Tag: Agriculture

ట్రాక్టర్‌లో టన్నెల్‌ పనులు పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం జిల్లాలో గోదావరి నది పరివాహకం విస్తృతంగా ఉన్నప్పటికీ, ఆ నీటి వినియోగం తక్కువగా ఉందని మంత్రి Tummala Nageswara Rao అన్నారు. భద్రాద్రి జిల్లాలోని సీతారామ ...

Read moreDetails

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్.. కవిత అరెస్ట్

K. Kavitha ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సచివాలయం వద్ద ధర్నా చేపట్టారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో వరి ధాన్యాన్ని ...

Read moreDetails

ఎడారిలో ద్రాక్ష తోటలు.. ఇజ్రాయెల్ మరో ఘనత

Israel వ్యవసాయ రంగంలో మరో విశేష విజయాన్ని సాధించింది. ఎడారి ప్రాంతంగా పేరుగాంచిన నెగేవ్‌లో భారీ స్థాయిలో ద్రాక్ష తోటలను పెంచుతూ వైన్ ఉత్పత్తి చేస్తోంది. దీంతో ...

Read moreDetails

రైతులకు ఊరట.. బ్యాటరీతో నడిచే ఈ-ట్రాక్టర్లు అందుబాటులోకి

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. సన్నకారు రైతులు, మహిళా రైతులకు ఉపయోగపడేలా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు, టిల్లర్లను పంజాబ్‌కు ...

Read moreDetails

రైతులకు శుభవార్త.. మే 26న కేరళను తాకనున్న రుతుపవనాలు

దేశవ్యాప్తంగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. దేశ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి కీలకమైన ...

Read moreDetails

రైతుల కోసం దిగివచ్చిన “లక్ష్మీనృసింహుడు” – తొలి పంటంతా ఆ స్వామికే!

దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఒక్కో గుడికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాంటి ప్రత్యేకత కలిగిన క్షేత్రం వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ...

Read moreDetails

మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రత్యేక అప్రమత్తతకు ఆదేశాలు

Revanth Reddy ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును స్వయంగా ...

Read moreDetails

ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు ప్రారంభం

AP EAPCET పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షలను జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తోంది. నేటి నుంచి ...

Read moreDetails

ఒకే మామిడి చెట్టుపై 14 రకాల పండ్లు.. రైతు అద్భుత ప్రయోగం

గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా దిటాలా గ్రామానికి చెందిన రైతు Ukabhai Bhatti తన ఇంటి ఆవరణలో ఒకే మామిడి చెట్టుపై 14 రకాల పండ్లు పండించి అందరినీ ...

Read moreDetails

వడదెబ్బతో అన్నదాత మృతి.. 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పండించిన పంటను అమ్ముకునేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతు వడదెబ్బకు గురై అక్కడికక్కడే ...

Read moreDetails

మండిపోతున్న భానుడు: వడదెబ్బతో ఇద్దరు రైతుల దుర్మరణం!

తెలంగాణలో ఎండల తీవ్రత ప్రాణాలను బలిగొంటోంది. బుధవారం వడదెబ్బ కారణంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఘటనల వివరాలు: మహబూబాబాద్ జిల్లా: ...

Read moreDetails

సేంద్రియ ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్.. కలెక్టర్ కీలక ముందడుగు

జిల్లాలో సేంద్రియ ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు Vetriselvi కీలక చొరవ తీసుకున్నారు. “ఏలూరు రైతు సంపద.ఇన్” అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించి రైతులకు నేరుగా వినియోగదారులతో ...

Read moreDetails

నీరు లేనిదే అభివృద్ధి లేదు: జల సంరక్షణపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పిలుపు!

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జల సంరక్షణ మరియు నీటి వనరుల నిర్వహణపై మంగళవారం కృష్ణా జిల్లా కానూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యశాలలో దిశానిర్దేశం చేశారు. ...

Read moreDetails

గోదావరి పుష్కరాలకల్లా పోలవరం పూర్తి: సీఎం

ఆంధ్రప్రదేశ్‌లో నీటి భద్రత, సాగునీటి అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి ...

Read moreDetails

ఏఐ వ్యవసాయంపై బిల్ గేట్స్ ఫోకస్… ఉండవల్లిలో ప్రత్యక్ష పరిశీలన

అమరావతి సమీపంలోని ఉండవల్లిలో ఏఐ ఆధారిత వ్యవసాయ విధానాలను Bill Gates సమగ్రంగా పరిశీలించారు. రాష్ట్రంలో అమలవుతున్న సాంకేతిక ఆధారిత వ్యవసాయ పద్ధతులను N. Chandrababu Naiduతో ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News