమాఖ్య (EU)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ...

చిన్నారులకు సోషల్‌ మీడియా దూరం.. ఫేక్‌ పోస్టులపై కఠిన చర్యలు: మంత్రి లోకేశ్‌

చిన్నారులకు సోషల్‌ మీడియా దూరం.. ఫేక్‌ పోస్టులపై కఠిన చర్యలు: మంత్రి లోకేశ్‌.

నిర్ణీత వయసుకు లోబడిన మైనర్లను సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచే దిశగా స్పష్టమైన విధివిధానాలను రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సామాజిక మాధ్యమాల ...

కత్తిపూడి జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. రెండు కంటైనర్లు ఢీ, డ్రైవర్ సజీవ దహనం

కత్తిపూడి హైవేపై ఘోర విషాదం: మంటల్లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనం

కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం నుంచి మూలపేటకు ఆక్వా మేతతో ...

చింతలపూడి బంగారం చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్టు, 4.49 కేజీల బంగారం స్వాధీనం

చింతలపూడి బంగారం చోరీ కేసు ఛేదన.. నిందితుడి అరెస్టు, 4.49 కేజీల బంగారం స్వాధీనం.

ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన చింతలపూడి బంగారం చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. చింతలపూడి కనకదుర్గ ఫైనాన్స్ గోల్డ్ లోన్ శాఖలో జరిగిన భారీ చోరీకి ...

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా’ ప్రదర్శన ప్రారంభం

బేగంపేటలో ‘వింగ్స్‌ ఇండియా’ ప్రదర్శన ప్రారంభం.

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో ప్రతిష్ఠాత్మకమైన ‘వింగ్స్‌ ఇండియా’ విమానయాన ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఈ ప్రదర్శనను అధికారికంగా ...

మేడారం మహాజాతర ప్రారంభం.. భక్తులతో కిటకిటలాడిన అడవిబిడ్డల జాతర

మేడారం మహాజాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తజనం

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతర బుధవారం వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతరకు రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ...

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ నేతల శిక్షణా తరగతులు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ నేతల శిక్షణా తరగతులు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్లమెంటరీ స్థాయి నేతల శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. శిక్షణా తరగతుల్లో పాల్గొన్న నేతల ప్రసంగాలు, చర్చలను ...

ఈయూతో ట్రేడ్ డీల్ ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

ఈయూతో ట్రేడ్ డీల్ ప్రభావం.. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

ఇండియా–యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశీయ మార్కెట్లకు బలాన్నిచ్చింది. దీనికి తోడు ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు పెట్టుబడిదారుల్లో ...

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపు పనులు ప్రారంభం

గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి తొలగింపు పనులు ప్రారంభం.

గుంటూరు నగరంలోని కీలకమైన శంకర్ విలాస్ బ్రిడ్జిని ముక్కలుగా కట్ చేసి భారీ క్రేన్ల సహాయంతో తొలగిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పాత బ్రిడ్జి తొలగింపు ...

Page 115 of 155 1 114 115 116 155

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News