Tag: Infrastructure

హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపం.. 17న వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ కొత్త రూపంలో ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అమృత్‌ భారత్‌ పథకం కింద ఆధునిక సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసిన ఈ స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ...

Read moreDetails

అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ సాంకేతిక సహకారం

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ ప్రభుత్వం సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణంలో అంతర్జాతీయ అనుభవం, ...

Read moreDetails

ప్రారంభానికే షాక్.. బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వే కుంగింది!

తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానించే ప్రతిష్ఠాత్మక బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలో నిర్మాణ లోపాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు రూ.17 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వేలో చిత్తూరు జిల్లా ...

Read moreDetails

ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌కు త్వరలో టెండర్లు: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికలు రూపొందిస్తోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎల్‌బీనగర్‌-హయత్‌నగర్‌ ...

Read moreDetails

ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.6,000 కోట్ల సోలార్ ప్లాంట్

సోలార్ ప్యానెల్స్ తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీస్ భారీ పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. ఇంగాట్, వేఫర్ సామర్థ్యాలను పెంచేందుకు మూడేళ్లలో తిరుపతి సమీపంలో రూ.6,000 కోట్లతో కొత్త ...

Read moreDetails

టాటా స్టీల్ భారీ పెట్టుబడి ప్రణాళిక.. రూ.20,000 కోట్ల క్యాప్‌ఎక్స్

టాటా స్టీల్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.20,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఇందులో 60 శాతం నిధులను దేశీయ వ్యాపార కార్యకలాపాల విస్తరణకు ...

Read moreDetails

భద్రాచల రామాలయ అభివృద్ధికి రూ.586 కోట్ల బృహత్తర ప్రణాళిక

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి మహోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని అధికారులు, భక్తులు పేర్కొంటున్నారు. ఈ ఆలయంలో నిర్వహించే పూజా ముహూర్తాలను దేశవ్యాప్తంగా అనుసరిస్తుండటం ...

Read moreDetails

సర్బానంద సోనోవాల్‌తో బీసీ జనార్దన్‌రెడ్డి భేటీ

తూర్పు తీరాన్ని పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థగా, షిప్‌బిల్డింగ్‌ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రంతో పాటు పరిశ్రమలతో సమన్వయంగా పనిచేస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ...

Read moreDetails

రాష్ట్రంలో ప్రతి 150 కి.మీ.కు ఒక విమానాశ్రయం ఏర్పాటు లక్ష్యం: మంత్రి బీసీ జనార్దనరెడ్డి

రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దనరెడ్డి తెలిపారు. ప్రతి 150 కిలోమీటర్ల ...

Read moreDetails

కృష్ణాజిల్లా పెనమలూరులో పురాతన వంతెన కుప్పకూలిన ఘటన

కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో బందరు కాలువపై ఉన్న బ్రిటీష్ కాలం నాటి పురాతన వంతెన కుప్పకూలింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ...

Read moreDetails

హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో తొలి అడుగులు

హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్ (బుల్లెట్) రైలు కారిడార్‌ల పనుల్లో తొలి కీలక అడుగులు పడుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల ఎలైన్‌మెంట్‌కు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వే, మార్కింగ్ ...

Read moreDetails

హైదరాబాద్‌లో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఈవీ ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రం ఆవిష్కరణ

తెలంగాణలో తొలి హైస్పీడ్ ఈవీ ఛార్జింగ్ కేంద్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టాటా పవర్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంయుక్తంగా ఈ అల్ట్రాఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఆవిష్కరించాయి. ...

Read moreDetails

సాంకేతిక లోపంతో జర్మనీలో రైలు సేవలు నిలిచిపోయాయి

సాంకేతిక లోపం కారణంగా జర్మనీలో మంగళవారం రాత్రి రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో అనేక రైళ్లు వివిధ స్టేషన్లలోనే ఆగిపోగా, తమ గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలో ...

Read moreDetails

తుంగభద్ర డ్యామ్ స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవానికి హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

కొత్తగా ఏర్పాటు చేసిన స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వెళ్లనున్నారు. 2024 ఆగస్టులో సంభవించిన భారీ వరదల ...

Read moreDetails

దేశవ్యాప్తంగా 7,000కు పైగా పెట్రోల్ బంకులు దాటిన నయారా ఎనర్జీ

దేశవ్యాప్తంగా నయారా ఎనర్జీ పెట్రోల్ బంకుల సంఖ్య 7,000ను దాటినట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం ...

Read moreDetails

తెలంగాణలో విద్యుత్ ప్రసార ప్రాజెక్టు దక్కించుకున్న రెసోనియా

తెలంగాణలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) నుంచి విద్యుత్ ప్రసార (ట్రాన్స్‌మిషన్) ప్రాజెక్టును దక్కించుకున్నట్లు విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాల సంస్థ రెసోనియా సోమవారం వెల్లడించింది. ఈ ...

Read moreDetails

ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

రాజోలి బండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ఆధునికీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజినీర్లను ఆదేశించారు. తుంగభద్ర జలాలపై తెలంగాణకు ...

Read moreDetails

భారత్ ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది – ఏడీబీ

ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) ప్రైవేట్ రంగ పెట్టుబడుల్లో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా కొనసాగుతోందని తెలిపింది. దేశ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా వివిధ ప్రాజెక్టుల కోసం ...

Read moreDetails

1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో విముక్తి: మంత్రి అనగాని సత్యప్రసాద్

ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి Anagani Satya Prasad తెలిపారు. ...

Read moreDetails

రూ.2,500 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపట్టినట్లు ప్రకటన

కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వైకాపా అధినేత జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు డబ్బు ఆశ తప్ప రాష్ట్ర అభివృద్ధి పట్టదని ఆయన ధ్వజమెత్తారు. ...

Read moreDetails

చమురు ఎగుమతుల కోసం కొత్త పైప్‌లైన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్న యూఏఈ

ఇరాన్, అమెరికా మధ్య మధ్యంతర శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో హర్మూజ్ జలసంధి త్వరలో తిరిగి తెరుచుకుంటుందా అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. అయితే ఈ జలసంధిపై ...

Read moreDetails

టీజీఎంఎస్‌ఐడీసీ సెంట్రల్ మెడిసిన్ స్టోర్లకు 15 శాశ్వత భవనాల ప్రతిపాదనలకు మంత్రి ఆదేశం

తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్ కేంద్రాలకు 15 శాశ్వత భవనాల నిర్మాణానికి సంబంధించి ...

Read moreDetails

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులు దసరా నాటికి పూర్తి

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం పనులు దసరా నాటికి పూర్తి కానున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. రూ.824 కోట్ల ...

Read moreDetails

హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి దోహదపడేలా ప్రతిపాదిత బుల్లెట్‌ (హైస్పీడ్‌) రైలు ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల అమలులో నేషనల్‌ హైస్పీడ్‌ రైలు ...

Read moreDetails

హైదరాబాద్ మెట్రోకు కేంద్రం పూర్తి సహకారం – కిషన్ రెడ్డి

దేశవ్యాప్తంగా ఇతర మెట్రో రైలు ప్రాజెక్టుల మాదిరిగానే హైదరాబాద్ మెట్రోకు కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సాంకేతిక, ఆర్థిక ...

Read moreDetails

అదానీ ఎనర్జీకి ఇంటెలిస్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 100% వాటా కొనుగోలు ఒప్పందం

అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దేశంలోని స్మార్ట్‌మీటరింగ్ రంగంలో కీలక విస్తరణకు శ్రీకారం చుట్టింది. నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ...

Read moreDetails

అణు విద్యుత్ కేంద్రాల కోసం ఎల్‌అండ్‌టీతో అదానీ గ్రూప్ చర్చలు

అణు విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు కోసం ఇప్పటికే పలు ప్రాంతాలను పరిశీలిస్తున్న అదానీ గ్రూప్‌, ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఎల్‌ అండ్‌ టీతో భాగస్వామ్యం కోసం చర్చలు ...

Read moreDetails

అమరావతిలో జీ+17 అంతస్తులతో ఆధునిక నిర్మాణం

రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఐకానిక్ భవనం నిర్మాణం వేగంగా ...

Read moreDetails

విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణకు డ్రోన్‌లు, ఏఐ వినియోగించనున్న ఏపీ ట్రాన్స్‌కో

ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌కో విద్యుత్‌ లైన్ల పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు కీలక అడుగు వేస్తోంది. లోపాలను ముందుగానే గుర్తించి సత్వర పరిష్కారం అందించేందుకు డ్రోన్‌లు మరియు కృత్రిమ ...

Read moreDetails

సింగరేణిలో బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ప్రారంభించాలని కిషన్‌రెడ్డి పిలుపు

కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. సింగరేణి సంస్థలో బొగ్గు గ్యాసిఫికేషన్ (Coal Gasification) ప్రాజెక్టును వెంటనే ...

Read moreDetails

గ్యాప్‌-2 క్లే రీచ్‌ ఆకృతులపై విదేశీ నిపుణుల గ్రీన్‌సిగ్నల్‌

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్‌-2 క్లే రీచ్‌ నిర్మాణానికి సంబంధించి మరో ముఖ్యమైన ముందడుగు పడింది. ప్రధాన డ్యాం జి కొండను కలిసే ...

Read moreDetails

పెట్టుబడుల ఆకర్షణలో తమిళనాడుకు ఏపీ గట్టి పోటీ: నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణలో వేగంగా ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల రాబడిలో తమిళనాడుకు ఏపీ ఆరోగ్యకరమైన పోటీ ఇస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ...

Read moreDetails

రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే జల సమస్యలకు శాశ్వత పరిష్కారం

అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్‌, ...

Read moreDetails

అదానీ గ్రీన్ ఎనర్జీ రికార్డు, ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్

అదానీ గ్రీన్ ఎనర్జీ (Adani Green Energy) మరో చారిత్రక రికార్డు సాధించింది. గుజరాత్‌లోని ఖవ్‌డాలో 3.37 గిగావాట్ అవర్ (GWh) సామర్థ్యంతో భారీ ఎనర్జీ స్టోరేజ్ ...

Read moreDetails

పోలవరం నిర్వాసితులకు రూ.5,235 కోట్ల అవసరం

Polavaram Project మరియు Veligonda Project ప్రాజెక్టుల్లో నిర్దేశిత గడువులో నీటి నిల్వలు చేపట్టాలంటే నిర్వాసిత కుటుంబాల పునరావాసమే ప్రభుత్వానికి ప్రధాన సవాలుగా మారింది.ఈ రెండు ప్రాజెక్టుల ...

Read moreDetails

రూ.13,600 కోట్ల రుణ రీఫైనాన్స్‌కు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టుకు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం కల్పించే కీలక ఒప్పందం కుదిరింది. రూ.13,600 కోట్ల రుణాలను రీఫైనాన్స్‌ చేసేందుకు Indian Railway Finance Corporationతో హైదరాబాద్‌ ...

Read moreDetails

హుస్నాబాద్‌లో హార్ట్‌ షేప్ గ్లాస్ బ్రిడ్జి ఆకర్షణ

Telanganaలో తొలి గ్లాస్ బ్రిడ్జి Husnabadలో సిద్ధమవుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని కాకతీయుల కాలం నాటి ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో భాగంగా ఈ ప్రత్యేక గాజు ...

Read moreDetails

నాలుగు రోజులుగా 14 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్

Andhra Pradesh విద్యుత్ గ్రిడ్ గురువారం సరికొత్త రికార్డు నమోదు చేసింది. మధ్యాహ్నం 2.50 గంటల సమయంలో రాష్ట్ర గ్రిడ్ డిమాండ్ 15,016 మెగావాట్లకు చేరుకుని చరిత్రలోనే ...

Read moreDetails

సీఅండ్‌ఐ కనెక్ట్‌-2026లో ఆటోమేషన్ వ్యవస్థలపై ఫోకస్

Nelloreలో దక్షిణ భారతదేశపు తొలి ప్రత్యేక ‘సీఅండ్‌ఐ కనెక్ట్‌-2026’ సదస్సు విజయవంతంగా ముగిసింది. SEIL Energy India Limited ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో విద్యుత్ రంగానికి ...

Read moreDetails

తెలంగాణకు మరో మెగా రోడ్ ప్రాజెక్ట్ – ఆర్‌ఆర్‌ఆర్ పనులకు కేంద్రం ఆమోదం

తెలంగాణలో కీలక మౌలిక సదుపాయ ప్రాజెక్టుగా భావిస్తున్న ప్రాంతీయ వలయ రహదారి (RRR) ఉత్తర భాగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ ...

Read moreDetails

విశాఖ అభివృద్ధికి కేంద్రం భారీ మద్దతు – రూ.1501 కోట్ల ప్రాజెక్టులు

విశాఖపట్నం నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధికి సంబంధించిన మూడు ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు విశాఖ ఎంపీ ...

Read moreDetails

భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

Anumula Revanth Reddy పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి ...

Read moreDetails

హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి Manohar Lal Khattar తో సమావేశమై హైదరాబాద్‌లో కొనసాగుతున్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు కేంద్రమంత్రి G. Kishan Reddy తెలిపారు.ముఖ్యంగా ...

Read moreDetails

ఏడాది చివరికి గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు పూర్తి చేయాలి: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులను ఈ ఏడాది చివరికి పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని పెట్టుబడులు, మౌలికవసతులు, ఆర్‌అండ్‌బీ శాఖల మంత్రి బీసీ ...

Read moreDetails

ప్రజలకు ఇబ్బంది లేకుండా సీఎం రూట్‌లో ట్రాఫిక్ కోన్స్ ఏర్పాటు

చెన్నైలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తన వాహనశ్రేణి కారణంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కొత్త విధానాన్ని అమలు చేశారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు ...

Read moreDetails

హైదరాబాద్–ముంబయి హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌కు డీపీఆర్ సిద్ధం

హైదరాబాద్ నుంచి ముంబయి మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలక పురోగతి నమోదైంది. ప్రస్తుతం రోడ్డు మార్గంలో సుమారు 12 ...

Read moreDetails

ఏపీ కేబినెట్ సమావేశంలో 40కిపైగా కీలక అజెండా అంశాలు

అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. దాదాపు 40కిపైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ...

Read moreDetails

తెలంగాణలో కార్యకలాపాల విస్తరణకు ఉబర్‌ ఆసక్తి

హైదరాబాద్‌లో ఉబర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను మరింత విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్‌ ఇదేనని, ...

Read moreDetails

2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల

మంత్రి Nimmala Ramanaidu తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి Narendra Modi చేతుల మీదుగా ప్రారంభించేలా ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు ...

Read moreDetails
Page 1 of 2 1 2

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News