Tag: shivasakthinews

సింధు ఓటమికి కారణం అదేనా?.. వాంగ్‌ విరామాలపై తీవ్ర చర్చ

బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలన్న పీవీ సింధు ఆశలకు ప్రిక్వార్టర్స్‌లోనే బ్రేక్‌ పడింది. మూడో సీడ్‌ వాంగ్‌ జి యీతో జరిగిన హోరాహోరీ పోరులో సింధు ...

Read moreDetails

బ్రెజిల్‌తో మ్యాచ్‌ బహిష్కరించండి.. భైఛుంగ్‌ భూటియా పిలుపు

భారత్‌-బ్రెజిల్‌ మధ్య అక్టోబర్‌లో జరగనున్న స్నేహపూర్వక ఫుట్‌బాల్‌ మ్యాచ్‌పై భారత మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు భైఛుంగ్‌ భూటియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్‌ను అభిమానులు ...

Read moreDetails

స్మార్ట్‌ఫోన్లకు షాక్‌.. ధరలు మరింత పెంపు!

దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పై విడిభాగాల ధరల పెరుగుదల తీవ్ర ప్రభావం చూపుతోంది. స్మార్ట్‌ఫోన్ల తయారీలో కీలకమైన మెమొరీ, చిప్‌సెట్‌ల ధరలు భారీగా పెరగడంతో ప్రముఖ మొబైల్‌ తయారీ ...

Read moreDetails

భారత్‌లో మారుమూల ప్రాంతాలకూ స్టార్‌లింక్‌.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు

భారత్‌లో శాటిలైట్‌ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్న స్టార్‌లింక్‌.. మారుమూల ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ...

Read moreDetails

టాటా కార్లకు షాక్‌.. సెప్టెంబర్‌ నుంచి ధరలు పెంపు

టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికల్స్‌ సంస్థ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి తమ ప్యాసింజర్‌ వాహనాల ధరలను గరిష్ఠంగా రూ.25,000 వరకు ...

Read moreDetails

ఆస్పత్రికి ఇమ్రాన్‌ఖాన్‌ తరలింపు.. భారీ భద్రత మధ్య వైద్య పరీక్షలు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను వైద్య పరీక్షలు, చికిత్స కోసం భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తరలించారు. అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ...

Read moreDetails

సోమాలియా తీరంలో నౌక హైజాక్‌.. ఆరుగురు భారతీయులు బందీలు

సోమాలియా తీరంలో మరోసారి సముద్రపు దొంగల కదలికలు కలకలం రేపాయి. కామెరూన్‌ పతాకంతో ప్రయాణిస్తున్న ‘లుటుఫ్‌’ (Lutuf) అనే కార్గో నౌకను సముద్రపు దొంగలు హైజాక్‌ చేసినట్లు ...

Read moreDetails

హర్మూజ్‌లో భారతీయులున్న నౌకపై ఇరాన్‌ కాల్పులు.. వీడియో విడుదల

హర్మూజ్‌ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్న నౌకలపై దాడులు, కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ...

Read moreDetails

విద్యార్థుల ముందే టీచర్ల ‘అతి సాన్నిహిత్యం’.. చివరికి కలెక్టరేట్‌కు ఫిర్యాదు

మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు, మహిళా టీచర్‌ మధ్య సన్నిహిత సంబంధంపై విద్యార్థులు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. బీచ్‌ బహీర్‌ గ్రామంలోని ...

Read moreDetails

యూజీసీ నెట్‌ ఆన్సర్‌ కీ ఛాలెంజ్‌పై NTA కీలక వివరణ

యూజీసీ నెట్‌ ఆన్సర్‌ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్ణయించిన ఫీజుపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఒక్కో ప్రశ్నకు రూ.200 ...

Read moreDetails

సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రిపై నేరుగా విమర్శలు, ఆరోపణలు చేయడాన్ని ...

Read moreDetails

మార్గదర్శికి సుప్రీం ఊరట.. ఉండవల్లి పిటిషన్‌ కొట్టివేత

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించారనే ఆరోపణలతో 2008లో నమోదైన క్రిమినల్‌ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ...

Read moreDetails

305 గ్రామాల్లో ఒకేసారి ‘పల్లెనిద్ర’.. విజయనగరం పోలీసుల వినూత్న కార్యక్రమం

విజయనగరం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితిని తెలుసుకునేందుకు ఒకేసారి 305 గ్రామాల్లో ...

Read moreDetails

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం నో

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది. కేంద్ర విదేశాంగశాఖ నుంచి అనుమతి లభించకపోవడంతో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్న ...

Read moreDetails

స్థానిక ఎన్నికల్లో జనసేనకు కొత్త వ్యూహం

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో వ్యూహరచనకు శ్రీకారం చుట్టింది. గత శాసనసభ ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా 21 ...

Read moreDetails

శ్రావణ శోభతో కళకళలాడిన తెలుగు రాష్ట్రాలు.. వరలక్ష్మీ వ్రతానికి వెల్లువెత్తిన భక్తులు

శ్రావణ మాసం చివరి శుక్రవారం, వరలక్ష్మీ వ్రత పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పలు జిల్లాల్లోని ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో శోభాయమానంగా మారాయి. ...

Read moreDetails

ఏపీ, తమిళనాడు, కర్ణాటకల మధ్య బుల్లెట్‌ రైల్‌ కనెక్టివిటీ

దక్షిణాది రాష్ట్రాల సమష్టి అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర ప్రణాళికను ప్రతిపాదించారు. రాష్ట్రాల మధ్య పోటీతో పాటు పరస్పర సహకారం, సమన్వయం పెరిగితే దక్షిణ భారతం ...

Read moreDetails

అశ్విన్‌ స్థానాన్ని భర్తీ చేసే సుతార్‌ దొరికేశాడా?

పుష్కర కాలం పాటు టెస్టు క్రికెట్‌లో భారత స్పిన్‌ భారాన్ని మోసిన రవిచంద్రన్‌ అశ్విన్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఆ విభాగంలో కొంత లోటు కనిపించింది. ముఖ్యంగా విదేశీ ...

Read moreDetails

‘చైనీస్‌ అంటే కోపం వస్తుంది’.. అరుణాచల్‌ చిన్నారి వీడియో వైరల్‌

‘మేం భారతీయులమే.. మీ సాటి పౌరులమే.. మమ్మల్ని ఇండియన్స్‌ అనే పిలవండి’ అంటూ ఓ చిన్నారి చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అరుణాచల్‌ప్రదేశ్‌కు ...

Read moreDetails

ప్రపంచ బ్యాడ్మింటన్‌: లక్ష్యసేన్‌కు షాక్‌.. టోర్నీ నుంచి ఔట్‌

సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌ రెండో రౌండ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ...

Read moreDetails

అమెరికాకు పెరుగుతున్న అప్పుల భారం.. వడ్డీలకే అధిక వ్యయం

అమెరికా రుణభారం మరోసారి రికార్డు స్థాయికి చేరుకుంది. దేశ మొత్తం అప్పులు రూ.3,826 లక్షల కోట్లకు చేరినట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదు నెలల్లోనే ...

Read moreDetails

ఒకే వేదికపై దక్షిణాది సీఎంలు.. కీలక అంశాలపై చర్చ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన తమిళనాడులోని మహాబలిపురంలో దక్షిణ మండలి (సదరన్‌ కౌన్సిల్‌) సమావేశం కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో ...

Read moreDetails

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ.. ‘మనసా వాచా’ పాట విడుదల

‘బేబి’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జోడీగా నటిస్తున్న చిత్రం ‘ఎపిక్‌ - ఫస్ట్‌ సెమిస్టర్‌’. ఆదిత్యహాసన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ...

Read moreDetails

ఎస్సీ, ఎస్టీల హక్కులకు రాజ్యాంగ రక్షణ

జాతీయ షెడ్యూల్డ్‌ కులాల కమిషన్‌ రాజ్యాంగబద్ధ సంస్థ. షెడ్యూల్డ్‌ కులాలకు రాజ్యాంగం, ఇతర చట్టాల ద్వారా కల్పించిన రక్షణలు అమలవుతున్నాయా లేదా అనే అంశాన్ని ఈ కమిషన్‌ ...

Read moreDetails

ప్రకృతి ప్రసాదించిన శక్తి వనరులే భవిష్యత్తుకు బాట

ప్రకృతిలో సహజంగా పునరుత్పత్తి అవుతూ నిరంతరం అందుబాటులో ఉండే శక్తి వనరులను పునరుత్పాదక శక్తి వనరులుగా పిలుస్తారు. సూర్యరశ్మి, గాలి, నీటి ప్రవాహం, సముద్ర తరంగాలు, టైడల్‌ ...

Read moreDetails

సాయిబాబా వీడియోలపై కోర్టు సీరియస్‌.. కేంద్రం, గూగుల్‌ స్పందన కోరిన దిల్లీ హైకోర్టు

శిర్డీ సాయిబాబాను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న అభ్యంతరకర వీడియోల తొలగింపు అంశం మరోసారి దిల్లీ హైకోర్టు ముందుకు వచ్చింది. వివాదాస్పద వీడియోలను యూట్యూబ్‌ ...

Read moreDetails

అంతరిక్షంలోనూ ఉపగ్రహాలకు శాశ్వత విశ్రాంతి!

ఆకాశం వైపు చూస్తే నక్షత్రాల మధ్య నిశ్శబ్దంగా కదులుతూ కనిపించే చిన్న కాంతి చుక్కలు అన్నీ నక్షత్రాలు కావు. వాటిలో కొన్ని మానవుడు రూపొందించి అంతరిక్షంలోకి పంపిన ...

Read moreDetails

బంగారు రుణాల మార్కెట్‌లోకి మరో దిగ్గజం.. భారీ విస్తరణకు ఆదిత్య బిర్లా ప్లాన్‌

బంగారు రుణాల మార్కెట్‌లోకి ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ అడుగుపెడుతోంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (NBFC)గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ.. పెరుగుతున్న గోల్డ్‌ లోన్‌ డిమాండ్‌ను దృష్టిలో ...

Read moreDetails

దెబ్బతిన్న నేలకు.. సేంద్రీయ చికిత్స!

హరిత విప్లవం తర్వాత దేశంలో వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అధిక దిగుబడుల కోసం రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం విస్తరించింది. అయితే దీర్ఘకాలంలో వీటి మితిమీరిన ...

Read moreDetails

రెండు పుట్టిన తేదీలు.. బీసీసీఐ చీఫ్‌పై మాజీ జేకేసీఏ అధికారి ఫిర్యాదు

బీసీసీఐ అధ్యక్షుడు మిథున్‌ మన్హాస్‌పై పుట్టిన తేదీకి సంబంధించిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జూనియర్‌ స్థాయి క్రికెట్‌లో ఎంపికయ్యేందుకు తన పుట్టిన తేదీని మార్చి చూపించారంటూ ఆయనపై ...

Read moreDetails

ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌తో ఉద్యోగాలకు ఎన్నో మార్గాలు

ప్రస్తుత డేటా ఆధారిత యుగంలో స్టాటిస్టిక్స్‌కు ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోంది. వివిధ రంగాల్లో భారీగా డేటా అందుబాటులోకి వస్తుండటంతో దాన్ని విశ్లేషించి ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకునే నిపుణులకు ...

Read moreDetails

వీడియో వైరల్‌ అయితే రూ.లక్ష.. ఇన్‌ఫ్లుయెన్సర్లకు బీహార్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌

సోషల్‌ మీడియా వేదికగా మంచి రీచ్‌, ఫాలోయింగ్‌ ఉన్న కంటెంట్‌ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లకు బీహార్‌ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ...

Read moreDetails

‘ఫేక్‌’ వర్సిటీల వలలో పడొద్దు.. చేరే ముందు ఈ విషయాలు చెక్‌ చేయండి!

ఇంటర్మీడియట్‌ లేదా డిప్లొమా తర్వాత ఉన్నత విద్య వైపు అడుగులు వేసే విద్యార్థులకు సరైన యూనివర్సిటీని ఎంచుకోవడం ఎంతో కీలకం. మంచి పేరు, ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ ...

Read moreDetails

అమెరికా ఆర్థిక ఆంక్షలపై ఇరాన్‌ ఫైర్‌.. ‘ఇది ఆర్థిక ఉగ్రవాదం’

ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన ఆర్థిక ఆంక్షలు, ఒత్తిళ్లపై ఇరాన్‌ తీవ్రంగా స్పందించింది. తమ దేశంపై అమెరికా ‘ఆర్థిక యుద్ధం’ ప్రకటించడాన్ని ఖండించిన ఇరాన్‌.. ...

Read moreDetails

14 వారాలు.. 51 మ్యాచ్‌లు.. 10 జట్లు.. ఘనంగా ముగిసిన టీపీఎల్‌ 2026

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (TAL) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన వార్షిక క్రికెట్‌ టోర్నమెంట్‌ ‘తాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (TPL) 2026’ ఘనంగా ముగిసింది. 14 వారాల పాటు ...

Read moreDetails

ఇంజినీరింగ్‌ డిప్లొమాతో సీపీసీఎల్‌లో ఉద్యోగాలు

చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీపీసీఎల్‌) 60 జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రొడక్షన్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల్లో ఈ ...

Read moreDetails

వరుస నష్టాలకు తెర.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

వరుసగా ఏడు రోజులుగా నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లకు గురువారం ఊరట లభించింది. సెన్సెక్స్‌, నిఫ్టీ భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా బాండ్ల రాబడులు తగ్గడం, ...

Read moreDetails

విశాఖలో దారుణ ఘటన.. ఉపాధ్యాయురాలి దెబ్బలకు విద్యార్థి మృతి

విశాఖపట్నంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. టీచర్‌ దెబ్బలు తాళలేక ఆరేళ్ల విద్యార్థి మృతిచెందినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. నగరంలోని వన్‌టౌన్‌ పరిధిలో ఉన్న లిటిల్‌ గార్డెన్‌ ...

Read moreDetails

నీట్‌ నుంచి జీఎస్టీ వరకు.. కేంద్రం ముందు సీఎం విజయ్‌ కీలక ప్రతిపాదనలు

‘బలమైన రాష్ట్రాలే.. మరింత బలమైన భారతదేశానికి పునాది’ అని తమిళనాడు సీఎం విజయ్‌ పేర్కొన్నారు. గురువారం తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అధ్యక్షతన ...

Read moreDetails

ధరల పెరుగుదలపై కన్ను.. వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం

ఆహార వస్తువులు, ఇంధన ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ ఊపందుకునే అవకాశాలు ఉన్నప్పటికీ.. వడ్డీ రేట్ల విషయంలో ప్రస్తుతానికి వేచి చూసే ధోరణినే అవలంబించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ...

Read moreDetails

విజయ్‌ వ్యక్తిగత జీవితంపై కాదు.. పాలనపై మాట్లాడండి: సంజన

తమిళనాడులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో సీఎం విజయ్‌కు నటి త్రిష సెల్యూట్‌ చేయడం రాజకీయంగా, సినీ వర్గాల్లో చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ...

Read moreDetails

రవితేజతో నటించడం గొప్ప అనుభూతి.. ‘ఇరుముడి’పై ప్రియా భవానీ శంకర్‌

రవితేజ, ప్రియా భవానీ శంకర్‌ జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఇరుముడి’ విడుదలకు సిద్ధమవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ ...

Read moreDetails

ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌ కాంబినేషన్‌లో మ్యూజికల్‌ డ్రామా.. ‘జగమే సంగీతం’ వచ్చేస్తోంది

ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, మధుబాల తదితరులు కీలక పాత్రల్లో నటించిన మ్యూజికల్‌ డ్రామా వెబ్‌సిరీస్‌ ‘జగమే సంగీతం’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. పల్నాటి సూర్య ప్రతాప్‌ దర్శకత్వం వహించిన ...

Read moreDetails

సామాన్యుడిలా కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ సజ్జనార్‌ చక్కర్లు

హెచ్‌-సిటీ ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమల్లోకి వచ్చింది. కొత్త ట్రాఫిక్‌ సరళి నేపథ్యంలో వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ నిర్వహణ ...

Read moreDetails

విద్యార్థుల కోసం ఐకూ కొత్త ఫోన్‌.. ఏఐ ఫీచర్లతో జెడ్‌11 లాంచ్‌

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐకూ భారత మార్కెట్లో కొత్త iQOO Z11 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. విద్యార్థులు, ఆన్‌లైన్‌ క్లాసులు, చదువుతో పాటు రోజువారీ పనితీరును ...

Read moreDetails

బస్సులో మంటలు.. వెంటనే ప్రయాణికులను దించేసిన కండక్టర్‌

కర్ణాటకలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే బస్సు కండక్టర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం ఉడిపి నుంచి ...

Read moreDetails

చర్మ ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి

చర్మంపై మొటిమలు, మచ్చలు, పొడిబారడం, దద్దుర్లు వంటి సమస్యలు కనిపించినప్పుడు చాలామంది వెంటనే క్రీములు, లోషన్లను ఆశ్రయిస్తుంటారు. అయితే ప్రతి సమస్యకు బయట నుంచి రాసుకునే మందులే ...

Read moreDetails

ఐపీఎల్‌ నా కెరీర్‌లో కీలక మలుపు.. భారత్‌లో లభించిన ఆదరణ మరువలేను: వాట్సన్‌

భారత్‌తో తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్‌ షేన్‌ వాట్సన్‌ అన్నారు. భారత్‌ తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు. సిడ్నీలోని భారత ...

Read moreDetails

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ ఏఐ ప్లస్‌ ఫ్రీ.. ఎలా పొందాలంటే?

భారతీయ కాలేజీ విద్యార్థులకు ప్రముఖ టెక్‌ సంస్థ గూగుల్‌ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. విద్యార్థులు చదువు, రీసెర్చ్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌ వంటి అవసరాలకు ఉపయోగించుకునేలా ‘గూగుల్‌ ఏఐ ...

Read moreDetails

1,600 కుటుంబాలకు పరిహారం.. సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. శాసనసభ ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 1,600 ...

Read moreDetails
Page 3 of 52 1 2 3 4 52

Live Cricket Score


Career

  • Trending
  • Comments
  • Latest

Recent News