Tag: IndustrialGrowth

కీలక మౌలిక రంగాల్లోకి ఇనుప ఖనిజం.. 8 నుంచి 9కి పెరిగిన కోర్‌ సెక్టార్ల సంఖ్య

దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే మౌలిక రంగ పరిశ్రమల జాబితాలో ఇనుప ఖనిజాన్ని చేర్చుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 8 ...

Read moreDetails

సింగరేణికి జాతీయ స్థాయిలో గుర్తింపు.. 5 గనులకు 5 స్టార్‌ రేటింగ్‌

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) మరో అరుదైన ఘనత సాధించింది. సంస్థకు చెందిన ఐదు గనులకు జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన 5 స్టార్‌ రేటింగ్‌ లభించింది. ...

Read moreDetails

దక్షిణ కొరియాతో ఏపీ బంధం మరింత బలోపేతం.. కొరియా డెస్క్ ఏర్పాటు: లోకేశ్

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఆటో ఇండస్ట్రీస్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ ఛైర్మన్‌ టేక్‌ సుంగ్‌లీ నేతృత్వంలోని ప్రతినిధులతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ.. ...

Read moreDetails

దక్షిణ కొరియా పర్యటనలో ఆరో రోజు మంత్రి నారా లోకేశ్ బిజీ

రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు. పర్యటనలో ఆరో రోజు ...

Read moreDetails

జపాన్‌ జీఎల్‌ హక్కోలో స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ వ్యూహాత్మక పెట్టుబడులు

హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామిక పరికరాల తయారీ సంస్థ Standard Engineering Technology జపాన్‌కు చెందిన GL Hakkoలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించింది. ఈ ఒప్పందం ద్వారా ...

Read moreDetails

మధ్యప్రదేశ్ శివపురిలో భారీ డిఫెన్స్ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్ పెట్టుబడులు

అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మధ్యప్రదేశ్‌లోని శివపురిలో దక్షిణాసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ క్షిపణుల తయారీ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ రూ.2,500 కోట్ల ...

Read moreDetails

ఏపీలో పెట్టుబడులకు సహకరించండి: కొరియా కంపెనీలకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

సెమీ కండక్టర్‌ మిషన్‌ లక్ష్యాలకు అనుగుణంగా, ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీ 4.0ను బలోపేతం చేయడానికి దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు, చిప్‌ దిగ్గజాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ...

Read moreDetails

హైదరాబాద్‌లో జెహ్ ఏరోస్పేస్ కేంద్రంలో గ్లోబల్ తయారీ హబ్ ప్రారంభించిన సొలెస్ట్రా గ్రూప్

హైదరాబాద్‌లోని జెహ్ ఏరోస్పేస్ కేంద్రంలో అమెరికాకు చెందిన ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ సంస్థ సొలెస్ట్రా గ్రూప్ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ తయారీ హబ్ (గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ – ...

Read moreDetails

సింగపూర్ కంపెనీల పెట్టుబడులు, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, స్టార్టప్‌లపై కీలక చర్చలు

సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అక్కడి భారత హై కమిషనర్ Shilpak Ambule తో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. రాష్ట్ర ...

Read moreDetails

జౌళి పీఎల్‌ఐ మూడో విడతలో 96 కంపెనీల ఎంపిక: రూ.12,822 కోట్ల పెట్టుబడి హామీ

జౌళి పరిశ్రమ కోసం ఉద్దేశించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) మూడో విడతలో మొత్తం 96 కంపెనీలు ఎంపికయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఎంపికల ...

Read moreDetails

‘మినరల్ పవర్’గా భారత్ అభివృద్ధి లక్ష్యం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భారత్‌ను క్రిటికల్ మినరల్స్ రంగంలో ప్రపంచ శక్తిగా (‘మినరల్ పవర్’) అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ...

Read moreDetails

విశాఖ, శ్రీకాకుళం ఖనిజాలతో భారీ ప్రాజెక్టులపై చర్చ

రాష్ట్రంలో ఉన్న అపార ఖనిజ సంపదను విలువైన పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా ...

Read moreDetails

సింగరేణిలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రారంభించాలని కిషన్‌రెడ్డి పిలుపు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. సింగరేణి సంస్థలో బొగ్గు గ్యాసిఫికేషన్ (Coal Gasification) ప్రాజెక్టును వెంటనే ...

Read moreDetails

పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడుకు ఏపీ గట్టి పోటీ: నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల రాబడిలో తమిళనాడుకు ఏపీ ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ...

Read moreDetails

పొదుపు చర్యలపై విమర్శలు తగవు, ఆర్థిక రక్షణకు తప్పనిసరి: నిర్మలా సీతారామన్

దేశ ఆర్థిక రక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగా సమర్థించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం, ...

Read moreDetails

పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. గత 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 ...

Read moreDetails

ప్రైవేటు పెట్టుబడుల్లో భారీ జంప్.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన మూలధన వ్యయాలు

దేశంలో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు 2025 సెప్టెంబర్ నాటికి భారీగా పెరిగాయి. భారత పరిశ్రమల సమాఖ్య (CII) ప్రకారం, ఈ పెట్టుబడులు 67% పెరిగి రూ.7.7 ...

Read moreDetails

ఏపీని ఏరోస్పేస్‌, డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

కడప ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులకు ఈ నెలలోనే శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 2028 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. రాష్ట్రంలో అపారమైన ...

Read moreDetails

తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీ..

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం ...

Read moreDetails

ఏపీకి అనేక దేశాల నుంచి పెట్టుబడులు: మంత్రి లోకేశ్‌

గ్లోబల్‌ దిగ్గజం క్యారియర్‌ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కు రావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ...

Read moreDetails

భారత తయారీ రంగంలో స్వల్ప వృద్ధి నమోదు

తయారీ రంగంలో స్వల్ప వృద్ధి నమోదైనప్పటికీ, భవిష్యత్‌పై మిశ్రమ సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ మార్కెట్‌లో డిమాండ్ నిలకడగా ఉండటం పరిశ్రమలకు ఊతమివ్వగా, అంతర్జాతీయ ...

Read moreDetails

2047 లక్ష్యంగా సింగపూర్ తరహా గ్లోబల్ ఎకనమిక్ హబ్‌గా ఏపీ రూపాంతరం

అమరావతి ఎకనమిక్ రీజియన్ (AER) ప్రణాళిక రాష్ట్ర అభివృద్ధి దిశను పూర్తిగా మార్చే స్థాయిలో రూపొందుతోంది. ఈ రీజియన్ ద్వారా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయ ఆధునికీకరణను ఒకే ...

Read moreDetails

కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ...

Read moreDetails

స్టీల్‌ప్లాంట్ స్థిరీకరణకు రెండో దశ ప్యాకేజీ సిద్ధం

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం మరో భారీ ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే గత ఏడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ప్యాకేజీతో ప్లాంట్ కార్యకలాపాలు ...

Read moreDetails

శ్రీసత్యసాయి జిల్లాలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి సమీపంలో భారీ ఏరోస్పేస్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. బెంగళూరులో విస్తరణకు అవకాశాలు తగ్గడంతో ఏరోస్పేస్ రంగానికి చెందిన ప్రముఖ ...

Read moreDetails

మెడికల్ డివైజెస్ పార్క్‌తో పెట్టుబడులకు ఆహ్వానం

అత్యాధునిక వైద్య పరికరాల తయారీకి తెలంగాణ రాష్ట్రం అనువైన వేదికగా నిలుస్తోందని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన మెడికల్ డివైజెస్ పార్క్, జీనోమ్ ...

Read moreDetails

ఎంఎస్‌ఎంఈల సమస్యల పరిష్కారానికి కొత్త చర్యలు

రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈలు) ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నియోజకవర్గానికి ఒక పారిశ్రామిక ప్రోత్సాహక అధికారిని ...

Read moreDetails

డిజిటల్ ప్రయాణంలో ‘విశ్వసనీయత’ మాత్రమే గెలుపు సూత్రం!

డిజిటల్ యుగంలో వ్యాపార విజయానికి 'నమ్మకం' (Trust) పునాది వంటిదని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడ్డారు. సంస్థలు ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్న తరుణంలో కేవలం సాంకేతికతపైనే కాకుండా భద్రత, పారదర్శకత, ...

Read moreDetails

కాకినాడ సెజ్‌లో రూ.700 కోట్ల పెట్టుబడి.. కొత్త పరిశ్రమకు గ్రీన్ సిగ్నల్

కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ)లో మరో భారీ పెట్టుబడి రానుంది. రూ.700 కోట్ల వ్యయంతో చెన్నైకు చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త ...

Read moreDetails

రాజస్థాన్ రిఫైనరీ వ్యయం రూ.79,459 కోట్లకు పెంపు

రాజస్థాన్‌లో నిర్మాణంలో ఉన్న చమురు శుద్ధి ప్రాజెక్టు (రిఫైనరీ) వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. మొదటగా రూ.43,129 కోట్లుగా అంచనా వేసిన ఈ ప్రాజెక్టు వ్యయాన్ని ...

Read moreDetails

25.62 మిలియన్ టన్నుల బొగ్గు వేలానికి కోల్ ఇండియా సిద్ధం

పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంపై తీవ్రంగా పడుతోంది. ముఖ్యంగా LNG, LPG మరియు ముడి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో, ప్రత్యామ్నాయ ఇంధనంగా ...

Read moreDetails

పెట్రోకెమికల్ రంగానికి గుడ్ న్యూస్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ ...

Read moreDetails

భవిష్యత్తులో గ్లోబల్ రేర్ ఎర్త్ మినరల్స్ హబ్!

విశాఖపట్నం ముఖచిత్రం మారబోతోంది. సముద్రతీర నగరం కొత్త పారిశ్రామిక, వాణిజ్య, మరియు సాంకేతిక అభివృద్ధి మార్గంలో పరుగులు తీస్తోంది. మంగళగిరి రామాయపట్ని ప్రాంతంలో ప్రారంభమైన AM/NS ఇండియా ...

Read moreDetails

ఏపీ పారిశ్రామిక రంగంలో కొత్త విప్లవం రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు కొత్త పారిశ్రామిక యుగంలో అడుగుపెడుతోంది. మంగళగిరి రామాయపట్నిలో ప్రారంభమైన AM/NS ఇండియా ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ రాష్ట్ర అభివృద్ధికి, యువతకు, పరిశ్రమలకు కొత్త ...

Read moreDetails

జూమ్ కాల్‌ వల్లే ఉత్తరాంధ్రలో మెగా స్టీల్ ప్రాజెక్ట్

2024 సెప్టెంబరు 22 ఆదివారం రాత్రి 8.30 గంటలకు, ఆర్సెలార్ మిత్తల్ సీఈవో Aditya Mittalతో జరిగిన 30 నిమిషాల జూమ్‌ కాల్‌ రాష్ట్ర భవిష్యత్తును మార్చేసిందని ...

Read moreDetails

ఆర్సెలార్ మిత్తల్ ప్రాజెక్ట్‌తో ఉత్తరాంధ్రలో ఇండస్ట్రియల్ రివల్యూషన్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక కీలక మైలురాయిగా ArcelorMittal – Nippon Steel సమీకృత ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన నిలిచింది. దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత ...

Read moreDetails

ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన ప్రారంభోత్సవం

విశాఖపట్నం నగరంలో పారిశ్రామిక రంగానికి కొత్త మైలురాయి నెలకొల్పింది. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య ...

Read moreDetails

అనకాపల్లి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్

అనకాపల్లి జిల్లాలో సుమారు ₹1,50,000 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్రాజెక్ట్, భారతీయ ఉత్పత్తి రంగానికి ఒక ...

Read moreDetails

కొడంగల్‌లో పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం – భట్టి విక్రమార్క

రాష్ట్ర మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన ప్రకారం, కొడంగల్ ప్రాంతాన్ని ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ముఖ్యంగా, కొడంగల్ మల్టీ పర్పస్ ...

Read moreDetails

ఉప్పల్‌లో సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 ఘనంగా ప్రారంభం

చర్లపల్లి ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఐఏ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌పో–2026 సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ...

Read moreDetails

హామీ ఇచ్చాం… అమలు చేశాం : 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు – సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో గత 20 నెలల కాలంలో వివిధ రంగాల్లో కలిపి మొత్తం 6,28,327 ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వెల్లడించారు. ఎన్నికల సమయంలో ...

Read moreDetails

మాన్యుఫ్యాక్చరింగ్‌, గ్రీన్‌ ఎనర్జీ రంగాల్లో… అభివృద్ధి దిశగా అడుగులు

తెలంగాణ అభివృద్ధి దిశగా కీలక భేటీ… మాన్యుఫ్యాక్చరింగ్‌, ఏఐపై విస్తృత చర్చలు తెలంగాణను గ్లోబల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ...

Read moreDetails

5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి లోకేష్

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన అనే మూడు అంశాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. క్లస్టర్‌ బేస్డ్‌ విధానంలో ...

Read moreDetails

మూలపేట పోర్టు వేగవంతం… ఉత్తరాంధ్ర అభివృద్ధికి బూస్ట్‌

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారబోతున్న మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ ...

Read moreDetails

ఏపీలో రూ.6,417 కోట్లతో 9 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో విమాన రవాణా మౌలిక వసతుల విస్తరణకు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధి దిశలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ...

Read moreDetails

భారత్‌లో ఉద్యోగావకాశాలు పెంచే రోల్స్‌ రాయిస్‌ ప్రణాళిక

భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ దిగ్గజం రోల్స్‌ రాయిస్‌ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యంగా రక్షణ, ఇంధన, పౌర విమానయాన ...

Read moreDetails

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News