చమురు ధరల మంటలు.. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా పతనం

చమురు ధరల మంటలు.. సెన్సెక్స్‌ 600 పాయింట్లకు పైగా పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల ప్రభావం భారత మార్కెట్లపై కనిపించింది. ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ...

ఏఐ విస్తరణకు టీసీఎస్‌ భారీ ప్రణాళిక.. 8,900 మంది ఇంజినీర్ల బృందం

ఏఐ విస్తరణకు టీసీఎస్‌ భారీ ప్రణాళిక.. 8,900 మంది ఇంజినీర్ల బృందం

దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో తన సామర్థ్యాలను మరింత పెంచుకునేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ...

విదేశీ కరెన్సీ డిపాజిట్లపై పీఎస్‌బీలతో నిర్మలా సీతారామన్‌ సమీక్ష

విదేశీ కరెన్సీ డిపాజిట్లపై పీఎస్‌బీలతో నిర్మలా సీతారామన్‌ సమీక్ష

విదేశీ కరెన్సీ డిపాజిట్లను పెంచేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు చేపడుతున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం ...

డీఎల్‌ఎఫ్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌ పారితోషికం రూ.44 కోట్లకు పెంపు

డీఎల్‌ఎఫ్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ సింగ్‌ పారితోషికం రూ.44 కోట్లకు పెంపు

స్థిరాస్తి రంగ దిగ్గజ సంస్థ డీఎల్‌ఎఫ్‌ లిమిటెడ్‌ ఉన్నతాధికారుల పారితోషికాలు గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. కంపెనీ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. 2025-26 ఆర్థిక ...

భారత్‌లో దైకి యాక్సిస్‌ మూడో ప్లాంట్‌.. రూ.200 కోట్ల పెట్టుబడి

భారత్‌లో దైకి యాక్సిస్‌ మూడో ప్లాంట్‌.. రూ.200 కోట్ల పెట్టుబడి

జపాన్‌కు చెందిన నీటి శుద్ధి పరిష్కారాల సంస్థ దైకి యాక్సిస్‌ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో ఏర్పాటు చేయనున్న మూడో ప్లాంట్‌ కోసం ...

స్పెయిన్‌, బెల్జియం, ఫిన్‌లాండ్‌లో పీయూష్‌ గోయల్‌ పర్యటన

స్పెయిన్‌, బెల్జియం, ఫిన్‌లాండ్‌లో పీయూష్‌ గోయల్‌ పర్యటన

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఐదు రోజుల పాటు యూరప్‌లోని స్పెయిన్‌, బెల్జియం, ఫిన్‌లాండ్‌ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయా ...

ఖతార్‌ మాజీ పాలకుడు షేక్‌ హమద్‌ బిన్‌ ఖలీఫా అల్‌థానీ కన్నుమూత

ఖతార్‌ మాజీ పాలకుడు షేక్‌ హమద్‌ బిన్‌ ఖలీఫా అల్‌థానీ కన్నుమూత

ఖతార్‌ మాజీ పాలకుడు షేక్‌ హమద్‌ బిన్‌ ఖలీఫా అల్‌థానీ (74) కన్నుమూశారు. ఆయన మృతిని ఖతార్‌ న్యూస్‌ ఏజెన్సీ అధికారికంగా ధ్రువీకరించింది. 1995 నుంచి 2013 ...

అమెరికాలో భారత సంతతి మహిళ హత్య.. గూగుల్‌ మాజీ ఉద్యోగి మృతి

అమెరికాలో భారత సంతతి మహిళ హత్య.. గూగుల్‌ మాజీ ఉద్యోగి మృతి

గూగుల్‌ మాజీ ఎగ్జిక్యూటివ్‌, భారత సంతతికి చెందిన శీతల్‌ విజియెన్‌ హత్య ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. జార్జియా రాష్ట్రంలోని కాబ్‌ కౌంటీలో ఉన్న లారెల్‌ క్రీక్‌ ...

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్‌.. భద్రతపై శాస్త్రవేత్తల సందేహాలు

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్‌.. భద్రతపై శాస్త్రవేత్తల సందేహాలు

బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపడుతున్న భారీ జలవిద్యుత్‌ ప్రాజెక్టుపై భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టిబెట్‌లోని హిమాలయ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు ...

ఉక్రెయిన్‌ ప్రధాని యులియా స్విరిడెన్‌కో రాజీనామా

ఉక్రెయిన్‌ ప్రధాని యులియా స్విరిడెన్‌కో రాజీనామా

ఉక్రెయిన్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి యులియా స్విరిడెన్‌కో తన పదవికి రాజీనామా చేశారు. దేశ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణకు చర్యలు ...

బ్యాంకాక్‌ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది మృతి

బ్యాంకాక్‌ పబ్‌లో భారీ అగ్నిప్రమాదం.. 27 మంది మృతి

థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఓ పబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ...

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకేరోజు 35.2 కోట్ల మొక్కలు నాటకం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకేరోజు 35.2 కోట్ల మొక్కలు నాటకం

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా చేపట్టిన భారీ వృక్షారోపణ కార్యక్రమం విజయవంతమైంది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35.2 కోట్ల మొక్కలను నాటినట్లు అధికారులు వెల్లడించారు. ...

భారత ఉన్నత విద్యపై విదేశీ విద్యార్థుల ఆసక్తి.. 58 వేల మందికి పైగా చేరిక

భారత ఉన్నత విద్యపై విదేశీ విద్యార్థుల ఆసక్తి.. 58 వేల మందికి పైగా చేరిక

భారతదేశంలోని ఉన్నత విద్యా సంస్థలపై విదేశీ విద్యార్థుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. నాణ్యమైన విద్య, తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం, విభిన్న కోర్సుల లభ్యత ...

సెంట్రల్‌ విస్టాకు కొత్త పేరు.. ఇకపై ‘కర్తవ్య భవన్‌ ప్రాంగణం’

సెంట్రల్‌ విస్టాకు కొత్త పేరు.. ఇకపై ‘కర్తవ్య భవన్‌ ప్రాంగణం’

సెంట్రల్‌ విస్టా ప్రాంతానికి ఇకపై ‘కర్తవ్య భవన్‌ ప్రాంగణం’ లేదా ‘కర్తవ్య భవన్‌ ఏరియా’ అనే పేరును ఉపయోగించాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ...

గగన్‌యాన్‌ దిశగా మరో ముందడుగు.. మూడు కీలక పరీక్షలు విజయవంతం

గగన్‌యాన్‌ దిశగా మరో ముందడుగు.. మూడు కీలక పరీక్షలు విజయవంతం

మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ను విజయవంతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక దశలో సన్నాహాలు కొనసాగిస్తోంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి సురక్షితంగా తిరిగి ...

మాస్క్‌ ధరించి ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి బైరతి సురేష్‌

మాస్క్‌ ధరించి ఆర్టీసీ బస్సెక్కిన మంత్రి బైరతి సురేష్‌

కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్‌ బెంగళూరు నగరంలో ఆర్టీసీ బస్సు సేవల పనితీరును స్వయంగా పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలు, సిబ్బంది వ్యవహారశైలిని తెలుసుకునేందుకు ...

మనవడు హిమాన్షుకు కేసీఆర్‌ దంపతుల జన్మదిన ఆశీస్సులు

మనవడు హిమాన్షుకు కేసీఆర్‌ దంపతుల జన్మదిన ఆశీస్సులు

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన మనవడు, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు 21వ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీర్వదించారు. ఆదివారం ...

15 నుంచే ఈహెచ్‌ఎస్‌ సేవలు ప్రారంభించాలి: పెన్షనర్ల ఐకాస డిమాండ్

15 నుంచే ఈహెచ్‌ఎస్‌ సేవలు ప్రారంభించాలి: పెన్షనర్ల ఐకాస డిమాండ్

తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లకు అమలు చేయాల్సిన ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) సేవలను తక్షణమే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఐకాస ప్రభుత్వాన్ని కోరింది. ఈ నెల 15 ...

ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ.. ప్రణాళిక శాఖ కొత్త కార్యక్రమం

ప్రభుత్వ ఉద్యోగులకు ఏఐ శిక్షణ.. ప్రణాళిక శాఖ కొత్త కార్యక్రమం

రాష్ట్ర ప్రణాళిక శాఖ.. టీజీ మ్యాథ్‌ (తెలంగాణ మెషిన్‌ లెర్నింగ్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ) సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు కృత్రిమ మేధస్సు (ఏఐ)పై ప్రత్యేక శిక్షణ ...

చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. నేటి నుంచి అల్బెండజోల్ పంపిణీ

చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. నేటి నుంచి అల్బెండజోల్ పంపిణీ

చిన్నారుల్లో నులిపురుగుల సమస్యను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభిస్తోంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ...

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై ‘సింగరేణి భరోసా’ యాత్ర

తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై ‘సింగరేణి భరోసా’ యాత్ర

కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కాలరీస్‌కు కేటాయించిన నేపథ్యంలో ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు భారతీయ జనతా పార్టీ ‘సింగరేణి ...

కానూరులో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం

కానూరులో భారీ అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం

కృష్ణా జిల్లా కానూరులోని జేఆర్‌డీ టాటా పారిశ్రామికవాడలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఆదివారం ఉదయం అనూష గ్యారేజీలో మరమ్మతుల కోసం నిలిపి ...

మార్కాపురంలో ఆర్టీసీ బస్సు టైరు ఊడి కలకలం

మార్కాపురంలో ఆర్టీసీ బస్సు టైరు ఊడి కలకలం

మార్కాపురం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో ముందు చక్రం ఊడిపోవడంతో ఒక్కసారిగా ...

విశాఖ సమీప బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత

విశాఖ సమీప బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.5 తీవ్రత

విశాఖ సమీపంలోని బంగాళాఖాతంలో సంభవించిన భూకంపంతో నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 5.05 ...

జూలై 14–19 మధ్య ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు: ఆర్టీసీ జేఏసీ

జూలై 14–19 మధ్య ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు: ఆర్టీసీ జేఏసీ

రెండో దశ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఈ నెల 14 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులను కలిసి తమ డిమాండ్లకు మద్దతు తెలపాలని కోరుతూ ...

అక్టోబర్ శ్రీవారి సేవల టికెట్లు: జూలై 18న ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రారంభం

అక్టోబర్ శ్రీవారి సేవల టికెట్లు: జూలై 18న ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రారంభం

తిరుమల శ్రీవారి అక్టోబర్ నెల ఆర్జిత సేవల టికెట్ల విడుదలకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) షెడ్యూల్‌ను ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలకు ...

రోజూ కాఫీ తాగుతున్నారా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్న పరిశోధన

రోజూ కాఫీ తాగుతున్నారా? కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్న పరిశోధన

కాఫీ అంటే చాలా మందికి ఉదయం నిద్ర మత్తు పోగొట్టే పానీయం మాత్రమే. అయితే, తాజా పరిశోధనలు కాఫీ వల్ల కాలేయ ఆరోగ్యానికి కూడా కొన్ని ప్రయోజనాలు ...

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

జ్వరం వచ్చినప్పుడు ఆకలి ఎందుకు తగ్గుతుంది? కారణాలు, తీసుకోవాల్సిన ఆహారం ఇవే

జ్వరం అనేది శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌లు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములతో రోగనిరోధక వ్యవస్థ పోరాడుతున్నప్పుడు కనిపించే సహజ ప్రతిస్పందన. ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కొనే క్రమంలో శరీర ఉష్ణోగ్రత పెరగడంతో ...

జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

జ్యోతిష్కుడి మాట నమ్మి కన్నకొడుకును చంపిన తండ్రి.. తమిళనాడులో దారుణం

తమిళనాడులో సంచలనం సృష్టించిన శ్రీకాంత్‌ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుమారుడి వల్ల తనకు ప్రమాదం ఉందని ఓ జ్యోతిష్కుడు చెప్పడంతో తండ్రే కన్న ...

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

రూ.24 కోట్ల జీఎస్టీ మోసం గుట్టురట్టు.. నకోడా ఏజెన్సీ యజమాని అరెస్ట్‌

సికింద్రాబాద్‌లో భారీ జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. బోగస్‌ ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ (ITC) లావాదేవీలకు పాల్పడుతున్న ముఠాను సెంట్రల్‌ జీఎస్టీ కమిషనరేట్‌ అధికారులు గుర్తించి చర్యలు ...

శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

శ్రీకాకుళంలో విషాదం.. తల్లి, ఇద్దరు కుమార్తెల ఆత్మహత్య

తల్లి, ఇద్దరు కుమార్తెలు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం మర్రివలసలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ...

‘రామాయణ’ ట్రైలర్‌ విడుదల తేదీ ఖరారు.. జులై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌

‘రామాయణ’ ట్రైలర్‌ విడుదల తేదీ ఖరారు.. జులై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌

భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘రామాయణ’ ఒకటి. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ ఇతిహాస గాథను అంతర్జాతీయ ...

‘కొరియన్‌ కనకరాజు’గా వరుణ్‌ తేజ్‌.. ఆగస్టు 7న థియేటర్లలో సందడి

‘కొరియన్‌ కనకరాజు’గా వరుణ్‌ తేజ్‌.. ఆగస్టు 7న థియేటర్లలో సందడి

మెగా హీరో Varun Tej మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కొరియన్‌ కనకరాజు’. ఈ సినిమాకు మేర్లపాక ...

దుల్కర్‌-పూజా జోడీకి ‘శ్రీ శ్రీ’.. ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకున్న పాన్‌ ఇండియా మూవీ

దుల్కర్‌-పూజా జోడీకి ‘శ్రీ శ్రీ’.. ఫస్ట్‌లుక్‌తో ఆకట్టుకున్న పాన్‌ ఇండియా మూవీ

మాలీవుడ్‌ స్టార్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌, టాలీవుడ్‌ అందాల తార పూజా హెగ్డే జంటగా ఓ కొత్త పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోంది. దర్శకుడు రవి నెల ...

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం.. టైటిల్‌గా ‘వీరాధి వీరులంట’?

రవితేజ-శ్రీవిష్ణు మల్టీస్టారర్‌కు రంగం సిద్ధం.. టైటిల్‌గా ‘వీరాధి వీరులంట’?

టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోంది. మాస్‌ మహారాజా Ravi Teja, యువ కథానాయకుడు Sree Vishnu కలిసి నటించనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే సినీ ...

ప్రేమ కోసం సైకిల్‌పై ఖండాంతర ప్రయాణం.. పీకే మహానందియా కథగా ‘ది సైకిల్‌ ఆఫ్‌ లవ్‌’

ప్రేమ కోసం సైకిల్‌పై ఖండాంతర ప్రయాణం.. పీకే మహానందియా కథగా ‘ది సైకిల్‌ ఆఫ్‌ లవ్‌’

ప్రేమకు హద్దులు లేవని నిరూపించిన ఓ అసాధారణ ప్రయాణం ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. భారతీయ కళాకారుడు పీకే మహానందియా జీవితంలోని అద్భుతమైన ప్రేమకథను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ...

10.14 సెకన్లలో 100 మీటర్లు.. భారత స్ప్రింట్‌లో అనిమేశ్‌ కొత్త సంచలనం

10.14 సెకన్లలో 100 మీటర్లు.. భారత స్ప్రింట్‌లో అనిమేశ్‌ కొత్త సంచలనం

భారత అథ్లెటిక్స్‌లో అనిమేశ్‌ కుజుర్‌ మరోసారి తన సత్తా చాటాడు. జర్మనీలో జరిగిన ప్యూమా ఫాస్ట్‌ ఆర్మ్ లెగ్స్‌ 2026 మీట్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో అద్భుత ...

స్పెయిన్ సూపర్ విక్టరీ.. బెల్జియంపై గెలిచి ప్రపంచకప్ సెమీస్‌కు

స్పెయిన్ సూపర్ విక్టరీ.. బెల్జియంపై గెలిచి ప్రపంచకప్ సెమీస్‌కు

ఫిఫా ప్రపంచకప్‌లో స్పెయిన్‌ జోరు కొనసాగుతోంది. సమవుజ్జీలుగా బరిలోకి దిగిన బెల్జియంపై ఉత్కంఠభరిత పోరులో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ 2-1తో ...

జకోవిచ్‌కు మళ్లీ నిరాశ.. వింబుల్డన్ ఫైనల్లోకి సినర్ దూసుకెళ్లాడు

జకోవిచ్‌కు మళ్లీ నిరాశ.. వింబుల్డన్ ఫైనల్లోకి సినర్ దూసుకెళ్లాడు

వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ యానిక్‌ సినర్‌ తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. సెర్బియా దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి వరుసగా మూడు ...

వింబుల్డన్ మహిళల ఫైనల్‌కు రంగం సిద్ధం.. చెక్ స్టార్‌ల మధ్య టైటిల్ పోరు

వింబుల్డన్ మహిళల ఫైనల్‌కు రంగం సిద్ధం.. చెక్ స్టార్‌ల మధ్య టైటిల్ పోరు

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో మహిళల సింగిల్స్‌ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. శనివారం జరిగే తుది పోరులో చెక్‌ స్టార్‌లు కరోలినా ముచోవా మరియు లిండా నోస్కోవా టైటిల్ ...

మంధాన మెరుపులు వృథా.. తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌట్‌ అయిన భారత్‌

మంధాన మెరుపులు వృథా.. తొలి ఇన్నింగ్స్‌లో 285 పరుగులకు ఆలౌట్‌ అయిన భారత్‌

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఏకైక మహిళల టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు భారత్‌ మిశ్రమ ప్రదర్శన చేసింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 74.5 ...

ఈరోజు బంగారం, వెండి ధరలు(11-07-2026)

ఈరోజు బంగారం, వెండి ధరలు(11-07-2026)

ధరలు నగరం, జువెలరీ షాపు, పన్నులు, తయారీ ఛార్జీలను బట్టి స్వల్పంగా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక బులియన్‌ మార్కెట్‌ ధరను పరిశీలించడం మంచిది. బంగారం ...

భారత విదేశీ మారక నిల్వలు భారీగా పెరుగుదల.. 674.193 బిలియన్‌ డాలర్లకు చేరిక

భారత విదేశీ మారక నిల్వలు భారీగా పెరుగుదల.. 674.193 బిలియన్‌ డాలర్లకు చేరిక

భారత విదేశీ మారక నిల్వలు మరోసారి బలమైన వృద్ధిని నమోదు చేశాయి. జులై 3తో ముగిసిన వారానికి దేశ ఫారెక్స్‌ నిల్వలు 7.26 శాతం పెరిగి 674.193 ...

మర్రి రిటెయిల్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌.. రూ.522 కోట్ల విలువైన షేర్ల జారీ

మర్రి రిటెయిల్‌ ఐపీఓకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌.. రూ.522 కోట్ల విలువైన షేర్ల జారీ

దుస్తులు, ఆభరణాల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మర్రి రిటెయిల్‌ లిమిటెడ్‌ త్వరలో స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. సంస్థ ప్రతిపాదించిన తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు మార్కెట్‌ ...

ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రీ-ఐపీఓ డీల్‌.. రూ.1,655 కోట్లకు వాటా విక్రయం

ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ ప్రీ-ఐపీఓ డీల్‌.. రూ.1,655 కోట్లకు వాటా విక్రయం

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అనుబంధ సంస్థ అయిన ఎస్‌బీఐ ఫండ్స్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)కు ముందు కీలక లావాదేవీ పూర్తి ...

హైదరాబాద్‌లో హెచ్‌ఎస్‌బీసీ భారీ లీజ్‌ డీల్‌.. 2.03 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలం

హైదరాబాద్‌లో హెచ్‌ఎస్‌బీసీ భారీ లీజ్‌ డీల్‌.. 2.03 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలం

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో మరో భారీ కార్యాలయ లీజ్‌ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. గచ్చిబౌలిలోని అవాన్స్‌ బిజినెస్‌ హబ్‌లో ఉన్న ఫీనిక్స్‌ హెచ్‌09 భవన సముదాయంలోని రెండు ...

ఫెడ్‌ సమీక్ష ప్యానెల్‌లో రఘురామ్‌రాజన్‌కు చోటు.. కీలక బాధ్యతల్లో భారతీయ ఆర్థికవేత్త

ఫెడ్‌ సమీక్ష ప్యానెల్‌లో రఘురామ్‌రాజన్‌కు చోటు.. కీలక బాధ్యతల్లో భారతీయ ఆర్థికవేత్త

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (ఫెడ్‌) విధానాలపై సమీక్ష నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్యానెళ్లలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ ...

స్పెయిన్‌ అడవుల్లో భీకర కార్చిచ్చు.. 12 మంది మృతి, 23 మంది గల్లంతు

స్పెయిన్‌ అడవుల్లో భీకర కార్చిచ్చు.. 12 మంది మృతి, 23 మంది గల్లంతు

స్పెయిన్‌లోని అల్మెరియా ప్రాంతంలో చెలరేగిన భారీ కార్చిచ్చు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, మరో 23 ...

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. మాట వినని ఎన్నికల కమిషన్‌ సభ్యులపై వేటు

ట్రంప్‌ సంచలన నిర్ణయం.. మాట వినని ఎన్నికల కమిషన్‌ సభ్యులపై వేటు

అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలనం చోటుచేసుకుంది. తన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ఎన్నికల కమిషన్‌ సభ్యులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో ఓటరు ...

విమానంలో మిడ్‌ఎయిర్‌ ఎమర్జెన్సీ.. కిటికీ పగిలి ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు

విమానంలో మిడ్‌ఎయిర్‌ ఎమర్జెన్సీ.. కిటికీ పగిలి ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుడు

గ్రీస్‌ నుంచి జర్మనీకి వెళ్తున్న ర్యాన్‌ఎయిర్‌ విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా ...

Page 32 of 197 1 31 32 33 197

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News