రాశి ఫలాలు – మీనం
June 26, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 26, 2026
ఆస్తి పంపకం
June 26, 2026
చి. ల. సౌ. అనామిక
June 26, 2026
అయినవిల్లి, న్యూస్టుడే: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో మంగళవారం సాయంత్రం బాణసంచా పేలుడు సంభవించి దంపతులు మరణించారు. దీపావళి పండగ ...
మచిలీపట్నం అర్బన్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్సీ) వైద్యుల సమ్మె మరింత ఉధృతం చేస్తామని ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి.దీప్తి ...
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: కలప రవాణాను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘నేషనల్ ట్రాన్సిట్ పర్మిట్ సిస్టం’(ఎన్టీపీసీ)... అక్రమార్కులకు వరంగా మారింది. టేకు లాంటి విలువైన ...
మీకు తెలుసా.. ఎనిమిది గంటల నిద్ర వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా..? అదొక్కటే కాదు.. మీరు నిద్రపోయే సమయం, మేల్కొనే సమయం చాలా ముఖ్యం. ...
అలహాబాద్: సమీప బంధువైన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. తన భార్యను హత్యచేసి మృతదేహాన్ని కాల్చివేసిన ఘటనలో దోషికి 43 ఏళ్ల తర్వాత శిక్షపడింది. ట్రయల్ ...
ప్రకృతి మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఆహారాలను అందించింది. వాటిలో కాయలు, పండ్లు కూడా ఉన్నాయి. పండ్లు మంచి రుచి, ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి. అలాంటిది ...
కెరమెరి, న్యూస్టుడే: అడవి పందులు పంటలను ధ్వంసం చేయడంతో మనస్తాపానికి గురైన ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో ...
ఫిల్మ్నగర్: సినీనటి డింపుల్ హయాతి, ఆమె భర్తపై ఫిల్మ్నగర్ పీఎస్లో కేసు నమోదైంది. ఒడిశాకు చెందిన పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ...
దానిమ్మ పండు అనేక పోషకాలను నిండి ఉంది.. దీన్ని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు. అయితే దానిమ్మ పండుతోనే కాదు.. ఆకులు, బెరడుతోనూ అనేక ...
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) గురించి సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ చర్చనీయాంశంగా మారింది. దాదాపు 80,000 ఉద్యోగులను కంపెనీ తొలగించిందనే వార్తలు ప్రస్తుతం నెట్టింట ...
జీఎ్సటీ తగ్గింపు ప్రయోజనం ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగదారులకు చేరాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఇ-కామర్స్ సంస్థలు రోజువారీ వినియోగంలో ఉన్న... న్యూఢిల్లీ: జీఎ్సటీ తగ్గింపు ప్రయోజనం ...
దిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాశ్ అసోసియేట్స్ను కొనుగోలు చేసే నిమిత్తం నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ పవర్కు సూత్రప్రాయ అనుమతులు ఇచ్చినట్లు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ...
ముంబయి: బంగారం/వెండిని ముడి పదార్థంగా వినియోగించి, ఆభరణాలు/వస్తువులు తయారు చేసేవారికీ మూలధన నిధులుగా రుణాలు అందించడానికి బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనుమతినిచ్చింది. ప్రస్తుతం ...
ఈనాడు, హైదరాబాద్: గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్/ టెలీ మార్కెటింగ్ కాల్స్ను నిరోధించేందుకు.. వాటికి సమాధానాలు ఇచ్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత అసిస్టెంట్ ఈక్వల్ ...
నీరు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం.ఇది మనల్ని హైడ్రేటెడ్గా ఉంచడమే కాకుండా జీర్ణక్రియ, చర్మం, మెదడు పనితీరుకు కూడా సహాయపడుతుంది. అయితే, నవరాత్రి ఉపవాసంలో ఎక్కువసేపు ...
ముంబయి: బ్యాంకుల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించేందుకు ఒక ఏడాది పాటు కొనసాగే ప్రోత్సాహక పథకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ‘స్కీమ్ ...
అన్ని రంగాల సంస్థలూ కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించడంపై దృష్టి పెట్టాయి. ఇందుకవసరమైన ఐటీ నిపుణులు పెద్దసంఖ్యలో కావాలంటే, హెచ్-1బీ వీసాల సాయంతో అమెరికాలోని కంపెనీలు నియమించుకునేవి. ...
తులసి ఆకులను అనేక తీవ్రమైన వ్యాధులకు కూడా ఔషధంగా ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. కానీ, తులసి మొక్క కాండాలకు కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయని మీకు ...
ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలలో డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ బ్యూరో (ఎఫ్ఎ్సఐబీ).. జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్.... న్యూఢిల్లీ: ప్రభుత్వ ...
బంగారం, వెండి ధరలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకుపోతూనే ఉన్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర మరో.. ముంబై: బంగారం, వెండి ధరలు తగ్గేదేలే ...
మానసిక అనారోగ్యం కూడా గుండె సమస్యలకు దోహదం చేస్తుందా? ఒత్తిడి, ఆందోళన, నిరాశ కారణంగా గుండె జబ్బులు పెరగడానికి కారణాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ...
వర్తమాన ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్ మూడడుగులు ముందుకు, ఆరడుగు లు వెనక్కి వేస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో బీఎ్సఈ మార్కెట్ క్యాప్.... ...
తిరుమల, న్యూస్టుడే: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామి.. సూర్యచంద్రుల వాహనాలను అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. మంగళవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరించిన శ్రీనివాసుడు రాత్రి అమృత ...
తెలంగాణలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీలు అడుగులు వేస్తున్నాయి. ఫీజు బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడంతో ఈ నెల 6 నుంచి బంద్ ...
డైపర్స్ అనగానే ఠక్కున పిల్లలు గుర్తుకొస్తారు. అయితే, పెద్దలకూ అడల్ట్ డైపర్లున్నాయి. ఆరోగ్య సమస్యలున్నవారు, కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇవి చాలా అవసరం. అయితే వాటి ఎంపిక, ...
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజిలను మరమత్తు చేయాలని నిర్ణయం తీసుకుంది. Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ...
తిరుమల: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. మహోన్నత రథంపై శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ...
ఈనాడు, హైదరాబాద్: పాలిటెక్నిక్ డిప్లొమా చదివి, ఉద్యోగం చేస్తున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ సాయంత్రం వేళ బీటెక్ చదువుకునే అవకాశం కల్పించేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించి ప్రవేశాలు ...
సామర్లకోట: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక (17)ను హతమార్చి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, ...
హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని నూతన డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. నూతన డీజీపీగా ఆయన ...
గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను పెంచిందని.. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ పేరుతో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తోందని సీఎం చెప్పుకొచ్చారు. పీక్ ...
బండ్లగూడజాగీర్, న్యూస్టుడే: శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసులకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు ఉందని డీజీపీ జితేందర్ వెల్లడించారు. ఇదే స్ఫూర్తిని సిబ్బంది ఇకమీదటా కొనసాగించాలన్నారు. మంగళవారంతో పదవీ ...
అమ్రాబాద్ మండలంలోని హైదరాబాద్-శ్రీశైలం రహదారిలోని మన్ననూర్ లేక ఫర్హాబాద్ ముఖద్వారం నుంచి సఫారీ ప్రారంభమవుతుంది. మన్ననూర్లో కాటేజ్లు, వసతి గదులు ఉన్నాయి. వీటి అద్దె రోజుకు ధర ...
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి గూగుల్లో జాక్పాట్ కొట్టింది. ఏలూరు జిల్లాకు చెందిన దేవకోటి రేణుకా గంగ ఆ దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థలో ఏడాదికి రూ. ...
ప్రకృతి రమణీయ దృశ్యాలకు, పెద్దపులులకు నిలయం నల్లమల అడవులు. ఇందులో విహారానికి తలుపులు తెరిచింది అటవీశాఖ. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వులో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం ...
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్టౌన్ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు కిలోల బంగారు... శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విశాఖ వన్టౌన్ని శ్రీకన్యకాపరమేశ్వరీ అమ్మవారిని మంగళవారం ఏడు ...
మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్పై హైదరాబాద్లో ఉషాలక్ష్మీ బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ అవగాహన కల్పిస్తోంది. సంస్థ ప్రతినిధులు నగరంలోని చార్మినార్, హుస్సేన్సాగర్లోని బుద్ధ విగ్రహం, టీ-హబ్, ప్రసాద్ ...
నెన్నెల, న్యూస్టుడే: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లిలో నత్తలు పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీలోని ఉపాధి హామీ నర్సరీలో గతేడాది కనిపించిన నత్తలు ప్రస్తుతం ...
ఫ్యూచర్ సిటీస్లో AI (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) థీమ్తో ఎక్స్ పో జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాల నుంచి 300 ప్రముఖ కంపెనీలు, 60000 వేల మంది ...
అమ్మను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ...
విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ.. గురువారం తెల్లవారుజామున వాయుగుండంగా మారే అవకాశం ఉంది. అక్టోబర్ ...
అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాల ...
ఇంటర్నెట్ డెస్క్: రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తూ యుద్ధానికి భారత్ వనరులు అందిస్తోందంటూ ట్రంప్ మరోసారి విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ...
వలసలకు వ్యతిరేకంగా లండన్లో తాజాగా జరిగిన భారీ ర్యాలీలో వర్చువల్గా ప్రసంగించిన టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరగబడి పోరాడకపోతే మరణం తప్పదని ...
ఒక రైతు రోజంతా ఎంతో కష్టపడి తన చెరకు తోట కోసం నీరు తోడాడు. తీరా సాయంత్రం చూస్తే పొలం కొద్దిగానే తడిచింది. ఆ నేలలో ఎక్కడ ...
కొన్నిసార్లు చిన్న మెసేజ్ రాయాలన్నా పెద్ద విషయంగా అనిపిస్తుంటుంది. ఇలాంటి ఇబ్బందిని తగ్గించటానికి వాట్సాప్ కొత్తగా ఏఐ ఆధారిత ‘రైటింగ్ హెల్ప్’ అనే టూల్ను తీసుకొస్తోంది. మన ...
దుబాయ్: భారత్ అదరహో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై మళ్లీ మనదే ఆధిపత్యం. ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో భాగంగా దాయాది జట్టుతో జరిగిన మ్యాచ్లో ...
దిల్లీ: త్వరలో బీమా రంగంలో 100 శాతం ఎఫ్డీఐ లను ప్రతిపాదించే బిల్లు ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బీమా రంగంలోకి మరిన్ని ...
ఒక్క ఇంజెక్షన్ మందుతోనే క్యాన్సర్ నయమైతే? ఆశ్చర్యమే కదా. ఇది సాధ్యమేనని మనుషులపై నిర్వహించిన తొలి ప్రయోగ పరీక్షలో తేలింది. సీడీ40 అగోనిస్ట్ యాంటీబాడీ రకానికి చెందిన ...
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో ‘బిగ్బాస్’. ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా 9వ సీజన్ గత ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ...
© 2025 ShivaSakthi.Net