వాట్సప్‌ గ్రూప్‌లకు కొత్త అప్‌డేట్లు.. పోల్స్‌ నుంచి @all వరకు

వాట్సప్‌ గ్రూప్‌లకు కొత్త అప్‌డేట్లు.. పోల్స్‌ నుంచి @all వరకు

గ్రూప్‌ చాట్‌ను మరింత సులభతరం చేసేలా వాట్సప్‌ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పోల్స్‌లో మార్పులు, సభ్యులందరినీ ఒకేసారి ట్యాగ్‌ చేసే @all ...

జమ్మూకశ్మీర్‌లో మౌలిక వసతుల విస్తరణకు కట్టుబడి ఉన్నాం: మోదీ

జమ్మూకశ్మీర్‌లో మౌలిక వసతుల విస్తరణకు కట్టుబడి ఉన్నాం: మోదీ

జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామి కావాలని ఆయన ...

18 రకాల సేవలు ఒకే వేదికపై.. తెలంగాణలో డయల్‌ 112 అందుబాటులోకి

18 రకాల సేవలు ఒకే వేదికపై.. తెలంగాణలో డయల్‌ 112 అందుబాటులోకి

తెలంగాణ ప్రజలకు అత్యవసర సమయాల్లో వేగంగా సహాయం అందించేందుకు ‘డయల్‌ 112’ సేవలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఈ ...

ఒకే కథ.. రెండు భాగాలు.. ‘కరికాల’తో కొత్త ప్రయోగానికి సిద్ధమైన సందీప్‌ కిషన్‌

ఒకే కథ.. రెండు భాగాలు.. ‘కరికాల’తో కొత్త ప్రయోగానికి సిద్ధమైన సందీప్‌ కిషన్‌

యంగ్‌ హీరో సందీప్‌ కిషన్ మరో విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ‘సూపర్ సుబ్బు’ చిత్రంలో టీచర్‌ పాత్రతో మెప్పించిన ఆయన, ఇప్పుడు ఫాంటసీ ...

దుబాయ్‌లో విషాదం.. భారతీయ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు

దుబాయ్‌లో విషాదం.. భారతీయ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు

దుబాయ్‌లోని ఓ కారు షోరూమ్‌లో జరిగిన సిలిండర్‌ పేలుడు భారతీయ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేరళ రాష్ట్రానికి చెందిన షిజిన్ పాల్ ఈ ప్రమాదంలో ప్రాణాలు ...

వడ్డీరేట్లలో మార్పులేదు.. 5.25% వద్దే రెపో రేటు

వడ్డీరేట్లలో మార్పులేదు.. 5.25% వద్దే రెపో రేటు

దేశ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలను సమీక్షించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. ద్రవ్య పరపతి విధాన ...

20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్

20 నిమిషాల్లో ఏడు పేలుళ్లు.. దుబాయ్‌లో హై అలర్ట్

యూఏఈలోని దుబాయ్ నగరం మంగళవారం రాత్రి వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఏడు భారీ పేలుళ్లు సంభవించినట్లు ...

ఫోన్ ధరలపై ఊరట.. పండగ వేళ శామ్‌సంగ్ ప్రత్యేక ఆఫర్లు

ఫోన్ ధరలపై ఊరట.. పండగ వేళ శామ్‌సంగ్ ప్రత్యేక ఆఫర్లు

పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శామ్‌సంగ్ వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అంతర్జాతీయంగా మెమొరీ చిప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ ముడిసరుకుల ధరలు భారీగా ...

హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాల జాతర.. ఆకర్షణీయ వేతనాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాల జాతర.. ఆకర్షణీయ వేతనాలు

లక్షల వరకు వేతనం ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL), బెంగళూరు వివిధ విభాగాల్లో 30 టెక్నికల్, నాన్-టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ...

మైదా బదులుగా వీటిని తింటే ఆరోగ్యం మీ సొంతం

మైదా బదులుగా వీటిని తింటే ఆరోగ్యం మీ సొంతం

మైదాకు బదులుగా ఆరోగ్యకరమైన పిండులు.. ఇవే ఉత్తమ ఎంపికలు ప్రస్తుతం ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది మైదాతో చేసిన ఆహారాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మైదా ...

విరాట్ తొలి టీ20 కథ.. ఓ ఇన్నింగ్స్ మార్చేసిన కెరీర్

విరాట్ తొలి టీ20 కథ.. ఓ ఇన్నింగ్స్ మార్చేసిన కెరీర్

ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరిగా నిలిచిన విరాట్ కోహ్లీ ప్రయాణం ఓ సాధారణ దేశవాళీ టీ20 మ్యాచ్‌తోనే ప్రారంభమైంది. ప్రస్తుతం అభిమానులను తన బ్యాటింగ్‌తో ...

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రదీప్‌ రావత్‌ మృతి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం.. ప్రదీప్‌ రావత్‌ మృతి

ప్రముఖ సినీ నటుడు ప్రదీప్‌ రావత్‌ (74) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన మంగళవారం ముంబయిలో తుదిశ్వాస విడిచారు. హిందీ చిత్రాలతో నటుడిగా ప్రయాణం ప్రారంభించిన ...

హైటెక్‌సిటీలో కాల్‌సెంటర్‌ పేరుతో భారీ మోసం.. 8 నెలల తర్వాత పట్టాభి అరెస్ట్‌

హైటెక్‌సిటీలో కాల్‌సెంటర్‌ పేరుతో భారీ మోసం.. 8 నెలల తర్వాత పట్టాభి అరెస్ట్‌

హైదరాబాద్‌లో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని సుమారు రూ.100 కోట్ల మేర సైబర్‌ మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు దేవరపల్లి పట్టాభిని ...

సైబర్‌ నేరాలపై వేగంగా స్పందించాలి.. అధికార యంత్రాంగాలకు సుప్రీంకోర్టు సూచనలు

సైబర్‌ నేరాలపై వేగంగా స్పందించాలి.. అధికార యంత్రాంగాలకు సుప్రీంకోర్టు సూచనలు

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్‌, సైబర్‌ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆన్‌లైన్‌ మోసాలను అరికట్టేందుకు బ్యాంకింగ్‌, దర్యాప్తు ...

భారత్‌తో సంబంధాలు చెడకూడదు: బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ

భారత్‌తో సంబంధాలు చెడకూడదు: బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ

బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు మరోసారి వేడెక్కుతున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నిర్వహించనున్న మీడియా సమావేశం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఏడాది ...

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు

హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఫైర్ ఎన్‌వోసీలు సమర్పించిన ఘటన కలకలం రేపుతోంది. మొత్తం ఎనిమిది ప్రైవేట్ కళాశాలలు హైడ్రా కమిషనర్‌తో పాటు ఇతర ...

విశాఖలో పీవీ సింధు క్రీడా అకాడమీకి శంకుస్థాపన చేసిన నారా లోకేశ్‌

నారా లోకేశ్ చేతుల మీదుగా పీవీ సింధు క్రీడా కేంద్రానికి భూమిపూజ

విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న 'పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్' నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన ...

తితిదేకు రూ.2 కోట్ల భారీ విరాళం

తితిదేకు రూ.2 కోట్ల భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్‌ సంస్థ శ్రీవారి సేవా కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల విరాళాన్ని ...

డ్రోన్‌ దాడితో తీవ్రంగా గాయపడిన కూరగాయల వ్యాపారి

డ్రోన్‌ దాడితో తీవ్రంగా గాయపడిన కూరగాయల వ్యాపారి

ఉక్రెయిన్‌లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఖేర్సన్‌ నగరంలో ఓ షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. కూరగాయల వ్యాపారి యూరి (52)పై డ్రోన్‌ వెంబడించి దాడి చేసిన ...

రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

ఈరోజు (26-08-2026)ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కొన్ని విషయాల్లో అనుకోని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల అండ, సహకారం మానసిక బలాన్ని పెంచుతాయి. ముఖ్యమైన విషయాల్లో ...

vrushabam

రాశి ఫలాలు – వృషభం

ఈరోజు (26-08-2026)ఆర్థిక పరిస్థితులు కొంతమేర అనుకూలంగా ఉంటాయి. అయితే మానసిక ఒత్తిడి, అలసట ఇబ్బంది పెట్టవచ్చు. చేపట్టిన పనులు ఆశించిన వేగంతో సాగకపోయినా ఓర్పుతో ముందుకు సాగాలి. ...

midhunam

రాశి ఫలాలు – మిథునం

ఈరోజు (26-08-2026)ఆలోచనల్లో తరచుగా మార్పులు చోటుచేసుకోవచ్చు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడకుండా స్పష్టతతో స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థికంగా కొంత ఊరట లభించినా బాధ్యతలు, పనుల ఒత్తిడి ...

karkatakam

రాశి ఫలాలు – కర్కాటకం

ఈరోజు (26-08-2026)ఆత్మవిశ్వాసం, పట్టుదల మరింత పెరుగుతాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా కొనసాగిస్తే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. ఆర్థికంగా లాభదాయకమైన అవకాశాలు కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. పనుల మధ్యలో ...

vrushchika

రాశి ఫలాలు – వృశ్చికం

ఈరోజు (26-08-2026)మానసికంగా కొంత ప్రశాంతత, ఉల్లాసం కలుగుతాయి. కార్యరంగంలో చిన్నపాటి అవరోధాలు ఎదురైనా వాటిని ఓర్పుతో అధిగమిస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాత్మకంగా ముందుకు ...

danassu

రాశి ఫలాలు – ధనుస్సు

ఈరోజు (26-08-2026)మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పటికీ బాధ్యతలు, పనుల కారణంగా కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి అనవసర వ్యయాలను తగ్గించుకోవడం మంచిది. ...

makaram

రాశి ఫలాలు – మకరం

ఈరోజు (26-08-2026)మానసికంగా కొంత ఆందోళన, అయోమయం కలిగించే పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో మాటతీరును అదుపులో ఉంచుకుని ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన నిర్ణయాలు ...

kumba rashi

రాశి ఫలాలు – కుంభం

ఈరోజు (26-08-2026)ఆలోచనల్లో కొంత గందరగోళం ఏర్పడి ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో అనుకోని జాప్యాలు ఎదురైనా ఆందోళన చెందకుండా ఓర్పుతో ముందుకు సాగండి. ముఖ్యమైన ...

meenam

రాశి ఫలాలు – మీనం

ఈరోజు (26-08-2026)కొన్ని సందర్భాల్లో ఆత్మవిశ్వాసం కాస్త తగ్గినట్లు అనిపించవచ్చు. శారీరక శ్రమతో పాటు మానసిక ఒత్తిడి అధికం కాకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులను ...

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో జలకళ.. ఉరకలేస్తున్న డుడుమ జలపాతం

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌-ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. సుమారు 556 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలధార ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చుట్టూ ...

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

బాంకీపూర్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత మోదీ-నితీశ్‌ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత, రాజ్యసభ ఎంపీ నితీశ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌లోని ప్రధాని కార్యాలయంలో ఈ ...

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి.. తొమ్మిది రోజుల పాటు సేవలు రద్దు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్‌ 15 నుంచి 23 వరకు వైభవంగా నిర్వహించేందుకు తితిదీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల ...

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

శిర్డీ సాయికి దుబాయ్‌ భక్తుల బంగారు కానుక

శిర్డీ సాయిబాబాకు దుబాయ్‌కు చెందిన భక్తులు అరుదైన బంగారు కానుకను సమర్పించారు. కొన్ని నెలల క్రితం శిర్డీకి వచ్చి సాయిబాబాను దర్శించుకున్న కచ్రూ కుటుంబం.. ‘ఓం సాయి’ ...

రోడ్డుపైనే దారుణం.. కొబ్బరి బొండాల కత్తితో వ్యక్తి హత్య

రోడ్డుపైనే దారుణం.. కొబ్బరి బొండాల కత్తితో వ్యక్తి హత్య

హైదరాబాద్‌లో పట్టపగలే ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సింగరేణి కాలనీలో రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమేర్‌ (35) అనే వ్యక్తిపై సుమన్‌ ...

పాక్ బ్యాటింగ్‌కు కొత్త కోచ్‌.. మైకేల్ స్మిత్‌కు బాధ్యతలు

పాక్ బ్యాటింగ్‌కు కొత్త కోచ్‌.. మైకేల్ స్మిత్‌కు బాధ్యతలు

పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మైకేల్ స్మిత్‌ను ...

అస్సాంలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం

అస్సాంలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం

అస్సాంలోని నగావ్ జిల్లాలో సీఆర్‌పీఎఫ్ క్యాంపులో మంగళవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 34వ బెటాలియన్‌కు చెందిన ఏఎస్ఐ బల్లాని ప్రేమబరం తన సర్వీస్ రైఫిల్‌తో సహచర ...

సెన్సెక్స్‌ 210 పాయింట్లు డౌన్‌.. నిఫ్టీ 159 పాయింట్లు నష్టం

సెన్సెక్స్‌ 210 పాయింట్లు డౌన్‌.. నిఫ్టీ 159 పాయింట్లు నష్టం

వరుసగా నాలుగు సెషన్ల పాటు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్‌ మార్కెట్లకు మంగళవారం బ్రేక్‌ పడింది. గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దాదాపు ...

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి

మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి వాకిటి శ్రీహరి

మత్స్యకారుల సంక్షేమం, చేపల పెంపకం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో నిర్వహించిన సమావేశంలో ...

ఆధార్ అడిగినందుకు గొడవ.. హోటల్ ఉద్యోగిపై నలుగురి దాడి

ఆధార్ అడిగినందుకు గొడవ.. హోటల్ ఉద్యోగిపై నలుగురి దాడి

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి ఓ హోటల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రూమ్‌ బుకింగ్‌ కోసం వచ్చిన నలుగురు వ్యక్తులను హోటల్‌ సిబ్బంది ఐడీ ప్రూఫ్‌ ...

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వాట్సాప్‌తో సదరం సేవలు

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వాట్సాప్‌తో సదరం సేవలు

ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు సదరం సేవలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా సదరం సేవలను పొందే ...

మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న హైకోర్టు

మెగా డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదన్న ఏపీ హైకోర్టు

మెగా డీఎస్సీ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేందుకు ...

లంక టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళిక

లంక టెస్టు సిరీస్‌ కోసం టీమిండియా ప్రత్యేక ప్రణాళిక

శ్రీలంకతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు టీమిండియా ప్రత్యేకంగా సిద్ధమవుతోంది. శ్రీలంకలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై భారత బ్యాటర్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జట్టు మేనేజ్‌మెంట్‌ నలుగురు ...

ఇంధన ధరల సెగ.. టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల

ఇంధన ధరల సెగ.. టోకు ద్రవ్యోల్బణంలో పెరుగుదల

అంతర్జాతీయ కమొడిటీలు, ఇంధన ధరలు పెరగడం ప్రభావంతో దేశీయ టోకు ధరల ద్రవ్యోల్బణం జూన్‌లో స్వల్పంగా పెరిగింది. టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం మేలో 9.68 ...

గాయాల నుంచి పాఠం నేర్చుకున్నా: రష్మిక

గాయాల నుంచి పాఠం నేర్చుకున్నా: రష్మిక

కథానాయిక రష్మిక మందన్నా తనకు తుంటికి అయిన గాయం గురించి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. వరుసగా మూడోసారి గాయపడటంతో ప్రస్తుతం షూటింగ్స్‌కు విరామం ఇచ్చి విశ్రాంతి ...

విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌

విడుదలకు ముందే ‘రామాయణ’కు హెచ్చరికలు.. ముందుగా చూపించాలని డిమాండ్‌

నితీశ్‌ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణ’ చిత్రం విడుదలకు ముందే చర్చనీయాంశంగా మారింది. దిల్లీ శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్‌ కుమార్‌ ఈ ...

దేశంలో డేటా సెంటర్ల జోరు.. లక్షలాది ఉద్యోగాలు

దేశంలో డేటా సెంటర్ల జోరు.. లక్షలాది ఉద్యోగాలు

భారత్‌లో డేటా సెంటర్ల రంగం రాబోయే సంవత్సరాల్లో వేగంగా విస్తరించనుందని తాజా నివేదిక పేర్కొంది. 2030 నాటికి దేశంలో 250కి పైగా డేటా సెంటర్లు ఏర్పాటు చేసే ...

శ్రమకు తగిన ప్రతిఫలం

శ్రమకు తగిన ప్రతిఫలం

ఒక గ్రామంలో రాము అనే కష్టపడి పనిచేసే యువకుడు ఉండేవాడు. ఏ పని చేసినా నిబద్ధతతో, నిజాయితీగా చేయడం అతని అలవాటు. ఒక రోజు గ్రామంలోని పాత ...

వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల వెనుక సూత్రధారి ఇతడేనా?

వెయ్యి కోట్ల సైబర్‌ మోసాల వెనుక సూత్రధారి ఇతడేనా?

రూ.వెయ్యి కోట్లకు పైగా జరిగినట్లు భావిస్తున్న సైబర్‌ మోసాల కేసుల్లో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ...

సతీశ్‌ సన్పాల్‌ ఆస్తులపై యూఏఈ నజర్‌

సతీశ్‌ సన్పాల్‌ ఆస్తులపై యూఏఈ నజర్‌

దుబాయ్‌లో విలాసవంతమైన జీవనశైలితో సోషల్‌ మీడియాలో గుర్తింపు పొందిన భారత సంతతి వ్యాపారవేత్త సతీశ్‌ సన్పాల్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. మనీలాండరింగ్‌ ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ...

Page 19 of 196 1 18 19 20 196

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News