Tag: Hyderabad

హైడ్రా అభివృద్ధి పనులతో నల్లచెరువుకు పూర్వ వైభవం

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని నల్లచెరువు హైడ్రా చేపట్టిన చర్యలతో కొత్త రూపును సంతరించుకుంటోంది. కబ్జాలను తొలగించి చెరువు విస్తీర్ణాన్ని పరిరక్షించడంతో పాటు సుమారు రూ.20 కోట్లతో పలు అభివృద్ధి ...

Read moreDetails

పన్నుల వసూళ్లలో తెలంగాణ దూకుడు.. చరిత్రలోనే అత్యధిక ఆదాయం

తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పన్నుల వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. జులై నెలలో జీఎస్టీ, వ్యాట్‌, ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌ ద్వారా కలిపి రూ.7,865 కోట్ల ...

Read moreDetails

హైదరాబాద్‌లో విషాదం.. 17వ అంతస్తు నుంచి దూకిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ఝార్ఖండ్‌కు చెందిన 25 ఏళ్ల సుజీత్‌ ...

Read moreDetails

అంతరిక్షాన్ని జయించిన తెలుగు యువ శాస్త్రవేత్తలు.. ‘విక్రమ్‌-1’తో చరిత్ర సృష్టించిన స్కైరూట్‌

ఒకప్పుడు భారత్‌లో ప్రైవేట్‌ కంపెనీ సొంతంగా రాకెట్‌ తయారు చేసి అంతరిక్షంలోకి పంపుతుందని చెబితే చాలామంది నమ్మేవారు కాదు. ఇస్రోలో ఉద్యోగం వదిలి అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ ...

Read moreDetails

ఐఐటీ ఖరగ్‌పుర్‌లో హైదరాబాద్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పుర్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న హైదరాబాద్‌కు చెందిన పుల్లగురం దీపక్‌రెడ్డి (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం కళాశాల ఆవరణలోని స్టాఫ్‌ ...

Read moreDetails

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో ఈడీ ఎంట్రీ.. హైదరాబాద్‌లోనూ సోదాలు

బ్యాంకాక్‌ నుంచి బెంగళూరుకు భారీగా హైడ్రోపోనిక్‌ గంజాయి దిగుమతి చేసిన కేసులో మనీలాండరింగ్‌ కోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా బెంగళూరు, హైదరాబాద్‌లోని ...

Read moreDetails

బాలకృష్ణకు శస్త్రచికిత్స.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం చంద్రబాబు

సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఇటీవల ...

Read moreDetails

పని ప్రదేశాలకు దగ్గర్లోనే ఇందిరమ్మ ఇళ్లు: సీఎం రేవంత్‌రెడ్డి

పేదలకు ఇళ్లు కల్పించడంతో పాటు వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జనావాసాలకు, పని ప్రదేశాలకు దూరంగా ఇళ్లను ...

Read moreDetails

పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడంపై హైకోర్టు ఆగ్రహం..

జంట నగరాల్లో పావురాలకు విచ్చలవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై పడుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలేంటో చెప్పాలని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని, జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. ...

Read moreDetails

యూకో బ్యాంకు మోసం కేసులో సీబీఐ రంగంలోకి.. హైదరాబాద్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో తనిఖీలు

తప్పుడు పత్రాలు సమర్పించి బ్యాంకు నుంచి రుణం పొంది తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా బుధవారం నాలుగు రాష్ట్రాల్లో ...

Read moreDetails

ఆషాఢ బోనాలకు ఘన ఏర్పాట్లు.. భక్తులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు

ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు హైదరాబాద్‌ జంట నగరాలు ముస్తాబయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ...

Read moreDetails

పవన్‌కల్యాణ్‌కు డిశ్చార్జి.. కోకిలాబెన్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్‌కు చేరిక

ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం వెలువడింది. ముంబయిలోని కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఆయనను బుధవారం ...

Read moreDetails

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో కేటీఆర్‌.. కుటుంబంతో కలిసి వివరాల నమోదు

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా తన ఓటు వివరాలను నమోదు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎన్యూమరేషన్‌ ...

Read moreDetails

హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపం.. 17న వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపంలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అమృత్‌ భారత్‌ పథకం కింద ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...

Read moreDetails

హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం.. లక్ష మంది భక్తుల రాక అంచనా

ఇస్కాన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న జగన్నాథ రథయాత్ర ఉత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 16న (గురువారం) జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి సుమారు లక్ష మంది ...

Read moreDetails

హైదరాబాద్‌లో హెచ్‌ఎస్‌బీసీ భారీ లీజ్‌ డీల్‌.. 2.03 లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలం

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో మరో భారీ కార్యాలయ లీజ్‌ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. గచ్చిబౌలిలోని అవాన్స్‌ బిజినెస్‌ హబ్‌లో ఉన్న ఫీనిక్స్‌ హెచ్‌09 భవన సముదాయంలోని రెండు ...

Read moreDetails

పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌ 2026లో మెరిసిన సుధారెడ్డి

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌, సుధారెడ్డి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు సుధారెడ్డి మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందారు. ...

Read moreDetails

మరో రెండు రోజుల్లో రోడ్డెక్కనున్న 268 జేబీఎం ఎలక్ట్రిక్‌ బస్సులు

ప్రజా రవాణాను మరింత ఆధునీకరించే దిశగా ఆర్టీసీ కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్‌ బస్సులను పూర్తిస్థాయిలో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ...

Read moreDetails

జిమ్‌లో గాయపడిన హిమాన్షు.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన కేసీఆర్‌

జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ గాయపడిన భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తనయుడు హిమాన్షు ఆరోగ్య పరిస్థితిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా తెలుసుకున్నారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ...

Read moreDetails

ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌కు త్వరలో టెండర్లు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ ...

Read moreDetails

హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. 11 ఏళ్ల బాలికను ఢీకొట్టిన వేగంగా వచ్చిన ఆటో

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హైదర్‌షాకోట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి సమీపంలోని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 11 ఏళ్ల బాలిక ...

Read moreDetails

హైదరాబాద్‌లో నెస్లే కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ వినియోగ వస్తువుల సంస్థ Nestlé తన వ్యాపార సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో కొత్త గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ను ఏర్పాటు చేయనుంది. ...

Read moreDetails

సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ డైరెక్టర్‌ డా. శ్రీనివాస్‌రెడ్డికి సీఆర్‌ఎస్‌ఐ సిల్వర్‌ మెడల్‌

హైదరాబాద్‌ తార్నాకలోని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన మండలి-భారతీయ రసాయన సాంకేతిక సంస్థ (సీఎస్‌ఐఆర్‌-ఐఐసీటీ) డైరెక్టర్‌ డా. డి. శ్రీనివాస్‌రెడ్డికి మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. రసాయన శాస్త్ర ...

Read moreDetails

హైడ్రా చర్యలపై కాంగ్రెస్–మజ్లిస్ మౌనం: కిషన్‌రెడ్డి ఆరోపణలు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. హైడ్రా చర్యల విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. హైడ్రా పేద ముస్లింల ...

Read moreDetails

ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు.. ప్రభుత్వ మౌనంపై బండి సంజయ్ ఆగ్రహం

ఒవైసీకి చెందిన ఫాతిమా విద్యాసంస్థలపై హైకోర్టు ప్రశ్నలు సంధిస్తున్నప్పటికీ ప్రభుత్వం వివరణ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ...

Read moreDetails

ఉప్పల్‌లో దారుణం.. భార్యను హత్య చేసిన భర్త

ఉప్పల్‌ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆదర్శ నగర్‌లో సురేశ్‌ తన భార్య జెస్సికాను కత్తితో పొడిచి హత్య చేశాడు. నర్సుగా పని చేస్తున్న ...

Read moreDetails

ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్ ప్రారంభించిన ఆర్‌ఎస్ బ్రదర్స్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లోని తమ విక్రయశాలల్లో ఆర్‌ఎస్ బ్రదర్స్ “ఆషాఢం ఛాలెంజ్ కేజీ సేల్”ను ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ...

Read moreDetails

ఐపీఓకు రత్నదీప్ రిటెయిల్.. రూ.400 కోట్ల సమీకరణ లక్ష్యం

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆహార, నిత్యావసరాల రిటెయిల్ సంస్థ రత్నదీప్ రిటెయిల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు (IPO) సిద్ధమైంది. రూ.400 కోట్ల సమీకరణ లక్ష్యంతో ...

Read moreDetails

రోష్ కంపెనీ రెండో డిజిటల్ టెక్నాలజీ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు

అంతర్జాతీయ హెల్త్‌కేర్ సంస్థ రోష్ భారత్‌లో తమ రెండో డిజిటల్ టెక్నాలజీ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థకు ఇప్పటికే పుణేలో ఒక కార్యాలయం ...

Read moreDetails

అమెరికా సంస్థ లైవ్‌ర్యాంప్ హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం ప్రారంభం

డేటా సహకార (డేటా కనెక్టివిటీ) రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా టెక్ సంస్థ లైవ్‌ర్యాంప్ హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత ఆర్థిక వ్యవస్థలో ఏఐ ...

Read moreDetails

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు పరిశీలన.. సీఎం రేవంత్‌తో సునీల్ మిత్తల్ భేటీ

ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. తెలంగాణలో డేటా ...

Read moreDetails

హైదరాబాద్‌లో దొంగతనాల నిందితుడి పట్టుకునే ప్రయత్నంలో కాల్పులు ఘటన

నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడు హైదరాబాద్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో నల్గొండ సీసీఎస్ పోలీసుల బృందం మంగళవారం నగరానికి చేరుకుంది. ...

Read moreDetails

విక్రమ్‌-1 రాకెట్ తొలి దశను విజయవంతంగా అమర్చిన స్కైరూట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ (Skyroot Aerospace) మరో కీలక మైలురాయిని సాధించింది. శ్రీహరికోటలోని ఇస్రో (ISRO) ఫస్ట్ లాంచ్ ప్యాడ్ వద్ద ...

Read moreDetails

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధ పరిహారం కల్పిస్తామని మంత్రి పొంగులేటి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధంగా పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...

Read moreDetails

సరూర్‌నగర్‌లో భారీ పేలుడు.. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఇల్లు ధ్వంసం

సరూర్‌నగర్‌లో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి దేవేందర్‌ ఇంట్లో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బాపూనగర్‌ రోడ్ ...

Read moreDetails

ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 సదస్సుకు నగరం వేదిక

తెలంగాణలో ఏరోస్పేస్ రంగం పురోగతికి గణనీయమైన ఊతం ఇచ్చేలా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 30 నుంచి జులై 2 వరకు అంతర్జాతీయ విమానయాన సదస్సు జరగనుంది. ...

Read moreDetails

హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో తొలి అడుగులు

హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్ (బుల్లెట్) రైలు కారిడార్‌ల పనుల్లో తొలి కీలక అడుగులు పడుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల ఎలైన్‌మెంట్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే, మార్కింగ్ ...

Read moreDetails

హైదరాబాద్‌లో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రం ఆవిష్కరణ

తెలంగాణలో తొలి హైస్పీడ్ ఈవీ ఛార్జింగ్ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టాటా పవర్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంయుక్తంగా ఈ అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఆవిష్కరించాయి. ...

Read moreDetails

డాక్టర్ రెడ్డీస్ ప్లాంటుకు 7 అభ్యంతరాలతో ఫామ్ 483 జారీ

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్‌కు చెందిన హైదరాబాద్ బయోలాజిక్స్ ప్లాంటులో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణాధికార సంస్థ (USFDA) ప్రీ-లైసెన్స్ తనిఖీలను పూర్తి చేసింది. జూన్ 16 నుంచి ...

Read moreDetails

తన పేరుతో రోడ్డు పేరు పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వానికి ట్రంప్ కృతజ్ఞతలు

హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం పక్కన ఉన్న రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ...

Read moreDetails

అల్వాల్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారుల కూల్చివేత చర్యలు

అల్వాల్ పీఎస్ పరిధిలోని హస్మత్‌పేట్ సర్వే నంబర్-1 చత్రిగడ్డ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున కూల్చివేత చర్యలు చేపట్టారు. పురావస్తు శాఖకు చెందిన ...

Read moreDetails

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వారం రోజుల పాటు భారీ వర్షాల సూచన

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో ...

Read moreDetails

పీసీబీ సీనియర్ ఇంజినీర్ యుగంధర్ మునిప్రసాద్‌పై ఏసీబీ దాడులు

కర్నూలు రేంజ్ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలు శుక్రవారం ఏకకాలంలో కర్నూలు, తిరుపతి, హైదరాబాద్‌లలోని ఆయన నివాసాలు, కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో విస్తృతంగా ...

Read moreDetails

ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు

ఖైరతాబాద్ బడా గణేశుడు ఈ ఏడాది ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా రూపుదిద్దుకోనున్నాడు. ఈ మేరకు విగ్రహ ఏర్పాట్లకు సంబంధించిన తొలి పూజ (కర్రపూజ)ను నిర్మల ఏకాదశి పురస్కరించుకుని ...

Read moreDetails

పాతబస్తీ గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదు

పాతబస్తీలో “గోల్డ్‌మ్యాన్”గా పేరుపొందిన పల్లపు సురేశ్‌కుమార్ అలియాస్ సూర్యాభాయ్‌పై మోసం కేసు నమోదైంది. తక్కువ ధరకు విదేశీ బంగారం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.30 లక్షలు తీసుకుని మోసం ...

Read moreDetails

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ స్కూటీ ఎదురుగా వేగంగా వస్తున్న బుల్లెట్ బైక్‌ను ...

Read moreDetails

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు బెయిల్ ఇచ్చిన హైకోర్టు

సింగరేణి ఆస్తుల ధ్వంసానికి ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ...

Read moreDetails

పెళ్లి ఖర్చులు తగ్గించి విద్యార్థులకు రూ.50 లక్షల విరాళం: బీఆర్‌ఎస్ నేత అబ్దుల్ ముఖీత్ చందా

తన పెద్ద కుమారుడి వివాహ వేడుకల్లో అనవసర ఖర్చులను తగ్గించుకుని, ఆ మొత్తాన్ని అనాథ మరియు ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుల కోసం వినియోగించాలనే నిర్ణయం తీసుకున్న బీఆర్‌ఎస్ ...

Read moreDetails

హైదరాబాద్‌లో భారీ ఆఫీస్ స్థలం లీజుకు తీసుకున్న యాక్సెంచర్

ప్రముఖ ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్ హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. పదేళ్ల కాలపరిమితితో ఈ ఒప్పందం కుదిరింది. నెలకు రూ.7 కోట్లకు ...

Read moreDetails

హైదరాబాద్‌లో భారీ ఆఫీస్ లీజ్ డీల్ – టెక్ మహీంద్రా 4 లక్షల చదరపు అడుగుల స్థలం అద్దెకు తీసుకుంది

హైదరాబాద్‌లో వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ లావాదేవీ చోటుచేసుకుంది. ఐటీ దిగ్గజ సంస్థ టెక్ మహీంద్రా కొత్తగా 4 లక్షల చదరపు అడుగుల కార్యాలయ ...

Read moreDetails
Page 1 of 4 1 2 4

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News