స్పెయిన్ సూపర్ విక్టరీ.. బెల్జియంపై గెలిచి ప్రపంచకప్ సెమీస్‌కు

స్పెయిన్ సూపర్ విక్టరీ.. బెల్జియంపై గెలిచి ప్రపంచకప్ సెమీస్‌కు

ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్‌ జోరు కొనసాగుతోంది. సమవుజ్జీలుగా బరిలోకి దిగిన బెల్జియంపై ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ 2-1తో ...

జకోవిచ్‌కు మళ్లీ నిరాశ.. వింబుల్డన్ ఫైనల్లోకి సినర్ దూసుకెళ్లాడు

జకోవిచ్‌కు మళ్లీ నిరాశ.. వింబుల్డన్ ఫైనల్లోకి సినర్ దూసుకెళ్లాడు

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ యానిక్‌ సినర్‌ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. సెర్బియా దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి వరుసగా మూడు ...

వింబుల్డన్ మహిళల ఫైనల్‌కు రంగం సిద్ధం.. చెక్ స్టార్‌ల మధ్య టైటిల్ పోరు

వింబుల్డన్ మహిళల ఫైనల్‌కు రంగం సిద్ధం.. చెక్ స్టార్‌ల మధ్య టైటిల్ పోరు

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. శనివారం జరిగే తుది పోరులో చెక్‌ స్టార్‌లు కరోలినా ముచోవా మరియు లిండా నోస్కోవా టైటిల్ ...

మంధాన మెరుపులు వృథా.. తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌట్‌ అయిన భారత్‌

మంధాన మెరుపులు వృథా.. తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌట్‌ అయిన భారత్‌

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక మహిళల టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌ మిశ్రమ ప్రదర్శన చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 74.5 ...

ఈరోజు బంగారం, వెండి ధరలు(11-07-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(11-07-2026)

ధరలు నగరం, జువెలరీ షాపు, పన్నులు, తయారీ ఛార్జీలను బట్టి స్వల్పంగా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక బులియన్‌ మార్కెట్‌ ధరను పరిశీలించడం మంచిది. బంగారం ...

భారత విదేశీ మారక నిల్వలు భారీగా పెరుగుదల.. 674.193 బిలియన్‌ డాలర్లకు చేరిక

భారత విదేశీ మారక నిల్వలు భారీగా పెరుగుదల.. 674.193 బిలియన్‌ డాలర్లకు చేరిక

భారత విదేశీ మారక నిల్వలు మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేశాయి. జులై 3తో ముగిసిన వారానికి దేశ ఫారెక్స్‌ నిల్వలు 7.26 శాతం పెరిగి 674.193 ...

మర్రి రిటెయిల్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌.. రూ.522 కోట్ల విలువైన షేర్ల జారీ

మర్రి రిటెయిల్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌.. రూ.522 కోట్ల విలువైన షేర్ల జారీ

దుస్తులు, ఆభరణాల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మర్రి రిటెయిల్‌ లిమిటెడ్‌ త్వరలో స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. సంస్థ ప్రతిపాదించిన తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు మార్కెట్‌ ...

ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రీ-ఐపీఓ డీల్‌.. రూ.1,655 కోట్లకు వాటా విక్రయం

ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రీ-ఐపీఓ డీల్‌.. రూ.1,655 కోట్లకు వాటా విక్రయం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు ముందు కీలక లావాదేవీ పూర్తి ...

హైదరాబాద్‌లో హెచ్‌ఎస్‌బీసీ భారీ లీజ్‌ డీల్‌.. 2.03 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలం

హైదరాబాద్‌లో హెచ్‌ఎస్‌బీసీ భారీ లీజ్‌ డీల్‌.. 2.03 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలం

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో మరో భారీ కార్యాలయ లీజ్‌ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. గచ్చిబౌలిలోని అవాన్స్‌ బిజినెస్‌ హబ్‌లో ఉన్న ఫీనిక్స్‌ హెచ్‌09 భవన సముదాయంలోని రెండు ...

ఫెడ్‌ సమీక్ష ప్యానెల్‌లో రఘురామ్‌రాజన్‌కు చోటు.. కీలక బాధ్యతల్లో భారతీయ ఆర్థికవేత్త

ఫెడ్‌ సమీక్ష ప్యానెల్‌లో రఘురామ్‌రాజన్‌కు చోటు.. కీలక బాధ్యతల్లో భారతీయ ఆర్థికవేత్త

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) విధానాలపై సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానెళ్లలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ ...

స్పెయిన్‌ అడవుల్లో భీకర కార్చిచ్చు.. 12 మంది మృతి, 23 మంది గల్లంతు

స్పెయిన్‌ అడవుల్లో భీకర కార్చిచ్చు.. 12 మంది మృతి, 23 మంది గల్లంతు

స్పెయిన్‌లోని అల్మెరియా ప్రాంతంలో చెలరేగిన భారీ కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, మరో 23 ...

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. మాట వినని ఎన్నికల కమిషన్‌ సభ్యులపై వేటు

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. మాట వినని ఎన్నికల కమిషన్‌ సభ్యులపై వేటు

అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకుంది. తన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్‌ సభ్యులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు ...

విమానంలో మిడ్‌ఎయిర్‌ ఎమర్జెన్సీ.. కిటికీ పగిలి ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు

విమానంలో మిడ్‌ఎయిర్‌ ఎమర్జెన్సీ.. కిటికీ పగిలి ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు

గ్రీస్‌ నుంచి జర్మనీకి వెళ్తున్న ర్యాన్‌ఎయిర్‌ విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా ...

కువైట్‌లో భారతీయులకు అలర్ట్‌.. జులై 19 వరకు పాస్‌పోర్ట్‌, వీసా సేవలు తాత్కాలిక నిలిపివేత

కువైట్‌లో భారతీయులకు అలర్ట్‌.. జులై 19 వరకు పాస్‌పోర్ట్‌, వీసా సేవలు తాత్కాలిక నిలిపివేత

కువైట్‌లో నివసిస్తున్న భారతీయులకు భారత ఎంబసీ కీలక సూచన చేసింది. పరిపాలనా కారణాల నేపథ్యంలో భారతీయుల సాధారణ పాస్‌పోర్ట్‌, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ...

తమిళనాడు ఆస్పత్రుల్లో ఇక వాట్సప్‌తో ఓపీ టోకెన్లు.. ‘నలం ఏఐ’ సేవలు ప్రారంభం

తమిళనాడు ఆస్పత్రుల్లో ఇక వాట్సప్‌తో ఓపీ టోకెన్లు.. ‘నలం ఏఐ’ సేవలు ప్రారంభం

తమిళనాడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు వైద్య సేవలు మరింత సులభంగా అందించేందుకు ఆరోగ్యశాఖ కొత్త డిజిటల్‌ సేవలను ప్రారంభించింది. ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) టోకెన్లు తీసుకునే సమయంలో ...

72 కిలోల భారీ పనసకాయ.. గిన్నిస్‌ రికార్డుపై కన్నేసిన కర్ణాటక రైతు

72 కిలోల భారీ పనసకాయ.. గిన్నిస్‌ రికార్డుపై కన్నేసిన కర్ణాటక రైతు

కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో జరిగిన పనస, మామిడి మేళాలో 72 కిలోల భారీ పనసకాయ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా కనిపించే పనసకాయల కంటే ఎన్నో రెట్లు ...

విశాఖలో ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి కమిషనింగ్‌.. నావికాదళం మరింత బలోపేతం: రాజ్‌నాథ్‌

విశాఖలో ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి కమిషనింగ్‌.. నావికాదళం మరింత బలోపేతం: రాజ్‌నాథ్‌

మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత నావికాదళం నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ ప్రధాన ...

సుప్రీంకోర్టులో హైడ్రామా.. న్యాయమూర్తులపై కక్షిదారు దురుసు ప్రవర్తన

సుప్రీంకోర్టులో హైడ్రామా.. న్యాయమూర్తులపై కక్షిదారు దురుసు ప్రవర్తన

సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తన కేసును తానే వాదించుకునేందుకు వచ్చిన ఓ కక్షిదారు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ...

అయోధ్య రామ మందిరం హుండీ లెక్కింపు సిబ్బందిలో కలకలం.. 20 మందికిపైగా రాజీనామా

అయోధ్య రామ మందిరం హుండీ లెక్కింపు సిబ్బందిలో కలకలం.. 20 మందికిపైగా రాజీనామా

అయోధ్యలోని రామ మందిర హుండీ లెక్కింపు ప్రక్రియపై విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో కలకలం కొనసాగుతోంది. లెక్కింపు విధుల్లో ఉన్న సిబ్బందిలో సగానికి పైగా రాజీనామా చేయడంతో ...

ఏఎన్‌ఎం పోస్టుల తొలి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల

ఏఎన్‌ఎం పోస్టుల తొలి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల

ఏఎన్‌ఎం (ఆక్సిలరీ నర్స్‌ మిడ్‌వైఫ్‌) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) కీలక అప్‌డేట్‌ విడుదల చేసింది. మొత్తం ...

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. సాధారణం కంటే 3.6 డిగ్రీల వరకు అధికం

తెలంగాణలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. సాధారణం కంటే 3.6 డిగ్రీల వరకు అధికం

రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వాతావరణంలో వేడి పెరుగుతోంది. సాధారణంగా వానాకాలంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే మూడు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయి. అయితే ...

సింగరేణికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. 5 గనులకు 5 స్టార్‌ రేటింగ్‌

సింగరేణికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. 5 గనులకు 5 స్టార్‌ రేటింగ్‌

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) మరో అరుదైన ఘనత సాధించింది. సంస్థకు చెందిన ఐదు గనులకు జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన 5 స్టార్‌ రేటింగ్‌ లభించింది. ...

పోక్సో కేసులో బెయిల్‌.. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన బండి భగీరథ్‌

పోక్సో కేసులో బెయిల్‌.. చర్లపల్లి జైలు నుంచి విడుదలైన బండి భగీరథ్‌

పోక్సో కేసులో అరెస్టైన కేంద్రమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ శుక్రవారం చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యాడు. హైకోర్టు గురువారం షరతులతో కూడిన సాధారణ బెయిల్‌ ...

ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. హెటెరోలో 300 మందికి ఉద్యోగాలు

ఇంటర్‌ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. హెటెరోలో 300 మందికి ఉద్యోగాలు

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన విద్యార్థులకు ప్రముఖ ఫార్మా సంస్థ హెటెరో ఉపాధి అవకాశాలు కల్పించనుంది. సంస్థకు చెందిన తయారీ కేంద్రాల్లో ప్రొడక్షన్‌, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాల్లో పనిచేసేందుకు 300 ...

గవర్నర్‌ను కలిసిన సీఎస్‌ సంజయ్‌ జాజు.. పరిపాలన అంశాలపై చర్చ

గవర్నర్‌ను కలిసిన సీఎస్‌ సంజయ్‌ జాజు.. పరిపాలన అంశాలపై చర్చ

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్‌ జాజు శుక్రవారం లోక్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ...

యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా

యానాం గోదావరిలో చేపల మృత్యువాత.. నీటి మార్పులపై నిపుణుల అంచనా

యానాంలోని గౌతమి గోదావరి నదీ తీరంలో శుక్రవారం భారీ సంఖ్యలో కానాగంత జాతి చేపలు మృత్యువాత పడటం కలకలం రేపింది. నది ఒడ్డున పెద్ద ఎత్తున చనిపోయిన ...

ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు పెంపు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ అనుమతి

రాష్ట్రంలో వైద్య విద్యను మరింత విస్తరించే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2026-27 విద్యా సంవత్సరానికి కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్‌ ...

తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడిగా పి.గురురాజా నియామకం

తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడిగా పి.గురురాజా నియామకం

తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నారై తెదేపా విభాగం జాతీయ అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన ...

అమరావతిలో ఇంటి నిర్మాణ పనుల పరిశీలన.. ఇంజినీర్లకు సీఎం చంద్రబాబు సూచనలు

అమరావతిలో ఇంటి నిర్మాణ పనుల పరిశీలన.. ఇంజినీర్లకు సీఎం చంద్రబాబు సూచనలు

రాజధాని అమరావతిలో నిర్మాణ పనుల వేగాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం అమరావతిలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ...

అమరావతిలో స్వాతంత్య్ర వేడుకలు.. పరేడ్‌ మైదానం అభివృద్ధికి రూ.3.17 కోట్లు

అమరావతిలో స్వాతంత్య్ర వేడుకలు.. పరేడ్‌ మైదానం అభివృద్ధికి రూ.3.17 కోట్లు

ప్రజా రాజధాని అమరావతిలో ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వేడుకలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ...

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ ఫలితాలను ఇంటర్మీడియట్‌ విద్యామండలి శుక్రవారం విడుదల చేసింది. ఫలితాలను విద్యార్థుల సౌకర్యార్థం బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ...

ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మార్పు.. సీఎస్‌ఈ తర్వాత మెకానికల్, ఈఈఈ, సివిల్‌కు క్రేజ్

ఇంజినీరింగ్‌ ప్రవేశాల్లో మార్పు.. సీఎస్‌ఈ తర్వాత మెకానికల్, ఈఈఈ, సివిల్‌కు క్రేజ్

ఐటీ రంగంలో నియామకాలు మందగించడం, కొన్ని ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు లేఅఫ్‌లు ప్రకటించడం వంటి పరిణామాలు ఇంజినీరింగ్‌ విద్యార్థుల కోర్సు ఎంపికపై ప్రభావం చూపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ...

దక్షిణ కొరియాతో ఏపీ బంధం మరింత బలోపేతం.. కొరియా డెస్క్ ఏర్పాటు: లోకేశ్

దక్షిణ కొరియాతో ఏపీ బంధం మరింత బలోపేతం.. కొరియా డెస్క్ ఏర్పాటు: లోకేశ్

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆటో ఇండస్ట్రీస్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ ఛైర్మన్‌ టేక్‌ సుంగ్‌లీ నేతృత్వంలోని ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ...

ఒంగోలులో వైకాపా మహిళా నేత ఆత్మహత్యాయత్నం.. పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు

ఒంగోలులో వైకాపా మహిళా నేత ఆత్మహత్యాయత్నం.. పార్టీ నేతలపై తీవ్ర ఆరోపణలు

వైకాపా నాయకులు తనపై దాడి చేశారని మనస్తాపంతో అదే పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ...

నిస్సాన్‌ టెక్టాన్‌ ఎస్‌యూవీ విడుదల.. రూ.10.49 లక్షల నుంచి ధరలు ప్రారంభం

నిస్సాన్‌ టెక్టాన్‌ ఎస్‌యూవీ విడుదల.. రూ.10.49 లక్షల నుంచి ధరలు ప్రారంభం

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్‌ భారత మార్కెట్లోకి తన కొత్త ఎస్‌యూవీ టెక్టాన్‌ను విడుదల చేసింది. ఆధునిక డిజైన్‌, అధునాతన సాంకేతిక ఫీచర్లు, ...

బీఎస్‌ఎన్‌ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌ లాంచ్‌.. రూ.1.34 లక్షలకు అందుబాటులో సేవలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ శాటిలైట్‌ ఫోన్‌ లాంచ్‌.. రూ.1.34 లక్షలకు అందుబాటులో సేవలు

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) కొత్త శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ మొబైల్‌ నెట్‌వర్క్‌లు పనిచేయని ప్రాంతాల్లోనూ కమ్యూనికేషన్‌ సదుపాయం కల్పించేందుకు ...

విజయ్‌ ‘జన నాయగన్‌’కు సెన్సార్‌ క్లియరెన్స్‌.. ఏ సర్టిఫికెట్‌ జారీ

విజయ్‌ ‘జన నాయగన్‌’కు సెన్సార్‌ క్లియరెన్స్‌.. ఏ సర్టిఫికెట్‌ జారీ

తమిళ స్టార్‌ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్‌’ విడుదలకు మరో అడుగు ముందుకు పడింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఈ ...

రామ్‌ పోతినేని కొత్త సినిమాలో హీరోయిన్‌గా సంయుక్తా మేనన్‌? త్వరలో అధికారిక ప్రకటన

రామ్‌ పోతినేని కొత్త సినిమాలో హీరోయిన్‌గా సంయుక్తా మేనన్‌? త్వరలో అధికారిక ప్రకటన

టాలీవుడ్‌ యువ హీరో రామ్‌ పోతినేని తన కెరీర్‌లో తొలిసారి మెగాఫోన్‌ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ ...

‘ఛావా’ దర్శకుడితో హృతిక్‌ రోషన్‌ కొత్త ప్రాజెక్ట్‌.. త్వరలో అధికారిక ప్రకటన

‘ఛావా’ దర్శకుడితో హృతిక్‌ రోషన్‌ కొత్త ప్రాజెక్ట్‌.. త్వరలో అధికారిక ప్రకటన

బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆయన నటించిన ‘ఆల్ఫా’ చిత్రంలో కబీర్‌ పాత్రలో అతిథి పాత్రతో అభిమానులను అలరించారు. ...

BBL చరిత్రలో తొలిసారి విదేశీ మ్యాచ్‌.. చెన్నై వేదికగా ప్రారంభం కానున్న సీజన్‌

BBL చరిత్రలో తొలిసారి విదేశీ మ్యాచ్‌.. చెన్నై వేదికగా ప్రారంభం కానున్న సీజన్‌

ఆస్ట్రేలియాలో అత్యంత ప్రజాదరణ పొందిన టీ20 టోర్నీ బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL) కొత్త చరిత్ర సృష్టించబోతోంది. 2011లో ప్రారంభమైన ఈ లీగ్‌లో ఇప్పటివరకు అన్ని మ్యాచ్‌లు ఆస్ట్రేలియా ...

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళలు.. 142 ఏళ్ల తర్వాత తొలి టెస్టు ప్రారంభం

లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళలు.. 142 ఏళ్ల తర్వాత తొలి టెస్టు ప్రారంభం

మహిళల క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘట్టానికి లార్డ్స్‌ మైదానం వేదికైంది. క్రికెట్‌కు పుట్టినిల్లుగా పేరొందిన ప్రతిష్టాత్మక లార్డ్స్‌ స్టేడియంలో 142 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళల టెస్టు ...

ఎంబాపె అరుదైన ఘనత.. ప్రపంచకప్‌ చరిత్రలో కొత్త రికార్డు

ఎంబాపె అరుదైన ఘనత.. ప్రపంచకప్‌ చరిత్రలో కొత్త రికార్డు

ఫ్రాన్స్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ కిలియన్‌ ఎంబాపె ప్రపంచకప్‌ వేదికపై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. మొరాకోపై క్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ 2-0తో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ...

మొరాకోపై 2-0 విజయం.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్‌

మొరాకోపై 2-0 విజయం.. సెమీస్‌లోకి దూసుకెళ్లిన ఫ్రాన్స్‌

ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. బలమైన ప్రత్యర్థి మొరాకోను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ ...

ఫిఫా క్వార్టర్‌ఫైనల్లో నేడు స్పెయిన్‌-బెల్జియం హోరాహోరీ పోరు

ఫిఫా క్వార్టర్‌ఫైనల్లో నేడు స్పెయిన్‌-బెల్జియం హోరాహోరీ పోరు

ఫిఫా ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. శుక్రవారం జరిగే క్వార్టర్‌ఫైనల్‌లో యూరప్‌కు చెందిన రెండు బలమైన జట్లు స్పెయిన్‌, బెల్జియం తలపడనున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ...

ఈరోజు బంగారం, వెండి ధరలు(10-07-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(10-07-2026)

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల అంచనాలు వంటి అంశాలు బంగారం, వెండి ధరల కదలికలను ప్రభావితం చేస్తున్నాయి. ...

లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 700 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

లాభాల్లో దేశీయ మార్కెట్లు.. 700 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌ను లాభాలతో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు బలంగా కదిలాయి. ...

మధుమేహ బాధితులకు వారానికోసారి ఇన్సులిన్‌.. ‘అవిక్లి’ని భారత్‌లో విడుదల చేసిన నోవో నార్డిస్క్‌

మధుమేహ బాధితులకు వారానికోసారి ఇన్సులిన్‌.. ‘అవిక్లి’ని భారత్‌లో విడుదల చేసిన నోవో నార్డిస్క్‌

మధుమేహ బాధితుల కోసం డెన్మార్క్‌కు చెందిన ఫార్మా దిగ్గజం నోవో నార్డిస్క్‌ కొత్త బేసెల్‌ ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ బ్రాండ్‌ ‘అవిక్లి’ని భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా రోజూ ...

చిత్రా రామకృష్ణ పిటిషన్‌ కొట్టివేత.. కోలొకేషన్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగింపు

చిత్రా రామకృష్ణ పిటిషన్‌ కొట్టివేత.. కోలొకేషన్‌ కేసులో సీబీఐ విచారణ కొనసాగింపు

నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ ఎండీ, సీఈఓ చిత్రా రామకృష్ణకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. కోలొకేషన్‌ స్కామ్‌ కేసులో తనపై అవినీతి నిరోధక చట్టం (పీసీ ...

6,000వ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ ప్రారంభించిన మారుతీ

6,000వ సర్వీస్‌ టచ్‌పాయింట్‌ ప్రారంభించిన మారుతీ

కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు మారుతీ సుజుకీ తన సర్వీస్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా కొత్తగా 500 సర్వీస్‌ ...

Page 33 of 197 1 32 33 34 197

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News