రాశి ఫలాలు – మీనం
June 19, 2026
పంచాంగం: 17 జూన్ 2026 (బుధవారం)
June 17, 2026
రాశి ఫలాలు – మేషం
June 19, 2026
తెల్లవారుజామున జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. భూత్పూరు సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ద్విచక్ర వాహనం డీసీఎం వాహనాన్ని ఢీకొనడంతో ...
Read moreDetails‘పూజ్యులు బంధుమిత్రులు, మా ఉన్నతికి తోడ్పడిన శ్రేయోభిలాషులకు ఇవే చివరి నమస్కారాలు. నేను, నా భార్య శారీరకంగా, మానసికంగా బలహీనులమయ్యాం. మా 26 సంవత్సరాల కుమారుడు సాయిసుకృత్ ...
Read moreDetailsచెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్లో రాత్రి వేళ దొంగల ముఠా దోపిడీకి పాల్పడి ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల–అప్పికట్ల మధ్య ...
Read moreDetailsకర్ణాటక రాష్ట్రం మైసూరులోని ఆర్టీనగరలో ఉన్న ‘ఫాక్స్ జెన్ పబ్’లో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. క్షణాల్లోనే మంటలు పబ్ అంతటా వ్యాపించడంతో ...
Read moreDetailsఏలూరు నగరంలో రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైన ఘటనలో న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబును పోలీసులు అరెస్టు చేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత ...
Read moreDetailsతమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి ...
Read moreDetailsమారుతీ సుజుకీ తన కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వ్యాగన్ఆర్ బయోఫ్లెక్స్ ధరను అధికారికంగా వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో ఈ కారును పరిచయం చేసినప్పటికీ ధర ...
Read moreDetailsరవిబాబు దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రేజర్’ ఒక డార్క్ యాక్షన్ థ్రిల్లర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిధ్యభరితమైన కథలతో ఎప్పుడూ ప్రత్యేకత చూపించే రవిబాబు, ఈ ...
Read moreDetailsటీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి మధ్య ఉన్న అనుబంధం భారత క్రికెట్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. విరాట్ కెప్టెన్సీ, రవిశాస్త్రి ...
Read moreDetailsయువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ చిన్న వయసులోనే చూపిన అంకితభావం, కఠిన సాధన ఇప్పుడు అతని విజయానికి కారణమని కోచ్ మనీశ్ ఓఝా తెలిపారు. 10–11 ఏళ్ల ...
Read moreDetailsఅంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆయుష్ మంత్రిత్వశాఖ నిర్వహించిన యోగా లైవ్ సెషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. యూట్యూబ్లో ప్రత్యక్ష ...
Read moreDetailsప్రతిష్ఠాత్మక ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో రికర్వ్ వ్యక్తిగత, మిక్స్డ్ జట్టు విభాగాల్లో పసిడి సాధించి భారత్ ఖాతాలో డబుల్ గోల్డ్ నమోదు చేశాడు. దీంతో ఒకే దశలో ...
Read moreDetails‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాతో స్నేహ బంధం విలువను అద్భుతంగా తెరపై ఆవిష్కరించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్న మలయాళ దర్శకుడు చిదంబరం, ఇప్పుడు మరో భావోద్వేగ కథతో ప్రేక్షకులను ...
Read moreDetailsటాటా ట్రస్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026–27)లో తమ దాతృత్వ వ్యయాలను రూ.2,000 కోట్లకు పెంచనున్నట్లు సీఈఓ సిద్ధార్థ్ శర్మ తెలిపారు. వివిధ అంశాలపై ట్రస్ట్స్ సభ్యుల్లో ...
Read moreDetailsదేశంలోని ప్రముఖ పరిశోధన, సాంకేతిక సంస్థ అయిన Centre for Development of Advanced Computing (సీడాక్) వివిధ విభాగాల్లో మొత్తం 951 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ...
Read moreDetailsదేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) పబ్లిక్ ఇష్యూ దిశగా కీలక అడుగు వేసింది. పబ్లిక్ ఇష్యూకు అనుమతి కోరుతూ సోమవారం ...
Read moreDetailsబంగారం ధరలు (గ్రాముకు): 24 క్యారెట్లు (99.9% స్వచ్ఛత) – ₹15,153 (+₹294) 22 క్యారెట్లు (91.6% స్వచ్ఛత) – ₹13,890 (+₹269) 18 క్యారెట్లు (75% ...
Read moreDetailsఇరాన్-అమెరికా మధ్య నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఒక కీలక ఒప్పందం రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ఒప్పందానికి సంబంధించి ఇరాన్ పలు కీలక ...
Read moreDetailsమే నెలలో రష్యా నుంచి అధికంగా చమురు కొనుగోలు చేసిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచినట్లు ఐరోపా కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ...
Read moreDetailsప్యాక్ చేసిన ఆహార పదార్థాల లేబుళ్లు, బ్రాండ్ పేర్లు, ఉత్పత్తులపై ఇచ్చే క్లెయిమ్లలో వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చిన ఆరోపణలపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ...
Read moreDetailsఉత్తర్ప్రదేశ్ బాగ్పత్ జిల్లా నౌరోజ్పుర్ గుర్జర్ గ్రామంలో సంచలనాత్మక హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 34 ఏళ్ల రైతు సచిన్ డాగర్ను అతని భార్య రచన, ప్రియుడి ...
Read moreDetailsదేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని భారత సైబర్క్రైం సమన్వయ కేంద్రం (I4C) హెచ్చరించింది. క్రెడిట్ కార్డులు, డిజిటల్ చెల్లింపులను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు ...
Read moreDetailsపల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు వద్ద కృష్ణా నదిలో నాటు పడవ బోల్తా పడి నాలుగు మంది మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం ...
Read moreDetailsఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగుచూసిన భారీ బంగారం కుంభకోణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు మాయమవడంతో ...
Read moreDetailsవిజయవాడలో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి అక్రమ రవాణా కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న కేరళకు చెందిన మహ్మద్ సొహైల్ ...
Read moreDetailsఅల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి స్మగ్లర్ పరారైన ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. చింతపల్లి మండలం అన్నవరం ప్రాంతంలో బుధవారం నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి ...
Read moreDetailsఆసుపత్రి నుంచి జైలుకు తరలింపు సమయంలో జీవిత ఖైదీ పరారైన ఘటన గూడూరు రైల్వే స్టేషన్లో తీవ్ర కలకలం రేపింది. పోక్సో కేసులో జీవిత ఖైదు శిక్ష ...
Read moreDetailsఅంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మెటా కోసం భారతదేశంలో నిర్మించనున్న తొలి ‘బిల్ట్ టూ సూట్’ డేటా కేంద్రం ప్రాజెక్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక భాగస్వామిగా మారింది. వినియోగదారుల ...
Read moreDetailsయాపిల్ ఐఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త ఐఫోన్ లాంచ్ అవుతుందంటే చాలు టెక్ ప్రపంచం మొత్తం దానిపైనే దృష్టి ...
Read moreDetailsసిజేరియన్ (సి-సెక్షన్) ప్రసవం సాధారణంగా సురక్షితమైన వైద్య ప్రక్రియగా పరిగణించబడుతున్నప్పటికీ, ఇటీవల రాజస్థాన్లోని కోటా మరియు బికనీర్ ఆసుపత్రుల్లో ప్రసవానంతర కిడ్నీ వైఫల్యం, మహిళల మరణాల ఘటనలు ...
Read moreDetailsముక్కోణపు సిరీస్లో భారత్ A తరఫున వైభవ్ సూర్యవంశీ మరోసారి ఆకట్టుకున్న ప్రదర్శన కనబరిచాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో త్వరగా పెవిలియన్ చేరిన అతడు, అఫ్గానిస్థాన్ ...
Read moreDetailsబంగ్లాదేశ్తో జరిగే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా తన జట్టును ప్రకటించింది. ఈ స్క్వాడ్లో ప్రత్యేక ఆకర్షణగా అన్క్యాప్డ్ ప్లేయర్ నిఖిల్ చౌధరీకి చోటు ...
Read moreDetailsన్యూజిలాండ్తో జరుగనున్న రెండో టెస్టు కోసం ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టులో కెప్టెన్ బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్లకు చోటు దక్కలేదు. నైట్క్లబ్ వివాదంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ...
Read moreDetailsఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పి.వి. సింధు 21-13, 21-11తో లూసియా కాస్టిల్లో ...
Read moreDetailsటీమ్ఇండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య గాయం కారణంగా అఫ్గానిస్థాన్తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్కు దూరమయ్యాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ఆయనను ఫిట్గా ...
Read moreDetailsదర్శకుడు భారతీరాజా మృతి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన జూన్ 10న తుదిశ్వాస విడిచిన విషయం ...
Read moreDetailsఆంధ్రప్రదేశ్ పన్ను విభాగాల నుంచి జొమాటో మాతృసంస్థ ఎటర్నల్కు రూ.9.63 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీసు అందినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ నోటీసులో రూ.6.48 కోట్ల జీఎస్టీతో ...
Read moreDetailsఅంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భయాలు పెరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు Donald Trump చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరిన ...
Read moreDetailsకాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. చిన్నారి అదృశ్యమైన రోజు ...
Read moreDetailsజడ్పీ కార్యాలయం సమీపంలోని సోనోవిజన్ షోరూంలో భారీ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు షోరూం తాళాలు పగులగొట్టి లోపలికి ...
Read moreDetailsఅల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు పోలీసులపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చింతపల్లి మండలం అన్నవరం పోలీస్స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ...
Read moreDetailsఈగల్ ఆపరేషన్లో గంజాయి కింగ్పిన్ మహ్మద్ సొహైల్ అరెస్టుతో అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్వర్క్ బహిర్గతమైంది. ఒడిశా నుంచి తమిళనాడు, కేరళ వరకు విస్తరించిన భారీ గంజాయి రవాణా ...
Read moreDetailsమార్కాపురం జిల్లా పొదిలి మండలం రాజుపాలెం గ్రామ శివారులో 2017లో చోటుచేసుకున్న కంచర్ల శ్రీను హత్య కేసులో 13 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ మార్కాపురం ...
Read moreDetailsఓం నమః శివాయ..!!3 అత్యంత శక్తివంతమైన మంత్రాలు..! ఓం..!సృష్టికి మూల మహా మంత్రం!ప్రాముఖ్యత: 'ఓం'అనేది సమస్త విశ్వం యొక్క మూల శబ్దం (Cosmic Sound) గా పరిగణించబడుతుంది.సృష్టి, ...
Read moreDetailsతమిళనాడులోని ఊటీలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 22 మంది సభ్యులు మైసూరు, ఊటీ ...
Read moreDetailsబంగారం ధరలు: 24 క్యారెట్ (99.9% స్వచ్ఛత) – ₹14,886 / గ్రాము 22 క్యారెట్ (91.6% స్వచ్ఛత) – ₹13,645 / గ్రాము 18 క్యారెట్ ...
Read moreDetailsమధ్యప్రదేశ్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సభ్యత్వానికి దాఖలు చేసిన ...
Read moreDetailsబాసరలో గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్లిన ముగ్గురు అన్నదమ్ములు మునిగి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్లోని కాచిగూడ చప్పల్బజార్ ప్రాంతంలో నివసించే ...
Read moreDetailsప్రతిరోజూ ఐదు రకాల పండ్లు, కూరగాయలు తినాలని వైద్యులు చెబుతుండటం తెలిసిందే. అయితే తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఈ విషయంపై కొత్త కోణాన్ని వెల్లడించారు. కేవలం ఐదు ...
Read moreDetailsకుటుంబ నియంత్రణ కోసం ఆధునిక కాలంలో మహిళలు వివిధ రకాల గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. గర్భనిరోధక మాత్రలు, కాపర్-టి, హార్మోనల్ ఇంప్లాంట్స్తో పాటు ఇటీవల కాలంలో కాంట్రాసెప్టివ్ ...
Read moreDetails© 2025 ShivaSakthi.Net