Tag: Hyderabad

ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తజనం

ఖైరతాబాద్‌లో కొలువుదీరిన 69 అడుగుల శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. గణనాథుడి దర్శనం కోసం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా ...

Read moreDetails

అన్యాయాన్ని ఎదిరించడం తెలంగాణ గడ్డ స్వభావం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ గడ్డకు అన్యాయాన్ని ఎదిరించే పోరాట చరిత్ర ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. తరతరాలుగా కొనసాగిన అణచివేత, దోపిడీ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఈ నేల నుంచి ...

Read moreDetails

చంద్రబాబుకు దత్తాత్రేయ ఆహ్వానం.. ‘అలయ్‌-బలయ్‌’కు రావాలని పిలుపు

ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 22న నిర్వహించనున్న ‘అలయ్‌-బలయ్‌’ కార్యక్రమానికి ముఖ్య ...

Read moreDetails

తెలంగాణలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు

తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గత రెండేళ్లలో రాష్ట్రానికి సుమారు రూ.70 ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ లాలాగూడలో దంపతుల ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గంటల వ్యవధిలో భార్యాభర్తలు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన చరణప్ప, లక్ష్మి ...

Read moreDetails

పీఆర్‌సీ నివేదికపై సీఎస్‌ కీలక ఆదేశాలు.. త్వరగా సమర్పించాలని లేఖ

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) నివేదికపై ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పీఆర్‌సీ నివేదికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని కోరుతూ రాష్ట్ర ...

Read moreDetails

సినీఫక్కీలో హ్యాష్‌ ఆయిల్‌ రవాణా.. హైదరాబాద్‌లో ముగ్గురు అరెస్టు

హ్యాష్‌ ఆయిల్‌ను పోలీసుల కంటపడకుండా హైదరాబాద్‌కు తరలించేందుకు ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు వేసిన పక్కా పథకాన్ని పోలీసులు భగ్నం చేశారు. సాధారణ ప్రయాణికుల్లా లారీల్లో ప్రయాణిస్తూ, ...

Read moreDetails

కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. బౌరంపేట ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుకు సమీపంలోని ఓ విల్లా గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద కారులో ఒక్కసారిగా ...

Read moreDetails

స్పీకర్‌పై వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీ తాతా మధు అరెస్టు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధును పోలీసులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. న్యూ ...

Read moreDetails

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎయిర్‌పోర్ట్‌ ఉద్యోగిని మృతి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ట్యాక్సీ ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం ...

Read moreDetails

కేసీఆర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి: పొన్నం

కేసీఆర్‌ తన ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 600 మంది ఉద్యోగులకు షాక్‌

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌లో ఉద్యోగుల తొలగింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భారత్‌లోని చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులపై లేఆఫ్‌ల ...

Read moreDetails

ఇటానగర్‌ నుంచి హైదరాబాద్‌కు ఇండిగో విమానాలు

అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఇటానగర్‌ నుంచి దేశంలోని ప్రధాన నగరాలకు విమాన కనెక్టివిటీ మరింత విస్తరించనుంది. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అక్టోబరు 10 నుంచి ఇటానగర్‌ ...

Read moreDetails

పేపాల్‌లో భారీ లేఆఫ్‌లు.. భారత్‌లో 220 మందికి ఉద్వాసన

ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేపాల్‌ భారత్‌లో ఉద్యోగుల కోత చేపట్టింది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని కార్యాలయాల్లో పనిచేస్తున్న 220 మంది ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధి ...

Read moreDetails

చోరీల నుంచి దోపిడీల వైపు నేరస్థులు

నేరాల నియంత్రణలో పోలీసులకు సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో నేరాలకు పాల్పడే వారిలో చాలామందికి ఏదో ఒక నేరచరిత్ర ఉండేది. వారి కదలికలు, పాత కేసులు, పరిచయాలు, ...

Read moreDetails

బొల్లారం ఆర్మీ క్యాంపు వద్ద డిటోనేటర్లు కలకలం!

హైదరాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ క్యాంపు సమీపంలో డిటోనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఇప్పటికే ఇదే క్యాంపులో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న ...

Read moreDetails

సూర్యాపేట టౌన్‌ ప్లానింగ్‌ అధికారిపై ఏసీబీ గురి

టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సోమయ్య నివాసంలో గురువారం ఉదయం నుంచి అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలు, అందిన ...

Read moreDetails

మద్రాస్‌ రెజిమెంట్‌లో మాయమైన ఆయుధాలు.. వీడని మిస్టరీ!

సికింద్రాబాద్‌ బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు అధికారులకు సవాల్‌గా మారింది. కేసు నమోదై 48 గంటలు దాటినా కీలక ఆధారాలు లభించకపోవడం ...

Read moreDetails

బొల్లారం రెజిమెంట్‌లో భారీ ఆయుధ చోరీ.. రంగంలోకి మిలటరీ ఇంటెలిజెన్స్‌

బొల్లారం మద్రాస్‌ రెజిమెంట్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి మాయమైన ఘటనతో అక్కడి భద్రతా వ్యవస్థపైనా అధికారులు దృష్టి సారించారు. ఆయుధాల గది వద్ద విధుల్లో ఉన్న ...

Read moreDetails

ఉద్యోగులకు గ్రాట్యుటీ తప్ప సర్కారు ఇచ్చేదేముంది?

ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. పీఆర్‌టీయూటీఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఇందిరాపార్కులోని ధర్నాచౌక్‌లో మంగళవారం భారీ మహాధర్నా ...

Read moreDetails

పోలైన ఓట్ల కంటే తొలగింపు జాబితాలోనే ఎక్కువ మంది!

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో వెలుగుచూస్తున్న గణాంకాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా మలక్‌పేట, యాకుత్‌పురా నియోజకవర్గాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ...

Read moreDetails

ఆర్మీ కంచుకోటలో ఆయుధాల చోరీ.. 12 గన్స్‌ మాయం

హైదరాబాద్‌ కంటోన్మెంట్‌ పరిధిలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో చోటుచేసుకున్న ఆయుధాల చోరీ ఘటన భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రాంతంలో ఆయుధాల ...

Read moreDetails

హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

హైడ్రా కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ ...

Read moreDetails

కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మాజీ సీఎం, భారాస అధినేత కేసీఆర్‌ వెంటనే రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు ...

Read moreDetails

ఆరుగురు ప్రయాణికులుంటే చాలు.. ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు!

టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు బస్టాండ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇంటి వద్దకే బస్సును పంపించే వినూత్న కార్యక్రమానికి ఏపీఎస్‌ఆర్టీసీ శ్రీకారం చుడుతోంది. ఈ సదుపాయాన్ని ...

Read moreDetails

మత్తు మాయలో విద్యార్థులు.. ‘ఫ్రెండ్‌’తోనే తొలి అడుగు!

స్నేహం పేరుతో మొదలైన పరిచయం.. సరదా పేరుతో తీసుకున్న తొలి మోతాదు.. ఆ తర్వాత అదే వ్యసనంగా మారుతోంది. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన ...

Read moreDetails

వేల అడుగులు ఒక్కటై.. హైదరాబాద్‌లో పరుగుల పండగ

హైదరాబాద్‌ నగరం ఆదివారం పరుగుల పండగను తలపించింది. దేశంలోనే రెండో అతిపెద్ద మారథాన్‌గా గుర్తింపు పొందిన ఎన్‌ఎండీసీ మారథాన్‌ 15వ ఎడిషన్‌కు రికార్డుస్థాయిలో స్పందన లభించింది. ఈసారి ...

Read moreDetails

ఇంట్లో పార్క్ చేసిన 5 బైక్‌లు దగ్ధం.. రాజేంద్రనగర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సాయినగర్‌ కాలనీలో ఓ ఇంట్లో పార్క్‌ చేసి ఉంచిన ఐదు ద్విచక్ర వాహనాలు మంటల్లో పూర్తిగా దగ్ధమయ్యాయి. ...

Read moreDetails

సీడ్ గణేశుడిని పూజించండి.. మొక్కగా పెంచండి: చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా సీడ్ గణేశుడిని పూజించాలని సూచించారు. ...

Read moreDetails

హైదరాబాద్‌ మెట్రో ఆన్‌లైన్‌ సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల అవస్థలు

హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఆన్‌లైన్‌ సేవల్లో శనివారం ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది. సెన్సార్లు సరిగా పనిచేయకపోవడంతో ఆన్‌లైన్‌లో టికెట్లు తీసుకున్న ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెట్రో ...

Read moreDetails

కొత్త కారు పూజలో విషాదం.. మామను బలిగొన్న కారు

కొత్త కారు పూజ కోసం జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయానికి వెళ్లిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పూజ సమయంలో కారును ముందుకు కదపాలని పూజారి సూచించడంతో డ్రైవర్‌ పొరపాటున ...

Read moreDetails

స్వతంత్ర భారత్‌ నిర్మాణంలో సంస్థానాల నిర్ణయాలు.. చరిత్రలో మలుపు

స్వాతంత్య్రానికి ముందు భారతదేశం ఒకే పాలనలో ఉండేది కాదు. కొన్ని ప్రాంతాలు నేరుగా బ్రిటిష్‌ పాలనలో ఉండగా, మరికొన్ని ప్రాంతాలను స్వదేశీ సంస్థానాధీశులు పాలించేవారు. 1947లో భారత్‌ ...

Read moreDetails

పేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల లక్కీ డ్రా

హైదరాబాద్‌ నగర పరిధిలో పేదల సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. క్యూర్‌ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లలో ...

Read moreDetails

ఐపీఓకు ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌.. సెబీకి ముసాయిదా పత్రాలు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒప్పంద పరిశోధన, అభివృద్ధి, తయారీ సంస్థ (సీఆర్‌డీఎంఓ) ఆరాజెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ పబ్లిక్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తొలి పబ్లిక్‌ ఆఫర్‌ ...

Read moreDetails

మీరాలం చెరువు.. హైదరాబాద్‌ కొత్త టూరిస్టు స్పాట్‌

హైదరాబాద్‌లోని చారిత్రక మీరాలం చెరువును ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చెరువుపై నిర్మిస్తున్న 2.6 కిలోమీటర్ల పొడవైన ఐకానిక్‌ సస్పెన్షన్‌ ...

Read moreDetails

పరకాల వివాదం తర్వాత సీఎం రేవంత్‌ను కలిసిన కొండా సురేఖ

క్షాబంధన్‌ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రాఖీ కట్టారు. అయితే ఇటీవల పరకాల నియోజకవర్గంలో ...

Read moreDetails

నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న మానసరోవర్‌ యాత్రికులు

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కరశాస్త్రి కుటుంబం కైలాస మానసరోవర్‌ యాత్రకు వెళ్లి నేపాల్‌ వరదల కారణంగా చైనాలోని డార్చింగ్‌ ప్రాంతంలో చిక్కుకుంది. భారీ వరదలకు రహదారులు, ...

Read moreDetails

పాత కారే.. కొత్త టెక్నాలజీ! ఈవీగా మార్చుకోవాలంటే ఇవి తెలుసుకోండి

పెట్రోలు ధరలు, నిర్వహణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు చూస్తున్నారు. కొందరు సీఎన్‌జీ, ఎల్‌పీజీని ఎంచుకుంటుంటే.. మరికొందరు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ...

Read moreDetails

మీరాలం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్‌రెడ్డి

మీరాలం చెరువు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిని అధికారులను ...

Read moreDetails

హుస్సేన్‌సాగర్‌లో దూకిన విదేశీయుడు.. తాడుతో రక్షించిన పోలీసులు

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ విదేశీయుడిని సైఫాబాద్‌ పోలీసులు సకాలంలో రక్షించారు. సచివాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు హుస్సేన్‌సాగర్‌లో ...

Read moreDetails

హైదరాబాద్‌లో నకిలీ వైద్యుల గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్‌

హైదరాబాద్‌లో నకిలీ వైద్యులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించారు. జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌ జోన్ల పరిధిలో చేపట్టిన తనిఖీల్లో నకిలీ ధ్రువపత్రాలతో వైద్యులుగా చలామణి అవుతున్న 11 ...

Read moreDetails

భారత్‌–అమెరికా రక్షణ బంధం మరింత పటిష్ఠం

భారత్‌, అమెరికా మధ్య రక్షణ రంగంలో వ్యూహాత్మక, పారిశ్రామిక భాగస్వామ్యం వేగంగా విస్తరిస్తోందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ...

Read moreDetails

మూసారాంబాగ్‌ వంతెన సిద్ధం.. ఈ నెలాఖరున ప్రారంభం

హైదరాబాద్‌లో మూసారాంబాగ్‌-అంబర్‌పేట మార్గంలో మూసీ నదిపై నిర్మిస్తున్న నూతన వంతెన పనులు తుదిదశకు చేరుకున్నాయి. సుమారు రూ.52 కోట్ల వ్యయంతో 220 మీటర్ల పొడవున చేపట్టిన ఈ ...

Read moreDetails

ఈవీల ఛార్జింగ్‌లో తెలంగాణ జోరు.. ఏడాదిలో 111.26 మిలియన్‌ యూనిట్ల వినియోగం

విద్యుత్‌ వాహనాల వినియోగం పెరుగుతున్న కొద్దీ వాటి ఛార్జింగ్‌కు అవసరమయ్యే విద్యుత్‌ డిమాండ్‌ కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈవీల ఛార్జింగ్‌ కోసం విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలో ...

Read moreDetails

గచ్చిబౌలి భవనం కూలిన కేసులో యజమాని అరెస్టు

గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. భవనం యజమాని సయ్యద్‌ సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు శంషాబాద్‌ ...

Read moreDetails

మద్యం రవాణా కుంభకోణంలో మాజీమంత్రి కారుమూరి అరెస్టు

మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు ఆదివారం హైదరాబాద్‌లో ...

Read moreDetails

హౌసింగ్‌ మార్కెట్‌లో మందగమనం.. హైదరాబాద్‌, చెన్నైలో మాత్రం వృద్ధి

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఎనిమిది ప్రధాన నగరాల్లో మొత్తం 91,729 ఇళ్ల యూనిట్లు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంలో ...

Read moreDetails

120 ఏళ్ల నాటి విద్యుత్‌ మీటరు.. నాటి నుంచి నేటి వరకు!

విద్యుత్‌ వినియోగాన్ని కొలిచే మీటర్ల రూపం, పనితీరు కాలానుగుణంగా ఎంతగా మారిందో తెలియజేసేలా ప్రత్యేక ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజా వద్ద టీజీఎస్‌పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో ...

Read moreDetails

రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందగా, మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఖాజాగూడలోని స్టాఫ్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ...

Read moreDetails

తెలంగాణ విద్యాభివృద్ధికి ఆక్స్‌ఫర్డ్‌ సహకారం కోరిన సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో విద్య, పరిశోధన అవకాశాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ...

Read moreDetails
Page 1 of 5 1 2 5

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News