Tag: shivasakthi news

షేర్ మార్కెట్ అవకతవకలపై సెబీ చర్యలు – 221 సంస్థలపై నిషేధం

భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు (సెబీ) షేర్ మార్కెట్ అవకతవకలపై మరోసారి కఠిన చర్యలు తీసుకుంది. 2017 నుంచి 2020 మధ్య ఐదు కంపెనీల షేర్ల ...

Read moreDetails

రోష్ కంపెనీ రెండో డిజిటల్ టెక్నాలజీ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు

అంతర్జాతీయ హెల్త్‌కేర్ సంస్థ రోష్ భారత్‌లో తమ రెండో డిజిటల్ టెక్నాలజీ హబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థకు ఇప్పటికే పుణేలో ఒక కార్యాలయం ...

Read moreDetails

బీవైడీ ఇండియా కార్ల ధరలను రూ.1 లక్ష వరకు పెంచింది

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ అనుబంధ సంస్థ బీవైడీ ఇండియా దేశీయంగా విక్రయిస్తున్న తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ...

Read moreDetails

అమెరికా సంస్థ లైవ్‌ర్యాంప్ హైదరాబాద్‌లో కొత్త కార్యాలయం ప్రారంభం

డేటా సహకార (డేటా కనెక్టివిటీ) రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా టెక్ సంస్థ లైవ్‌ర్యాంప్ హైదరాబాద్‌లో తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత ఆర్థిక వ్యవస్థలో ఏఐ ...

Read moreDetails

అదానీ గ్రీన్ ఎనర్జీ 20 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యం దాటింది

అదానీ గ్రీన్ ఎనర్జీ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో కీలక మైలురాయిని సాధించింది. సంస్థ యొక్క మొత్తం రీన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం 20 గిగావాట్లను అధిగమించింది. కొత్త ...

Read moreDetails

కొత్త లెనోవో ట్యాబ్ ప్లస్ జెన్ 2 లాంచ్ – 10,200mAh బ్యాటరీతో

లెనోవో తన కొత్త ట్యాబ్ ప్లస్ జెన్ 2ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ట్యాబ్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ కొత్త ...

Read moreDetails

ఏడాదిలో ట్రంప్ ఆర్గనైజేషన్‌కు 2.2 బిలియన్ డాలర్ల ఆదాయం

అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యం భారీ వృద్ధి నమోదు చేసింది. తాజా అధికారిక ఆర్థిక నివేదిక ప్రకారం, 2025 సంవత్సరంలో ...

Read moreDetails

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ తీవ్రరూపం

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ చేసిన దాడులతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడిన నేపథ్యంలో, మాస్కో దళాలు ...

Read moreDetails

ఐరాస వేదికగా ఉగ్రవాదంపై భారత్ గట్టి సందేశం

ఐక్యరాజ్యసమితి వేదికగా ఉగ్రవాదంపై భారత్ మరోసారి గట్టి సందేశం ఇచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేస్తూ, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ...

Read moreDetails

అరేబియా సముద్రంలో అమెరికా సీహాక్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

అరేబియా సముద్రంలో గస్తీ కాస్తున్న అమెరికా నేవీకి చెందిన ఎంహెచ్-60ఎస్ సీహాక్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో అందులోని సిబ్బందిలో ఒకరు ...

Read moreDetails

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ప్రమాదకర ప్రపోజల్ చేసిన రష్యన్ జంట

న్యూయార్క్ నగరంలోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై ఒక రష్యన్ జంట చేసిన ప్రమాదకర ప్రపోజల్ స్టంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అనంతరం ...

Read moreDetails

డ్రోన్ల కోసం ప్రత్యేక ‘బాజ్ బెటాలియన్’లను సిద్ధం చేస్తున్న భారత సైన్యం

భవిష్యత్తు యుద్ధాల సన్నద్ధతలో భాగంగా డ్రోన్లు, మానవరహిత వైమానిక వ్యవస్థలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా ‘బాజ్ బెటాలియన్’లను భారత సైన్యం సిద్ధం చేస్తోంది. డ్రోన్ల కీలక పాత్రపై ఇటీవల ...

Read moreDetails

రామమందిర విరాళాల కుంభకోణంలో ఉద్యోగాల అమ్మకాలు బయటపడినట్లు ఆరోపణలు

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. కీలక నిందితుడు అవినాష్ శుక్లాను విచారిస్తున్న పోలీసు బృందం ఆలయంలో ...

Read moreDetails

ముంబయిలో 24 గంటల్లో దాదాపు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

దేశ రాజధాని దిల్లీతో పాటు ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంబయిలో గత 24 గంటల్లో సుమారు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ ...

Read moreDetails

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ పారాదీప్ పోర్ట్‌కు చేరిన చమురు ట్యాంకర్

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించిన ఒక చమురు ట్యాంకర్ ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు చేరుకుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో జరిగిన ఈ ప్రయాణం ...

Read moreDetails

పుణె కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక మలుపు

పుణెలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. లోహగడ్ కోటపై నుంచి కేతన్‌ను ఎవరు తోసేశారనే అంశంపై ఇంకా స్పష్టమైన ...

Read moreDetails

దేశ ప్రజలు ‘భాజపా ముక్త్ భారత్’ కోరుకుంటున్నారు: పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్

దేశ ప్రజలు ‘భాజపా ముక్త్ భారత్’ను కోరుకుంటున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. పదేళ్ల భారాస, పన్నెండేళ్ల భాజపా, రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనపై ఎప్పుడైనా చర్చకు ...

Read moreDetails

భారాస హయాంలో రూ.7.30 లక్షల కోట్ల అప్పు చేశారని మంత్రి జూపల్లి ఆరోపణ

భారాస (BRS) పదేళ్ల పాలనలో రూ.7.30 లక్షల కోట్ల అప్పు చేశారని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఈ అప్పుల భారాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ...

Read moreDetails

అయోధ్య రామమందిర విరాళాల అవినీతిపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: జగ్గారెడ్డి

అయోధ్య రామమందిర విరాళాల వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇదే ...

Read moreDetails

రేవంత్‌రెడ్డిపై భయం, అసహనం మొదలయ్యాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో భయం, అసహనం మొదలయ్యాయని, అందుకే రైతుభరోసా సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ గురించి వ్యాఖ్యలు చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. ...

Read moreDetails

బరువు తగ్గడంలో ఈఎస్‌జీ విధానం వేగవంతమైన ఫలితాలు: AIG అధ్యయనం

హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రుల వైద్య బృందం చేసిన తాజా అధ్యయనంలో బరువు తగ్గించే చికిత్సల్లో సెమాగ్లుటైడ్‌ (14 ఎంజీ హార్మోనల్‌ మాత్ర) కంటే ‘ఎండోస్కోపిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రోప్లాస్టీ’ ...

Read moreDetails

కిడ్నీ వ్యాధుల గుర్తింపుకు మొబైల్ డయాగ్నోస్టిక్ పరికరం అభివృద్ధి

మూత్రపిండాల పనితీరులో లోపాలను త్వరగా, సులభంగా గుర్తించే మొబైల్ ఆధారిత డయాగ్నోస్టిక్ పరికరాన్ని బిట్స్ హైదరాబాద్ ప్రొఫెసర్లు పార్వతినాయర్, స్వయంశ్రీ, ఆర్‌.ఎన్‌. పొన్నాలగు, సంకేత్ గోయల్ అభివృద్ధి ...

Read moreDetails

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నార్సింగిలోని వేసెల్లా మెడోస్‌లో ఉన్న ఆయన నివాసంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ...

Read moreDetails

వైస్‌ అడ్మిరల్‌ శ్రీనివాస్‌ కుదరవల్లికి ‘అతి విశిష్ట సేవా మెడల్’

వైస్‌ అడ్మిరల్‌ శ్రీనివాస్‌ కుదరవల్లి ఇటీవల అత్యున్నత సైనిక గౌరవాలలో ఒకటైన ‘అతి విశిష్ట సేవా మెడల్‌’ను అందుకున్నారు. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ...

Read moreDetails

‘తల్లికి వందనం’ రెండో విడత నిధులు త్వరలో విడుదల: నారా లోకేశ్

రాష్ట్రంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో మెగా పీటీఎం సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ‘తల్లికి వందనం’ రెండో విడత నిధులను తల్లుల ఖాతాల్లో త్వరలోనే ...

Read moreDetails

సింహాచలం దేవస్థానం 160 ఎకరాల భూములపై హైకోర్టులో పిల్ విచారణ

సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాల భూముల బదలాయింపు అంశంపై హైకోర్టులో దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై బుధవారం కీలక విచారణ జరిగింది. పర్యావరణవేత్త, జల్‌ బిరాదరి జాతీయ ...

Read moreDetails

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట దక్కడం రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల్లో ఆనందాన్ని నింపింది. జీవనోపాధి కోసం తీసుకునే రుణాలపై ఇన్నాళ్లుగా బ్యాంకులు విధిస్తున్న ప్రాసెసింగ్, ...

Read moreDetails

తప్పుడు పనులకు మద్దతు ఇవ్వను: స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కార్యకర్తలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. తప్పుడు పనులు చేసే వారిని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోనని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తన నుంచి ...

Read moreDetails

సెన్సార్ పూర్తి చేసుకున్న అలియా భట్ ‘ఆల్ఫా’ సినిమా

శివ్‌ రావైల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్‌ చిత్రం ‘ఆల్ఫా’ జులై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ...

Read moreDetails

వారణాసి సినిమా 80 రోజుల్లో పూర్తి చేస్తామని రాజమౌళి వెల్లడి

ఫ్రాన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తన రాబోయే భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’ (Varanasi) గురించి కీలక అప్‌డేట్‌ను పంచుకున్నారు. మహేశ్‌ బాబు ...

Read moreDetails

40 ఏళ్ల తర్వాత నాకౌట్‌ గెలుపు సాధించిన మెక్సికో

అమెరికా, కెనడాతో కలిసి ఫిఫా ప్రపంచ కప్‌ 2026 (FIFA World Cup 2026)కు ఆతిథ్యం ఇస్తున్న మెక్సికో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మెగా టోర్నీలో ...

Read moreDetails

స్వీడన్‌పై 3-0 తేడాతో ఫ్రాన్స్‌ ఘన విజయం

ఫిఫా వరల్డ్‌కప్‌లో ఫ్రాన్స్‌ ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. న్యూయార్క్‌–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ స్వీడన్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఫ్రాన్స్‌ ...

Read moreDetails

భీమవరం బుల్స్‌కు తొలి ఏపీఎల్ టైటిల్‌

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆంధ్ర ప్రిమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) 5వ సీజన్‌లో భీమవరం బుల్స్‌ తొలిసారి ఛాంపియన్లుగా అవతరించింది. మంగళవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భీమవరం బుల్స్‌ పూర్తిగా ...

Read moreDetails

వింబుల్డన్‌లో శుభారంభం చేసిన ఇగా స్వైటెక్‌

వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇగా స్వైటెక్‌ శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో పోలెండ్‌కు చెందిన ఈ స్టార్‌ ప్లేయర్‌ ...

Read moreDetails

పంజాబ్ కింగ్స్ ఆటగాడు శశాంక్ సింగ్‌పై కేసు నమోదు

ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్‌ శశాంక్‌ సింగ్‌పై పోలీసు కేసు నమోదైంది. శశాంక్‌ సింగ్‌, ఆయన తండ్రి శైలేశ్‌ సింగ్‌ తనను ఇంట్లో బంధించి ...

Read moreDetails

వొడాఫోన్ ఐడియా నుంచి కొత్త వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్

ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా రూ.4,600 ధరతో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ...

Read moreDetails

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.183 తగ్గింపు

వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు ఊరటనిచ్చే విధంగా చమురు సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరపై రూ.183 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పశ్చిమాసియాలో ...

Read moreDetails

అమ్మకాల ఒత్తిడితో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగింపు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లో ముగిశాయి. ఐటీ, చమురు–గ్యాస్‌, అలాగే కొన్ని బ్యాంకింగ్‌ రంగ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడం సూచీలపై ప్రతికూల ...

Read moreDetails

టాటా మోటార్స్‌ నుంచి సియారా ఎలక్ట్రిక్‌ SUV విడుదల

టాటా మోటార్స్‌ తన కొత్త సియారా ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్‌కు పరిచయ ధరలు రూ.18.79 లక్షల నుంచి రూ.24.79 లక్షల వరకు ...

Read moreDetails

ఓల్టాస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలుగుతున్న నోయల్‌ టాటా

టాటా గ్రూప్‌లో కీలక పరిణామంగా, ఓల్టాస్‌ (Voltas) ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు నోయల్‌ టాటా ప్రకటించారు. ఇదే టాటా గ్రూప్‌కు చెందిన మరో సంస్థ ట్రెంట్‌ ...

Read moreDetails

సీబీడీటీ ఛైర్మన్‌గా రవి అగర్వాల్‌కు మరో 6 నెలల పొడిగింపు

కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఛైర్మన్‌గా రవి అగర్వాల్‌ (62) పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. 2026 జులై 1 నుంచి ...

Read moreDetails

వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్.. ప్రైవసీ కోసం ఫోన్ నంబర్ అవసరం లేకుండా చాట్ అవకాశం

టెక్ సంస్థ మెటా వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారుల ప్రైవసీని మరింత బలోపేతం చేయడానికి యూజర్‌నేమ్ (WhatsApp Username) అనే కొత్త ...

Read moreDetails

ఆరెస్సెస్‌పై వ్యాఖ్యల కేసులో కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని రాష్ట్ర ...

Read moreDetails

హైదరాబాద్‌లో ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్ ఏర్పాటు పరిశీలన.. సీఎం రేవంత్‌తో సునీల్ మిత్తల్ భేటీ

ఎయిర్‌టెల్ రెండో హెడ్‌క్వార్టర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. తెలంగాణలో డేటా ...

Read moreDetails

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త ఛైర్మన్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ నియామకం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డు తమ కొత్త ఛైర్మన్‌గా కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రాజీవ్ కుమార్‌ను నియమించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆర్థిక రంగ పునరుజ్జీవంలో ...

Read moreDetails

గోద్రెజ్ పెట్ కేర్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘గోద్రెజ్ నింజా’ శునకాల ఆహారం విడుదల

పెంపుడు జంతువుల సంరక్షణ రంగంలో ప్రముఖ సంస్థ అయిన గోద్రెజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ అనుబంధ సంస్థ గోద్రెజ్ పెట్ కేర్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మార్కెట్లోకి కొత్త ...

Read moreDetails

దేశీయ స్టాక్‌ మార్కెట్లు రెండో రోజు కూడా నష్టాల్లో ముగింపు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ వంటి ప్రధాన ఐటీ స్టాక్స్‌లో భారీ అమ్మకాలు జరగడంతో ...

Read moreDetails
Page 14 of 97 1 13 14 15 97

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News