Tag: Hyderabad

ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్టార్‌ హోటల్‌ ఛైర్మన్‌పై కేసు

నగరంలోని బేగంపేటలో ఓ స్టార్‌ హోటల్‌ ఛైర్మన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హోటల్‌లో పనిచేస్తున్న 35 ఏళ్ల ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట ...

Read moreDetails

వివేకా హత్య కేసులో ఈడీ దూకుడు.. 7 చోట్ల సోదాలు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్యకు సుపారీగా భారీ మొత్తంలో నగదు చెల్లింపులు జరిగినట్లు ...

Read moreDetails

మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీపై హత్యాయత్నం కేసు

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై స్థిరాస్తి వ్యాపారి చేసిన ఫిర్యాదు హైదరాబాద్‌లో కలకలం రేపింది. తనను కార్యాలయానికి పిలిపించి సుమంత్‌తో పాటు మరికొందరు దాడికి ...

Read moreDetails

అవినాష్‌రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు.. ఆ రూ.4 కోట్లపై ఆరా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఈడీ ...

Read moreDetails

శివరాంపల్లిలో రూ.27 కోట్లతో మెగా ప్యాకేజింగ్‌ ప్లాంట్‌

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో వంటనూనెల ఉత్పత్తి, ప్యాకేజింగ్‌ సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ...

Read moreDetails

పచ్చని చెట్ల నీడన.. అక్షరాల వేట

ఈ పఠన సంస్కృతికి ప్రధానంగా యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, ఉద్యోగులు, పుస్తక ప్రియులు తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుని ...

Read moreDetails

పన్ను మినహాయింపుతో ఈవీల జోరు

రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. రాబోయే కాలంలో ఈవీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ...

Read moreDetails

హరీశ్‌రావు హౌస్‌ అరెస్ట్‌.. కోకాపేటలో ఉద్రిక్తత

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావును పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సనత్‌నగర్‌లోని టిమ్స్‌ ఆసుపత్రిని సందర్శించేందుకు బయలుదేరిన ఆయనను అనుమతి లేదంటూ బుధవారం ఉదయం కోకాపేటలోని ...

Read moreDetails

73 లక్షల ఓట్లు తొలగించారు.. 92 లక్షల ఓట్లపై ప్రశ్నార్థకం: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై తెలంగాణ కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్‌ ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ...

Read moreDetails

హుస్సేన్‌సాగర్‌కు మహర్దశ.. సరికొత్త రూపంలో లేక్‌ఫ్రంట్‌

హైదరాబాద్‌ మహానగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన హుస్సేన్‌సాగర్‌ పరిసరాలను సమగ్రంగా అభివృద్ధి చేసి పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకప్పుడు నగరానికి తాగునీటిని ...

Read moreDetails

ఓటర్లకు అలర్ట్‌.. సర్‌ ముసాయిదా జాబితా విడుదల

హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సుదర్శన్‌రెడ్డి మీడియా ...

Read moreDetails

ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఈవీ ఆటోకు రూ.1.50 లక్షల సబ్సిడీ

మరింత విస్తృతమైన వార్తా కథనం హైదరాబాద్‌: నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి ‘స్వచ్ఛ హైదరాబాద్‌’ దిశగా ముందుకు సాగేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ...

Read moreDetails

హైదరాబాద్‌ నుంచి భోగాపురానికి తొలి విమానం

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తొలిరోజే సజావుగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ నుంచి తొలి విమానం భోగాపురం విమానాశ్రయంలో ల్యాండవడంతో ప్రయాణికుల్లో ...

Read moreDetails

1,000 పడకల డా.ఎంసీఆర్‌ టిమ్స్‌ నేటి నుంచే అందుబాటులోకి

హైదరాబాద్‌లో అత్యాధునిక వైద్య సేవలకు మరో పెద్ద కేంద్రం అందుబాటులోకి రానుంది. ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (డా.ఎంసీఆర్‌ టిమ్స్‌) ...

Read moreDetails

జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలు ఆవిష్కరణ.. పాల్గొన్న సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లో మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. భాగ్యనగరంలోని నెక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలను ...

Read moreDetails

హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్‌ హైవేపై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి కాకినాడకు వెళ్తున్న ఇంటర్‌సిటీ స్మార్ట్‌ ప్రైవేట్‌ ...

Read moreDetails

విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ బలవన్మరణం.. ఎల్బీనగర్‌లో విషాదం

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ జె. సాయి కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రాత్రి ...

Read moreDetails

కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ మార్పులు.. 18 నుంచి వన్‌వే

హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ఆగస్టు 18 నుంచి వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి రానుంది. పార్కు చుట్టూ అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ...

Read moreDetails

జీడిమెట్ల డిపోలో ఘోరం.. బస్సు ముందుకు కదలడంతో మెకానిక్‌ మృతి

మేడ్చల్‌ జిల్లాలోని జీడిమెట్ల ఆర్టీసీ బస్సు డిపోలో విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు బ్రేక్‌ సమస్యను పరిశీలిస్తున్న సమయంలో వాహనం ముందుకు కదలడంతో ఓ మెకానిక్‌ ప్రాణాలు ...

Read moreDetails

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్‌కు శ్రీకారం.. 240 మీటర్ల ఎత్తులో నిర్మాణం

హైదరాబాద్‌లో మరో భారీ లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. కోకాపేటలోని గోల్డెన్ మైల్ రోడ్డులో ట్రంప్ టవర్స్ నిర్మించనున్నారు. ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ...

Read moreDetails

కుటుంబ సభ్యుల అరుపులతో బెంబేలెత్తిన దొంగ.. గోడ దూకి పరార్‌

హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ రాఘవేంద్ర కాలనీలో అర్ధరాత్రి ఓ దొంగ చోరీకి చేసిన ప్రయత్నం కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించిన గుర్తుతెలియని ...

Read moreDetails

షేక్‌పేట్‌-రాయదుర్గం మార్గంలో ఊడిపడిన పైప్‌

హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌పై వర్షపు నీటి పారుదల కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ పైప్‌ ఒక్కసారిగా ఊడిపడి రోడ్డుపై పడింది. షేక్‌పేట్‌ నుంచి రాయదుర్గం వైపు వెళ్లే ...

Read moreDetails

ఇంటి ముందు నిలిపిన కారుకు నిప్పు.. హయత్‌నగర్‌లో కలకలం

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇంటి ముందు పార్క్‌ చేసిన కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైన ఘటన కలకలం రేపింది. శంకర్‌నగర్‌లో మాధవ రెడ్డి అనే ...

Read moreDetails

బోనాల కోసం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌.. ఇప్పుడు భయపెడుతోంది!

బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి కూడలి వద్ద ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్‌ ప్రమాదకరంగా మారింది. ఈదురుగాలుల కారణంగా హోర్డింగ్‌ ఒకవైపునకు ఒరిగిపోవడంతో ఎప్పుడు కూలుతుందోనని ...

Read moreDetails

మహాకాళి అమ్మవారి సన్నిధిలో సినీ నిర్మాత నిహారిక

హైదరాబాద్‌ పాతబస్తీలోని మీరాలంమండిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయాన్ని సినీ నిర్మాత నిహారిక సందర్శించారు. ఈ సందర్భంగా మహాకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ...

Read moreDetails

తండ్రి దారుణానికి నాలుగేళ్ల చిన్నారి బలికావాల్సి వచ్చింది.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తండ్రి తన నాలుగేళ్ల కుమారుడిపై అమానుషంగా దాడి చేయడం ...

Read moreDetails

హైటెక్‌సిటీలో కాల్‌సెంటర్‌ పేరుతో భారీ మోసం.. 8 నెలల తర్వాత పట్టాభి అరెస్ట్‌

హైదరాబాద్‌లో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆస్ట్రేలియా పౌరులను లక్ష్యంగా చేసుకుని సుమారు రూ.100 కోట్ల మేర సైబర్‌ మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు దేవరపల్లి పట్టాభిని ...

Read moreDetails

తితిదేకు రూ.2 కోట్ల భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు మరోసారి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ట్రినిటీ కంబైన్‌ సంస్థ శ్రీవారి సేవా కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల విరాళాన్ని ...

Read moreDetails

ఆధార్ అడిగినందుకు గొడవ.. హోటల్ ఉద్యోగిపై నలుగురి దాడి

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి ఓ హోటల్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రూమ్‌ బుకింగ్‌ కోసం వచ్చిన నలుగురు వ్యక్తులను హోటల్‌ సిబ్బంది ఐడీ ప్రూఫ్‌ ...

Read moreDetails

ఆత్మనిర్భర్‌ భారత్‌కు మరో బలం: కేటీఆర్‌

హైదరాబాద్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కిందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. జాద్‌ ఇంజనీరింగ్‌, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) సంయుక్తంగా ...

Read moreDetails

హైడ్రా అభివృద్ధి పనులతో నల్లచెరువుకు పూర్వ వైభవం

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని నల్లచెరువు హైడ్రా చేపట్టిన చర్యలతో కొత్త రూపును సంతరించుకుంటోంది. కబ్జాలను తొలగించి చెరువు విస్తీర్ణాన్ని పరిరక్షించడంతో పాటు సుమారు రూ.20 కోట్లతో పలు అభివృద్ధి ...

Read moreDetails

పన్నుల వసూళ్లలో తెలంగాణ దూకుడు.. చరిత్రలోనే అత్యధిక ఆదాయం

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పన్నుల వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. జులై నెలలో జీఎస్టీ, వ్యాట్‌, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ ద్వారా కలిపి రూ.7,865 కోట్ల ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. 17వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ఝార్ఖండ్‌కు చెందిన 25 ఏళ్ల సుజీత్‌ ...

Read moreDetails

అంతరిక్షాన్ని జయించిన తెలుగు యువ శాస్త్రవేత్తలు.. ‘విక్రమ్‌-1’తో చరిత్ర సృష్టించిన స్కైరూట్‌

ఒకప్పుడు భారత్‌లో ప్రైవేట్‌ కంపెనీ సొంతంగా రాకెట్‌ తయారు చేసి అంతరిక్షంలోకి పంపుతుందని చెబితే చాలామంది నమ్మేవారు కాదు. ఇస్రోలో ఉద్యోగం వదిలి అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ ...

Read moreDetails

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పుర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన పుల్లగురం దీపక్‌రెడ్డి (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం కళాశాల ఆవరణలోని స్టాఫ్‌ ...

Read moreDetails

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఈడీ ఎంట్రీ.. హైదరాబాద్‌లోనూ సోదాలు

బ్యాంకాక్‌ నుంచి బెంగళూరుకు భారీగా హైడ్రోపోనిక్‌ గంజాయి దిగుమతి చేసిన కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బెంగళూరు, హైదరాబాద్‌లోని ...

Read moreDetails

బాలకృష్ణకు శస్త్రచికిత్స.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం చంద్రబాబు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఇటీవల ...

Read moreDetails

పని ప్రదేశాలకు దగ్గర్లోనే ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్‌రెడ్డి

పేదలకు ఇళ్లు కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జనావాసాలకు, పని ప్రదేశాలకు దూరంగా ఇళ్లను ...

Read moreDetails

పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంపై హైకోర్టు ఆగ్రహం..

జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ...

Read moreDetails

యూకో బ్యాంకు మోసం కేసులో సీబీఐ రంగంలోకి.. హైదరాబాద్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు

తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం పొంది తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా బుధవారం నాలుగు రాష్ట్రాల్లో ...

Read moreDetails

ఆషాఢ బోనాలకు ఘన ఏర్పాట్లు.. భక్తులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు హైదరాబాద్‌ జంట నగరాలు ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ...

Read moreDetails

పవన్‌కల్యాణ్‌కు డిశ్చార్జి.. కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు చేరిక

ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం వెలువడింది. ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను బుధవారం ...

Read moreDetails

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో కేటీఆర్‌.. కుటుంబంతో కలిసి వివరాల నమోదు

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా తన ఓటు వివరాలను నమోదు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్యూమరేషన్‌ ...

Read moreDetails

హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపం.. 17న వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపంలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అమృత్‌ భారత్‌ పథకం కింద ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...

Read moreDetails

హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం.. లక్ష మంది భక్తుల రాక అంచనా

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 16న (గురువారం) జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారు లక్ష మంది ...

Read moreDetails

హైదరాబాద్‌లో హెచ్‌ఎస్‌బీసీ భారీ లీజ్‌ డీల్‌.. 2.03 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలం

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో మరో భారీ కార్యాలయ లీజ్‌ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. గచ్చిబౌలిలోని అవాన్స్‌ బిజినెస్‌ హబ్‌లో ఉన్న ఫీనిక్స్‌ హెచ్‌09 భవన సముదాయంలోని రెండు ...

Read moreDetails

పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌ 2026లో మెరిసిన సుధారెడ్డి

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌, సుధారెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుధారెడ్డి మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందారు. ...

Read moreDetails

మరో రెండు రోజుల్లో రోడ్డెక్కనున్న 268 జేబీఎం ఎలక్ట్రిక్‌ బస్సులు

ప్రజా రవాణాను మరింత ఆధునీకరించే దిశగా ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సులను పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ...

Read moreDetails

జిమ్‌లో గాయపడిన హిమాన్షు.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కేసీఆర్‌

జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ గాయపడిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తనయుడు హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా తెలుసుకున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ...

Read moreDetails

ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌కు త్వరలో టెండర్లు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ ...

Read moreDetails
Page 2 of 5 1 2 3 5

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News