Tag: shivasakthi news

JFK విమానాశ్రయం సమీపంలో ల్యాండింగ్ సమయంలో జెట్‌బ్లూ విమానాన్ని ఢీకొన్న డ్రోన్

అమెరికాలో జెట్‌బ్లూ ఏయిర్‌లైన్స్‌కు చెందిన విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. న్యూయార్క్‌లోని జేఎఫ్‌కే ఇంటర్నేషనల్‌ విమానాశ్రయం (JFK International Airport) సమీపంలో ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న ...

Read moreDetails

నెదర్లాండ్స్‌లో రికార్డు స్థాయి పిడుగుల వర్షం.. 24 గంటల్లో మూడు లక్షలకు పైగా ఘటనలు

నెదర్లాండ్స్‌లో శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 3,01,137 పిడుగులు నమోదయ్యాయి. ఇటీవల వరకు తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడగా, వారాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ...

Read moreDetails

అఫ్గాన్–పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు.. వందలాది మంది గాయాలు

అఫ్గానిస్థాన్–పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అఫ్గాన్ సరిహద్దు వెంట పాకిస్థాన్ చేపట్టిన వైమానిక దాడుల్లో 29 మంది మృతి చెందినట్లు పాక్ ప్రభుత్వం సోమవారం ...

Read moreDetails

ఈ. జీన్ కారోల్ కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. తీర్పు పక్కన పెట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సంబంధించిన ఈ. జీన్‌ కారోల్ కేసులో ఆయనకు పెద్ద న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. 1990 ప్రాంతంలో మన్‌హట్టన్‌లోని ఒక దుకాణంలో ట్రంప్ ...

Read moreDetails

విక్రమ్‌-1 రాకెట్ తొలి దశను విజయవంతంగా అమర్చిన స్కైరూట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ (Skyroot Aerospace) మరో కీలక మైలురాయిని సాధించింది. శ్రీహరికోటలోని ఇస్రో (ISRO) ఫస్ట్ లాంచ్ ప్యాడ్ వద్ద ...

Read moreDetails

బెంగళూరులో ఓటర్‌ జాబితా సవరణ ఫారాలను నింపిన సీఎం డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యాన్ని హైలైట్ చేశారు. ఉత్తమ భవన నిర్మాణానికి పటిష్టమైన పునాది ఎంత ముఖ్యమో, అదే విధంగా దేశ ...

Read moreDetails

సీషెల్స్‌ పర్యటనలో నేతలకు భారత కళా సంప్రదాయ బహుమతులు అందించిన ప్రధాని మోదీ

ఇటీవల సీషెల్స్‌ (Seychelles)లో మూడు రోజుల పర్యటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నేతలకు భారత సంస్కృతి, హస్తకళా సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక బహుమతులను అందజేశారు. ...

Read moreDetails

భారత్–చైనా సరిహద్దులో చైనా కార్యకలాపాలపై నాహ్‌ వెల్ఫేర్ సొసైటీ వినతి

చైనా పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (PLA) అరుణాచల్‌ ప్రదేశ్‌లో చొరబాట్లకు పాల్పడి అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందని కొన్ని మీడియా కథనాలు ప్రచారం చేయగా, వాటిని ...

Read moreDetails

పశ్చిమ బెంగాల్‌ హల్దియాలోని పెట్రోకెమికల్‌ పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని పూర్బ మేదినిపుర్‌ జిల్లాలోని హల్దియా పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌కు చెందిన పైపులైన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నాఫ్తా సరఫరాకు ఉపయోగించే ఈ పైపులైన్‌లో ...

Read moreDetails

సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై అనుమానాలున్నాయని కవిత వ్యాఖ్య

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌ (ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ)పై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ...

Read moreDetails

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధ పరిహారం కల్పిస్తామని మంత్రి పొంగులేటి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భూములు కోల్పోయే వారికి చట్టబద్ధంగా పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ...

Read moreDetails

ప్రతి వారం ప్రయోగ పరీక్షలు తప్పనిసరి చేయాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయం

ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రాక్టికల్స్‌ నిర్వహణపై ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఫస్టియర్‌లో ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేకంగా దృష్టి ...

Read moreDetails

విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు, సిమెంట్‌ లారీ ఢీ

నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం ముత్యాలమ్మగూడెం వద్ద విజయవాడ–హైదరాబాద్‌ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు సిమెంట్‌ లారీ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. భీమవరం ...

Read moreDetails

సరూర్‌నగర్‌లో భారీ పేలుడు.. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఇల్లు ధ్వంసం

సరూర్‌నగర్‌లో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి దేవేందర్‌ ఇంట్లో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించడంతో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. బాపూనగర్‌ రోడ్ ...

Read moreDetails

రైతుభరోసాపై కాంగ్రెస్‌ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని కేటీఆర్‌ విమర్శ

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రైతుభరోసా పథకం అమలుపై కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రైతుభరోసా నిధులను విడుదల చేయాల్సిన కార్యక్రమాన్ని కూడా బహిరంగ సభగా నిర్వహించడం ...

Read moreDetails

తెలంగాణను కాంగ్రెస్‌ దిల్లీ దర్బార్‌కు ఏటీఎంగా మార్చిందని భాజపా అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ విమర్శ

భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అధ్యక్షతన మల్కాజిగిరిలోని ఔషాపూర్‌ రాక్‌ ఎంక్లేవ్‌లో ...

Read moreDetails

రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధుల విడుదలకు ఏర్పాట్లు

రాష్ట్ర రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్‌ నిధులు మంగళవారం విడుదల కానున్నాయి. మొదటి విడత కింద రెండు ఎకరాల వరకు ...

Read moreDetails

పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో ఉందన్న సింగపూర్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఎడ్గర్‌ పాంగ్‌

సింగపూర్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఎడ్గర్‌ పాంగ్‌ తే చియాంగ్‌ ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడుల ఆకర్షణలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన ప్రశంసించారు. ఏపీతో సింగపూర్‌ ...

Read moreDetails

తమ కుటుంబ స్థలాన్ని ప్రభుత్వ ఆస్తిగా రికార్డుల్లో మార్చారని గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు ఆరోపణ

గోవా గవర్నర్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు తమ కుటుంబానికి చెందిన భూమిని ప్రభుత్వ ఆస్తిగా రికార్డుల్లో మార్చి, వైకాపా హయాంలో ఆ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కేటాయించారని ...

Read moreDetails

కన్నబిడ్డలనే కడతేర్చి, ఆత్మహత్యకు యత్నించిన మహిళ

ఈ ఘోర కలియుగంలో కన్నప్రేమ కరువైందా అన్నట్లుగా సాగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పటివరకు అల్లారుముద్దుగా ఆడుకుంటూ కళ్లముందు తిరిగిన చిన్నారులను కన్నతల్లే ...

Read moreDetails

1.3 కేజీల బంగారు బ్రేస్‌లెట్‌తో ఆకట్టుకుంటున్న చిత్తూరు వ్యాపారి ‘బ్రేస్‌లెట్ రవి’

చిత్తూరు జిల్లాకు చెందిన బంగారు వ్యాపారి రవి తన ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. అర చేతి నుంచి మోచేతి వరకు విస్తరించిన భారీ బంగారు బ్రేస్‌లెట్‌ను ...

Read moreDetails

AP EAPCET 2026 ఫలితాలు నేడు విడుదల

ఏపీలో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎప్‌సెట్‌ (AP EAPCET 2026) ఫలితాలు ఇవాళ మధ్యాహ్నం విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను విద్య, ఐటీ శాఖల ...

Read moreDetails

తితిదే ట్రస్టులకు రూ.1.20 కోట్ల భారీ విరాళాలు

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక, సేవా ట్రస్టులకు ప్రముఖ సంస్థలు భారీగా విరాళాలు అందజేశాయి. భక్తులు, దాతల సహకారంతో తితిదే చేపడుతున్న ...

Read moreDetails

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగింపు.. సెన్సెక్స్ 372 పాయింట్లు డౌన్

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అలాగే క్రూడాయిల్ ధరల పెరుగుదల మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో ...

Read moreDetails

కార్తికేయ పాత్రలో ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్

ఎన్టీఆర్ (NTR) కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం అధికారికంగా ప్రకటించబడింది. పురాణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించనున్నట్లు సమాచారం. ...

Read moreDetails

సూర్య స్వయంగా పాట పాడిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. ఫ్యాన్స్‌లో హైప్

హీరో సూర్య ప్రస్తుతం ‘కరుప్పు’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని మంచి జోష్‌లో ఉన్నారు. ఈ విజయ ఉత్సాహంలోనే ఆయన తన తదుపరి చిత్రం ‘విశ్వనాథ్ అండ్ ...

Read moreDetails

‘ఏటిగట్టు’ షూటింగ్ చివరి షెడ్యూల్ ప్రారంభం.. డిసెంబరులో రిలీజ్ ప్లాన్

‘హను-మాన్’ విజయానంతరం ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఏటిగట్టు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. రోహిత్ ...

Read moreDetails

మధు సి. నారాయణన్ దర్శకత్వంలో నస్లేన్ మ్యూజికల్ డ్రామా?

మలయాళ కథానాయకుడు నస్లేన్ కె. గఫూర్ ప్రస్తుతం తన కెరీర్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘మాలీవుడ్ టైమ్స్’ సినిమాలో వినీత్ మాధవన్ అనే పాత్రలో ...

Read moreDetails

వారణాసి సినిమాపై ఆసక్తికర విషయాలు పంచుకున్న ఎస్‌.ఎస్‌.రాజమౌళి

అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తన కొత్త చిత్రం ‘వారణాసి’పై ఆసక్తికరమైన వివరాలు వెల్లడించారు. ఇటీవల ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ యానిమేషన్ చిత్రోత్సవానికి హాజరైన ఆయన, అక్కడి ఓ ...

Read moreDetails

వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని గావస్కర్, తివారీ సూచనలు

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓటమి అనంతరం యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. సంజు శాంసన్ ...

Read moreDetails

టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా ఓటమి.. గౌతమ్ గంభీర్‌పై విమర్శల వెల్లువ

టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా ఉన్న టీమ్‌ఇండియా ఇటీవల ఐర్లాండ్‌తో వరుసగా రెండు టీ20 మ్యాచ్‌లలో ఓటమి పాలవడంతో అభిమానుల్లో నిరాశ నెలకొంది. ఈ పరాజయాలతో సోషల్ మీడియాలో ...

Read moreDetails

భారత 96వ గ్రాండ్‌మాస్టర్‌గా గోవా యువ చెస్ క్రీడాకారుడు ఈథన్ వాజ్

గోవాకు చెందిన యువ చెస్ క్రీడాకారుడు ఈథన్ వాజ్ భారతదేశం తరఫున 96వ గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించాడు. కేవలం 14 ఏళ్ల 9 నెలల 27 రోజుల వయసులోనే ...

Read moreDetails

యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో శ్రీకాంత్ ఫైనల్‌కు చేరిక

యుఎస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్‌లో అతను ...

Read moreDetails

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రిటైర్మెంట్

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తన కెరీర్‌లో చివరిదని వెల్లడించాడు. మ్యాచ్‌కు ...

Read moreDetails

Samsung Galaxy M47 5G లాంచ్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ తన M సిరీస్‌లో కొత్తగా Galaxy M47 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 6000mAh ...

Read moreDetails

టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ షేర్లు మార్కెట్‌లో నిరాశాజనక ప్రారంభం

ఇన్సూరెన్స్ కంపెనీ టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్ (Turtlemint Fintech) షేర్లు సోమవారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. అయితే ఇష్యూ ధర రూ.152తో పోలిస్తే సుమారు 11 ...

Read moreDetails

వర్షాలు, ఉష్ణోగ్రతల తగ్గుదలతో ఏసీ అమ్మకాలు తగ్గాయి

జూన్ త్రైమాసికంలో వాతావరణ సంబంధిత అంతరాయాలు, అధిక ధరలు ఎయిర్ కండిషనర్ (ఏసీ) మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపాయి. దీంతో గిరాకీ అస్థిరంగా కొనసాగినట్లు పరిశ్రమ వర్గాలు ...

Read moreDetails

వాట్సప్ వెబ్, డెస్క్‌టాప్ వినియోగదారులపై భారీ మాల్‌వేర్ దాడులు: సెర్ట్‌ఇన్ హెచ్చరిక

దేశంలో వాట్సప్ వెబ్ మరియు డెస్క్‌టాప్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో మాల్‌వేర్ దాడులు జరుగుతున్నాయని జాతీయ సైబర్ సెక్యూరిటీ పర్యవేక్షణ సంస్థ సెర్ట్‌ఇన్ హెచ్చరించింది. ...

Read moreDetails

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డుపై మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి అసంతృప్తి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బోర్డుపై మాజీ ఛైర్మన్ అతాను చక్రవర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలపై అంతర్గత సమీక్ష చేయకుండా న్యాయ సంస్థలను ...

Read moreDetails

సౌదీ అరేబియాలో హెలికాప్టర్‌ కుప్పకూలి 14 మంది మృతి

సౌదీ అరేబియాలోని రస్‌ తనూరా ప్రాంతంలో హెలికాప్టర్‌ కుప్పకూలి 14 మంది మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతులంతా సౌదీ అరేబియాకు చెందినవారేనని అధికారులు తెలిపారు. ప్రమాదానికి ...

Read moreDetails

అమెరికాలో విభిన్న వాతావరణ ప్రభావం.. కార్చిచ్చు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తం

అమెరికాలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండగా, మరోవైపు వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. దీంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది. పశ్చిమ అమెరికాలోని ...

Read moreDetails

ఐరోపాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తీవ్రమైన వేడి.. ఫ్రాన్స్‌లో వెయ్యి మరణాలు

అధిక ఉష్ణోగ్రతలు ఐరోపా దేశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అసాధారణ వేడి కారణంగా ఫ్రాన్స్‌లో గత వారం సుమారు వెయ్యి మంది మరణించినట్లు స్థానిక ప్రజారోగ్య సంస్థ ...

Read moreDetails

ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు అమెరికాతో చర్చలకు సిద్ధం: పుతిన్

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న ఘర్షణలను ముగించే దిశగా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ మీడియాకు ...

Read moreDetails

అలీ ఖమేనీ అంత్యక్రియలపై ఉత్కంఠ.. మొజ్తాబా ఖమేనీపై దృష్టి

అమెరికా–ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినట్లు పేర్కొన్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ...

Read moreDetails

మానసరోవర్‌ యాత్రకు వెళ్లే వారికి అడ్వైజరీ

ప్రైవేటు టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాస్-మానసరోవర్ యాత్రకు వెళ్తున్న భక్తులకు విదేశీ వ్యవహారాల శాఖ (MEA) అడ్వైజరీ జారీ చేసింది. యాత్రకు వెళ్లే ముందు ఆపరేటర్లకు సరైన ...

Read moreDetails

ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని షేక్ హసీనా ప్రకటన

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఈ ఏడాదే తాను స్వదేశానికి తిరిగి వెళ్తానని స్పష్టం చేశారు. ఓ ...

Read moreDetails

పుణెలో మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసు.. నిందితుడికి మరణశిక్ష

మహారాష్ట్రలోని పుణె జిల్లాలో మూడేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన 65 ఏళ్ల భీమ్‌రావ్‌కు ...

Read moreDetails

సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా జస్టిస్ పీఎస్ నరసింహ నియామకం

జస్టిస్ పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుప్రీంకోర్టులో ఐదేళ్లపాటు సేవలందించిన జస్టిస్ జేకే మహేశ్వరి ఆదివారం పదవీ విరమణ చేయడంతో ఈ మార్పు ...

Read moreDetails
Page 15 of 97 1 14 15 16 97

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News